<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/category/2/local-news" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Local News - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/category/2/rss</link>
                <description>Local News RSS Feed</description>
                
                            <item>
                <title>జగిత్యాలలో 120 గ్రాముల గంజాయి స్వాధీనం.. నిందితుడు అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల, జూన్ 20 (ప్రజా మంటలు):<br />జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ శివార్లలో గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన దగ్గు రాజేష్ వద్ద నుంచి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.<br />నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి, అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ ఎస్‌ఐ ఉమాసాగర్ తెలిపారు. గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10822/suspect-arrested-for-possession-of-120-grams-of-ganja-in"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260620-wa0006.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల, జూన్ 20 (ప్రజా మంటలు):<br />జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ శివార్లలో గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన దగ్గు రాజేష్ వద్ద నుంచి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.<br />నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి, అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ ఎస్‌ఐ ఉమాసాగర్ తెలిపారు. గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10822/suspect-arrested-for-possession-of-120-grams-of-ganja-in</link>
                <guid>https://www.prajamantalu.com/article/10822/suspect-arrested-for-possession-of-120-grams-of-ganja-in</guid>
                <pubDate>Sat, 20 Jun 2026 22:31:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260620-wa0006.jpg"                         length="201769"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సాహితీవేత్త ఎంవీ నరసింహారెడ్డికి ఘనంగా నివాళులు </title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల జూన్ 19 ( ప్రజా మంటలు) <br />సాహితీవేత్త, విద్యావేత్త రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు ఎంవి నరసింహారెడ్డి సంస్కరణ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని పద్మ నాయక మండపంలో శుక్రవారం నిర్వహించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260619-wa0163.jpg" alt="IMG-20260619-WA0163" width="1200" height="1200" /></p>
<p>ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి శిష్య బృందం, విద్యాసంస్థల ఉపాధ్యాయ బృందం, అధ్యాపకులు బంధువులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260619-wa0184.jpg" alt="IMG-20260619-WA0184" width="1200" height="1200" /></p>
<p>నరసింహారెడ్డి పామరులకు అర్థమయ్యే రీతిలో నాలుగు వేదాలు ఉపనిషత్తులు, జోక్స్ బ్యాంక్, జోక్స్ టానిక్ లాంటి హాస్య పుస్తకాలు రచించారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయిలోని రచయితలు ముద్రించిన ఎన్నో ముద్రణాలకు ఆయన హితోదికంగా సహాయం అందించారు.</p>
<p>  </p>
<p><strong><span style="color:rgb(35,111,161);">కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, వెంకటేశ్వరరావు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి దావా వసంత సురేష్ తదితరులు ఎంవీ నరసింహారెడ్డి చేసిన సామాజిక సేవలను</span></strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10819/tributes-to-literary-critic-mv-narasimha-reddy"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260619-wa0163.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల జూన్ 19 ( ప్రజా మంటలు) <br />సాహితీవేత్త, విద్యావేత్త రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు ఎంవి నరసింహారెడ్డి సంస్కరణ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని పద్మ నాయక మండపంలో శుక్రవారం నిర్వహించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260619-wa0163.jpg" alt="IMG-20260619-WA0163" width="1600" height="1200"></img></p>
<p>ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి శిష్య బృందం, విద్యాసంస్థల ఉపాధ్యాయ బృందం, అధ్యాపకులు బంధువులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260619-wa0184.jpg" alt="IMG-20260619-WA0184" width="1600" height="1200"></img></p>
<p>నరసింహారెడ్డి పామరులకు అర్థమయ్యే రీతిలో నాలుగు వేదాలు ఉపనిషత్తులు, జోక్స్ బ్యాంక్, జోక్స్ టానిక్ లాంటి హాస్య పుస్తకాలు రచించారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయిలోని రచయితలు ముద్రించిన ఎన్నో ముద్రణాలకు ఆయన హితోదికంగా సహాయం అందించారు.</p>
<p> </p>
<p><strong><span style="color:rgb(35,111,161);">కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, వెంకటేశ్వరరావు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి దావా వసంత సురేష్ తదితరులు ఎంవీ నరసింహారెడ్డి చేసిన సామాజిక సేవలను గుర్తు చేసుకున్నారు.</span></strong></p>
<p> </p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260619-wa0162.jpg" alt="IMG-20260619-WA0162" width="1600" height="1200"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10819/tributes-to-literary-critic-mv-narasimha-reddy</link>
                <guid>https://www.prajamantalu.com/article/10819/tributes-to-literary-critic-mv-narasimha-reddy</guid>
                <pubDate>Sat, 20 Jun 2026 09:05:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260619-wa0163.jpg"                         length="146046"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఎదగాలి :చిన్నారెడ్డి </title>
                                    <description><![CDATA[<p><strong>రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి</strong><br /><strong>హైదరాబాద్, జూన్ 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />పురుషులతో సమానంగా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు. బుధవారం మార్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో నిర్వహించిన ‘ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ జెండర్ ఈక్వాలిటీ’ అంశంపై మూడు రోజుల సెమినార్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.<br />ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ మహిళలు సంకల్పిస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని, క్రమశిక్షణ, అంకితభావం, నాయకత్వ లక్షణాలు వారికి సహజసిద్ధమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, విద్య, ఉపాధి, పాలన, రాజకీయాలు సహా అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని సూచించారు.</p>
<p><br />సెమినార్‌లో శిక్షణ పొందిన సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలకు చెందిన ఏడుగురు ప్రిన్సిపాల్స్‌తో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10816/chinnareddy-said-women-should-grow-up-equal-to-men-in"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260617-wa0005.jpg" alt=""></a><br /><p><strong>రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి</strong><br /><strong>హైదరాబాద్, జూన్ 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />పురుషులతో సమానంగా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు. బుధవారం మార్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో నిర్వహించిన ‘ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ జెండర్ ఈక్వాలిటీ’ అంశంపై మూడు రోజుల సెమినార్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.<br />ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ మహిళలు సంకల్పిస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని, క్రమశిక్షణ, అంకితభావం, నాయకత్వ లక్షణాలు వారికి సహజసిద్ధమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, విద్య, ఉపాధి, పాలన, రాజకీయాలు సహా అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని సూచించారు.</p>
<p><br />సెమినార్‌లో శిక్షణ పొందిన సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలకు చెందిన ఏడుగురు ప్రిన్సిపాల్స్‌తో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కెప్టెన్ పాండురంగారెడ్డి, డాక్టర్ పి. శ్రీనివాస్, ప్రొఫెసర్ గంటా జలంధర్ రెడ్డి, రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10816/chinnareddy-said-women-should-grow-up-equal-to-men-in</link>
                <guid>https://www.prajamantalu.com/article/10816/chinnareddy-said-women-should-grow-up-equal-to-men-in</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 20:20:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260617-wa0005.jpg"                         length="66849"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి విడ్డూరంగా ఉంది  - మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి </title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)<br />యావర్ రోడ్డు పై అక్రమ నిర్మాణాలు తొలగించండి</p>
<p>జిల్లా కలెక్టర్ ప్రజా వాణిలో జీవన్ రెడ్డి పిర్యాదు</p>
<p>  </p>
<p><strong><span style="color:rgb(224,62,45);">జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అవలంబిస్తున్న వైఖరి చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన జగిత్యాల జిల్లా  బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా నాయకులతో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు.</span></strong></p>
<p>  </p>
<p>అనంతరం జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డుపై ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించి, యావర్ రోడ్డు విస్తరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రజా వాణిలో ఫిర్యాదు చేశారు.<br />ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నాననీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లో చేరారా లేదా తెలియదన్నారు.<br />యావర్ రోడ్డు విస్తరణ నివేదిక ఇచ్చి 18 నెలలు అవుతుందన్నారు.<br />ఎమ్మెల్యే  సంజయ్ రెండేళ్లుగా సీఎం తో కలిసి పని చేస్తున్నారు.<br />అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే సీఎం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10814/jagityal-mlas-attitude-is-ironic-former-minister-tjeevan-reddy"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260615-wa0187.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)<br />యావర్ రోడ్డు పై అక్రమ నిర్మాణాలు తొలగించండి</p>
<p>జిల్లా కలెక్టర్ ప్రజా వాణిలో జీవన్ రెడ్డి పిర్యాదు</p>
<p> </p>
<p><strong><span style="color:rgb(224,62,45);">జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అవలంబిస్తున్న వైఖరి చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన జగిత్యాల జిల్లా  బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా నాయకులతో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు.</span></strong></p>
<p> </p>
<p>అనంతరం జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డుపై ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించి, యావర్ రోడ్డు విస్తరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రజా వాణిలో ఫిర్యాదు చేశారు.<br />ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నాననీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లో చేరారా లేదా తెలియదన్నారు.<br />యావర్ రోడ్డు విస్తరణ నివేదిక ఇచ్చి 18 నెలలు అవుతుందన్నారు.<br />ఎమ్మెల్యే  సంజయ్ రెండేళ్లుగా సీఎం తో కలిసి పని చేస్తున్నారు.<br />అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే సీఎం తో కలిసి పని చేస్తున్నా అంటున్నారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి మున్సిపల్ కమిషనర్ ను కలిసి యావర్ రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరడం విడ్డూరంగా ఉందని తెలిపారు.<br />ఈ దాగుడు మూతలు ఏమిటి..? ఈ నాటకాలు ఏమిటి..?? ఎవరిని మభ్య పెట్టదల్చుకున్నారు...???<br />అని ఆయన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ప్రశ్నించారు.<br />యావర్ రోడ్డు పై అక్రమంగా నిర్మాణం చేపట్టిన భవనాలు తొలగించాలని కలెక్టర్ కు లేఖ రాసానని పేర్కొన్నారు.<br />కనీసం అక్రమ నిర్మాణాలు తొలగించండని ఆయన కోరారు. అక్రమ నిర్మాణాలు తొలగించకుండా..<br />రోడ్డు మీద పొట్టపోసుకునే వారి మీద ప్రతాపం చూపిస్తున్నారని విమర్శించారు.<br />అభివృద్ధి అంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కూడా భాగమేనని తెలిపారు.</p>
<p>అక్రమ నిర్మాణాలు తొలగించడం ఎమ్మెల్యే బాధ్యత.. కాదా...?<br />సీఎం ఎమ్మెల్యేను దత్తత తీసుకున్నట్లయితే...<br />ఎమ్మెల్యేకు సీఎం పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చారా.. అని ప్రశ్నించారు.<br />యావర్ రోడ్డు విస్తరణకు సీఎంతో కలిసి పనిచేస్తున్న ఎమ్మెల్యే కు 100 కోట్ల నిధులు మంజూరు చేయించడం పెద్ద విషయం కాదన్నారు. <br />ఈ విలేఖరుల సమావేశంలో మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ జి.ఆర్.దేశాయి, కౌన్సిలర్ అవారీ శివ కేసరి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10814/jagityal-mlas-attitude-is-ironic-former-minister-tjeevan-reddy</link>
                <guid>https://www.prajamantalu.com/article/10814/jagityal-mlas-attitude-is-ironic-former-minister-tjeevan-reddy</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 21:03:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260615-wa0187.jpg"                         length="127154"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బదిలీ పై వెళుతున్న సహాయ సంచాలకులు డా.బి.నరేష్ ను సన్మానించిన టిఎన్జీఓ లు</title>
                                    <description><![CDATA[<p><br />  జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)<br />జిల్లా పశు సంవర్థక శాఖ లో సహాయ సంచాలకులు గా పని చేసిన డా.బోనగిరి నరేష్  ఇటీవలే బదిలీ పై కరీంనగర్ వెళ్లిన సందర్బంగా జిల్లా పశు వైద్యాధికారి డా.బి.ప్రకాశ్  అధ్యక్షతన నిర్వహించిన వీడ్కోలు సన్మాన కార్యక్రమం లో టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఎన్జీఓ ఉద్యోగులు పాల్గొని డా. బోనగిరి నరేష్ కు జ్ఞాపికను అందజేసి శాలువా తో సన్మానించారు.</p>
<p>తదుపరి జిల్లాకు బదిలీ పై విచ్చేసిన సహాయ సంచాలకులు  డా.ఎస్.రామచంద్రుడు ను స్వాగతించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అతిథులు గా ట్రెసా జిల్లా అధ్యక్షులు ఎండి.వకీల్, టిఎన్జీఓ జిల్లా నాయకులు సాహెద్ బాబు, రవీందర్, టిఎన్జివిఏ జిల్లా అధ్యక్షులు ఆనంద్, గణేష్, రాజ్ కుమార్, రమణ, రాజేష్, పూర్ణచందర్, శ్రీనివాస్ బాబు,  టిఎన్జీఓ నాయకులు అశోక్ కుమార్, శైలజ, శ్రావణి, రాజేందర్, రవి కుమార్, సుగుణాకర్, శ్రీనివాస్,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10813/tngos-who-honored-dabinaresh-as-assistant-directors-going-on-transfer"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260615-wa0219.jpg" alt=""></a><br /><p><br /> జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)<br />జిల్లా పశు సంవర్థక శాఖ లో సహాయ సంచాలకులు గా పని చేసిన డా.బోనగిరి నరేష్  ఇటీవలే బదిలీ పై కరీంనగర్ వెళ్లిన సందర్బంగా జిల్లా పశు వైద్యాధికారి డా.బి.ప్రకాశ్  అధ్యక్షతన నిర్వహించిన వీడ్కోలు సన్మాన కార్యక్రమం లో టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఎన్జీఓ ఉద్యోగులు పాల్గొని డా. బోనగిరి నరేష్ కు జ్ఞాపికను అందజేసి శాలువా తో సన్మానించారు.</p>
<p>తదుపరి జిల్లాకు బదిలీ పై విచ్చేసిన సహాయ సంచాలకులు  డా.ఎస్.రామచంద్రుడు ను స్వాగతించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అతిథులు గా ట్రెసా జిల్లా అధ్యక్షులు ఎండి.వకీల్, టిఎన్జీఓ జిల్లా నాయకులు సాహెద్ బాబు, రవీందర్, టిఎన్జివిఏ జిల్లా అధ్యక్షులు ఆనంద్, గణేష్, రాజ్ కుమార్, రమణ, రాజేష్, పూర్ణచందర్, శ్రీనివాస్ బాబు,  టిఎన్జీఓ నాయకులు అశోక్ కుమార్, శైలజ, శ్రావణి, రాజేందర్, రవి కుమార్, సుగుణాకర్, శ్రీనివాస్, యశ్వంత్, అజాం ఖాన్, గంగాధర్, నాగరాజు, రవి, గంగా జామున, సుజాత, రాజశ్రీ, శివ కుమార్, ఖాలిక్, షకీల్, నాల్గవ తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షురాలు అరుణ, కార్యదర్శి నారాయణ, సతీష్,  ఉద్యోగులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10813/tngos-who-honored-dabinaresh-as-assistant-directors-going-on-transfer</link>
                <guid>https://www.prajamantalu.com/article/10813/tngos-who-honored-dabinaresh-as-assistant-directors-going-on-transfer</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 20:58:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260615-wa0219.jpg"                         length="169862"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><br />జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(53,152,219);">జిల్లాను వైద్య ఆరోగ్య రంగాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి, పేద వర్గాల వారికి ఆధునిక వైద్య సౌకర్యాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని </span></strong><br /><strong><span style="color:rgb(53,152,219);">ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్అన్నారు.</span></strong></p>
<p>జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశం మందిరంలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో జరిగిన జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ( హెచ్ డి ఎస్) సమావేశంలో స్థానిక శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, కోరుట్ల శాసన సభ్యులు డా కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు.</p>
<p>​<img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260615-wa0206.jpg" alt="IMG-20260615-WA0206" width="1200" height="840" /></p>
<p>ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుపేద రోగులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. జగిత్యాలలో రూ. 235 కోట్లతో నిర్మాణ దశలో ఉన్న 450 పడకల అత్యాధునిక నూతన ఆసుపత్రి భవన పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ఈ కొత్త ప్రాజెక్టుతో జగిత్యాల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10812/mla-dr-sanjay-kumar-worked-for-the-development-of-jagityala"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260615-wa0206.jpg" alt=""></a><br /><p> </p>
<p><br />జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(53,152,219);">జిల్లాను వైద్య ఆరోగ్య రంగాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి, పేద వర్గాల వారికి ఆధునిక వైద్య సౌకర్యాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని </span></strong><br /><strong><span style="color:rgb(53,152,219);">ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్అన్నారు.</span></strong></p>
<p>జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశం మందిరంలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో జరిగిన జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ( హెచ్ డి ఎస్) సమావేశంలో స్థానిక శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, కోరుట్ల శాసన సభ్యులు డా కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు.</p>
<p>​<img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260615-wa0206.jpg" alt="IMG-20260615-WA0206" width="1440" height="840"></img></p>
<p>ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుపేద రోగులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. జగిత్యాలలో రూ. 235 కోట్లతో నిర్మాణ దశలో ఉన్న 450 పడకల అత్యాధునిక నూతన ఆసుపత్రి భవన పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ఈ కొత్త ప్రాజెక్టుతో జగిత్యాల జిల్లా ఉత్తర తెలంగాణలోనే ఒక పెద్ద హెల్త్‌కేర్ హబ్‌గా మారుతుందని, నిధుల సద్వినియోగం మరియు మౌలిక వసతుల మెరుగుదలపై కలెక్టర్ , వైద్య అధికారులతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఆసుపత్రిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260615-wa0202.jpg" alt="IMG-20260615-WA0202" width="1472" height="745"></img></p>
<p>​ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు <br />మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్,  జిల్లా వైద్యాధికారి  డా.సుజాత, ఆసుపత్రి సూపరిండెంట్ డా.కృష్ణ మూర్తి , మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. సునీల్ కుమార్,   ఆర్ ఎం ఓ డా.రామకృష్ణ, సిరిసిల్లశ్రీనివాస్,టీవీ సూర్యం<br /> ఆర్  అండ్బి ఈ ఈ శ్రీనివాస్, మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10812/mla-dr-sanjay-kumar-worked-for-the-development-of-jagityala</link>
                <guid>https://www.prajamantalu.com/article/10812/mla-dr-sanjay-kumar-worked-for-the-development-of-jagityala</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 20:10:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260615-wa0206.jpg"                         length="136220"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సింగరేణి నుంచి ఆదివాసీ హక్కుల వరకు: ఉత్తర తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన విస్తరణ యాత్రలో కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>మంచిర్యాల/బెల్లంపల్లి/ఆసిఫాబాద్, జూన్ 15 (ప్రజా మంటలు):</strong></p>
<p>తెలంగాణ రక్షణ సేన ఉత్తర తెలంగాణ పర్యటనలో భాగంగా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, కేస్లాపూర్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల సమస్యలు, ఆదివాసీ హక్కులు, యువత ఉపాధి, విద్యా-వైద్య రంగాలపై పార్టీ వైఖరిని వెల్లడించారు.</p>
<p><br />మంచిర్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో సింగరేణిలో కార్మికుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఓపెన్‌కాస్ట్ గనుల కంటే అండర్‌గ్రౌండ్ మైనింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మెరుగైన వసతులు, ప్రమోషన్లు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తున్నామని, వాటి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరణ తీర్మానం చేయాలని అన్నారు.</p>
<p><br />బెల్లంపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన ఆమె, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, యువతకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10811/from-singareni-to-adivasi-rights-a-kavitha-on-telangana-raksha"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260615-wa0039.jpg" alt=""></a><br /><p><strong>మంచిర్యాల/బెల్లంపల్లి/ఆసిఫాబాద్, జూన్ 15 (ప్రజా మంటలు):</strong></p>
<p>తెలంగాణ రక్షణ సేన ఉత్తర తెలంగాణ పర్యటనలో భాగంగా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, కేస్లాపూర్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల సమస్యలు, ఆదివాసీ హక్కులు, యువత ఉపాధి, విద్యా-వైద్య రంగాలపై పార్టీ వైఖరిని వెల్లడించారు.</p>
<p><br />మంచిర్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో సింగరేణిలో కార్మికుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఓపెన్‌కాస్ట్ గనుల కంటే అండర్‌గ్రౌండ్ మైనింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మెరుగైన వసతులు, ప్రమోషన్లు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తున్నామని, వాటి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరణ తీర్మానం చేయాలని అన్నారు.</p>
<p><br />బెల్లంపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన ఆమె, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణ సదుపాయాలు, రైతులకు ప్రత్యేక సేవలు అందించడం తమ లక్ష్యమని తెలిపారు.</p>
<p><br />ఆసిఫాబాద్‌లో అంబేద్కర్, కొమురం భీమ్ విగ్రహాలకు నివాళులర్పించిన అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇంద్రవెల్లిలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తూ ఆదివాసీ త్యాగాలను స్మరించారు. ఆదివాసీల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.<br /><br /></p>
<p>కొరత, ఉపాధి అవకాశాల లేమి వంటి సమస్యలను ప్రస్తావించిన కవిత, భవిష్యత్తులో ఆదివాసీ పెద్దలతో చర్చించి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.<br />పర్యటన ముగింపులో కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని సందర్శించి ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు. ఈ యాత్ర ద్వారా సింగరేణి కార్మికులు, రైతులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పార్టీ నాయకత్వం పేర్కొంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10811/from-singareni-to-adivasi-rights-a-kavitha-on-telangana-raksha</link>
                <guid>https://www.prajamantalu.com/article/10811/from-singareni-to-adivasi-rights-a-kavitha-on-telangana-raksha</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 19:50:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260615-wa0039.jpg"                         length="283069"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సాహితీవేత్త ,విద్యావేత్త ఎమ్ వి నరసింహారెడ్డి భౌతిక కాయానికి అంతిమ నివాళులు </title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల జూన్ 10 (ప్రజా మంటలు) <br /><strong><span style="color:rgb(35,111,161);">జిల్లా కేంద్రం కు చెందిన ప్రముఖ సాహితీవేత్త విద్యావేత్త ఎంవీ నరసింహారెడ్డి సోమవారం సాయంత్రం మృతి చెందగా బుధవారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నరసింహారెడ్డి కుమారులు శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ రెడ్డిలు చితికి నిప్పు అంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. </span></strong></p>
<p>అంతిమయాత్రలో బంధువులు అభిమానులు శిష్యులు కళాశాల విద్యాసంస్థల అధ్యాపక బృందం ఉపాధ్యాయ బృందం, సమకాలీకులతో పాటు సీనియర్ రొటీరియన్ మంచాల కృష్ణ, సీనియర్ అడ్వకేట్ జనార్దన్ రెడ్డి, కాసుగంటి జగదీష్ చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10804/literary-educationist-mv-narasimha-reddy-is-the-ultimate-tribute-to"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/20260611_131544.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల జూన్ 10 (ప్రజా మంటలు) <br /><strong><span style="color:rgb(35,111,161);">జిల్లా కేంద్రం కు చెందిన ప్రముఖ సాహితీవేత్త విద్యావేత్త ఎంవీ నరసింహారెడ్డి సోమవారం సాయంత్రం మృతి చెందగా బుధవారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నరసింహారెడ్డి కుమారులు శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ రెడ్డిలు చితికి నిప్పు అంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. </span></strong></p>
<p>అంతిమయాత్రలో బంధువులు అభిమానులు శిష్యులు కళాశాల విద్యాసంస్థల అధ్యాపక బృందం ఉపాధ్యాయ బృందం, సమకాలీకులతో పాటు సీనియర్ రొటీరియన్ మంచాల కృష్ణ, సీనియర్ అడ్వకేట్ జనార్దన్ రెడ్డి, కాసుగంటి జగదీష్ చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10804/literary-educationist-mv-narasimha-reddy-is-the-ultimate-tribute-to</link>
                <guid>https://www.prajamantalu.com/article/10804/literary-educationist-mv-narasimha-reddy-is-the-ultimate-tribute-to</guid>
                <pubDate>Thu, 11 Jun 2026 13:27:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/20260611_131544.jpg"                         length="635866"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కంటిదానం ,నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>జగిత్యాల : జూన్ 10(ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(35,111,161);">ప్రపంచ నేత్రదాన దినోత్సవం జూన్ 10, సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ - రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, హైదరాబాద్ వారి సహకారంతో బుధవారం </span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">పెన్షనర్స్ భవన్ (కోర్ట్ ప్రక్కన) “కంటి దానం – నేత్రదాన ప్రతిజ్ఞ, అవగాహన కార్యక్రమం” నిర్వహించారు.  </span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0199.jpg" alt="IMG-20260610-WA0199" width="1200" height="900" /></p>
<p>ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, కో ఆర్డినేటర్ సిరిసిల్ల శ్రీనివాస్ మరియు రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు చారి, రాజు,పూర్వ అధ్యక్షులు టీ వి సూర్యం, కొత్త ప్రతాప్, సాగర్,  ఆంటోనీ ముత్తు, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కరబూజా రవీందర్ గౌడ్, కొలిచాల రవీందర్, కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. </p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0154.jpg" alt="IMG-20260610-WA0154" width="1200" height="960" /></p>
<p>అనంతరం,ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జగిత్యాలలో డాక్టర్ ఎం.జి. కృష్ణమూర్తి (సూపరింటెండెంట్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి), డాక్టర్ సిహెచ్. సునీల్ కుమార్<br />(ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10803/kantidanam-eye-donation-pledge-awareness-under-the-auspices-of-rotary"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260610-wa0199.jpg" alt=""></a><br /><p> </p>
<p>జగిత్యాల : జూన్ 10(ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(35,111,161);">ప్రపంచ నేత్రదాన దినోత్సవం జూన్ 10, సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ - రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, హైదరాబాద్ వారి సహకారంతో బుధవారం </span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">పెన్షనర్స్ భవన్ (కోర్ట్ ప్రక్కన) “కంటి దానం – నేత్రదాన ప్రతిజ్ఞ, అవగాహన కార్యక్రమం” నిర్వహించారు.  </span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0199.jpg" alt="IMG-20260610-WA0199" width="1600" height="900"></img></p>
<p>ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, కో ఆర్డినేటర్ సిరిసిల్ల శ్రీనివాస్ మరియు రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు చారి, రాజు,పూర్వ అధ్యక్షులు టీ వి సూర్యం, కొత్త ప్రతాప్, సాగర్,  ఆంటోనీ ముత్తు, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కరబూజా రవీందర్ గౌడ్, కొలిచాల రవీందర్, కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. </p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0154.jpg" alt="IMG-20260610-WA0154" width="1280" height="960"></img></p>
<p>అనంతరం,ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జగిత్యాలలో డాక్టర్ ఎం.జి. కృష్ణమూర్తి (సూపరింటెండెంట్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి), డాక్టర్ సిహెచ్. సునీల్ కుమార్<br />(ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల), డాక్టర్ కృష్ణ<br />(విభాగ అధిపతి (HOD), నేత్ర వైద్య విభాగం, ప్రభుత్వ వైద్య కళాశాల), డాక్టర్ ఎం. గీతిక<br />(ఆర్.ఎం.ఓ. ), ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0198.jpg" alt="IMG-20260610-WA0198" width="1280" height="715"></img></p>
<p>ఈ సందర్బంగా ఆయా కార్యక్రమాల్లో, పాల్గొన్న పెన్షనర్స్,  మరియు రోటరీ,  రెడ్ క్రాస్ ప్రతినిధులు నేత్ర దానం ప్రతిజ్ఞ చేశారు. </p>
<p>ఈ కార్యక్రమం ద్వారా నేత్రదానం ప్రాముఖ్యత, నేత్రదాన ప్రతిజ్ఞ అవసరం, కార్నియా మార్పిడి ద్వారా అంధులకు చూపు కల్పించే అవకాశాలపై అవగాహన కల్పించడం జరిగిందని వివరించారు. </p>
<p>ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థకు చెందిన నిపుణులు నేత్రదానం విధానం, ప్రయోజనాలపై వివరించి ప్రజలను నేత్రదాన ప్రతిజ్ఞ చేయాలని కోరారు. .</p>
<p>ప్రజలందరూ నేత్రదాన ఉద్యమానికి తమ వంతు సహకారం అందించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10803/kantidanam-eye-donation-pledge-awareness-under-the-auspices-of-rotary</link>
                <guid>https://www.prajamantalu.com/article/10803/kantidanam-eye-donation-pledge-awareness-under-the-auspices-of-rotary</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 21:32:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0199.jpg"                         length="284394"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు</title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల జూన్ 10(ప్రజా మంటలు)<br />స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను సేకరించిన ఎల్ వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ టెక్నీషియన్ కు జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సునీల్ కుమార్, ఎం సి హెచ్ సూపరింటెండెంట్ డా. కృష్ణమూర్తి, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ సిరిసిల్లశ్రీనివాస్, రోటరీసభ్యులు టీవి సూర్యం ద్వారా అందజేస్తున్న రామేశం కుమారుడు మంచాల కృష్ణ</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10802/the-family-members-who-donated-the-eyes-of-swargiya-manchala"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260610-wa0168.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల జూన్ 10(ప్రజా మంటలు)<br />స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను సేకరించిన ఎల్ వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ టెక్నీషియన్ కు జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సునీల్ కుమార్, ఎం సి హెచ్ సూపరింటెండెంట్ డా. కృష్ణమూర్తి, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ సిరిసిల్లశ్రీనివాస్, రోటరీసభ్యులు టీవి సూర్యం ద్వారా అందజేస్తున్న రామేశం కుమారుడు మంచాల కృష్ణ</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10802/the-family-members-who-donated-the-eyes-of-swargiya-manchala</link>
                <guid>https://www.prajamantalu.com/article/10802/the-family-members-who-donated-the-eyes-of-swargiya-manchala</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 21:21:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0168.jpg"                         length="131659"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ</title>
                                    <description><![CDATA[<p><strong>న్యూఢిల్లీ, జూన్ 10 (ప్రజా మంటలు): </strong></p>
<p>దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో అత్యంత కాలం ప్రధాని పదవిలో కొనసాగుతానని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు.<br />ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం, మద్దతే తనకు అతిపెద్ద బలం అని మోదీ పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు అమలు చేసిందని, పేదల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ సేవల విస్తరణ, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠ పెంపు వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించామని ఆయన తెలిపారు.<br />ఎన్డీఏ కూటమి దేశాభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోందని, భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి కొనసాగిస్తామని ప్రధాని అన్నారు. దేశాన్ని అభివృద్ధి చెందిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10801/prime-minister-modi-never-expected-to-become-the-longest-serving"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/images-(40).jpeg" alt=""></a><br /><p><strong>న్యూఢిల్లీ, జూన్ 10 (ప్రజా మంటలు): </strong></p>
<p>దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో అత్యంత కాలం ప్రధాని పదవిలో కొనసాగుతానని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు.<br />ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం, మద్దతే తనకు అతిపెద్ద బలం అని మోదీ పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు అమలు చేసిందని, పేదల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ సేవల విస్తరణ, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠ పెంపు వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించామని ఆయన తెలిపారు.<br />ఎన్డీఏ కూటమి దేశాభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోందని, భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి కొనసాగిస్తామని ప్రధాని అన్నారు. దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.<br />ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు మరియు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనతాదళ్ (యునైటెడ్) నాయకులు, శివసేన, లోక్ జనశక్తి పార్టీ తదితర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు పాల్గొన్నారు.<br />ప్రధానిగా మోదీ తొలి సారి 2014లో బాధ్యతలు చేపట్టగా, 2019 మరియు 2024 సాధారణ ఎన్నికల్లోనూ విజయం సాధించి వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీఏ నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10801/prime-minister-modi-never-expected-to-become-the-longest-serving</link>
                <guid>https://www.prajamantalu.com/article/10801/prime-minister-modi-never-expected-to-become-the-longest-serving</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 21:17:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/images-%2840%29.jpeg"                         length="54667"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహిళల భద్రతపై ప్రభుత్వం విఫలమైంది: కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p>రాష్ట్రంలో మహిళలు, బాలికలపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన, మల్కాజిగిరిలో మహిళ హత్య రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.</p>
<p>ఖమ్మం ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, మల్కాజిగిరి ఘటనలో ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నారు.</p>
<p>మహిళలపై నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యమంత్రి పాలనపై పట్టు కోల్పోయారని ఆరోపించారు. మహిళల రక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, రెండు ఘటనల్లోనూ నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని డిమాండ్ చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10795/government-has-failed-on-womens-safety-kavita"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260502-wa0016.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p>రాష్ట్రంలో మహిళలు, బాలికలపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన, మల్కాజిగిరిలో మహిళ హత్య రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.</p>
<p>ఖమ్మం ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, మల్కాజిగిరి ఘటనలో ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నారు.</p>
<p>మహిళలపై నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యమంత్రి పాలనపై పట్టు కోల్పోయారని ఆరోపించారు. మహిళల రక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, రెండు ఘటనల్లోనూ నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని డిమాండ్ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10795/government-has-failed-on-womens-safety-kavita</link>
                <guid>https://www.prajamantalu.com/article/10795/government-has-failed-on-womens-safety-kavita</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 19:48:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260502-wa0016.jpg"                         length="134589"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        