<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/category/2/local-news" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Local News - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/category/2/rss</link>
                <description>Local News RSS Feed</description>
                
                            <item>
                <title>తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><br />న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ప్రజా మంటలు):<br />ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 150–152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన కేంద్ర మంత్రిని కలిశారు.<br />148 మీటర్లతో పోలిస్తే 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా ముంపు ప్రభావంలో పెద్దగా తేడా లేదని CWPRS అధ్యయనం వెల్లడించిందని సీఎం వివరించారు. 150–152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యమై విద్యుత్ వ్యయం తగ్గుతుందని తెలిపారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.<br />ఈ అంశంపై తెలంగాణ–మహారాష్ట్ర అధికారుల సమావేశాన్ని కేంద్ర జల సంఘం (CWC) ఆధ్వర్యంలో త్వరలో ఏర్పాటు చేసి, అనంతరం ఇరు రాష్ట్రాల నీటిపారుదల మంత్రులతో సమావేశం నిర్వహిస్తామని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ హామీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10928/maharashtra-cm-revanth-reddy-should-give-permission-to-increase-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260805-wa1128.jpg" alt=""></a><br /><p><br />న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ప్రజా మంటలు):<br />ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 150–152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన కేంద్ర మంత్రిని కలిశారు.<br />148 మీటర్లతో పోలిస్తే 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా ముంపు ప్రభావంలో పెద్దగా తేడా లేదని CWPRS అధ్యయనం వెల్లడించిందని సీఎం వివరించారు. 150–152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యమై విద్యుత్ వ్యయం తగ్గుతుందని తెలిపారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.<br />ఈ అంశంపై తెలంగాణ–మహారాష్ట్ర అధికారుల సమావేశాన్ని కేంద్ర జల సంఘం (CWC) ఆధ్వర్యంలో త్వరలో ఏర్పాటు చేసి, అనంతరం ఇరు రాష్ట్రాల నీటిపారుదల మంత్రులతో సమావేశం నిర్వహిస్తామని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ హామీ ఇచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10928/maharashtra-cm-revanth-reddy-should-give-permission-to-increase-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10928/maharashtra-cm-revanth-reddy-should-give-permission-to-increase-the</guid>
                <pubDate>Wed, 05 Aug 2026 18:49:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260805-wa1128.jpg"                         length="116804"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నల్లమల్లలో చెంచు గిరిజనుల జీవన పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ చైర్మన్ క్షేత్రస్థాయి పరిశీలన</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>విద్య, వైద్యం, సంక్షేమం, మౌలిక వసతులపై అధికారులతో సమగ్ర సమీక్ష – చెంచు కుటుంబాలతో ముఖాముఖి</strong></span><br /><strong>హైదరాబాద్, ఆగస్టు 5 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన పరిస్థితులను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్య, వైద్యం, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులపై వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించడంతో పాటు చెంచు కుటుంబాలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.<br />నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా నల్లమల్ల ప్రాంతంలోని పలు గ్రామాలను సందర్శించిన ఆయన, అడవిలోని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలు ఎంతవరకు చేరుతున్నాయో ప్రత్యక్షంగా పరిశీలించారు.<img src="https://www.prajamantalu.com/media/2026-08/img-20260805-wa1086.jpg" alt="IMG-20260805-WA1086" width="1200" height="728" /><br />అధికారులతో సమీక్ష<br />బ్రహ్మగిరి–విష్ణుగిరిలోని కృష్ణవేణి గెస్ట్ హౌస్‌లో గిరిజన సంక్షేమ, విద్య, వైద్య ఆరోగ్య, అటవీ, ఐటీడీఏ, పంచాయతీరాజ్, పోలీసు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10927/field-observation-by-the-chairman-of-human-rights-commission-on"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260805-wa1092.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>విద్య, వైద్యం, సంక్షేమం, మౌలిక వసతులపై అధికారులతో సమగ్ర సమీక్ష – చెంచు కుటుంబాలతో ముఖాముఖి</strong></span><br /><strong>హైదరాబాద్, ఆగస్టు 5 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన పరిస్థితులను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్య, వైద్యం, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులపై వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించడంతో పాటు చెంచు కుటుంబాలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.<br />నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా నల్లమల్ల ప్రాంతంలోని పలు గ్రామాలను సందర్శించిన ఆయన, అడవిలోని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలు ఎంతవరకు చేరుతున్నాయో ప్రత్యక్షంగా పరిశీలించారు.<img src="https://www.prajamantalu.com/media/2026-08/img-20260805-wa1086.jpg" alt="IMG-20260805-WA1086" width="1600" height="728"></img><br />అధికారులతో సమీక్ష<br />బ్రహ్మగిరి–విష్ణుగిరిలోని కృష్ణవేణి గెస్ట్ హౌస్‌లో గిరిజన సంక్షేమ, విద్య, వైద్య ఆరోగ్య, అటవీ, ఐటీడీఏ, పంచాయతీరాజ్, పోలీసు శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చెంచు గిరిజనుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, విద్య, వైద్య సేవలు, తాగునీరు, విద్యుత్, రవాణా, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు.<br />ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, జీవనోపాధి అవకాశాలను మరింత విస్తరించాలని అధికారులను ఆదేశించారు.<br />విద్యపై ప్రత్యేక దృష్టి<br />ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై సమీక్ష నిర్వహించిన జస్టిస్ షమీమ్ అక్తర్ విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల నియామకాలు, విద్యా నాణ్యత, మధ్యాహ్న భోజనం, హాస్టళ్లలో సౌకర్యాలు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ఆరా తీశారు.<br />అనంతరం బ్రహ్మగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులను పరిశీలించారు. ఉపాధ్యాయుల సంఖ్యకు అనుగుణంగా విద్యార్థుల సంఖ్య ఎందుకు తక్కువగా ఉందని ప్రశ్నించిన ఆయన, చెంచు పిల్లలు చదువుకు దూరం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.<br />వైద్య సేవలపై పరిశీలన<br />వట్టువర్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కమిషన్ చైర్మన్ వైద్యుల హాజరు, మందుల నిల్వలు, అత్యవసర సేవలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.<br />అడవి ప్రాంతాల్లో మొబైల్ వైద్య సేవలు, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, అంబులెన్స్ సేవలపై అధికారులను ప్రశ్నిస్తూ ప్రతి చెంచు కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.<br />చెంచు కుటుంబాలతో ముఖాముఖి<br />మల్లయ్యపెంట గ్రామంలో చెంచు గిరిజనులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జస్టిస్ షమీమ్ అక్తర్ వారి జీవన విధానం, ఉపాధి అవకాశాలు, పిల్లల విద్య, ఆరోగ్యం, పోషకాహారం, తాగునీరు, విద్యుత్, గృహాలు, రహదారులు, రేషన్, పెన్షన్లు, ఉపాధి హామీ పనులు, అటవీ ఉత్పత్తుల సేకరణ వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.<br />చెంచు మహిళలు, వృద్ధులు, యువకులు తమ సమస్యలను వివరించగా వాటిని ఓపికగా విన్న ఆయన, సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.<br />శాఖల మధ్య సమన్వయం అవసరం<br />నల్లమల్లలో నివసిస్తున్న చెంచు గిరిజనులు అభివృద్ధి ఫలాలను పూర్తిస్థాయిలో అందుకోవాలంటే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని జస్టిస్ షమీమ్ అక్తర్ పేర్కొన్నారు. విద్య, వైద్యం, పోషకాహారం, గృహ వసతి, తాగునీరు, విద్యుత్, రవాణా, జీవనోపాధి వంటి ప్రాథమిక అవసరాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు.<br />ఈ పర్యటనలో ఇన్‌చార్జ్ ఐటీడీఏ పీఓ, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటయ్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10927/field-observation-by-the-chairman-of-human-rights-commission-on</link>
                <guid>https://www.prajamantalu.com/article/10927/field-observation-by-the-chairman-of-human-rights-commission-on</guid>
                <pubDate>Wed, 05 Aug 2026 18:39:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260805-wa1092.jpg"                         length="202323"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శి లేక గొల్లపల్లి అభివృద్ధి కుంటుపాటు</title>
                                    <description><![CDATA[<h5><br /><span style="color:rgb(186,55,42);">గొల్లపల్లికి రావాలంటేనే జంకుతున్న కార్యదర్శులు!</span><br />రాజకీయ ఒత్తిళ్లే కారణమా..? గ్రామంలో గుసగుసలు?</h5>
<p><br />గొల్లపల్లి, ఆగస్టు 5 (ప్రజా మంటలు):<br />జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పూర్తిస్థాయి కార్యదర్శి లేక తీవ్ర పరిపాలనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నెలకోసారి ఇన్‌చార్జి కార్యదర్శిని నియమిస్తూ కాలం గడుపుతుండటంతో గ్రామ అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది.<br />కొత్త ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం ప్రజలు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా, ఇన్‌చార్జి కార్యదర్శులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో అత్యవసరమైన పారిశుద్ధ్య చర్యలు, మురికి కాలువల శుభ్రత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, వీధిదీపాల మరమ్మతులు వంటి పనులు సిబ్బంది కొరతతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.<br />గ్రామంలో స్థానిక సర్పంచ్ ఇండిపెండెంట్‌గా ఉండగా, ఉపసర్పంచ్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఇక్కడ పనిచేయడానికి కార్యదర్శులు ముందుకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10926/full-panchayat-secretary-or-gollapalli-development-is-lame"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/file_000000007c2c81fa877d19ce230d96a4.jpg" alt=""></a><br /><h5><br /><span style="color:rgb(186,55,42);">గొల్లపల్లికి రావాలంటేనే జంకుతున్న కార్యదర్శులు!</span><br />రాజకీయ ఒత్తిళ్లే కారణమా..? గ్రామంలో గుసగుసలు?</h5>
<p><br />గొల్లపల్లి, ఆగస్టు 5 (ప్రజా మంటలు):<br />జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పూర్తిస్థాయి కార్యదర్శి లేక తీవ్ర పరిపాలనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నెలకోసారి ఇన్‌చార్జి కార్యదర్శిని నియమిస్తూ కాలం గడుపుతుండటంతో గ్రామ అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది.<br />కొత్త ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం ప్రజలు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా, ఇన్‌చార్జి కార్యదర్శులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో అత్యవసరమైన పారిశుద్ధ్య చర్యలు, మురికి కాలువల శుభ్రత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, వీధిదీపాల మరమ్మతులు వంటి పనులు సిబ్బంది కొరతతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.<br />గ్రామంలో స్థానిక సర్పంచ్ ఇండిపెండెంట్‌గా ఉండగా, ఉపసర్పంచ్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఇక్కడ పనిచేయడానికి కార్యదర్శులు ముందుకు రావడం లేదనే చర్చ గ్రామంలో జోరుగా సాగుతోంది. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు.<br />మండల కేంద్ర గ్రామ పంచాయతీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. వెంటనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జోక్యం చేసుకుని గొల్లపల్లికి పూర్తిస్థాయి గ్రామ పంచాయతీ కార్యదర్శిని నియమించి, అభివృద్ధి పనులను గాడిలో పెట్టాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10926/full-panchayat-secretary-or-gollapalli-development-is-lame</link>
                <guid>https://www.prajamantalu.com/article/10926/full-panchayat-secretary-or-gollapalli-development-is-lame</guid>
                <pubDate>Wed, 05 Aug 2026 17:36:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/file_000000007c2c81fa877d19ce230d96a4.jpg"                         length="37260"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఐక్య ఉద్యమాలతోనే పీఆర్సీ సాధ్యం, అశాస్త్రీయమైన టెట్ పరీక్షను రద్దు చేయాలి : జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(224,62,45);">రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ లకు  రావాల్సిన పి.ఆర్సి , డి.ఏ లు, పెండింగ్ బకాయిల సమస్యలు   ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారమవుతాయని స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ సమావేశం తీర్మానించింది.  </span></strong><br /><strong><span style="color:rgb(224,62,45);">ఆదివారం జగిత్యాల పట్టణంలో   రామకృష్ణ డిగ్రీ కళాశాల సమావేశమందిరంలో  ఎస్టీయు తృతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. </span></strong></p>
<p>  </p>
<p>ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష,  ప్రధాన కార్యదర్శులు బైరం హరికిరణ్,  పాలేపు శివరామకృష్ణ మాట్లాడుతూ మా  ప్రభుత్వం ఏర్పడిన వెంటనే  90 రోజుల్లో  సమస్యలన్నీ పరిష్కరిస్తామన్న <br />ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన  హామీలను తుంగలో తొక్కి ఉద్యోగ, ఉపాధ్యాయులను, పెన్షనర్లను  మోసం  చేస్తూ తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  </p>
<p>  </p>
<p>సి.ఎం మాటలు నీటి మీద రాతలు అవుతున్నాయన్నారు.. <br />ఉపాధ్యాయులకు బోధిస్తున్న సబ్జెక్టులతో సంబంధం లేకుండా  అశాస్త్రీయంగా ఉపాధ్యాయులపై</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10925/district-president-bairam-harikiran-said-that-prc-should-cancel-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260802-wa0178.jpg" alt=""></a><br /><p> </p>
<p>జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(224,62,45);">రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ లకు  రావాల్సిన పి.ఆర్సి , డి.ఏ లు, పెండింగ్ బకాయిల సమస్యలు   ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారమవుతాయని స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ సమావేశం తీర్మానించింది.  </span></strong><br /><strong><span style="color:rgb(224,62,45);">ఆదివారం జగిత్యాల పట్టణంలో   రామకృష్ణ డిగ్రీ కళాశాల సమావేశమందిరంలో  ఎస్టీయు తృతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. </span></strong></p>
<p> </p>
<p>ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష,  ప్రధాన కార్యదర్శులు బైరం హరికిరణ్,  పాలేపు శివరామకృష్ణ మాట్లాడుతూ మా  ప్రభుత్వం ఏర్పడిన వెంటనే  90 రోజుల్లో  సమస్యలన్నీ పరిష్కరిస్తామన్న <br />ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన  హామీలను తుంగలో తొక్కి ఉద్యోగ, ఉపాధ్యాయులను, పెన్షనర్లను  మోసం  చేస్తూ తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  </p>
<p> </p>
<p>సి.ఎం మాటలు నీటి మీద రాతలు అవుతున్నాయన్నారు.. <br />ఉపాధ్యాయులకు బోధిస్తున్న సబ్జెక్టులతో సంబంధం లేకుండా  అశాస్త్రీయంగా ఉపాధ్యాయులపై రుద్దుతున్న  టెట్ పరీక్షను రద్దు చేయాలన్నారు..పీఆర్సీ, డి.ఏలు, పెండింగ్ బకాయిలు, సిపిఎస్ విధానం రద్దు తో పాటు, డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు, ఉమ్మడి సర్వీస్ నిబంధనల రూపకల్పన ద్వారా ఎం ఈ ఓ, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ తదితర పోస్టుల భర్తీకి మాట ఇచ్చారని గుర్తు చేశారు..<br />ఇన్ సర్వీసు ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయింపు వంటి అనేక  సమస్యలన్నింటి సాధనకు, నిరంతర ఉద్యమం, రాజీలేని పోరాటమే మార్గమని అన్నారు.. ఎస్టీయు సంఘం ఆవిర్భవించి 80 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున  ఉత్సవాలు జరుపాలని నిర్ణయించామని అన్నారు..రాష్ట్ర అదనపు కార్యదర్శి మచ్చ శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సీర్ణంచ రవీందర్, రాష్ట్ర కార్యదర్శి శనిగరపు రవి, జిల్లా ఆర్థిక కార్యదర్శి మేకల ప్రవీణ్, జిల్లా మండల బాధ్యులు తిరుపతి చారి, సాయి కుమార్,  మురళి, కృష్ణ, జమీరుద్దీన్,  తిరుపతి రెడ్డి, నరేందర్ , భూమేష్ ఇంకా తదితరులు ఉన్నారు...</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10925/district-president-bairam-harikiran-said-that-prc-should-cancel-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10925/district-president-bairam-harikiran-said-that-prc-should-cancel-the</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 20:14:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260802-wa0178.jpg"                         length="116030"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సహస్ర లింగాల దేవాలయంలో ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు </title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)</p>
<p>రూరల్ పొలాస గ్రామం శివారులోని సహస్ర లింగాల దేవాలయంలో ఉదయం   సంకటహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు. ఈ సందర్భంగా సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఆలయంలోని సహస్ర లింగాలకు ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం ఆలయంలోని సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతికి పలు పంచామృతాభిషేకాలను నిర్వహించి పలు పుష్పాలతో చక్కగా అలంకరించి స్వామివారికి ప్రత్యేక హారతులతో స్వామి వారికి సమర్పించారు. </p>
<p><strong><span style="color:rgb(224,62,45);">విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి స్వహస్తాలతో పంచామృత అభిషేకాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదము తో పాటు ఆశీర్వచనాన్ని అందజేసారు ఆలయ అర్చకులు.</span></strong></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10924/grand-sankashtahara-chaturthi-celebrations-in-sahasra-lingala-temple-special-abhishekam"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260802-wa0172.jpg" alt=""></a><br /><p> </p>
<p>జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)</p>
<p>రూరల్ పొలాస గ్రామం శివారులోని సహస్ర లింగాల దేవాలయంలో ఉదయం   సంకటహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు. ఈ సందర్భంగా సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఆలయంలోని సహస్ర లింగాలకు ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం ఆలయంలోని సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతికి పలు పంచామృతాభిషేకాలను నిర్వహించి పలు పుష్పాలతో చక్కగా అలంకరించి స్వామివారికి ప్రత్యేక హారతులతో స్వామి వారికి సమర్పించారు. </p>
<p><strong><span style="color:rgb(224,62,45);">విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి స్వహస్తాలతో పంచామృత అభిషేకాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదము తో పాటు ఆశీర్వచనాన్ని అందజేసారు ఆలయ అర్చకులు.</span></strong></p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10924/grand-sankashtahara-chaturthi-celebrations-in-sahasra-lingala-temple-special-abhishekam</link>
                <guid>https://www.prajamantalu.com/article/10924/grand-sankashtahara-chaturthi-celebrations-in-sahasra-lingala-temple-special-abhishekam</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 20:01:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260802-wa0172.jpg"                         length="68452"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉప్పుమడుగ కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్</title>
                                    <description><![CDATA[<p><strong>రాయికల్, ఆగస్టు 1 (ప్రజా మంటలు):</strong></p>
<p>రాయికల్ మండలం ఉప్పుమడుగ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజన నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. మద్యహ్న భోజనం జ్,,  జగిత్యాల,</p>
<p>విద్యార్థుల అభివృద్ధికి నాణ్యమైన విద్య అత్యంత అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల హాజరు, సమయపాలనపై ఆరా తీసి హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి బోధన స్థాయిని తెలుసుకున్నారు.</p>
<p>అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా అని పరిశీలించారు. భోజన తయారీలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.</p>
<p>పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలు తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10923/collector-sathyaprasad-who-conducted-a-surprise-inspection-of-umpamaduga-kgbv"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260801-wa0306.jpg" alt=""></a><br /><p><strong>రాయికల్, ఆగస్టు 1 (ప్రజా మంటలు):</strong></p>
<p>రాయికల్ మండలం ఉప్పుమడుగ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజన నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. మద్యహ్న భోజనం జ్,,  జగిత్యాల,</p>
<p>విద్యార్థుల అభివృద్ధికి నాణ్యమైన విద్య అత్యంత అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల హాజరు, సమయపాలనపై ఆరా తీసి హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి బోధన స్థాయిని తెలుసుకున్నారు.</p>
<p>అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా అని పరిశీలించారు. భోజన తయారీలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.</p>
<p>పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలు తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే నిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని పరిశీలించి, ఆగస్టు 31లోగా నాణ్యతతో పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.</p>
<p>ఈ తనిఖీలో డీఈవో కె. రాము, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, పాఠశాల ప్రిన్సిపాల్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10923/collector-sathyaprasad-who-conducted-a-surprise-inspection-of-umpamaduga-kgbv</link>
                <guid>https://www.prajamantalu.com/article/10923/collector-sathyaprasad-who-conducted-a-surprise-inspection-of-umpamaduga-kgbv</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 18:39:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260801-wa0306.jpg"                         length="121915"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యమాల్లో &quot;యువత&quot; ఎందుకు పాల్గొనరాదు? </title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><strong><span style="color:rgb(35,111,161);">*భావ ప్రకటన హక్కు యువతకు లేదా*?</span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">(సిరిసిల్ల రాజేంద్ర శర్మ)</span></strong></p>
<p><strong><span style="color:rgb(224,62,45);">*ఉద్యమాల్లో యువత ఎందుకు పాల్గొన రాదని చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం అసలు ఈ ఉద్యమాలు యువత ఎందుకు చేస్తారు ఆలోచించాల్సిందే. యువత చదువుకున్న చదువులకు సరిపడే ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా, చిరుద్యోగులుగా జీవితాన్ని వెళ్ళదీస్తూ నిరాశ నిస్పృహలకు లోనై ఉద్యమాలకు శ్రీకారం చుడతారు.</span></strong></p>
<p>  </p>
<p>ప్రజాస్వామ్య దేశాల్లో ఉద్యమాలు సహజమే యువత తమ నిరాశ నిస్పృహలని ప్రభుత్వాలకు తెలియజేయడానికి వివిధ రూపాల్లో ఉద్యమిస్తుంటారు. సమకాలిన పరిస్థితుల్లో యువత తమ భావాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి "సోషల్ మీడియా"  ప్రస్తుతం ఒక సాధనంగా మారింది. దీని ద్వారా తమ భావజాలాన్ని యువత ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావడం సహజమే. </p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260730-wa0211.jpg" alt="IMG-20260730-WA0211" width="774" height="518" /></p>
<p>*ఉద్యమాలు చేసే హక్కు యువతకు లేదా?*<br />రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ ప్రకటన చేసే హక్కు కల్పించింది. భావ ప్రకటన చేయడానికి తమ హక్కులను వినియోగించుకోవడానికి యువత శాంతియుత మార్గంలో ఉద్యమాలు కొనసాగించి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10922/why-youth-should-not-participate-in-movements"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260730-wa0211.jpg" alt=""></a><br /><p> </p>
<p><strong><span style="color:rgb(35,111,161);">*భావ ప్రకటన హక్కు యువతకు లేదా*?</span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">(సిరిసిల్ల రాజేంద్ర శర్మ)</span></strong></p>
<p><strong><span style="color:rgb(224,62,45);">*ఉద్యమాల్లో యువత ఎందుకు పాల్గొన రాదని చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం అసలు ఈ ఉద్యమాలు యువత ఎందుకు చేస్తారు ఆలోచించాల్సిందే. యువత చదువుకున్న చదువులకు సరిపడే ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా, చిరుద్యోగులుగా జీవితాన్ని వెళ్ళదీస్తూ నిరాశ నిస్పృహలకు లోనై ఉద్యమాలకు శ్రీకారం చుడతారు.</span></strong></p>
<p> </p>
<p>ప్రజాస్వామ్య దేశాల్లో ఉద్యమాలు సహజమే యువత తమ నిరాశ నిస్పృహలని ప్రభుత్వాలకు తెలియజేయడానికి వివిధ రూపాల్లో ఉద్యమిస్తుంటారు. సమకాలిన పరిస్థితుల్లో యువత తమ భావాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి "సోషల్ మీడియా"  ప్రస్తుతం ఒక సాధనంగా మారింది. దీని ద్వారా తమ భావజాలాన్ని యువత ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావడం సహజమే. </p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260730-wa0211.jpg" alt="IMG-20260730-WA0211" width="774" height="518"></img></p>
<p>*ఉద్యమాలు చేసే హక్కు యువతకు లేదా?*<br />రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ ప్రకటన చేసే హక్కు కల్పించింది. భావ ప్రకటన చేయడానికి తమ హక్కులను వినియోగించుకోవడానికి యువత శాంతియుత మార్గంలో ఉద్యమాలు కొనసాగించి వాటి ద్వారా తమ హక్కులను పొందవచ్చు. ఉద్యమం తీవ్రతరమై హద్దులు దాటి హింస వైపుకు వెళ్తే చట్టం తన పని తాను చేసుకుని వెళుతుంది. అంతేకాకుండా "ఉద్యమ నాయకుల"  ఉపన్యాసాల పిలుపులకు ప్రేరణ పొంది అమాయకులైన యువత ఉద్యమాలలో పాల్గొని పక్కదారి పట్టిన ఉద్యమంలో బలి పశువులవుతారు. అమూల్యమైన తమ భావి జీవితంలో పొందాల్సిన అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. ఉద్యమ నేతలు ఈ సమయంలో తప్పించుకొని తిరుగుతారు. అమాయకులైన యువత తమకు తెలువకుండా చేసిన అపరాధానికి తగుమూల్యం చెల్లించుకోవడానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ, న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న "నగ్న సత్యాన్ని" యువత మర్చిపోరాదు. కేసుల ద్వారా  తిరగడం వల్ల  ఇరుగుపొరుగు వారి ముందే కాకుండా తమ కుటుంబ సభ్యుల ముందు కూడా ముద్దాయిలుగా ముద్రపడి బంగారు భవిష్యత్తుకు దూరం అవుతారు. "యువత తస్మాత్ జాగ్రత్త" </p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/screenshot_20260730_113718_facebook.jpg" alt="Screenshot_20260730_113718_Facebook" width="668" height="304"></img></p>
<p>*తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి?*<br />యువత పెడదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత కేవలం పోలీసు, చట్టాలదే కాదు. యువత తల్లిదండ్రులు వారి ఆలనా పాలన చూస్తూ మంచి చదువులు చదివిస్తూ ఫీజులు చెల్లిస్తూ తమ బాధ్యత పూర్తి చేస్తున్నట్లు భావించరాదు. తమ పిల్లల నడవడిక మీద నిఘా ఉంచి ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను వారికి తెలిసేలాగా అవగాహన కల్పించాలి. లేనట్లయితే తమ పిల్లలు  నేరాల్లో  ఇరుక్కొని "బంగారు భవిత సమాధి"  కావడానికి పరోక్షంగా తల్లిదండ్రులు బాధ్యులవుతారని మరిచిపోరాదు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10922/why-youth-should-not-participate-in-movements</link>
                <guid>https://www.prajamantalu.com/article/10922/why-youth-should-not-participate-in-movements</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 15:05:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260730-wa0211.jpg"                         length="103909"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పదోన్నతి పొందిన ఎస్‌.ఐ వెంకటేశ్వర్లకు ఎస్పీ శుభాకాంక్షలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>జగిత్యాల జూలై 29 ( ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(35,111,161);">టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహించి ఎస్‌.ఐ గా పదోన్నతి పొందిన వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  వెంకటేశ్వర్లుకు ఎస్‌ఐ హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు.</span></strong></p>
<p>ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..  పదోన్నతి అనేది కేవలం హోదా పెరగడం మాత్రమే కాకుండా బాధ్యతలు కూడా మరింత పెరుగుతాయని అన్నారు. పెరిగిన బాధ్యతలను క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో నిర్వహిస్తూ ప్రజల్లో పోలీసు శాఖపై విశ్వాసం, గౌరవం మరింత పెరిగేలా విధులు నిర్వర్తించాలని సూచించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10918/sp-congratulates-si-venkateshwar-on-promotion"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260729-wa0227.jpg" alt=""></a><br /><p> </p>
<p>జగిత్యాల జూలై 29 ( ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(35,111,161);">టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహించి ఎస్‌.ఐ గా పదోన్నతి పొందిన వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  వెంకటేశ్వర్లుకు ఎస్‌ఐ హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు.</span></strong></p>
<p>ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..  పదోన్నతి అనేది కేవలం హోదా పెరగడం మాత్రమే కాకుండా బాధ్యతలు కూడా మరింత పెరుగుతాయని అన్నారు. పెరిగిన బాధ్యతలను క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో నిర్వహిస్తూ ప్రజల్లో పోలీసు శాఖపై విశ్వాసం, గౌరవం మరింత పెరిగేలా విధులు నిర్వర్తించాలని సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10918/sp-congratulates-si-venkateshwar-on-promotion</link>
                <guid>https://www.prajamantalu.com/article/10918/sp-congratulates-si-venkateshwar-on-promotion</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 19:11:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260729-wa0227.jpg"                         length="639913"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చదువునే ఆయుధంగా మలుచుకొని ఉన్నత స్థితికి ఎదగాలి.    జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్. </title>
                                    <description><![CDATA[<p><br /></p><p><br />జగిత్యాల, జులై 29(ప్రజా మంటలు) </p><p><strong><span style="color:rgb(230,126,35);">చదువునే ఆయుధంగా మలుచుకుని విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు.   మహిళ శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ కమిటీ చైర్మన్, అదనపు కలెక్టర్ బి. రాజాగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసాన్నీ బుధవారం సందర్శించారు. </span></strong></p><p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260729-wa0169.jpg" alt="IMG-20260729-WA0169" width="1156" height="543" /></p><p>ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ అయిన వాల్మీకి ఆవాసం-సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆవాసంలో చదువుతున్న విద్యార్థుల విద్య, ఆరోగ్యము, నైపుణ్యాభివృద్ధి సేవలు కేంద్రాల నిర్వహణకు సంబంధించి రికార్డులను స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆవాసంలో చదువుతున్న విద్యార్థుల  బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంరక్షణ కేంద్రాలు పిల్లలకు ఇంటి వాతావరణాన్ని కల్పించే విధంగా ఉండాలని సూచించారు.</p><p><br /></p><p> సంరక్షణ కేంద్రాలే పిల్లలకు కుటుంబాలుగా ఉండటం వల్ల పిల్లలు సమగ్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. పిల్లలు సమగ్ర  జీవిత అభివృద్ధికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10917/raja-goud-additional-collector-of-the-district-should-use-education"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260729-wa0169.jpg" alt=""></a><br /><p><br /></p><p><br />జగిత్యాల, జులై 29(ప్రజా మంటలు) </p><p><strong><span style="color:rgb(230,126,35);">చదువునే ఆయుధంగా మలుచుకుని విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు.   మహిళ శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ కమిటీ చైర్మన్, అదనపు కలెక్టర్ బి. రాజాగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసాన్నీ బుధవారం సందర్శించారు. </span></strong></p><p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260729-wa0169.jpg" alt="IMG-20260729-WA0169" width="1156" height="543"></img></p><p>ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ అయిన వాల్మీకి ఆవాసం-సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆవాసంలో చదువుతున్న విద్యార్థుల విద్య, ఆరోగ్యము, నైపుణ్యాభివృద్ధి సేవలు కేంద్రాల నిర్వహణకు సంబంధించి రికార్డులను స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆవాసంలో చదువుతున్న విద్యార్థుల  బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంరక్షణ కేంద్రాలు పిల్లలకు ఇంటి వాతావరణాన్ని కల్పించే విధంగా ఉండాలని సూచించారు.</p><p><br /></p><p> సంరక్షణ కేంద్రాలే పిల్లలకు కుటుంబాలుగా ఉండటం వల్ల పిల్లలు సమగ్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. పిల్లలు సమగ్ర  జీవిత అభివృద్ధికి ఇప్పటినుంచి ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలని ఆ లక్ష్యం దిశగా అంకితభావంతో ఎటువంటి ఆకర్షణలకు లోను కాకుండా విద్యను అభ్యసించాలన్నారు. పిల్లలు వారి కుటుంబం ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉత్తమ స్థితికి చేరుకోవడానికి చదువే ఆయుధమని చదవునే గమ్యంగా మార్చుకోవాలన్నారు. విద్యార్థి దశలో ఆరోగ్యము, విద్య ప్రధానమైనవని విద్యార్థి ఆలోచన  చర్యలు వాటి చుట్టూనే ఉంటే ఉత్తమ స్థితికి చేరుకుంటారని తెలిపారు. </p><p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260729-wa0172.jpg" alt="IMG-20260729-WA0172" width="1191" height="474"></img></p><p><strong><span style="color:rgb(53,152,219);">ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ ఏ భాస్కర్, బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ సభ్యులు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పడాల సురేష్, బాలల సంక్షేమ సమితి సభ్యులు విజయలక్ష్మి, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కోటగిరి భీమేష్ , ఎన్జీవో సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ ,వాల్మీకి ఆవాసం కార్యదర్శి మదన్ మోహన్ రావు, సహ కోశాధికారి ఎలుగందుల కైలాసం,ఆవాస ప్రముక్ మల్లేశం, సంరక్షణ కేంద్రాల అధికారి కరుణశ్రీ సంరక్షణ కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.</span></strong></p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10917/raja-goud-additional-collector-of-the-district-should-use-education</link>
                <guid>https://www.prajamantalu.com/article/10917/raja-goud-additional-collector-of-the-district-should-use-education</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 19:01:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260729-wa0169.jpg"                         length="207118"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి.  టౌన్ సిఐ కరుణాకర్ </title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>జగిత్యాల జూలై 27 (ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(224,62,45);"> కూరగాయలు విక్రయించే రైతులు రైతు బజార్ లోపలే తమ కూరగాయలను విక్రయించాలని టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. రైతు బజార్ ఎదుట రహదారికి రెండు వైపులా కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజల ఫిర్యాదు మేరకు  జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం టౌన్ సిఐ కరుణాకర్ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం మున్సిపల్ అధికారులతో కలిసి పాత బస్టాండ్ లోని రైతు బజార్ ను పరిశీలించి రైతులు, హోల్సేల్ వ్యాపారులతో మాట్లాడారు. </span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260727-wa0195.jpg" alt="IMG-20260727-WA0195" width="1200" height="899" /></p>
<p>రోడ్డుపై కూరగాయల విక్రయాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, విద్యానగర్ ప్రాంతంలో పలు ఆసుపత్రులు,  విద్యాసంస్థలు ఉండడంతో అత్యవసర వైద్య చికిత్సల కోసం వెళ్లే రోగులకు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. హోల్సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు రైతు బజార్ లోపల తమకు కేటాయించిన స్థలంలో మాత్రమే కూరగాయల అమ్మకాలు జరపాలని రహదారిపై కూరగాయలు అమ్మినచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.</p>
<p> </p>
<p>పట్టణంలోని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10907/town-ci-karunakar-should-sell-vegetables-in-rythu-bazar-itself"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260727-wa0195.jpg" alt=""></a><br /><p> </p>
<p>జగిత్యాల జూలై 27 (ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(224,62,45);"> కూరగాయలు విక్రయించే రైతులు రైతు బజార్ లోపలే తమ కూరగాయలను విక్రయించాలని టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. రైతు బజార్ ఎదుట రహదారికి రెండు వైపులా కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజల ఫిర్యాదు మేరకు  జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం టౌన్ సిఐ కరుణాకర్ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం మున్సిపల్ అధికారులతో కలిసి పాత బస్టాండ్ లోని రైతు బజార్ ను పరిశీలించి రైతులు, హోల్సేల్ వ్యాపారులతో మాట్లాడారు. </span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260727-wa0195.jpg" alt="IMG-20260727-WA0195" width="1599" height="899"></img></p>
<p>రోడ్డుపై కూరగాయల విక్రయాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, విద్యానగర్ ప్రాంతంలో పలు ఆసుపత్రులు,  విద్యాసంస్థలు ఉండడంతో అత్యవసర వైద్య చికిత్సల కోసం వెళ్లే రోగులకు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. హోల్సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు రైతు బజార్ లోపల తమకు కేటాయించిన స్థలంలో మాత్రమే కూరగాయల అమ్మకాలు జరపాలని రహదారిపై కూరగాయలు అమ్మినచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.</p>
<p> </p>
<p>పట్టణంలోని పలు ప్రాంతాలలో సైతం కొంతమంది చిరు వ్యాపారులు రహదారులను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, రహదారులను ఆక్రమించుకొని వ్యాపారాలు నిర్వహించే వారినీ ఉపేక్షించేది లేదన్నారు. </p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260727-wa0196.jpg" alt="IMG-20260727-WA0196" width="4032" height="3024"></img></p>
<p>అంతకుముందు మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, వార్డ్ కౌన్సిలర్ ఆరవ లక్ష్మీ రాజు మున్సిపల్ అధికారులతో కలిసి రైతు బజార్ లోని రైతులు, వ్యాపారుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు కేటాయించిన స్థలాలలోనే క్రయవిక్రయాలు జరపాలని అదేవిధంగా హోల్సేల్ వ్యాపారులకు ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయిస్తామని మున్సిపల్ కమిషనర్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు బజార్ బయట వ్యాపారాలు నిర్వహించకూడదని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10907/town-ci-karunakar-should-sell-vegetables-in-rythu-bazar-itself</link>
                <guid>https://www.prajamantalu.com/article/10907/town-ci-karunakar-should-sell-vegetables-in-rythu-bazar-itself</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 21:10:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260727-wa0195.jpg"                         length="283000"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్‌తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్. </title>
                                    <description><![CDATA[<p>సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113. </p>
<p>జగిత్యాల 27 జూలై (ప్రజా మంటలు) : </p>
<p>జిల్లాలోని రైతులు యూరియా డిఏపి మరియు ఇతర ఎరువులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.</p>
<p>ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....</p>
<ol>
<li>ఈ ఏడాది ఎల్ ని నో ప్రభావంతో వర్షాలు ఆలస్యంగా పడటం, వర్షపాతం అస్థిరంగా ఉండటం వల్ల రైతులు ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్నారు.</li>
<li>ఎప్పుడు వర్షం పడుతుందో, పంట ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో రైతు ధైర్యం చేసి సాగు ప్రారంభిస్తున్నాడు.</li>
<li>ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సింది పోయి, యూరియా, డీఏపీ ఎరువులు ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు అందకుండా, బ్లాక్ మార్కెట్‌లో అధిక</li></ol>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10905/government-is-further-robbing-farmers-who-are-worried-about-l"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/file_00000000037c8211b13384be21f6bd2f.png" alt=""></a><br /><p>సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113. </p>
<p>జగిత్యాల 27 జూలై (ప్రజా మంటలు) : </p>
<p>జిల్లాలోని రైతులు యూరియా డిఏపి మరియు ఇతర ఎరువులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.</p>
<p>ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....</p>
<ol>
<li>ఈ ఏడాది ఎల్ ని నో ప్రభావంతో వర్షాలు ఆలస్యంగా పడటం, వర్షపాతం అస్థిరంగా ఉండటం వల్ల రైతులు ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్నారు.</li>
<li>ఎప్పుడు వర్షం పడుతుందో, పంట ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో రైతు ధైర్యం చేసి సాగు ప్రారంభిస్తున్నాడు.</li>
<li>ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సింది పోయి, యూరియా, డీఏపీ ఎరువులు ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు అందకుండా, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించడం అత్యంత దుర్మార్గం.</li>
<li>ఒకవైపు ఎల్ ని నో ప్రభావంతో ప్రకృతి రైతును పరీక్షిస్తుంటే, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, బ్లాక్ మార్కెట్ మాఫియా రైతును ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. ఇది రైతుపై జరుగుతున్న ద్వంద్వ దాడి.</li>
<li>పంటను కాపాడుకోవాలనే ఆత్రంతో రైతు ఎంత ధర చెప్పినా ఎరువులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బలహీనతను కొందరు అక్రమ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే.</li>
<li>ఎల్ ని నో ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇదేనా మీ అండ...? ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎరువులు ఎందుకు అందడం లేదు?బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైంది అని ప్రశ్నించారు...?</li>
<li>రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల దుకాణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్ల లైసెన్సులను రద్దు చేయాలి అని అన్నారు.</li>
<li>కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎరువుల ధరల నియంత్రణలో విఫలమైంది. సబ్సిడీ విధానం రైతుకు ఉపశమనం కలిగించేలా కాకుండా, మార్కెట్‌లో ధరల భారం రైతుపైనే పడే పరిస్థితి తీసుకొచ్చింది. రైతు చెల్లించే ధర పెరుగుతుంటే, కేంద్రం మాత్రం ప్రకటనలతో సరిపెడుతోంది.</li>
<li>ఎల్ ని నో తో ప్రకృతి రైతును పరీక్షిస్తుంటే, బీజేపీ విధానాలు రైతు ఖర్చులను పెంచుతున్నాయి; రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం బ్లాక్ మార్కెట్‌కు అండగా మారుతోంది. ఇది రైతుపై ద్వంద్వ దాడి అని అన్నారు.</li>
<li>యూరియా, డీఏపీ ఎరువులు ఎమ్మార్పీకే అందేలా కేంద్రం–రాష్ట్రం సంయుక్త పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి అని అన్నారు.</li>
<li>రైతు చెమటతో దేశం నిలబడుతోంది. రైతును దోచుకునే బ్లాక్ మార్కెట్ ముఠాలను, వాటిని అడ్డుకోలేని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని, నిర్లక్ష్యంగా చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వా వికారిని రైతుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.</li>
<li>రైతులకు ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే ఎరువులు అందేలా కఠిన చర్యలు తీసుకోవాలి.ఏల్నినో ప్రభావంతో నష్టపోయే రైతులకు ప్రత్యేక సహాయ చర్యలు ప్రకటించాలి.</li>
<li>ఎల్ ని నో తో ప్రకృతి రైతును ఇబ్బంది పెడితే, ప్రభుత్వ వైఫల్యం రైతును మరింత కష్టాల్లోకి నెడుతోంది.</li>
<li>రైతు చెమటను దోచుకునే బ్లాక్ మార్కెట్ ముఠాలపై వెంటనే చర్యలు తీసుకోకపోతే, రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.</li>
</ol>
<p>ఈ కార్యక్రమంలో జగిత్యాల పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, BRS పార్టీ మండల అధ్యక్షులు అయిల్నేని ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, తేలు రాజు, నాయకులు ఎల్లా రాజన్న, నాడెం శంకర్, జక్కుల తిరుపతి, బక్కశెట్టి అంజన్న, ఆదిరెడ్డి రామకిషన్, ధర్మయ్య, గంగారెడ్డి, చిరంజీవి, బాలే చందు, మోహన్, భాస్కర్ నాయక్ రైతులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10905/government-is-further-robbing-farmers-who-are-worried-about-l</link>
                <guid>https://www.prajamantalu.com/article/10905/government-is-further-robbing-farmers-who-are-worried-about-l</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 18:46:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/file_00000000037c8211b13384be21f6bd2f.png"                         length="2746592"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సుసంపన్నమైన వర్షాల కోసమే శ్రీమత్ విరాట పర్వ సప్తాహం </title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల జులై 26 (ప్రజా మంటలు) <br />  <strong><span style="color:rgb(224,62,45);">సనాతనంగా  సుసంపర్ణమైన వర్షాల కోసమే మహాభారత అంతర్గత శ్రీమత్ విరాట పర్వసప్తాహం నిర్వహించబడేదని నంబి వేణుగోపాల ఆచార్య తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య చే శ్రీమత్ విరాటపర్వసప్తాహం ప్రారంభమైంది.</span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260727-wa0056.jpg" alt="IMG-20260727-WA0056" width="1200" height="1200" /></p>
<p>ఆగస్టు ఒకటవ తేదీ శనివారం వరకు ఈ కార్యక్రమం కొనసాగును. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ఏడు గంటల వరకు కొనసాగునని నిర్వాహకులు తెలియజేశారు. </p>
<p>  </p>
<p>*<strong><span style="color:rgb(53,152,219);">ప్రవచనం ప్రారంభానికి గంట ముందు వర్షం</span></strong>*<br />ఆదివారం సాయంత్రం ప్రవచన కార్యక్రమం ప్రవచనానికి గంట ముందే భారీ వర్షం కురిసింది. వర్ష అనంతరం భక్తులు గీతా భవన్ ను చేరుకోగా విశేషమైన భక్తులతో గీతా భవన్ కిటకిటలాడింది అనంతరం ఆచార్యచే ప్రవచనం కొనసాగింది.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260727-wa0053.jpg" alt="IMG-20260727-WA0053" width="1200" height="669" /></p>
<p>అంతకుముందు. గీతా సత్సంగ్ బృందం చే భగవన్నామ స్తోత్ర పారాయణలు కొనసాగాయి. కాగా ప్రవచనా కార్యక్రమానికి ముందు నంబి చిన్న</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10903/shreemat-virata-parva-week-is-for-abundant-rains"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260727-wa0056.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల జులై 26 (ప్రజా మంటలు) <br /> <strong><span style="color:rgb(224,62,45);">సనాతనంగా  సుసంపర్ణమైన వర్షాల కోసమే మహాభారత అంతర్గత శ్రీమత్ విరాట పర్వసప్తాహం నిర్వహించబడేదని నంబి వేణుగోపాల ఆచార్య తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య చే శ్రీమత్ విరాటపర్వసప్తాహం ప్రారంభమైంది.</span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260727-wa0056.jpg" alt="IMG-20260727-WA0056" width="6300" height="2140"></img></p>
<p>ఆగస్టు ఒకటవ తేదీ శనివారం వరకు ఈ కార్యక్రమం కొనసాగును. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ఏడు గంటల వరకు కొనసాగునని నిర్వాహకులు తెలియజేశారు. </p>
<p> </p>
<p>*<strong><span style="color:rgb(53,152,219);">ప్రవచనం ప్రారంభానికి గంట ముందు వర్షం</span></strong>*<br />ఆదివారం సాయంత్రం ప్రవచన కార్యక్రమం ప్రవచనానికి గంట ముందే భారీ వర్షం కురిసింది. వర్ష అనంతరం భక్తులు గీతా భవన్ ను చేరుకోగా విశేషమైన భక్తులతో గీతా భవన్ కిటకిటలాడింది అనంతరం ఆచార్యచే ప్రవచనం కొనసాగింది.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260727-wa0053.jpg" alt="IMG-20260727-WA0053" width="1595" height="669"></img></p>
<p>అంతకుముందు. గీతా సత్సంగ్ బృందం చే భగవన్నామ స్తోత్ర పారాయణలు కొనసాగాయి. కాగా ప్రవచనా కార్యక్రమానికి ముందు నంబి చిన్న స్వామి విరాట పర్వ ఉపోద్ఘాత స్వాగత ప్రవచనం జరిగింది. కార్యక్రమంలో గీతా సత్సంగ్ కార్యదర్శి పాంపాటి రవీందర్ పట్టణ ప్రముఖులు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10903/shreemat-virata-parva-week-is-for-abundant-rains</link>
                <guid>https://www.prajamantalu.com/article/10903/shreemat-virata-parva-week-is-for-abundant-rains</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 08:27:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260727-wa0056.jpg"                         length="3003404"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        