<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/category/4097/social" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Social - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/category/4097/rss</link>
                <description>Social RSS Feed</description>
                
                            <item>
                <title>పోలాండ్ దేశ దేవుడు మన భారత దేశ రాజు. - అతనిని దూషిస్తే మరణ శిక్ష !!! </title>
                                    <description><![CDATA[<p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113). </p>
<p>హైదరాబాద్ 27 మార్చి (ప్రజా మంటలు) : </p>
<p><strong>పోలాండ్ కు భారతదేశం పై అంత మమకారం ఎందుకు? </strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>పోలాండ్లో ఈ భారత రాజును దూషిస్తే మరణశిక్ష.</strong></span></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>మన దేశపు రాజు, పోలాండ్ దేశపు దేవుడు శ్రీ శ్రీ రాజా  సాహబ్ దిగ్విజయ్ సింగ్. </strong></span></p>
<p>కానీ భారతీయులకు ఆయనెవరో కూడా తెలియకుండా చేసిన గొప్ప విద్యా విధానం మనది!</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/fb_img_1774628877124.jpg" alt="FB_IMG_1774628877124" width="218" height="364" /></p>
<p>ఏ రకంగా పోలాండ్ వాసులను కాపాడాము?? ఇజ్రాయిల్ లాగానే మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే పోలాండ్ వాసుల ఒకప్పటి ధయనీయమైన కధ??? </p>
<p>పోలాండ్‌పై హిట్లర్ రెండో ప్రపంచయుద్ధం ప్రారంభించినప్పుడు, ఆ సమయంలో *పోలెండ్* సైనికులు తమ దేశానికి చెందిన 500 మంది మహిళలను, దాదాపు 200 మంది పిల్లలను సముద్రంలో ఒక ఓడలో వదిలి, ఏ దేశానికి ఆశ్రయం లభిస్తుందో అక్కడికి తీసుకెళ్లమని కెప్టెన్‌కి చెప్పారు, ప్రాణం ఉంటే, బతికితే మళ్లీ కలుద్దాం! 500</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10541/the-god-of-poland-is-our-king-of-india"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/images-(5).jpeg" alt=""></a><br /><p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113). </p>
<p>హైదరాబాద్ 27 మార్చి (ప్రజా మంటలు) : </p>
<p><strong>పోలాండ్ కు భారతదేశం పై అంత మమకారం ఎందుకు? </strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>పోలాండ్లో ఈ భారత రాజును దూషిస్తే మరణశిక్ష.</strong></span></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>మన దేశపు రాజు, పోలాండ్ దేశపు దేవుడు శ్రీ శ్రీ రాజా  సాహబ్ దిగ్విజయ్ సింగ్. </strong></span></p>
<p>కానీ భారతీయులకు ఆయనెవరో కూడా తెలియకుండా చేసిన గొప్ప విద్యా విధానం మనది!</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/fb_img_1774628877124.jpg" alt="FB_IMG_1774628877124" width="218" height="364"></img></p>
<p>ఏ రకంగా పోలాండ్ వాసులను కాపాడాము?? ఇజ్రాయిల్ లాగానే మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే పోలాండ్ వాసుల ఒకప్పటి ధయనీయమైన కధ??? </p>
<p>పోలాండ్‌పై హిట్లర్ రెండో ప్రపంచయుద్ధం ప్రారంభించినప్పుడు, ఆ సమయంలో *పోలెండ్* సైనికులు తమ దేశానికి చెందిన 500 మంది మహిళలను, దాదాపు 200 మంది పిల్లలను సముద్రంలో ఒక ఓడలో వదిలి, ఏ దేశానికి ఆశ్రయం లభిస్తుందో అక్కడికి తీసుకెళ్లమని కెప్టెన్‌కి చెప్పారు, ప్రాణం ఉంటే, బతికితే మళ్లీ కలుద్దాం! 500 మంది శరణార్థులు పోలాండ్ మహిళలు, 200 మంది చిన్నారులతో నిండిన ఆ ఓడ మొదటగా ఇరాన్‌లోని ఓడరేవుకు చేరుకుంది,ఆ దేశస్తులు ఎవరికీ ఆశ్రయం ఇవ్వలేదు, </p>
<p>మళ్లీ అలా వెళ్తూ వెళ్తూ  అదాన్‌లో ఆగారు కానీ అక్కడ కూడా ఉండడానికి వారికి అనుమతి లభించలేదు..</p>
<p>చివరికి, సముద్రంలో తిరుగుతున్న ఒక ఓడ మన దేశానికి వచ్చింది.<br />అది గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఒడ్డున, <span style="color:rgb(224,62,45);"><strong>అప్పటి జామ్‌నగర్ రాజు జామ్ సాహబ్ దిగ్విజయ్ సింగ్</strong></span>  తన రాజభవనాన్ని 500 మంది స్త్రీలు మరియు 200 మంది పిల్లలకు బస ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆ పిల్లలను తన రాష్ట్రంలోని *<strong><span style="color:rgb(224,62,45);">బాలచాడి</span></strong>* లోని  <br />సైనిక్ పాఠశాలలో చదివించే ఏర్పాటు చేశాడు.  ఈ శరణార్థులు తొమ్మిదేళ్లు జామ్‌నగర్‌లో నివసించారు.</p>
<p>అదే <strong>శరణార్థి పిల్లల్లో ఒకరు</strong> తరువాత <span style="color:rgb(224,62,45);"><strong>పోలాండ్ ప్రధాని</strong></span> అయ్యారు.... <br />నేటికీ ప్రతి సంవత్సరం ఆ శరణార్థుల వారసులు జామ్‌నగర్‌కు వచ్చి తమ పూర్వీకులను స్మరించుకుంటున్నారు.</p>
<p>పోలాండ్ రాజధాని వార్సాలోని అనేక రహదారులకు *మహారాజా జామ్ సాహబ్* పేరు పెట్టారు, పోలాండ్‌లో ఆయన పేరు మీద అనేక ప్రణాళికలు అమలు చేయబడ్డాయి.  </p>
<p>ప్రతి సంవత్సరం పోలాండ్ వార్తాపత్రికలలో మహారాజా జామ్ సాహబ్ దిగ్విజయ్ సింగ్ గారి గురించి కథనం ప్రచురించబడుతుంది.  </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ప్రాచీన కాలం నుండి భారతదేశం ప్రపంచానికి వసుధైక కుటుంబం మరియు సహనం</strong></span><span style="color:rgb(224,62,45);"><strong> అనే పాఠాన్ని బోధిస్తోంది, </strong></span></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>రాజు జామ్ దిగ్విజయ్ సింగ్ జడేజా</strong></span> వారి పరిస్థితిని చూసి ఆశ్రయం ఇచ్చారు. ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, వారి పిల్లలకు శిక్షణ ఇచ్చి, వారికి విద్యలు  నేర్పించారు. </p>
<p>అందుకు గాను నేటికీ పోలాండ్ ప్రజలు వారిని ఆహార ప్రదాతలుగా పరిగణిస్తున్నారు.  </p>
<p><strong>పోలాండ్ రాజ్యాంగం</strong> ప్రకారం, <strong>జామ్ దిగ్విజయ్ సింగ్</strong> గారు వారికి దేవుడు లాంటివాడు.  </p>
<p>అందుకే నేటికీ వారిని సాక్షులుగా పరిగణిస్తూ నేతలు పార్లమెంట్‌లో ప్రమాణం చేస్తారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/images-(8)1.jpeg" alt="images (8)" width="495" height="619"></img></p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                            <category>International </category>
                                            <category>Social</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10541/the-god-of-poland-is-our-king-of-india</link>
                <guid>https://www.prajamantalu.com/article/10541/the-god-of-poland-is-our-king-of-india</guid>
                <pubDate>Fri, 27 Mar 2026 22:16:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/images-%285%29.jpeg"                         length="20173"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అర్హత లేమి, పారదర్శకత లోపం, విద్యా భవిష్యత్తుపై ముప్పు</title>
                                    <description><![CDATA[<h6><span style="color:#ba372a;"><strong>కరీంనగర్ మార్చ్ 01 (ప్రజా మంటలు):</strong></span></h6>
<p><br />తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక రాష్ట్ర విద్యావ్యవస్థ భవిష్యత్తుపై తీవ్రమైన సందేహాలు రేకెత్తిస్తోందని, TRSMA రాష్ట్ర గౌరవాధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు విమర్శించారు.</p>
<p>  కేవలం రాజకీయ విమర్శలుగా కాకుండా, విద్యా విధాన రూపకల్పనలోని మౌలిక లోపాలను ఎత్తిచూపుతున్న గంభీర హెచ్చరికగా చూడాలనీ, విద్యావ్యవస్థను నాశనం చేయకుండా చూడాలని ఆయన కోరారు.</p>
<p>ఆయన ప్రకటన పూర్తి వివరాలు: <br />ఈ కమిషన్ ఏర్పాటు వెనుక ఉన్న ఆలోచనలే ప్రశ్నార్థకంగా మారాయి. విద్య అనేది పరిపాలనా ప్రక్రియ కాదు; అది ఒక శాస్త్రం. పిల్లల అభ్యాస సామర్థ్యం, మానసిక వికాసం, బోధనా పద్ధతులు, సిలబస్ నిర్మాణం—ఇవన్నీ సంవత్సరాల పరిశోధన, తరగతి అనుభవంతోనే అర్థమయ్యే అంశాలు. అలాంటి రంగంలో ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చేసిన విద్యావేత్తలు లేకుండా, స్కూల్ లేదా యూనివర్సిటీ స్థాయిలో బోధించిన అనుభవం ఉన్న నిపుణులు లేకుండా ఒక రాష్ట్రానికి కొత్త</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10415/lack-of-qualification-lack-of-transparency-is-a-threat-to"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/images-(8).jpeg" alt=""></a><br /><h6><span style="color:#ba372a;"><strong>కరీంనగర్ మార్చ్ 01 (ప్రజా మంటలు):</strong></span></h6>
<p><br />తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక రాష్ట్ర విద్యావ్యవస్థ భవిష్యత్తుపై తీవ్రమైన సందేహాలు రేకెత్తిస్తోందని, TRSMA రాష్ట్ర గౌరవాధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు విమర్శించారు.</p>
<p> కేవలం రాజకీయ విమర్శలుగా కాకుండా, విద్యా విధాన రూపకల్పనలోని మౌలిక లోపాలను ఎత్తిచూపుతున్న గంభీర హెచ్చరికగా చూడాలనీ, విద్యావ్యవస్థను నాశనం చేయకుండా చూడాలని ఆయన కోరారు.</p>
<p>ఆయన ప్రకటన పూర్తి వివరాలు: <br />ఈ కమిషన్ ఏర్పాటు వెనుక ఉన్న ఆలోచనలే ప్రశ్నార్థకంగా మారాయి. విద్య అనేది పరిపాలనా ప్రక్రియ కాదు; అది ఒక శాస్త్రం. పిల్లల అభ్యాస సామర్థ్యం, మానసిక వికాసం, బోధనా పద్ధతులు, సిలబస్ నిర్మాణం—ఇవన్నీ సంవత్సరాల పరిశోధన, తరగతి అనుభవంతోనే అర్థమయ్యే అంశాలు. అలాంటి రంగంలో ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చేసిన విద్యావేత్తలు లేకుండా, స్కూల్ లేదా యూనివర్సిటీ స్థాయిలో బోధించిన అనుభవం ఉన్న నిపుణులు లేకుండా ఒక రాష్ట్రానికి కొత్త విద్యా విధానం రూపొందించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది.</p>
<p><br />కమిషన్ చైర్మన్‌గా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించడం పరిపాలనా అనుభవానికి ప్రతీక కావచ్చు. కానీ పరిపాలన వేరు—బోధన వేరు. ఫైళ్లు నడపడం, విధానాలు రాయడం ఒక వైపు అయితే, పిల్లల సైకాలజీ, అభ్యాస లోపాలు, ఉపాధ్యాయ–విద్యార్థి సంబంధం వంటి అంశాలు పూర్తిగా వేరే ప్రపంచం. పరిపాలనా అనుభవం ఉన్నంత మాత్రాన విద్యా శాస్త్రంపై సంపూర్ణ అవగాహన ఉంటుందని ఎలా అనుకోవాలి?</p>
<h6><strong><span style="color:rgb(186,55,42);">విద్యాబోధన, విద్యార్థులపై అవగాహన లేని కమీషన్</span></strong></h6>
<p><br />మరింత ఆందోళన కలిగించే విషయం—కమిషన్‌లో చైల్డ్ సైకాలజిస్టులు, కోర్ సైన్స్ సబ్జెక్ట్ నిపుణులు, స్కూల్ సిలబస్ డిజైన్‌లో అనుభవం ఉన్న విద్యావేత్తలు కనిపించకపోవడం. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే విధానాన్ని, గ్రౌండ్ లెవెల్‌లో పాఠాలు చెప్పని, తరగతి గది సవాళ్లు తెలియని వ్యక్తులు ఎలా రూపొందించగలరు?</p>
<p>గడిచిన రెండేళ్లుగా విద్యాశాఖలో ఉన్న ఖాళీలు, మౌలిక సదుపాయాల లోపాలు, ఉపాధ్యాయ నియామకాల ఆలస్యం వంటి సమస్యలు పరిష్కరించకుండా, ఇప్పుడు కొత్త విద్యా విధానం పేరుతో కమిటీ వేసి కాలయాపన చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. విద్యాశాఖను గాలికి వదిలేసిన తర్వాత, సంబంధం లేని వారితో కమిటీ వేసి నివేదిక తెచ్చినంత మాత్రాన సమస్యలు పరిష్కారమవుతాయా?</p>
<p><br />పారదర్శకత అంశం కూడా ఇక్కడ కీలకం. ఈ నివేదిక తయారీ ప్రక్రియలో ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థి ప్రతినిధులు ఎంతవరకు భాగస్వాములయ్యారు? వారి అభిప్రాయాలు నిజంగా పరిగణనలోకి తీసుకున్నారా? అన్నది స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.</p>
<p><br />ఈ మొత్తం వ్యవహారంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పాత్రపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. విద్యావ్యవస్థను సమూలంగా మార్చే నిర్ణయాలు తీసుకునే ముందు, రంగ నిపుణులకు బాధ్యతలు అప్పగించాల్సింది పోయి, అర్హతలపై సందేహాలు ఉన్న కమిటీకి ఆ కీలక బాధ్యత ఇవ్వడం—తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగం చేయడమేనన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.<br />సారాంశంగా, తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై వస్తున్న విమర్శలు వ్యక్తిగతమైనవి కాదు; అవి విద్యా విధాన రూపకల్పనలో అవసరమైన శాస్త్రీయ దృక్పథం, అనుభవం, పారదర్శకత లేకపోవడాన్ని ఎత్తిచూపుతున్నాయి.</p>
<p>తక్షణమే అసలైన విద్యావేత్తలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, సబ్జెక్ట్ నిపుణులతో కొత్త కమిటీ ఏర్పాటు చేసి, ప్రజలతో ఓపెన్ డిస్కషన్ ద్వారా విద్యా విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే, ఈ నివేదిక చరిత్రలో మరో వివాదాస్పద దస్తావేజుగా మిగిలిపోవడమే కాదు—తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపే ప్రమాదం ఉంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                            <category>Social</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10415/lack-of-qualification-lack-of-transparency-is-a-threat-to</link>
                <guid>https://www.prajamantalu.com/article/10415/lack-of-qualification-lack-of-transparency-is-a-threat-to</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 22:34:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/images-%288%29.jpeg"                         length="19704"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        