<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/rss" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/rss</link>
                <description>RSS Feed of Praja Mantalu</description>
                
                            <item>
                <title>Praja Mantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1600/praja-mantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-06/page-1-8543362.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1600/praja-mantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1600/praja-mantalu</guid>
                <pubDate>Sat, 13 Jun 2026 08:43:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/page-1-8543362.jpg"                         length="1325922"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Prajamantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1599/prajamantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-06/page-1-3970231.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1599/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1599/prajamantalu</guid>
                <pubDate>Fri, 12 Jun 2026 03:54:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/page-1-3970231.jpg"                         length="1274323"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Prajamantalu </title>
                                    <description><![CDATA[<br />]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1598/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1598/prajamantalu</guid>
                <pubDate>Fri, 12 Jun 2026 03:49:56 +0530</pubDate>
                
                            </item>
            <item>
                <title>సాహితీవేత్త ,విద్యావేత్త ఎమ్ వి నరసింహారెడ్డి భౌతిక కాయానికి అంతిమ నివాళులు </title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల జూన్ 10 (ప్రజా మంటలు) <br /><strong><span style="color:rgb(35,111,161);">జిల్లా కేంద్రం కు చెందిన ప్రముఖ సాహితీవేత్త విద్యావేత్త ఎంవీ నరసింహారెడ్డి సోమవారం సాయంత్రం మృతి చెందగా బుధవారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నరసింహారెడ్డి కుమారులు శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ రెడ్డిలు చితికి నిప్పు అంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. </span></strong></p>
<p>అంతిమయాత్రలో బంధువులు అభిమానులు శిష్యులు కళాశాల విద్యాసంస్థల అధ్యాపక బృందం ఉపాధ్యాయ బృందం, సమకాలీకులతో పాటు సీనియర్ రొటీరియన్ మంచాల కృష్ణ, సీనియర్ అడ్వకేట్ జనార్దన్ రెడ్డి, కాసుగంటి జగదీష్ చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10804/literary-educationist-mv-narasimha-reddy-is-the-ultimate-tribute-to"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/20260611_131544.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల జూన్ 10 (ప్రజా మంటలు) <br /><strong><span style="color:rgb(35,111,161);">జిల్లా కేంద్రం కు చెందిన ప్రముఖ సాహితీవేత్త విద్యావేత్త ఎంవీ నరసింహారెడ్డి సోమవారం సాయంత్రం మృతి చెందగా బుధవారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నరసింహారెడ్డి కుమారులు శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ రెడ్డిలు చితికి నిప్పు అంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. </span></strong></p>
<p>అంతిమయాత్రలో బంధువులు అభిమానులు శిష్యులు కళాశాల విద్యాసంస్థల అధ్యాపక బృందం ఉపాధ్యాయ బృందం, సమకాలీకులతో పాటు సీనియర్ రొటీరియన్ మంచాల కృష్ణ, సీనియర్ అడ్వకేట్ జనార్దన్ రెడ్డి, కాసుగంటి జగదీష్ చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10804/literary-educationist-mv-narasimha-reddy-is-the-ultimate-tribute-to</link>
                <guid>https://www.prajamantalu.com/article/10804/literary-educationist-mv-narasimha-reddy-is-the-ultimate-tribute-to</guid>
                <pubDate>Thu, 11 Jun 2026 13:27:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/20260611_131544.jpg"                         length="635866"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Prajamantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1597/prajamantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-06/page-1-8815372.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1597/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1597/prajamantalu</guid>
                <pubDate>Thu, 11 Jun 2026 05:45:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/page-1-8815372.jpg"                         length="1256648"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కంటిదానం ,నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>జగిత్యాల : జూన్ 10(ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(35,111,161);">ప్రపంచ నేత్రదాన దినోత్సవం జూన్ 10, సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ - రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, హైదరాబాద్ వారి సహకారంతో బుధవారం </span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">పెన్షనర్స్ భవన్ (కోర్ట్ ప్రక్కన) “కంటి దానం – నేత్రదాన ప్రతిజ్ఞ, అవగాహన కార్యక్రమం” నిర్వహించారు.  </span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0199.jpg" alt="IMG-20260610-WA0199" width="1200" height="900" /></p>
<p>ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, కో ఆర్డినేటర్ సిరిసిల్ల శ్రీనివాస్ మరియు రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు చారి, రాజు,పూర్వ అధ్యక్షులు టీ వి సూర్యం, కొత్త ప్రతాప్, సాగర్,  ఆంటోనీ ముత్తు, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కరబూజా రవీందర్ గౌడ్, కొలిచాల రవీందర్, కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. </p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0154.jpg" alt="IMG-20260610-WA0154" width="1200" height="960" /></p>
<p>అనంతరం,ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జగిత్యాలలో డాక్టర్ ఎం.జి. కృష్ణమూర్తి (సూపరింటెండెంట్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి), డాక్టర్ సిహెచ్. సునీల్ కుమార్<br />(ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10803/kantidanam-eye-donation-pledge-awareness-under-the-auspices-of-rotary"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260610-wa0199.jpg" alt=""></a><br /><p> </p>
<p>జగిత్యాల : జూన్ 10(ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(35,111,161);">ప్రపంచ నేత్రదాన దినోత్సవం జూన్ 10, సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ - రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, హైదరాబాద్ వారి సహకారంతో బుధవారం </span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">పెన్షనర్స్ భవన్ (కోర్ట్ ప్రక్కన) “కంటి దానం – నేత్రదాన ప్రతిజ్ఞ, అవగాహన కార్యక్రమం” నిర్వహించారు.  </span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0199.jpg" alt="IMG-20260610-WA0199" width="1600" height="900"/></p>
<p>ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, కో ఆర్డినేటర్ సిరిసిల్ల శ్రీనివాస్ మరియు రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు చారి, రాజు,పూర్వ అధ్యక్షులు టీ వి సూర్యం, కొత్త ప్రతాప్, సాగర్,  ఆంటోనీ ముత్తు, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కరబూజా రవీందర్ గౌడ్, కొలిచాల రవీందర్, కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. </p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0154.jpg" alt="IMG-20260610-WA0154" width="1280" height="960"/></p>
<p>అనంతరం,ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జగిత్యాలలో డాక్టర్ ఎం.జి. కృష్ణమూర్తి (సూపరింటెండెంట్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి), డాక్టర్ సిహెచ్. సునీల్ కుమార్<br />(ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల), డాక్టర్ కృష్ణ<br />(విభాగ అధిపతి (HOD), నేత్ర వైద్య విభాగం, ప్రభుత్వ వైద్య కళాశాల), డాక్టర్ ఎం. గీతిక<br />(ఆర్.ఎం.ఓ. ), ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0198.jpg" alt="IMG-20260610-WA0198" width="1280" height="715"/></p>
<p>ఈ సందర్బంగా ఆయా కార్యక్రమాల్లో, పాల్గొన్న పెన్షనర్స్,  మరియు రోటరీ,  రెడ్ క్రాస్ ప్రతినిధులు నేత్ర దానం ప్రతిజ్ఞ చేశారు. </p>
<p>ఈ కార్యక్రమం ద్వారా నేత్రదానం ప్రాముఖ్యత, నేత్రదాన ప్రతిజ్ఞ అవసరం, కార్నియా మార్పిడి ద్వారా అంధులకు చూపు కల్పించే అవకాశాలపై అవగాహన కల్పించడం జరిగిందని వివరించారు. </p>
<p>ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థకు చెందిన నిపుణులు నేత్రదానం విధానం, ప్రయోజనాలపై వివరించి ప్రజలను నేత్రదాన ప్రతిజ్ఞ చేయాలని కోరారు. .</p>
<p>ప్రజలందరూ నేత్రదాన ఉద్యమానికి తమ వంతు సహకారం అందించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10803/kantidanam-eye-donation-pledge-awareness-under-the-auspices-of-rotary</link>
                <guid>https://www.prajamantalu.com/article/10803/kantidanam-eye-donation-pledge-awareness-under-the-auspices-of-rotary</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 21:32:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0199.jpg"                         length="284394"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు</title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల జూన్ 10(ప్రజా మంటలు)<br />స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను సేకరించిన ఎల్ వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ టెక్నీషియన్ కు జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సునీల్ కుమార్, ఎం సి హెచ్ సూపరింటెండెంట్ డా. కృష్ణమూర్తి, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ సిరిసిల్లశ్రీనివాస్, రోటరీసభ్యులు టీవి సూర్యం ద్వారా అందజేస్తున్న రామేశం కుమారుడు మంచాల కృష్ణ</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10802/the-family-members-who-donated-the-eyes-of-swargiya-manchala"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260610-wa0168.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల జూన్ 10(ప్రజా మంటలు)<br />స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను సేకరించిన ఎల్ వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ టెక్నీషియన్ కు జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సునీల్ కుమార్, ఎం సి హెచ్ సూపరింటెండెంట్ డా. కృష్ణమూర్తి, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ సిరిసిల్లశ్రీనివాస్, రోటరీసభ్యులు టీవి సూర్యం ద్వారా అందజేస్తున్న రామేశం కుమారుడు మంచాల కృష్ణ</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10802/the-family-members-who-donated-the-eyes-of-swargiya-manchala</link>
                <guid>https://www.prajamantalu.com/article/10802/the-family-members-who-donated-the-eyes-of-swargiya-manchala</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 21:21:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0168.jpg"                         length="131659"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ</title>
                                    <description><![CDATA[<p><strong>న్యూఢిల్లీ, జూన్ 10 (ప్రజా మంటలు): </strong></p>
<p>దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో అత్యంత కాలం ప్రధాని పదవిలో కొనసాగుతానని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు.<br />ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం, మద్దతే తనకు అతిపెద్ద బలం అని మోదీ పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు అమలు చేసిందని, పేదల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ సేవల విస్తరణ, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠ పెంపు వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించామని ఆయన తెలిపారు.<br />ఎన్డీఏ కూటమి దేశాభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోందని, భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి కొనసాగిస్తామని ప్రధాని అన్నారు. దేశాన్ని అభివృద్ధి చెందిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10801/prime-minister-modi-never-expected-to-become-the-longest-serving"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/images-(40).jpeg" alt=""></a><br /><p><strong>న్యూఢిల్లీ, జూన్ 10 (ప్రజా మంటలు): </strong></p>
<p>దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో అత్యంత కాలం ప్రధాని పదవిలో కొనసాగుతానని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు.<br />ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం, మద్దతే తనకు అతిపెద్ద బలం అని మోదీ పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు అమలు చేసిందని, పేదల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ సేవల విస్తరణ, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠ పెంపు వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించామని ఆయన తెలిపారు.<br />ఎన్డీఏ కూటమి దేశాభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోందని, భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి కొనసాగిస్తామని ప్రధాని అన్నారు. దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.<br />ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు మరియు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనతాదళ్ (యునైటెడ్) నాయకులు, శివసేన, లోక్ జనశక్తి పార్టీ తదితర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు పాల్గొన్నారు.<br />ప్రధానిగా మోదీ తొలి సారి 2014లో బాధ్యతలు చేపట్టగా, 2019 మరియు 2024 సాధారణ ఎన్నికల్లోనూ విజయం సాధించి వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీఏ నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10801/prime-minister-modi-never-expected-to-become-the-longest-serving</link>
                <guid>https://www.prajamantalu.com/article/10801/prime-minister-modi-never-expected-to-become-the-longest-serving</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 21:17:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/images-%2840%29.jpeg"                         length="54667"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p>జవహర్‌లాల్ నెహ్రూ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు.</p>
<p>ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, 1946 సెప్టెంబర్ 2 నుంచి 1947 ఆగస్టు 15 వరకు బ్రిటిష్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, ప్రధాన మంత్రి హోదాతో జవహర్‌లాల్ నెహ్రూ బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యానంతరం 1947 నుంచి 1952 వరకు కూడా దేశ ప్రభుత్వానికి నాయకత్వం వహించారని తెలిపారు.</p>
<p>1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో నెహ్రూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, 1964 మే 27న మరణించే వరకు పదవిలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10799/nehru-ruled-the-country-for-more-than-17-years-%E2%80%93"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260610-wa0012.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p>జవహర్‌లాల్ నెహ్రూ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు.</p>
<p>ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, 1946 సెప్టెంబర్ 2 నుంచి 1947 ఆగస్టు 15 వరకు బ్రిటిష్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, ప్రధాన మంత్రి హోదాతో జవహర్‌లాల్ నెహ్రూ బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యానంతరం 1947 నుంచి 1952 వరకు కూడా దేశ ప్రభుత్వానికి నాయకత్వం వహించారని తెలిపారు.</p>
<p>1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో నెహ్రూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, 1964 మే 27న మరణించే వరకు పదవిలో కొనసాగారని చెప్పారు.</p>
<p>ఈ లెక్కన 1946 నుంచి 1964 వరకు నెహ్రూ దాదాపు 18 సంవత్సరాలపాటు దేశ పాలనలో కీలక బాధ్యతలు నిర్వహించారని చిన్నారెడ్డి పేర్కొన్నారు. అందువల్ల నెహ్రూ కంటే మోడీ ఎక్కువకాలం ప్రధానిగా ఉన్నారని చెప్పడం వాస్తవాలను వక్రీకరించడమేనని అన్నారు.</p>
<p>బీజేపీ నాయకులు దేశ చరిత్రను సరిగా అధ్యయనం చేసి మాట్లాడాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలను మానుకోవాలని ఆయన సూచించారు.</p>
<p>స్వాతంత్ర్య సమరంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు జైలు శిక్షలు అనుభవించారని, తమ ఆస్తులను త్యాగం చేశారని పేర్కొన్న చిన్నారెడ్డి, స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీకి పూర్వగామిగా భావించే రాజకీయ శక్తుల పాత్ర లేదని విమర్శించారు.</p>
<p>నెహ్రూ పాలనా కాలానికి సంబంధించిన చారిత్రక వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య చరిత్రకు హానికరమని ఆయన అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10799/nehru-ruled-the-country-for-more-than-17-years-%E2%80%93</link>
                <guid>https://www.prajamantalu.com/article/10799/nehru-ruled-the-country-for-more-than-17-years-%E2%80%93</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 20:45:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0012.jpg"                         length="79200"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహిళల భద్రతపై ప్రభుత్వం విఫలమైంది: కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p>రాష్ట్రంలో మహిళలు, బాలికలపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన, మల్కాజిగిరిలో మహిళ హత్య రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.</p>
<p>ఖమ్మం ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, మల్కాజిగిరి ఘటనలో ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నారు.</p>
<p>మహిళలపై నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యమంత్రి పాలనపై పట్టు కోల్పోయారని ఆరోపించారు. మహిళల రక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, రెండు ఘటనల్లోనూ నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని డిమాండ్ చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10795/government-has-failed-on-womens-safety-kavita"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260502-wa0016.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p>రాష్ట్రంలో మహిళలు, బాలికలపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన, మల్కాజిగిరిలో మహిళ హత్య రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.</p>
<p>ఖమ్మం ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, మల్కాజిగిరి ఘటనలో ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నారు.</p>
<p>మహిళలపై నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యమంత్రి పాలనపై పట్టు కోల్పోయారని ఆరోపించారు. మహిళల రక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, రెండు ఘటనల్లోనూ నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని డిమాండ్ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10795/government-has-failed-on-womens-safety-kavita</link>
                <guid>https://www.prajamantalu.com/article/10795/government-has-failed-on-womens-safety-kavita</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 19:48:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260502-wa0016.jpg"                         length="134589"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వడ్ల కొనుగోళ్లలో రూ.107 కోట్ల అవినీతి: మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిర్వహించిన విలేకరుల సమావేశానికి ప్రతిస్పందిస్తూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.</p>
<p>మంత్రి లక్ష్మణ్ కుమార్ తరచూ “రాజీనామా చేస్తా” అనే వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేసిన కొప్పుల ఈశ్వర్, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా ఇలాంటి ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు.</p>
<p>జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు మంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించిన ఆయన, ఇప్పటికీ అనేక కొనుగోలు కేంద్రాల్లో సుమారు 20 శాతం వడ్లు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తిరిగి వడ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.</p>
<p>40 కిలోల బస్తాకు 3.3 నుంచి 3.4 కిలోల వరకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10794/ex-minister-koppula-ishwar-challenges-minister-laxman-kumar-for-rs-107"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260610-wa0008.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిర్వహించిన విలేకరుల సమావేశానికి ప్రతిస్పందిస్తూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.</p>
<p>మంత్రి లక్ష్మణ్ కుమార్ తరచూ “రాజీనామా చేస్తా” అనే వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేసిన కొప్పుల ఈశ్వర్, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా ఇలాంటి ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు.</p>
<p>జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు మంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించిన ఆయన, ఇప్పటికీ అనేక కొనుగోలు కేంద్రాల్లో సుమారు 20 శాతం వడ్లు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తిరిగి వడ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.</p>
<p>40 కిలోల బస్తాకు 3.3 నుంచి 3.4 కిలోల వరకు కటింగ్ చేసిన ఘటనలు జరిగాయని, ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్లినా రైతులు ఈ విషయాన్ని చెబుతారని ఆయన అన్నారు. వడ్లు పోసిన తర్వాత నెలల తరబడి రైతులు కల్లాల వద్ద వేచి ఉండాల్సి వచ్చిందని, కాంటాలు ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరిగిందని ఆరోపించారు.</p>
<p>గ్రేడ్ పేరుతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారని, ప్రభుత్వం నిర్ణయించిన ఏ-గ్రేడ్ ధరకు బదులుగా బీ-గ్రేడ్‌గా చూపించి తక్కువ ధరకు కొనుగోలు చేశారని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. హమాలీ చార్జీలు గతంలో బస్తాకు రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.40 వరకు వసూలు చేశారని, లారీ రవాణా పేరిట అదనపు వసూళ్లు చేశారని పేర్కొన్నారు.</p>
<p>రైస్ మిల్లర్ల వద్ద తరుగు పేరిట ఒక లారీకి నాలుగు క్వింటాళ్ల వరకు కట్ చేశారని, ఇవన్నీ అవినీతి చర్యలేనని విమర్శించారు. రైతులు భయాందోళనల కారణంగా తక్కువ ధరలకు ధాన్యాన్ని విక్రయించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p>బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేవని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు ఉండేవని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.</p>
<p>ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్‌కు 7 నుంచి 8 కిలోల వరకు తరుగు పేరుతో కోత విధించారని, మొత్తం జిల్లాలో సుమారు 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంపై ఈ కోతల ద్వారా రూ.107 కోట్ల మేర రైతుల నష్టం జరిగిందని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.</p>
<p>చివరగా మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు సవాల్ విసురుతూ, “అవినీతి జరగలేదని చెబుతున్న మీరు ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి. లేకుంటే రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10794/ex-minister-koppula-ishwar-challenges-minister-laxman-kumar-for-rs-107</link>
                <guid>https://www.prajamantalu.com/article/10794/ex-minister-koppula-ishwar-challenges-minister-laxman-kumar-for-rs-107</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 19:34:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0008.jpg"                         length="82634"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మురళీధర్ దేశ్ పాండే మృతి పట్ల ప్రగాఢ సంతాపం</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఉద్యమకారుడు, సోషలిస్టు నాయకుడు, తెలంగాణ జానపద సకల కళాకారుల పరిరక్షణ జేఏసీ చైర్మన్ శ్రీ మురళీధర్ దేశ్ పాండే  మరణం అత్యంత బాధాకరం.<br />తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి హక్కులు, గుర్తింపు, సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది. తెలంగాణ జానపద కళాకారుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలోనూ, ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ఆయన విశేష పాత్ర పోషించారు. <img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0003.jpg" alt="IMG-20260610-WA0003" width="896" height="597" /></p>
<p><strong>ఆయన మృతికి టిఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత, మాజీ. మంత్రి జీ. రాజేశం గౌడ్ తమ సంతాపం తెలిపారు. కల్వకుంట్ల కవిత ఆయన కుటుంబాన్ని పరామర్శించి, ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు.</strong></p>
<p>మురళీధర్ దేశ్ పాండే  సేవలు తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా కళాకారుల ప్రపంచానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయి.<br />ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10792/deeply-saddened-by-the-death-of-muralidhar-desh-pandey"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/20260610_142619.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఉద్యమకారుడు, సోషలిస్టు నాయకుడు, తెలంగాణ జానపద సకల కళాకారుల పరిరక్షణ జేఏసీ చైర్మన్ శ్రీ మురళీధర్ దేశ్ పాండే  మరణం అత్యంత బాధాకరం.<br />తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి హక్కులు, గుర్తింపు, సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది. తెలంగాణ జానపద కళాకారుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలోనూ, ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ఆయన విశేష పాత్ర పోషించారు. <img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0003.jpg" alt="IMG-20260610-WA0003" width="896" height="597"/></p>
<p><strong>ఆయన మృతికి టిఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత, మాజీ. మంత్రి జీ. రాజేశం గౌడ్ తమ సంతాపం తెలిపారు. కల్వకుంట్ల కవిత ఆయన కుటుంబాన్ని పరామర్శించి, ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు.</strong></p>
<p>మురళీధర్ దేశ్ పాండే  సేవలు తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా కళాకారుల ప్రపంచానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయి.<br />ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులు, అభిమానులు, సహచర కళాకారులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.<br />ఓం శాంతి. 🙏🏻</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10792/deeply-saddened-by-the-death-of-muralidhar-desh-pandey</link>
                <guid>https://www.prajamantalu.com/article/10792/deeply-saddened-by-the-death-of-muralidhar-desh-pandey</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 14:35:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/20260610_142619.jpg"                         length="59565"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Prajamantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1596/prajamantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-06/page-1-1676613.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1596/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1596/prajamantalu</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 06:10:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/page-1-1676613.jpg"                         length="1274840"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>ఎం.వి నరసింహారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్</title>
                                    <description><![CDATA[<p>జగిత్యాల జూన్ 9(ప్రజా మంటలు)<br />జగిత్యాల ఎస్ కె ఎల్ ఎన్ ఆర్ బిఈడి కళాశాల కరెస్పాండెంట్, రచయిత ఎం.వి నరసింహారెడ్డి  మరణించగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10791/jagityala-mla-dasanjay-kumar-visited-mv-narasimha-reddys-family"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260609-wa0124(1).jpg" alt=""></a><br /><p>జగిత్యాల జూన్ 9(ప్రజా మంటలు)<br />జగిత్యాల ఎస్ కె ఎల్ ఎన్ ఆర్ బిఈడి కళాశాల కరెస్పాండెంట్, రచయిత ఎం.వి నరసింహారెడ్డి  మరణించగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10791/jagityala-mla-dasanjay-kumar-visited-mv-narasimha-reddys-family</link>
                <guid>https://www.prajamantalu.com/article/10791/jagityala-mla-dasanjay-kumar-visited-mv-narasimha-reddys-family</guid>
                <pubDate>Tue, 09 Jun 2026 21:57:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260609-wa0124%281%29.jpg"                         length="182079"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అటుకుల్లో బొద్దింక.. </title>
                                    <description><![CDATA[కొత్తకొండ వైన్స్ సిట్టింగ్ రూమ్‌లో ఘోరం.. ]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10789/a-cockroach-in-the-attic"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260608-wa0546.jpg" alt=""></a><br /><p>భీమదేవరపల్లి, జూన్ 9 (ప్రజామంటలు) :</p>
<p>మందుబాబుల జిహ్వ చాపల్యాన్ని ఆసరాగా చేసుకుని బెల్ట్ షాపులు, సిట్టింగ్ రూమ్‌ల నిర్వాహకులు బరితెగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ కుళ్లిన, అపరిశుభ్ర ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. తాజాగా మండల పరిధిలోని కొత్తకొండ వైన్స్ సిట్టింగ్ రూమ్‌లో వెలుగుచూసిన ఒక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొత్తకొండ వైన్స్ సిట్టింగ్ రూమ్‌కు వచ్చిన కొందరు వినియోగదారులు అక్కడ అటుకుల మిక్చర్ ఆర్డర్ చేశారు. అయితే, వారికి వడ్డించిన అటుకుల్లో ఏకంగా చచ్చిపోయిన బొద్దింక ప్రత్యక్షమైంది. కనీసం చూసుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా అంతటి అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సరఫరా చేయడంపై మందుబాబులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం వందలాది మంది వచ్చే ఇలాంటి సిట్టింగ్ రూమ్‌లలో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు.ఈ ఒక్క వైన్స్ సిట్టింగ్ రూమే కాకుండా, భీమదేవరపల్లి మండల వ్యాప్తంగా బెల్ట్ షాపులు, బిర్యానీ సెంటర్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కారు. మండలంలో ఎక్కడ చూసినా అడ్డగోలుగా వెలిసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లపై అధికారుల నిఘా కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వల్లే నిర్వాహకులు ఇంతలా రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, కనీస పరిశుభ్రత లేకుండా బొద్దింకలు, పురుగులు ఉన్న ఆహారాన్ని విక్రయిస్తున్న కొత్తకొండ వైన్స్ సిట్టింగ్ రూమ్‌ను తక్షణమే మూసివేయాలని స్థానిక ప్రజలు, వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మండలంలోని అన్ని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై తనిఖీలు నిర్వహించి, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10789/a-cockroach-in-the-attic</link>
                <guid>https://www.prajamantalu.com/article/10789/a-cockroach-in-the-attic</guid>
                <pubDate>Tue, 09 Jun 2026 07:40:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260608-wa0546.jpg"                         length="296018"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Kasireddy Adireddy ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సాహితీవేత్త ఎం.వి. నరసింహారెడ్డి కన్నుమూత</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, జూన్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, రచయిత, విద్యావేత్త, ఎస్‌కేఎల్‌ఎన్ రావు బీఈడీ కళాశాల కరెస్పాండెంట్ ఎం.వి. నరసింహారెడ్డి సోమవారం రాత్రి, తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి సాహితీ, విద్యా రంగాలకు తీరని లోటుగా భావిస్తున్నారు.<br />ఎం.వి. నరసింహారెడ్డి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారు. నాలుగు వేదాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళమైన తెలుగులో అనువదించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతేకాకుండా అనేక నవలలు, కథలు, హాస్య రచనలు చేసి పాఠకుల ఆదరణను సంపాదించారు.<br />విద్యారంగంలోనూ ఆయన విశిష్ట సేవలు అందించారు. ఉపాధ్యాయుడిగా చేసిన కృషికి గుర్తింపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారంతో సత్కరించబడ్డారు.<br />ఎం.వి. నరసింహారెడ్డి మృతిపట్ల సాహితీవేత్తలు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, శిష్యులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10790/literary-writer-mv-narasimha-reddy-passed-away"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260609-wa0000.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, జూన్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, రచయిత, విద్యావేత్త, ఎస్‌కేఎల్‌ఎన్ రావు బీఈడీ కళాశాల కరెస్పాండెంట్ ఎం.వి. నరసింహారెడ్డి సోమవారం రాత్రి, తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి సాహితీ, విద్యా రంగాలకు తీరని లోటుగా భావిస్తున్నారు.<br />ఎం.వి. నరసింహారెడ్డి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారు. నాలుగు వేదాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళమైన తెలుగులో అనువదించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతేకాకుండా అనేక నవలలు, కథలు, హాస్య రచనలు చేసి పాఠకుల ఆదరణను సంపాదించారు.<br />విద్యారంగంలోనూ ఆయన విశిష్ట సేవలు అందించారు. ఉపాధ్యాయుడిగా చేసిన కృషికి గుర్తింపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారంతో సత్కరించబడ్డారు.<br />ఎం.వి. నరసింహారెడ్డి మృతిపట్ల సాహితీవేత్తలు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, శిష్యులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10790/literary-writer-mv-narasimha-reddy-passed-away</link>
                <guid>https://www.prajamantalu.com/article/10790/literary-writer-mv-narasimha-reddy-passed-away</guid>
                <pubDate>Tue, 09 Jun 2026 06:41:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260609-wa0000.jpg"                         length="12229"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Prajamantalu</title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1595/prajamantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-06/page-1-3393147.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1595/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1595/prajamantalu</guid>
                <pubDate>Tue, 09 Jun 2026 05:15:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/page-1-3393147.jpg"                         length="1305342"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>వరి కొయ్యలు కాల్చి పలువురి ప్రమాదానికి కారణమైన వారిపై ప్రజావాణిలో ఫిర్యాదు </title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు)</p>
<p>జగిత్యాల<strong><span style="color:rgb(224,62,45);">  రూరల్ మండలం తక్కలపల్లి గ్రామ శివారులో తుమ్మచెట్టు కు నిప్పంటుకొని అదే మార్గంలో వస్తున్న బైరి వేణు ,కడారి భరత్ లు గాయాలపాలు అయినారు. ఇట్టి విషయంపై జిల్లా కేంద్రం విజయపురి కాలనీకి చెందిన సంబుమహేష్( 29) తండ్రి మల్లయ్య సోమవారం  తుమ్మచెట్టు కాలడానికి కారకులైన వారిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. </span></strong></p>
<p>మిట్టపల్లి గంగారెడ్డి గంగం తిరుపతిరెడ్డి వరి కొయ్యలను కాల్చగా తుమ్మ చెట్టు అంటుకొని బైక్ పై పడటం జరిగింది. దీంతో అదే మార్గంలో వస్తున్న కడారి భరత్, బైరి వేణు గాయాల  పాలైనారు. వారు నడుపుతున్న బైక్ ధ్వంసం అయింది. వరి కొయ్యలు కాల్చిన మిట్టపల్లి గంగారెడ్డి గంగం తిరుపతిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులు మహేష్ కోరారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10788/complaint-on-public-radio-against-those-who-burnt-rice-sticks"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260608-wa0241.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు)</p>
<p>జగిత్యాల<strong><span style="color:rgb(224,62,45);"> రూరల్ మండలం తక్కలపల్లి గ్రామ శివారులో తుమ్మచెట్టు కు నిప్పంటుకొని అదే మార్గంలో వస్తున్న బైరి వేణు ,కడారి భరత్ లు గాయాలపాలు అయినారు. ఇట్టి విషయంపై జిల్లా కేంద్రం విజయపురి కాలనీకి చెందిన సంబుమహేష్( 29) తండ్రి మల్లయ్య సోమవారం  తుమ్మచెట్టు కాలడానికి కారకులైన వారిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. </span></strong></p>
<p>మిట్టపల్లి గంగారెడ్డి గంగం తిరుపతిరెడ్డి వరి కొయ్యలను కాల్చగా తుమ్మ చెట్టు అంటుకొని బైక్ పై పడటం జరిగింది. దీంతో అదే మార్గంలో వస్తున్న కడారి భరత్, బైరి వేణు గాయాల  పాలైనారు. వారు నడుపుతున్న బైక్ ధ్వంసం అయింది. వరి కొయ్యలు కాల్చిన మిట్టపల్లి గంగారెడ్డి గంగం తిరుపతిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులు మహేష్ కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10788/complaint-on-public-radio-against-those-who-burnt-rice-sticks</link>
                <guid>https://www.prajamantalu.com/article/10788/complaint-on-public-radio-against-those-who-burnt-rice-sticks</guid>
                <pubDate>Mon, 08 Jun 2026 22:57:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260608-wa0241.jpg"                         length="315568"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎంవి నరసింహారెడ్డి అస్తమయం </title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(224,62,45);">జగిత్యాల ఎస్ కె ఎల్ ఎన్ రావు బిఈడి కళాశాల కరెస్పాండెంట్, రచయిత ఎం.వి నరసింహారెడ్డి ఈరోజు సోమవారం సాయంత్రం 7 గంటలకు జగిత్యాలలో ఆయన నివాసంలో మృతి చెందారు. ఆయన నాలుగు వేదాలు మరియు ఉపనిషత్తులు జోక్స్ బ్యాంక్ జోక్స్ టానిక్ లాంటి హాస్య రచనల పుస్తకాలు, తెలుగు పండిత్ శిక్షణ కళాశాల తోపాటు బీఈడీ కళాశాల స్థాపించి నిర్వహించారు. అంతేగాకుండా వందలాదిమంది వర్ధమాన రచయితలకు స్ఫూర్తిగా నిలవడమే కాకుండా ఇతోదికంగా వారి పుస్తకాల ముద్రణకు ఆర్థిక సహాయం అందించారు. </span></strong></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">రోటరీ క్లబ్ అధ్యక్షునిగా వ్యవహరించి ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు .రొటేరియనులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మంచాల కృష్ణ ,సిరిసిల్ల. శ్రీనివాస్, టీవీ సూర్యం ,చారి రోటరీ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.</span></strong></p>
<p>ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అవార్డును పొందారు. అంతే కాకుండా తొలి తెలంగాణ ఉద్యమంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10787/mv-narasimha-reddy-is-dead"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/screenshot_20260608_194736_youtube.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(224,62,45);">జగిత్యాల ఎస్ కె ఎల్ ఎన్ రావు బిఈడి కళాశాల కరెస్పాండెంట్, రచయిత ఎం.వి నరసింహారెడ్డి ఈరోజు సోమవారం సాయంత్రం 7 గంటలకు జగిత్యాలలో ఆయన నివాసంలో మృతి చెందారు. ఆయన నాలుగు వేదాలు మరియు ఉపనిషత్తులు జోక్స్ బ్యాంక్ జోక్స్ టానిక్ లాంటి హాస్య రచనల పుస్తకాలు, తెలుగు పండిత్ శిక్షణ కళాశాల తోపాటు బీఈడీ కళాశాల స్థాపించి నిర్వహించారు. అంతేగాకుండా వందలాదిమంది వర్ధమాన రచయితలకు స్ఫూర్తిగా నిలవడమే కాకుండా ఇతోదికంగా వారి పుస్తకాల ముద్రణకు ఆర్థిక సహాయం అందించారు. </span></strong></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">రోటరీ క్లబ్ అధ్యక్షునిగా వ్యవహరించి ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు .రొటేరియనులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మంచాల కృష్ణ ,సిరిసిల్ల. శ్రీనివాస్, టీవీ సూర్యం ,చారి రోటరీ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.</span></strong></p>
<p>ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అవార్డును పొందారు. అంతే కాకుండా తొలి తెలంగాణ ఉద్యమంలో ,మలి తెలంగాణ ఉద్యమంలో సైతం ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వారి  ఆత్మకు శాంతి చేకూరాలని ఎస్ కే ఎల్ ఎన్ రావు బి ఈడీ కళాశాల, సరస్వతి శిశు మందిర్ శ్రీ వాణి జూనియర్ కళాశాల విద్యాసంస్థల అధ్యాపకులు, ఉపాధ్యాయులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10787/mv-narasimha-reddy-is-dead</link>
                <guid>https://www.prajamantalu.com/article/10787/mv-narasimha-reddy-is-dead</guid>
                <pubDate>Mon, 08 Jun 2026 20:15:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/screenshot_20260608_194736_youtube.jpg"                         length="39442"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మమతా కాంగ్రెస్ గూటికి చేరితే... బీజేపీ వ్యూహానికి అతిపెద్ద ఎదురుదెబ్బ?</title>
                                    <description><![CDATA[<h6><strong>న్యూ డిల్లీ జూన్ 08 :</strong></h6>
<p>భారత రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఒక కొత్త రాజకీయ పునర్వ్యవస్థీకరణకు సంకేతాలిస్తున్నాయా? ఢిల్లీలో జరిగిన INDIA కూటమి సమావేశం తర్వాత రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.</p>
<p>దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలంటే ప్రతిపక్ష శక్తుల ఐక్యత తప్పనిసరి అనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య జరిగిన ప్రత్యేక సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.</p>
<p>ప్రస్తుతం మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో చేరనున్నారనే అధికారిక సమాచారం లేకపోయినా, ఒకవేళ అలాంటి పరిణామం చోటుచేసుకుంటే అది కేవలం ఒక నాయకురాలి పార్టీ మార్పుగా కాకుండా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే సంఘటనగా మారే అవకాశం ఉంది.</p>
<h2>బీజేపీ వ్యూహం ఏమిటి?</h2>
<p>గత దశాబ్ద కాలంగా బీజేపీ అనుసరిస్తున్న ప్రధాన రాజకీయ వ్యూహాల్లో ఒకటి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10786/if-mamata-joins-the-congress-fold-it-will-be-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/chatgpt-image-jun-8,-2026,-06_58_05-pm.png" alt=""></a><br /><h6><strong>న్యూ డిల్లీ జూన్ 08 :</strong></h6>
<p>భారత రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఒక కొత్త రాజకీయ పునర్వ్యవస్థీకరణకు సంకేతాలిస్తున్నాయా? ఢిల్లీలో జరిగిన INDIA కూటమి సమావేశం తర్వాత రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.</p>
<p>దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలంటే ప్రతిపక్ష శక్తుల ఐక్యత తప్పనిసరి అనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య జరిగిన ప్రత్యేక సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.</p>
<p>ప్రస్తుతం మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో చేరనున్నారనే అధికారిక సమాచారం లేకపోయినా, ఒకవేళ అలాంటి పరిణామం చోటుచేసుకుంటే అది కేవలం ఒక నాయకురాలి పార్టీ మార్పుగా కాకుండా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే సంఘటనగా మారే అవకాశం ఉంది.</p>
<h2>బీజేపీ వ్యూహం ఏమిటి?</h2>
<p>గత దశాబ్ద కాలంగా బీజేపీ అనుసరిస్తున్న ప్రధాన రాజకీయ వ్యూహాల్లో ఒకటి ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను దెబ్బతీయడంతో పాటు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలను ఒంటరిచేయడం, వాటి నాయకులను ఆకర్షించడం, విభేదాలను ప్రోత్సహించడం వంటి రాజకీయ ఎత్తుగడలు అనేక రాష్ట్రాల్లో కనిపించాయి.</p>
<p>మహారాష్ట్రలో శివసేన విభజన, ఎన్సీపీ చీలిక, బీహార్ రాజకీయ పరిణామాలు, తెలంగాణలో ఫిరాయింపులు, ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు ఈ వ్యూహానికి ఉదాహరణలుగా ప్రతిపక్షాలు చూపుతున్నాయి.</p>
<p>ఈ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు ఒంటరిగా పోరాడడం కష్టమవుతోందనే భావన బలపడుతోంది.</p>
<h2>మమతా నిర్ణయం దేశ రాజకీయాలకు సంకేతం కావచ్చా?</h2>
<p>మమతా బెనర్జీ సాధారణ రాజకీయ నాయకురాలు కాదు. వామపక్షాల 34 ఏళ్ల పాలనను ముగించిన నాయకురాలు. కాంగ్రెస్‌ను విడిచి స్వంత పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన నాయకురాలు.</p>
<p>అలాంటి నాయకురాలు తిరిగి కాంగ్రెస్‌తో కలిసే దిశగా అడుగులు వేస్తే అది వ్యక్తిగత రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు. దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు కూడా ఒక రాజకీయ సందేశంగా మారే అవకాశం ఉంది.</p>
<p>"ప్రస్తుతం ప్రధాన పోరాటం బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే, చిన్న చిన్న రాజకీయ భేదాలను పక్కనపెట్టి పెద్ద వేదికపై ఐక్యమవ్వాలి" అనే భావన మరింత బలపడవచ్చు.</p>
<h2>ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా అదే మార్గం ఎంచుకుంటే?</h2>
<p>ఇక్కడే భారత రాజకీయాల్లో అతిపెద్ద మార్పు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.</p>
<p>పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్, బీహార్‌లో ఆర్జేడీ, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో మిగిలిన ప్రాంతీయ శక్తులు, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోని రాజకీయ శక్తులు భవిష్యత్తులో జాతీయ స్థాయి సమీకరణలపై కొత్తగా ఆలోచించడం ప్రారంభించవచ్చు.</p>
<p>ప్రస్తుతం దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఒకే సమస్యను ఎదుర్కొంటున్నాయి. అవి రాష్ట్ర స్థాయిలో బలంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో బీజేపీ వంటి భారీ రాజకీయ యంత్రాంగాన్ని ఎదుర్కోవడం కష్టమవుతోంది.</p>
<p>ఈ నేపథ్యంలో కొన్ని పార్టీలు తమ స్వతంత్ర అస్తిత్వాన్ని కొనసాగిస్తూనే కాంగ్రెస్‌తో మరింత సమన్వయం పెంచవచ్చు. మరికొన్ని పార్టీలు దీర్ఘకాలంలో విలీనాలు లేదా శాశ్వత కూటముల దిశగా కూడా ఆలోచించే అవకాశం లేకపోలేదు.</p>
<h2>కాంగ్రెస్ మళ్లీ కేంద్రబిందువుగా మారుతుందా?</h2>
<p>2014 తర్వాత కాంగ్రెస్ క్రమంగా బలహీనపడినా ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉనికి కలిగిన ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉంది.</p>
<p>ప్రాంతీయ పార్టీలలో కొందరు నాయకులు కాంగ్రెస్‌తో గతంలో తీవ్ర విభేదాలు పెట్టుకున్నప్పటికీ, ప్రస్తుతం రాజకీయ అవసరాలు కొత్త సమీకరణాలను సృష్టిస్తున్నాయి.</p>
<p>మమతా వంటి నాయకులు కాంగ్రెస్‌తో మరింత దగ్గరవుతే, అది కాంగ్రెస్‌కు కేవలం సంఖ్యాబలం మాత్రమే కాదు, మానసిక ఆధిక్యాన్ని కూడా అందిస్తుంది.</p>
<p>ప్రతిపక్ష ఓటర్లలో "బీజేపీకి వ్యతిరేకంగా గెలవగల శక్తి ఏర్పడుతోంది" అనే నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది.</p>
<h2>2029 ఎన్నికలకు కొత్త రాజకీయ పటమా?</h2>
<p>ఒకవేళ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని, సీట్ల సర్దుబాట్లు, ఉమ్మడి కార్యక్రమాలు, సంయుక్త ఉద్యమాలు చేపడితే 2029 ఎన్నికలు పూర్తిగా భిన్నమైన రాజకీయ వాతావరణంలో జరిగే అవకాశం ఉంది.</p>
<p>బీజేపీ ఇప్పటివరకు అనుసరించిన "ప్రతిపక్షాలను విడగొట్టి బలహీనపరచడం" అనే వ్యూహానికి ఇది ఒక పెద్ద సవాలుగా మారవచ్చు.</p>
<p>అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా కేవలం బీజేపీ వ్యతిరేకతకే పరిమితం కాకుండా దేశ భవిష్యత్తుపై ప్రత్యామ్నాయ దృక్పథాన్ని ప్రజల ముందుంచాల్సి ఉంటుంది.</p>
<p>మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో చేరతారా లేదా అనేది భవిష్యత్తు నిర్ణయించే విషయం. కానీ ఆ చర్చ మొదలవడమే భారత రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులకు సంకేతంగా కనిపిస్తోంది.</p>
<p>ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి విడిపోయి ప్రాంతీయ శక్తులుగా ఎదిగిన నాయకులు, ఇప్పుడు మళ్లీ జాతీయ స్థాయి ఐక్యత అవసరాన్ని గుర్తించే పరిస్థితి వస్తే అది కేవలం రాజకీయ వ్యూహ మార్పు కాదు. భారత రాజకీయాల కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు.</p>
<p>బీజేపీకి వ్యతిరేకంగా విభజిత ప్రతిపక్షాల నుంచి సంఘటిత ప్రతిపక్షాల దిశగా ప్రయాణం ప్రారంభమైతే, రాబోయే సంవత్సరాల్లో భారత రాజకీయ పటం గణనీయంగా మారే అవకాశం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Comment</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10786/if-mamata-joins-the-congress-fold-it-will-be-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10786/if-mamata-joins-the-congress-fold-it-will-be-the</guid>
                <pubDate>Mon, 08 Jun 2026 19:05:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/chatgpt-image-jun-8%2C-2026%2C-06_58_05-pm.png"                         length="3077225"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మారుతి స్నేహ మండలి వారిచే ప్రతిభా పురస్కారాల వితరణ </title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల జూన్ 7( ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(35,111,161);">జిల్లా కేంద్రంలో మారుతి స్నేహ మండలి వారిచే ప్రతిభా పురస్కారాలు అందజేయబడినవి. 2025 26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ యందు 1000 మార్కులకు గాను 982 ఎంపీసీ విభాగం నందు సాధించిన జి సుప్రీత్, ఎస్ ఎస్ సి నందు పి .  హాసినిశర్మ 600/578 మార్కులు సాధించగా స్నేహమండలి బృందం శాలువాతో సత్కరించి జ్ఞాపకం అందజేశారు.</span></strong></p>
<p>ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రతిభా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి భావి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్నేహమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10785/distribution-of-talent-awards-by-maruti-sneha-mandali"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/20260608_161118.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల జూన్ 7( ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(35,111,161);">జిల్లా కేంద్రంలో మారుతి స్నేహ మండలి వారిచే ప్రతిభా పురస్కారాలు అందజేయబడినవి. 2025 26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ యందు 1000 మార్కులకు గాను 982 ఎంపీసీ విభాగం నందు సాధించిన జి సుప్రీత్, ఎస్ ఎస్ సి నందు పి .  హాసినిశర్మ 600/578 మార్కులు సాధించగా స్నేహమండలి బృందం శాలువాతో సత్కరించి జ్ఞాపకం అందజేశారు.</span></strong></p>
<p>ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రతిభా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి భావి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్నేహమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10785/distribution-of-talent-awards-by-maruti-sneha-mandali</link>
                <guid>https://www.prajamantalu.com/article/10785/distribution-of-talent-awards-by-maruti-sneha-mandali</guid>
                <pubDate>Mon, 08 Jun 2026 16:23:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/20260608_161118.jpg"                         length="735861"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే విద్యార్థులకు పురస్కారాల ప్రధానం</title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల జూన్ 7(ప్రజా మంటలు)<br />జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో గత తొమ్మిది సంవత్సరాలుగా హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే సామూహిక పారాయణం నిర్వహించబడుచున్నది. కాగా ఈ సంవత్సరము నుండి నూతనంగా ఎస్  ఎస్ఎస్సి ,ఇంటర్మీడియట్, డిగ్రీ నందు 90% పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడానికి శ్రీకారం చుట్టారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/20260607_1636523.jpg" alt="20260607_163652" width="1200" height="1200" /></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">దీనిలో భాగంగా 2025-26 విద్యా సం"లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో1000మార్కులకు గాను జి రితీష్ రెడ్డి 979 మార్కులు ,కె ధార్మిక్ (ఎం పి సి)</span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">  932  పి రాజేశ్వరి (ఎం పిసి )929 ,ఎం శ్రీదేవి(ఎం పి సి )901, ఏ శశి అనూజ (ఎస్ ఎస్ సి) నందు 583 మార్కులు సాధించినారు. ఈ సందర్భంగా హరిహరాలయంలో స్వామి వారి శేష వస్త్రాలతో పాటు జ్ఞాపికలను హనుమాన్ చాలీసా భక్త బృందం పక్షాన విద్యార్థులకు అందజేసి అభినందించారు. </span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/20260607_163736.jpg" alt="20260607_163736" width="1200" height="1200" /></p>
<p>ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10784/the-hanuman-chalisa-bhakta-team-is-the-principal-of-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/20260607_1636523.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల జూన్ 7(ప్రజా మంటలు)<br />జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో గత తొమ్మిది సంవత్సరాలుగా హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే సామూహిక పారాయణం నిర్వహించబడుచున్నది. కాగా ఈ సంవత్సరము నుండి నూతనంగా ఎస్  ఎస్ఎస్సి ,ఇంటర్మీడియట్, డిగ్రీ నందు 90% పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడానికి శ్రీకారం చుట్టారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/20260607_1636523.jpg" alt="20260607_163652" width="2880" height="2880"/></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">దీనిలో భాగంగా 2025-26 విద్యా సం"లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో1000మార్కులకు గాను జి రితీష్ రెడ్డి 979 మార్కులు ,కె ధార్మిక్ (ఎం పి సి)</span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);"> 932  పి రాజేశ్వరి (ఎం పిసి )929 ,ఎం శ్రీదేవి(ఎం పి సి )901, ఏ శశి అనూజ (ఎస్ ఎస్ సి) నందు 583 మార్కులు సాధించినారు. ఈ సందర్భంగా హరిహరాలయంలో స్వామి వారి శేష వస్త్రాలతో పాటు జ్ఞాపికలను హనుమాన్ చాలీసా భక్త బృందం పక్షాన విద్యార్థులకు అందజేసి అభినందించారు. </span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/20260607_163736.jpg" alt="20260607_163736" width="2880" height="2880"/></p>
<p>ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు భావి జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలువాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10784/the-hanuman-chalisa-bhakta-team-is-the-principal-of-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10784/the-hanuman-chalisa-bhakta-team-is-the-principal-of-the</guid>
                <pubDate>Sun, 07 Jun 2026 16:51:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/20260607_1636523.jpg"                         length="888184"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Prajamantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1594/prajamantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-06/page-1-8047483.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1594/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1594/prajamantalu</guid>
                <pubDate>Sun, 07 Jun 2026 05:04:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/page-1-8047483.jpg"                         length="1344697"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Prajamantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1593/prajamantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-06/page-1-6981161.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1593/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1593/prajamantalu</guid>
                <pubDate>Sat, 06 Jun 2026 05:43:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/page-1-6981161.jpg"                         length="1265332"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Prajamantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1592/prajamantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-06/page-1-7695367.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1592/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1592/prajamantalu</guid>
                <pubDate>Fri, 05 Jun 2026 03:47:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/page-1-7695367.jpg"                         length="1310258"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>₹80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, జూన్ 04 (ప్రజా మంటలు): </strong></p>
<p>జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ ₹80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.</p>
<p>ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో గురువారం ఈ దాడి నిర్వహించారు.</p>
<p>ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తి అధికారిక పని నిమిత్తం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్‌ను సంప్రదించగా, పని చేయడానికి ₹80 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.</p>
<p>ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో వల పన్నిన ఏసీబీ అధికారులు, కార్యాలయంలో బాధితుడి నుంచి లంచం స్వీకరిస్తున్న సమయంలో మొయినుద్దీన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి సంబంధిత రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10781/forest-range-officer-caught-by-acb-while-taking-%E2%82%B980-thousand"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260604-wa0012.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, జూన్ 04 (ప్రజా మంటలు): </strong></p>
<p>జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ ₹80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.</p>
<p>ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో గురువారం ఈ దాడి నిర్వహించారు.</p>
<p>ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తి అధికారిక పని నిమిత్తం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్‌ను సంప్రదించగా, పని చేయడానికి ₹80 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.</p>
<p>ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో వల పన్నిన ఏసీబీ అధికారులు, కార్యాలయంలో బాధితుడి నుంచి లంచం స్వీకరిస్తున్న సమయంలో మొయినుద్దీన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి సంబంధిత రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10781/forest-range-officer-caught-by-acb-while-taking-%E2%82%B980-thousand</link>
                <guid>https://www.prajamantalu.com/article/10781/forest-range-officer-caught-by-acb-while-taking-%E2%82%B980-thousand</guid>
                <pubDate>Thu, 04 Jun 2026 20:34:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260604-wa0012.jpg"                         length="195534"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నందికొండ మున్సిపల్ అధికారుల తీరుపై టీఆర్ఎస్ ఆగ్రహం</title>
                                    <description><![CDATA[<p><br /><strong>నాగార్జునసాగర్, జూన్ 4 (ప్రజా మంటలు):</strong></p>
<p>నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ మున్సిపల్ అధికారులు పైలాన్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెను కూల్చివేయడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల జెండా గద్దెలను వదిలి టీఆర్ఎస్ గద్దెను మాత్రమే తొలగించడం వివక్షపూరిత చర్య అని ఆరోపించారు.<br />ఈ ఘటనకు నిరసనగా టీఆర్ఎస్ నాయకులు నందికొండ మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారుల చర్యలను ఖండించారు.<br />టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే మున్సిపల్ అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగలు నిర్వహిస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రమే సమస్య సృష్టించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని విమర్శించారు.<br />మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ విక్రాంత్ రెడ్డి, నాగార్జునసాగర్ ఇన్‌చార్జ్ బాలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10777/trs-is-angry-with-the-behavior-of-nandikonda-municipal-officials"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/image-(6)-(1).jpg" alt=""></a><br /><p><br /><strong>నాగార్జునసాగర్, జూన్ 4 (ప్రజా మంటలు):</strong></p>
<p>నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ మున్సిపల్ అధికారులు పైలాన్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెను కూల్చివేయడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల జెండా గద్దెలను వదిలి టీఆర్ఎస్ గద్దెను మాత్రమే తొలగించడం వివక్షపూరిత చర్య అని ఆరోపించారు.<br />ఈ ఘటనకు నిరసనగా టీఆర్ఎస్ నాయకులు నందికొండ మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారుల చర్యలను ఖండించారు.<br />టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే మున్సిపల్ అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగలు నిర్వహిస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రమే సమస్య సృష్టించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని విమర్శించారు.<br />మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ విక్రాంత్ రెడ్డి, నాగార్జునసాగర్ ఇన్‌చార్జ్ బాలు నాయక్, అబ్జర్వర్ బోడుపల్లి లింగం, దేవరకొండ ఇన్‌చార్జ్ శివ నాయక్, డి. సరిత, బొల్లంపల్లి సందీప్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.<br />ధర్నా సందర్భంగా టీఆర్ఎస్ నాయకులను శాంతింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించగా వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే అనుచరుల ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించిన నాయకులు, కూల్చివేసిన చోటే మళ్లీ టీఆర్ఎస్ జెండా గద్దెను నిర్మిస్తామని ప్రకటించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10777/trs-is-angry-with-the-behavior-of-nandikonda-municipal-officials</link>
                <guid>https://www.prajamantalu.com/article/10777/trs-is-angry-with-the-behavior-of-nandikonda-municipal-officials</guid>
                <pubDate>Thu, 04 Jun 2026 20:22:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/image-%286%29-%281%29.jpg"                         length="196831"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Prajamantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1591/prajamantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-06/page-1-3990250.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1591/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1591/prajamantalu</guid>
                <pubDate>Thu, 04 Jun 2026 04:21:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/page-1-3990250.jpg"                         length="1334504"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Prajamantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1590/prajamantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-06/page-1-2204994.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1590/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1590/prajamantalu</guid>
                <pubDate>Wed, 03 Jun 2026 08:08:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/page-1-2204994.jpg"                         length="1283197"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>కన్నాపూర్ లో కాలిన ఈత - తాటి వనం  సందర్శించిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><br />జగిత్యాల  జూన్2- ( ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(224,62,45);">జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో గత 5 రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలిపోయిన 500 ఈత - తాటి చెట్లను  జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మంగళ వారం పరిశీలించారు.</span></strong><br />ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...<br />కన్నాపూర్ గ్రామంలోని దాదాపు 27 కుటుంబాలు ఈత వనాలపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. ఈతవనాలు కాలిపోవడం వల్ల వారి జీవనోపాధి లేకుండా అయిందన్నారు. ఐదు రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలిపోగా ఇప్పటివరకు అధికారులకు ఎలాంటి సమాచారం లేదనడానికి ఈ ప్రభుత్వం గౌడన్న లపై ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుందని అన్నారు.</p>
<p>వెంటనే అధికారులు ప్రభుత్వం స్పందించి గౌడన్నలకు తగిన నష్టపరి హారాన్ని అందజేయాలని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చెట్టు శిస్తు మాఫీ చేశారని, అనుకోకుండా ప్రమాదవశాత్తు చెట్టుపై  నుండి జారి కింద పడితే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10776/former-zp-chairperson-dava-vasantha-suresh-visited-burnt-swimming-palm-forest"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260602-wa0159.jpg" alt=""></a><br /><p> </p>
<p><br />జగిత్యాల  జూన్2- ( ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(224,62,45);">జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో గత 5 రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలిపోయిన 500 ఈత - తాటి చెట్లను  జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మంగళ వారం పరిశీలించారు.</span></strong><br />ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...<br />కన్నాపూర్ గ్రామంలోని దాదాపు 27 కుటుంబాలు ఈత వనాలపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. ఈతవనాలు కాలిపోవడం వల్ల వారి జీవనోపాధి లేకుండా అయిందన్నారు. ఐదు రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలిపోగా ఇప్పటివరకు అధికారులకు ఎలాంటి సమాచారం లేదనడానికి ఈ ప్రభుత్వం గౌడన్న లపై ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుందని అన్నారు.</p>
<p>వెంటనే అధికారులు ప్రభుత్వం స్పందించి గౌడన్నలకు తగిన నష్టపరి హారాన్ని అందజేయాలని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చెట్టు శిస్తు మాఫీ చేశారని, అనుకోకుండా ప్రమాదవశాత్తు చెట్టుపై  నుండి జారి కింద పడితే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించి గౌడన్న లకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం నిలిచిందన్నారు. <br />  ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు ఆనంద్ రావు, గంగారెడ్డి, గ్రామ సర్పంచ్ సతీష్ , గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రభు, గౌడ సంఘ అధ్యక్షుడు  గంగారం గౌడ్, మురళి గౌడ్,  మిస వేణు గోపాల్, వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10776/former-zp-chairperson-dava-vasantha-suresh-visited-burnt-swimming-palm-forest</link>
                <guid>https://www.prajamantalu.com/article/10776/former-zp-chairperson-dava-vasantha-suresh-visited-burnt-swimming-palm-forest</guid>
                <pubDate>Tue, 02 Jun 2026 20:54:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260602-wa0159.jpg"                         length="313265"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల పెంపు కోసం ప్రచారo </title>
                                    <description><![CDATA[<p><br />మల్యాల జూన్ 2 (ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(224,62,45);">ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలను పెంచడం మరియు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలతో పోటీని ఎదుర్కొనే దృష్టితో, మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం శివరామకృష్ణ మరియు అధ్యాపకులు ఇంటింటికీ ప్రచారం చేపట్టారు. </span></strong></p>
<p><strong><span style="color:rgb(224,62,45);">ఈ ప్రచారంలో ఎస్.ఎస్.సి. పాసైన ప్రతి విద్యార్థిని మరియు వారి తల్లిదండ్రులను కలిసి, కళాశాల విజయాలు, సౌకర్యాలు, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పిస్తున్నారు.</span></strong></p>
<p>  </p>
<p>1. <strong><span style="color:rgb(224,62,45);">విద్యా విజయాలు</span></strong>:<br />      · గత వార్షిక పరీక్షల ఫలితాల్లో కళాశాల రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకు సాధించింది.<br />      ·  400+ మార్కులు) సాధించిన విద్యార్థుల సంఖ్య 18 మంది.<br />2. స్కాలర్షిప్లు:<br />      · మలబార్ గోల్డ్ నిర్వాహకులు అందించే స్కాలర్షిప్లు ఇటీవలే 15 మంది అమ్మాయిలకు అందజేశారు.<br />      · ఈ స్కాలర్షిప్ ప్రత్యేకంగా పేదలు మరియు అనాధలకు మాత్రమే ఇవ్వబడుతుంది.<br />      · కళాశాల ప్రతి సంవత్సరం తమ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు<br />3.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10775/campaign-for-increasing-admissions-in-mallya-govt-junior-college"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260602-wa0193.jpg" alt=""></a><br /><p><br />మల్యాల జూన్ 2 (ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(224,62,45);">ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలను పెంచడం మరియు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలతో పోటీని ఎదుర్కొనే దృష్టితో, మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం శివరామకృష్ణ మరియు అధ్యాపకులు ఇంటింటికీ ప్రచారం చేపట్టారు. </span></strong></p>
<p><strong><span style="color:rgb(224,62,45);">ఈ ప్రచారంలో ఎస్.ఎస్.సి. పాసైన ప్రతి విద్యార్థిని మరియు వారి తల్లిదండ్రులను కలిసి, కళాశాల విజయాలు, సౌకర్యాలు, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పిస్తున్నారు.</span></strong></p>
<p> </p>
<p>1. <strong><span style="color:rgb(224,62,45);">విద్యా విజయాలు</span></strong>:<br />   · గత వార్షిక పరీక్షల ఫలితాల్లో కళాశాల రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకు సాధించింది.<br />   ·  400+ మార్కులు) సాధించిన విద్యార్థుల సంఖ్య 18 మంది.<br />2. స్కాలర్షిప్లు:<br />   · మలబార్ గోల్డ్ నిర్వాహకులు అందించే స్కాలర్షిప్లు ఇటీవలే 15 మంది అమ్మాయిలకు అందజేశారు.<br />   · ఈ స్కాలర్షిప్ ప్రత్యేకంగా పేదలు మరియు అనాధలకు మాత్రమే ఇవ్వబడుతుంది.<br />   · కళాశాల ప్రతి సంవత్సరం తమ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు అందేలా చర్యలు తీసుకుంటుంది.<br />3. విద్యార్థుల భద్రత మరియు సౌకర్యాలు:<br />   · కళాశాల ప్రాంగణంలో పిల్లల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.<br />   · విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి క్రీడా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.<br />4. ప్రభుత్వం సరఫరా చేసే వస్తువులు/సౌకర్యాలు (ఈ సంవత్సరం నుండి):<br />   · మధ్యాహ్నం భోజనం మరియు టిఫిన్<br />   · ఏకరూప దుస్తులు (యూనిఫామ్)<br />   · వెల్కమ్ కిట్లు (స్వాగత కిట్లు)</p>
<p> </p>
<p>· సంవత్సరంలో రెండుసార్లు పేరెంట్ టీచర్ సమావేశాలను ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు విద్యార్థుల యొక్క ప్రగతి నివేదికలను అందజేయడం</p>
<p>మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల చేపట్టిన ఈ ప్రచారం ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి ఒక మంచి అడుగు. నాణ్యమైన విద్యాబోధన, విజయాలు, భద్రతా చర్యలు మరియు ప్రభుత్వ సహాయక పథకాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో ఈ ప్రచారం విజయవంతమవుతుందని ఆశిద్దాం.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10775/campaign-for-increasing-admissions-in-mallya-govt-junior-college</link>
                <guid>https://www.prajamantalu.com/article/10775/campaign-for-increasing-admissions-in-mallya-govt-junior-college</guid>
                <pubDate>Tue, 02 Jun 2026 20:46:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260602-wa0193.jpg"                         length="366343"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు</title>
                                    <description><![CDATA[<p>  <br />జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు) <br />జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టౌన్ సిఐ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ ,ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు ,టౌన్ ఎస్సై తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10774/telangana-independence-celebrations-at-the-traffic-police-station"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260602-wa0210.jpg" alt=""></a><br /><p> <br />జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు) <br />జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టౌన్ సిఐ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ ,ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు ,టౌన్ ఎస్సై తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10774/telangana-independence-celebrations-at-the-traffic-police-station</link>
                <guid>https://www.prajamantalu.com/article/10774/telangana-independence-celebrations-at-the-traffic-police-station</guid>
                <pubDate>Tue, 02 Jun 2026 20:41:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260602-wa0210.jpg"                         length="338475"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు</title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు)<br />ఎంపికైన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ </p>
<p><strong><span style="color:rgb(35,111,161);">తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని   రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన “సేవా పథకం”లకు ఎంపికైన జగిత్యాల జిల్లా పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  అభినందించారు.</span></strong></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు దానంతట అదే వస్తుందని తెలిపారు. ప్రజలకు చట్టపరిధిలో సేవలందించడంతో పాటు ఉన్నతమైన విలువలతో విధులు నిర్వహించడం ద్వారా ప్రజల ప్రశంసలతో పాటు ప్రభుత్వ గుర్తింపు కూడా లభిస్తుందన్నారు.</span></strong></p>
<p>పోలీస్ శాఖలో విశేష సేవలందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ ప్రతిష్టాత్మక పథకాలకు ఎంపిక కావడం గర్వకారణమని, ఈ అవార్డులు ఇతర పోలీస్ అధికారులకు, సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. విధుల్లో రాణించి పొందిన పతకాలు జీవితాంతం మధురస్మృతులుగా నిలిచిపోతాయని ఎస్పీ తెలిపారు.</p>
<p>*సేవా పథకానికి ఎంపికైన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10773/jagityala-police-state-level-honor-service-schemes-for-10-police"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260602-wa0122.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు)<br />ఎంపికైన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ </p>
<p><strong><span style="color:rgb(35,111,161);">తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని   రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన “సేవా పథకం”లకు ఎంపికైన జగిత్యాల జిల్లా పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  అభినందించారు.</span></strong></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు దానంతట అదే వస్తుందని తెలిపారు. ప్రజలకు చట్టపరిధిలో సేవలందించడంతో పాటు ఉన్నతమైన విలువలతో విధులు నిర్వహించడం ద్వారా ప్రజల ప్రశంసలతో పాటు ప్రభుత్వ గుర్తింపు కూడా లభిస్తుందన్నారు.</span></strong></p>
<p>పోలీస్ శాఖలో విశేష సేవలందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ ప్రతిష్టాత్మక పథకాలకు ఎంపిక కావడం గర్వకారణమని, ఈ అవార్డులు ఇతర పోలీస్ అధికారులకు, సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. విధుల్లో రాణించి పొందిన పతకాలు జీవితాంతం మధురస్మృతులుగా నిలిచిపోతాయని ఎస్పీ తెలిపారు.</p>
<p>*సేవా పథకానికి ఎంపికైన అధికారులు:*</p>
<p>1. అరీఫ్ అలీ ఖాన్ – ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, డీఎస్‌బీ, జగిత్యాల<br />2. టి. సూర్య ప్రకాష్ – ఏఆర్‌ఎస్‌ఐ, డీఏఆర్, <br />3. మొహమ్మద్ అబ్దుల్ కలీమ్ – హెడ్ కానిస్టేబుల్<br />4. పీ. రాజయ్య – హెడ్ కానిస్టేబుల్<br />5. ఆర్. నర్సింగ రావు – హెడ్ కానిస్టేబుల్-<br />6. సీహెచ్. శేఖర్ – హెడ్ కానిస్టేబుల్-<br />7. ఆర్. శేఖర్ – హెడ్ కానిస్టేబుల్<br />8. ఎ. శ్రీనివాస్ – ఏఆర్ హెడ్ కానిస్టేబుల్-<br />9. ఎం. కిరణ్ కుమార్ – పోలీస్ కానిస్టేబుల్-<br />10. కె. జలపతి – పోలీస్ కానిస్టేబుల్-</p>
<p>పథకాలకు ఎంపికైన అధికారులకు జిల్లా పోలీస్ శాఖ తరఫున ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలందించాలని ఆకాంక్షించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10773/jagityala-police-state-level-honor-service-schemes-for-10-police</link>
                <guid>https://www.prajamantalu.com/article/10773/jagityala-police-state-level-honor-service-schemes-for-10-police</guid>
                <pubDate>Tue, 02 Jun 2026 20:37:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260602-wa0122.jpg"                         length="174043"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థలో రాష్ట్రావిర్భావ వేడుకు</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల జూన్ 02 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సంఘనభట్ల దినేష్  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.<br />అనంతరం తెలంగాణ ఆవిర్భావం, రాష్ట్ర సాధనలో జరిగిన ఉద్యమాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని వివిధ పోటీలలో తమ ప్రతిభను ప్రదర్శించారు.<br />ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10770/statehood-ceremony-at-jagityala-district-library-institution"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260602-wa0009.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల జూన్ 02 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సంఘనభట్ల దినేష్  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.<br />అనంతరం తెలంగాణ ఆవిర్భావం, రాష్ట్ర సాధనలో జరిగిన ఉద్యమాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని వివిధ పోటీలలో తమ ప్రతిభను ప్రదర్శించారు.<br />ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10770/statehood-ceremony-at-jagityala-district-library-institution</link>
                <guid>https://www.prajamantalu.com/article/10770/statehood-ceremony-at-jagityala-district-library-institution</guid>
                <pubDate>Tue, 02 Jun 2026 15:34:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260602-wa0009.jpg"                         length="208456"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మానవహక్కుల కమీషన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు</title>
                                    <description><![CDATA[<p><br />TGHRCలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు | జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం<br />Meta Description:<br />.<br />SEO Tags:<br />  Telangana, Telangana News, Hyderabad News<br />వార్త:<br />హైదరాబాద్, జూన్ 02 (ప్రజా మంటలు):<br />తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) కార్యాలయంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు.<br />కమిషన్ సభ్యురాలు శివాడి ప్రవీణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.<br />ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యుడు డా. బి. కిశోర్, కార్యదర్శి &amp; CEO ఎ.ఎన్. కాంతి వెస్లీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మొహమ్మద్ షహాబ్ ఉద్దీన్, ప్రజా సంబంధాల అధికారి పి. శ్రీనివాస్ రావు, డీఎస్పీ కె. రాములు తదితర అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.<br />దేశభక్తి వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రగతిని స్మరించుకున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10769/telangana-state-formation-day-celebrations-in-human-rights-commission"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260602-wa0011.jpg" alt=""></a><br /><p><br />TGHRCలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు | జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం<br />Meta Description:<br />.<br />SEO Tags:<br /> Telangana, Telangana News, Hyderabad News<br />వార్త:<br />హైదరాబాద్, జూన్ 02 (ప్రజా మంటలు):<br />తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) కార్యాలయంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు.<br />కమిషన్ సభ్యురాలు శివాడి ప్రవీణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.<br />ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యుడు డా. బి. కిశోర్, కార్యదర్శి &amp; CEO ఎ.ఎన్. కాంతి వెస్లీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మొహమ్మద్ షహాబ్ ఉద్దీన్, ప్రజా సంబంధాల అధికారి పి. శ్రీనివాస్ రావు, డీఎస్పీ కె. రాములు తదితర అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.<br />దేశభక్తి వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రగతిని స్మరించుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10769/telangana-state-formation-day-celebrations-in-human-rights-commission</link>
                <guid>https://www.prajamantalu.com/article/10769/telangana-state-formation-day-celebrations-in-human-rights-commission</guid>
                <pubDate>Tue, 02 Jun 2026 15:30:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260602-wa0011.jpg"                         length="180996"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Prajamantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1589/prajamantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-06/page-1-1491912.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1589/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1589/prajamantalu</guid>
                <pubDate>Tue, 02 Jun 2026 05:42:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/page-1-1491912.jpg"                         length="1306536"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>జర్నలిస్టు సంక్షేమానికి ప్రభుత్వం కృషి :ఎమ్మెల్యే సంజయ్ కుమార్</title>
                                    <description><![CDATA[<p><strong><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0015.jpg" alt="IMG-20260601-WA0015" width="480" height="222" />జగిత్యాల, జూన్ 01 (ప్రజా మంటలు):</strong></p>
<p>జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరుపాక్షి గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ జగిత్యాల నూతన కార్యవర్గ పరిచయ, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.</p>
<p>ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వం–ప్రజల మధ్య వారధిగా పనిచేస్తారని అన్నారు. సోషల్ మీడియా యుగంలో విలువలతో కూడిన జర్నలిజం అవసరమని, తప్పుడు ప్రచారాన్ని అరికట్టాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉందన్నారు. పాత్రికేయ మిత్రులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.</p>
<p>ప్రెస్ క్లబ్ కార్యాలయానికి స్థలం, నిధులు మంజూరు చేసి భవనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనపు అంతస్తు నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తానని, గత ప్రభుత్వ కాలంలో కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరుకు ప్రయత్నాలు చేసినట్లు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10767/governments-efforts-for-the-welfare-of-journalists"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260601-wa0014.jpg" alt=""></a><br /><p><strong><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0015.jpg" alt="IMG-20260601-WA0015" width="480" height="222"/>జగిత్యాల, జూన్ 01 (ప్రజా మంటలు):</strong></p>
<p>జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరుపాక్షి గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ జగిత్యాల నూతన కార్యవర్గ పరిచయ, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.</p>
<p>ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వం–ప్రజల మధ్య వారధిగా పనిచేస్తారని అన్నారు. సోషల్ మీడియా యుగంలో విలువలతో కూడిన జర్నలిజం అవసరమని, తప్పుడు ప్రచారాన్ని అరికట్టాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉందన్నారు. పాత్రికేయ మిత్రులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.</p>
<p>ప్రెస్ క్లబ్ కార్యాలయానికి స్థలం, నిధులు మంజూరు చేసి భవనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనపు అంతస్తు నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తానని, గత ప్రభుత్వ కాలంలో కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరుకు ప్రయత్నాలు చేసినట్లు పేర్కొన్నారు.</p>
<p>విద్య, ఆరోగ్య రంగాల్లో జర్నలిస్టులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ప్రాధాన్యం కల్పించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.</p>
<p>అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి సేవ చేస్తున్నప్పటికీ గత 25 ఏళ్లుగా ఇంటి స్థలాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు అందకపోవడం బాధాకరమన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలు, పిల్లలకు విద్యాసంస్థల్లో 50 శాతం రాయితీ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.</p>
<p>మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ జర్నలిస్టులు అనేక ఒత్తిడులు, సమస్యల మధ్య విధులు నిర్వహిస్తున్నారని, వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని కోరారు.</p>
<p>ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, డీసీసీ అధ్యక్షుడు ఘాజంగి నందయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్, బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి ప్రవీణ్, కాంగ్రెస్ నాయకుడు బండ శంకర్ తదితరులు పాల్గొని జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.</p>
<p>ప్రెస్ క్లబ్ జగిత్యాల నూతన అధ్యక్షుడు ఎల్లాల రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, పిల్లలకు విద్యా రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆర్థిక సాయం అందించాలని కోరారు.</p>
<p>ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10767/governments-efforts-for-the-welfare-of-journalists</link>
                <guid>https://www.prajamantalu.com/article/10767/governments-efforts-for-the-welfare-of-journalists</guid>
                <pubDate>Mon, 01 Jun 2026 17:07:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0014.jpg"                         length="58505"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం: కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 1 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని . తెలంగాణ అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.<br />తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సభ ప్రారంభించిన కవిత, ఉద్యమకారుల కుటుంబాలకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ఉద్యమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఉద్యమ సమయంలో ప్రజల మధ్య విభేదాలు కాకుండా ఆకాంక్షల సాధనే ప్రధాన లక్ష్యంగా పనిచేశామని తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0010.jpg" alt="IMG-20260601-WA0010" width="1200" height="522" /><br />ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె, ఆంధ్రా రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణలో రాజకీయ విస్తరణకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇతర ప్రాంత ప్రజలతో సహజీవనం కొనసాగిస్తారని, కానీ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అంగీకరించబోమన్నారు.<br />ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం, అభివృద్ధి అంశాల్లో విఫలమైన నాయకత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10765/we-will-continue-to-fight-for-the-preservation-of-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260601-wa0005.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 1 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని . తెలంగాణ అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.<br />తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సభ ప్రారంభించిన కవిత, ఉద్యమకారుల కుటుంబాలకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ఉద్యమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఉద్యమ సమయంలో ప్రజల మధ్య విభేదాలు కాకుండా ఆకాంక్షల సాధనే ప్రధాన లక్ష్యంగా పనిచేశామని తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0010.jpg" alt="IMG-20260601-WA0010" width="1456" height="522"/><br />ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె, ఆంధ్రా రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణలో రాజకీయ విస్తరణకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇతర ప్రాంత ప్రజలతో సహజీవనం కొనసాగిస్తారని, కానీ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అంగీకరించబోమన్నారు.<br />ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం, అభివృద్ధి అంశాల్లో విఫలమైన నాయకత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు తెలంగాణపై వ్యాఖ్యలు చేస్తోందని కవిత ఆరోపించారు. పవన్ కళ్యాణ్, లోకేష్‌ల వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.<br />తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, వ్యాపారాలు, ఉపాధి కోసం వచ్చిన వారిని గౌరవిస్తామని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ హక్కులు, నీళ్లు, రాజకీయాల విషయంలో జోక్యం అంగీకరించబోమన్నారు.<br />ఉద్యమకారుల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన కవిత, కేకే కమిటీ కాలయాపన కమిటీగా మారిందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారుల హామీలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><br />జులై 2న ఉప్పల్ భగాయత్‌లో ప్రభుత్వ భూముల విషయంలో ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఉద్యమకారులందరికీ భూములు ఇవ్వాలని, అమరవీరుల కుటుంబాలకు స్వతంత్ర సమరయోధుల హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.<br />భవిష్యత్ తెలంగాణ కోసం రైతు సంక్షేమం, యువత ఉపాధి, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యాలుగా “పాంచజనం” కార్యక్రమంతో ముందుకు వెళ్తామని కవిత పేర్కొన్నారు.<br />ఈ సమావేశంలో పలువురు ఉద్యమకారులు, మేధావులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10765/we-will-continue-to-fight-for-the-preservation-of-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10765/we-will-continue-to-fight-for-the-preservation-of-the</guid>
                <pubDate>Mon, 01 Jun 2026 16:47:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0005.jpg"                         length="177078"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆచార్య కలువకుంట రామకృష్ణ కు అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక  వారిచే అవార్డు ప్రదానం </title>
                                    <description><![CDATA[<p><br />కరీంనగర్ మే 31(ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(35,111,161);">ప్రముఖ సాహితీ వేత్త, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ కలువకుంట రామ కృష్ణ కు ఆదివారం నెల్లూరు లో జరిగిన అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక, బ్రాహ్మణ ఘోష సభలో</span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">  'ఆచార్య కళా ప్రపూర్ణ' </span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">పురస్కారాన్నిఅవధానం సాయి కుమార్ , తదితరులు ప్రదానం చేశారు.</span></strong></p>
<p>అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు సాయి కుమార్ మాట్లాడుతూ డాక్టర్ కల్వకుంట రామకృష్ణ, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక , విద్యా రంగాలలో చేసిన విశేష కృషి కి గౌరవ పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు.</p>
<p>సుమారు మూడు దశాబ్దాలకు పైగా ఆయన ఉన్నత విద్యా రంగంలో బోధన, పరిశోధన, సామాజిక రంగంలో  జాతీయ స్థాయిలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం హర్షదాయకం అన్నారు. రామకృష్ణ రచనలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనువాదం కావడం , నేపాల్ నుండి మాతృ భాషా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10764/acharya-kaluvakunta-ramakrishna-was-awarded-by-the-all-india-brahmin"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260531-wa0115(1).jpg" alt=""></a><br /><p><br />కరీంనగర్ మే 31(ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(35,111,161);">ప్రముఖ సాహితీ వేత్త, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ కలువకుంట రామ కృష్ణ కు ఆదివారం నెల్లూరు లో జరిగిన అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక, బ్రాహ్మణ ఘోష సభలో</span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);"> 'ఆచార్య కళా ప్రపూర్ణ' </span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">పురస్కారాన్నిఅవధానం సాయి కుమార్ , తదితరులు ప్రదానం చేశారు.</span></strong></p>
<p>అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు సాయి కుమార్ మాట్లాడుతూ డాక్టర్ కల్వకుంట రామకృష్ణ, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక , విద్యా రంగాలలో చేసిన విశేష కృషి కి గౌరవ పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు.</p>
<p>సుమారు మూడు దశాబ్దాలకు పైగా ఆయన ఉన్నత విద్యా రంగంలో బోధన, పరిశోధన, సామాజిక రంగంలో  జాతీయ స్థాయిలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం హర్షదాయకం అన్నారు. రామకృష్ణ రచనలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనువాదం కావడం , నేపాల్ నుండి మాతృ భాషా రత్న అవార్డు స్వీకరించడం ప్రశంసనీయం అని, ఈ సందర్భంగా బ్రాహ్మణ ఐక్య వేదిక వీరు చేస్తున్న స్ఫూర్తిదాయక సేవలకు గుర్తింపు గా ఈ అవార్డు ను ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు.</p>
<p>ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి,కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ నితిన్ పాఠక్, టి రాజయ్య,కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి వృక్ష శాస్త్ర విభాగ అధిపతి ప్రొఫెసర్ తిరుకోవెల శ్రీనివాస్ , కళాశాల స్టాప్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ మల్లారం శ్రీనివాస్ రెడ్డి, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం సత్య ప్రకాష్ ,గణిత శాస్త్ర విభాగాధిపతి మధురాజేశ్ , తెలుగు విభాగ అధిపతి డాక్టర్ బూర్ల చంద్రశేఖర్, హిందీ విభాగ అధిపతి డాక్టర్ కొమురారెడ్డి, కరుణాకర్,శంకరయ్య.సతీష్ కుమార్, రాధాకృష్ణ, శ్యామల చంద్ర , సోమ నర్సయ్య,రాపర్తి శ్రీనివాస్, అన్ని విభాగాల అధ్యాపకులు ఎస్ ఆర్ ఆర్ కళాశాల బోధనేతర సిబ్బంది కలువకుంట రామకృష్ణ కు అభినందనలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10764/acharya-kaluvakunta-ramakrishna-was-awarded-by-the-all-india-brahmin</link>
                <guid>https://www.prajamantalu.com/article/10764/acharya-kaluvakunta-ramakrishna-was-awarded-by-the-all-india-brahmin</guid>
                <pubDate>Mon, 01 Jun 2026 07:52:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260531-wa0115%281%29.jpg"                         length="209073"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Prajamantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1588/prajamantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-7700905.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1588/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1588/prajamantalu</guid>
                <pubDate>Sun, 31 May 2026 06:25:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-7700905.jpg"                         length="1179969"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>“కథ చెబుతా వింటారా” కథల పోటీ</title>
                                    <description><![CDATA[<p><strong>హనుమకొండ, మే 30 (ప్రజా మంటలు):</strong></p><p><br />తెలుగు భాషపై చిన్నారుల్లో మక్కువ పెంపొందించడంతో పాటు, అమ్మభాషైన తెలుగును గౌరవించే భావనను పెంచేందుకు హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “కథ చెబుతా వింటారా” పేరుతో కథల చెప్పే పోటీని నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మంజుల సాగంటి ఒక ప్రకటనలో తెలిపారు.</p><p>తెలుగు భాష పట్ల పట్టు, పదాల కూర్పు, సమయస్ఫూర్తి, వాక్య నిర్మాణం, భాష సరళత, విలువలు, పదధారలత, చక్కని వ్యాఖ్యానం వంటి అంశాలను చిన్నారుల్లో పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీని జూన్ నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.</p><p>పోటీలో పాల్గొనదలచిన చిన్నారులు తమ వివరాలను 8143643337 నంబర్‌కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంట్లోనే చిన్నారులతో 2 నిమిషాల నిడివి గల నీతి, విలువలు కలిగిన కథను చెప్పించి వీడియో తీసి వాట్సాప్ ద్వారా పంపించాలని తెలిపారు. అందులో ఎంపికైన చిన్నారులకు న్యాయ నిర్ణేతల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10760/%E2%80%9Cstory-tell-or-listen%E2%80%9D-story-competition"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260530-wa0023.jpg" alt=""></a><br /><p><strong>హనుమకొండ, మే 30 (ప్రజా మంటలు):</strong></p><p><br />తెలుగు భాషపై చిన్నారుల్లో మక్కువ పెంపొందించడంతో పాటు, అమ్మభాషైన తెలుగును గౌరవించే భావనను పెంచేందుకు హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “కథ చెబుతా వింటారా” పేరుతో కథల చెప్పే పోటీని నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మంజుల సాగంటి ఒక ప్రకటనలో తెలిపారు.</p><p>తెలుగు భాష పట్ల పట్టు, పదాల కూర్పు, సమయస్ఫూర్తి, వాక్య నిర్మాణం, భాష సరళత, విలువలు, పదధారలత, చక్కని వ్యాఖ్యానం వంటి అంశాలను చిన్నారుల్లో పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీని జూన్ నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.</p><p>పోటీలో పాల్గొనదలచిన చిన్నారులు తమ వివరాలను 8143643337 నంబర్‌కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంట్లోనే చిన్నారులతో 2 నిమిషాల నిడివి గల నీతి, విలువలు కలిగిన కథను చెప్పించి వీడియో తీసి వాట్సాప్ ద్వారా పంపించాలని తెలిపారు. అందులో ఎంపికైన చిన్నారులకు న్యాయ నిర్ణేతల సమక్షంలో తుది పోటీ నిర్వహించబడుతుందని చెప్పారు.</p><p>ఈ పోటీని 1-3 తరగతులు, 4-6 తరగతులు, 7-10 తరగతులుగా మూడు విభాగాలుగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తుది పోటీలో 3 నిమిషాల వ్యవధిలో కథ చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. కథలు నీతి, విలువలు, మంచిని పెంపొందించే విధంగా ఉండాలని సూచించారు.</p><p>పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రశంసాపత్రం అందించబడుతుందని, విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. చిన్నారులు చెప్పే కథకు సంబంధించిన వ్రాతప్రతిని ఫోటోతో జతచేసి పంపాలని తెలిపారు. ఎంపికైన చిన్నారుల కథలను పుస్తక రూపంలో ప్రచురించనున్నట్లు డాక్టర్ మంజుల సాగంటి వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10760/%E2%80%9Cstory-tell-or-listen%E2%80%9D-story-competition</link>
                <guid>https://www.prajamantalu.com/article/10760/%E2%80%9Cstory-tell-or-listen%E2%80%9D-story-competition</guid>
                <pubDate>Sat, 30 May 2026 21:44:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260530-wa0023.jpg"                         length="170625"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎసిబి వలలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ </title>
                                    <description><![CDATA[
<div class="mobile-header-content">
<h6 class="share"><strong style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">హైదరాబాద్ మే 30 (ప్రజా మంటలు):</strong></h6>
</div>

<div class="news-content">
<div class="news-card-center-left">

<div class="sc-dmyDGl fsTDmp lang_te">
<div class="sc-kFCscd kxSDAE">

<div>
<div><br />ఏసీబీ వలలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ చిక్కారు. లంచం కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ బత్తుల మహేందర్ శనివారం అరెస్ట్ అయ్యారు.<br /><br />ఎసిబి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సైబర్ మోసం కేసులో కుటుంబ సభ్యులను ఇరికించబోమని ఆయన రూ.9 లక్షలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి నుండి వారి బంధువుల నుండి మొత్తం ఇప్పటికే రూ.5 లక్షలు నగదు లంచం గా తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.</div>
</div>
<div>
<div class="adMid">
<div class="adMid">
<div>
<div>
<div>మిగిలిన రూ.4 లక్షల కోసం మరోసారి డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగడంతో బాధితులు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. వారి పిర్యాదు మేరకు సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ ను పట్టుకునేందుకు ఎసిబి అధికారులు రంగంలోకి దిగారు.</div>
<div>  </div>
</div>
</div>
</div>
</div>
</div>
<div>
<div class="adMid">
<div></div>
</div>
</div>
<div>
<div>
<div>ఎసిబి అధికారులను గమనించి పారిపోతుండగా వెంబడించి ఆయనను ఏసిబి అధికారులు పట్టుకున్నారు. అధికార నివాసంలో</div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10759/cyber-security-bureau-inspector-in-acb-net"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img_20260530_212325.jpg" alt=""></a><br />
<div class="mobile-header-content">
<h6 class="share"><strong style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">హైదరాబాద్ మే 30 (ప్రజా మంటలు):</strong></h6>
</div>

<div class="news-content">
<div class="news-card-center-left">

<div class="sc-dmyDGl fsTDmp lang_te">
<div class="sc-kFCscd kxSDAE">

<div>
<div><br />ఏసీబీ వలలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ చిక్కారు. లంచం కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ బత్తుల మహేందర్ శనివారం అరెస్ట్ అయ్యారు.<br /><br />ఎసిబి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సైబర్ మోసం కేసులో కుటుంబ సభ్యులను ఇరికించబోమని ఆయన రూ.9 లక్షలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి నుండి వారి బంధువుల నుండి మొత్తం ఇప్పటికే రూ.5 లక్షలు నగదు లంచం గా తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.</div>
</div>
<div>
<div class="adMid">
<div class="adMid">
<div>
<div>
<div>మిగిలిన రూ.4 లక్షల కోసం మరోసారి డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగడంతో బాధితులు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. వారి పిర్యాదు మేరకు సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ ను పట్టుకునేందుకు ఎసిబి అధికారులు రంగంలోకి దిగారు.</div>
<div> </div>
</div>
</div>
</div>
</div>
</div>
<div>
<div class="adMid">
<div></div>
</div>
</div>
<div>
<div>
<div>ఎసిబి అధికారులను గమనించి పారిపోతుండగా వెంబడించి ఆయనను ఏసిబి అధికారులు పట్టుకున్నారు. అధికార నివాసంలో సోదాలు నిర్వహించారు.<br /><br />లెక్కల్లో చూపని రూ.13 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆస్తులపై మరింత లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడిని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరుచనున్నట్లు ఏసిబి అధికారులు తెలిపారు.</div>
</div>
</div>

</div>
</div>

</div>
</div>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10759/cyber-security-bureau-inspector-in-acb-net</link>
                <guid>https://www.prajamantalu.com/article/10759/cyber-security-bureau-inspector-in-acb-net</guid>
                <pubDate>Sat, 30 May 2026 21:23:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img_20260530_212325.jpg"                         length="41048"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Prajamantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1587/prajamantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-9651257.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1587/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1587/prajamantalu</guid>
                <pubDate>Sat, 30 May 2026 07:17:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-9651257.jpg"                         length="1196075"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>రైతు డిస్కమ్‌తో రైతాంగాన్ని నాశనం చేసే కుట్ర : కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు</title>
                                    <description><![CDATA[<p>  <strong>హైదరాబాద్ మే 29 (ప్రజా మంటలు):</strong><br /><br />హైదరాబాద్‌లో జరిగిన రైతు డిస్కమ్ పబ్లిక్ హియరింగ్‌లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ Kalvakuntla Kavitha ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు డిస్కమ్ వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల అనుమతి లేకుండా విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. డిస్కమ్‌లకు ప్రభుత్వం వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఇప్పుడు కొత్త డిస్కమ్ పేరుతో రైతులపై భారం మోపుతోందన్నారు..</p>
<p>రైతు డిస్కమ్ వల్ల ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు ఆలస్యమవడంతో పాటు రైతులకు మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించాలని, తెలంగాణలోని 33 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని డిమాండ్ చేశారు.<br /><br /><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10758/kalvakuntlas-poem-of-conspiracy-to-destroy-the-peasantry-with-rythu"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/image-(5)-(2).jpg" alt=""></a><br /><p> <strong>హైదరాబాద్ మే 29 (ప్రజా మంటలు):</strong><br /><br />హైదరాబాద్‌లో జరిగిన రైతు డిస్కమ్ పబ్లిక్ హియరింగ్‌లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ Kalvakuntla Kavitha ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు డిస్కమ్ వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల అనుమతి లేకుండా విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. డిస్కమ్‌లకు ప్రభుత్వం వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఇప్పుడు కొత్త డిస్కమ్ పేరుతో రైతులపై భారం మోపుతోందన్నారు..</p>
<p>రైతు డిస్కమ్ వల్ల ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు ఆలస్యమవడంతో పాటు రైతులకు మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించాలని, తెలంగాణలోని 33 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని డిమాండ్ చేశారు.<br /><br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10758/kalvakuntlas-poem-of-conspiracy-to-destroy-the-peasantry-with-rythu</link>
                <guid>https://www.prajamantalu.com/article/10758/kalvakuntlas-poem-of-conspiracy-to-destroy-the-peasantry-with-rythu</guid>
                <pubDate>Fri, 29 May 2026 18:24:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/image-%285%29-%282%29.jpg"                         length="360658"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Prajamantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1586/prajamantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-7947094.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1586/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1586/prajamantalu</guid>
                <pubDate>Fri, 29 May 2026 06:06:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-7947094.jpg"                         length="435928"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Praja Mantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1585/praja-mantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-2637302.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1585/praja-mantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1585/praja-mantalu</guid>
                <pubDate>Thu, 28 May 2026 05:33:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-2637302.jpg"                         length="1214465"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Praja Mantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1584/praja-mantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-7161221.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1584/praja-mantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1584/praja-mantalu</guid>
                <pubDate>Wed, 27 May 2026 08:06:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-7161221.jpg"                         length="1242860"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Praja Mantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1583/praja-mantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-3581283.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1583/praja-mantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1583/praja-mantalu</guid>
                <pubDate>Tue, 26 May 2026 07:19:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-3581283.jpg"                         length="1192495"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Praja Mantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1582/praja-mantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-9058110.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1582/praja-mantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1582/praja-mantalu</guid>
                <pubDate>Sun, 24 May 2026 07:27:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-9058110.jpg"                         length="1294824"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Praja Mantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1581/praja-mantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-5746455.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1581/praja-mantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1581/praja-mantalu</guid>
                <pubDate>Sat, 23 May 2026 08:07:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-5746455.jpg"                         length="1111384"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Praja Mantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1580/praja-mantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-7390103.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1580/praja-mantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1580/praja-mantalu</guid>
                <pubDate>Fri, 22 May 2026 07:56:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-7390103.jpg"                         length="1274864"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Praja Mantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1579/praja-mantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-6713391.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1579/praja-mantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1579/praja-mantalu</guid>
                <pubDate>Thu, 21 May 2026 06:10:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-6713391.jpg"                         length="1182056"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Praja Mantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1578/praja-mantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-8742400.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1578/praja-mantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1578/praja-mantalu</guid>
                <pubDate>Wed, 20 May 2026 09:05:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-8742400.jpg"                         length="1220478"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Praja Mantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1577/praja-mantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-4001980.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1577/praja-mantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1577/praja-mantalu</guid>
                <pubDate>Tue, 19 May 2026 06:06:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-4001980.jpg"                         length="1273468"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Praja Mantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1576/praja-mantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-4688218.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1576/praja-mantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1576/praja-mantalu</guid>
                <pubDate>Sun, 17 May 2026 07:46:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-4688218.jpg"                         length="1266804"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Prajamantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1575/prajamantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-1341739.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1575/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1575/prajamantalu</guid>
                <pubDate>Sat, 16 May 2026 06:15:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-1341739.jpg"                         length="1290316"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Praja Mantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1573/praja-mantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-3475854.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1573/praja-mantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1573/praja-mantalu</guid>
                <pubDate>Fri, 15 May 2026 06:53:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-3475854.jpg"                         length="1202366"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Prajamantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1572/prajamantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-4734520.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1572/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1572/prajamantalu</guid>
                <pubDate>Thu, 14 May 2026 04:42:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-4734520.jpg"                         length="1225575"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Prajamantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1571/prajamantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-4510637.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1571/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1571/prajamantalu</guid>
                <pubDate>Wed, 13 May 2026 04:10:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-4510637.jpg"                         length="1196457"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>Prajamantalu </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajamantalu.com/epaper/view/1570/prajamantalu"><img src="https://www.prajamantalu.com/media/500/2026-05/page-1-3141764.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajamantalu.com/epaper/view/1570/prajamantalu</link>
                <guid>https://www.prajamantalu.com/epaper/view/1570/prajamantalu</guid>
                <pubDate>Tue, 12 May 2026 03:19:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/page-1-3141764.jpg"                         length="1241355"                         type="image/jpeg"  />
                
                            </item>

            </channel>
        </rss>
        