<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/category/17/crime" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Crime - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/category/17/rss</link>
                <description>Crime RSS Feed</description>
                
                            <item>
                <title>₹80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, జూన్ 04 (ప్రజా మంటలు): </strong></p>
<p>జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ ₹80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.</p>
<p>ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో గురువారం ఈ దాడి నిర్వహించారు.</p>
<p>ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తి అధికారిక పని నిమిత్తం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్‌ను సంప్రదించగా, పని చేయడానికి ₹80 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.</p>
<p>ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో వల పన్నిన ఏసీబీ అధికారులు, కార్యాలయంలో బాధితుడి నుంచి లంచం స్వీకరిస్తున్న సమయంలో మొయినుద్దీన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి సంబంధిత రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10781/forest-range-officer-caught-by-acb-while-taking-%E2%82%B980-thousand"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260604-wa0012.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, జూన్ 04 (ప్రజా మంటలు): </strong></p>
<p>జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ ₹80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.</p>
<p>ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో గురువారం ఈ దాడి నిర్వహించారు.</p>
<p>ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తి అధికారిక పని నిమిత్తం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్‌ను సంప్రదించగా, పని చేయడానికి ₹80 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.</p>
<p>ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో వల పన్నిన ఏసీబీ అధికారులు, కార్యాలయంలో బాధితుడి నుంచి లంచం స్వీకరిస్తున్న సమయంలో మొయినుద్దీన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి సంబంధిత రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10781/forest-range-officer-caught-by-acb-while-taking-%E2%82%B980-thousand</link>
                <guid>https://www.prajamantalu.com/article/10781/forest-range-officer-caught-by-acb-while-taking-%E2%82%B980-thousand</guid>
                <pubDate>Thu, 04 Jun 2026 20:34:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260604-wa0012.jpg"                         length="195534"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నందికొండ మున్సిపల్ అధికారుల తీరుపై టీఆర్ఎస్ ఆగ్రహం</title>
                                    <description><![CDATA[<p><br /><strong>నాగార్జునసాగర్, జూన్ 4 (ప్రజా మంటలు):</strong></p>
<p>నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ మున్సిపల్ అధికారులు పైలాన్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెను కూల్చివేయడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల జెండా గద్దెలను వదిలి టీఆర్ఎస్ గద్దెను మాత్రమే తొలగించడం వివక్షపూరిత చర్య అని ఆరోపించారు.<br />ఈ ఘటనకు నిరసనగా టీఆర్ఎస్ నాయకులు నందికొండ మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారుల చర్యలను ఖండించారు.<br />టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే మున్సిపల్ అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగలు నిర్వహిస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రమే సమస్య సృష్టించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని విమర్శించారు.<br />మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ విక్రాంత్ రెడ్డి, నాగార్జునసాగర్ ఇన్‌చార్జ్ బాలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10777/trs-is-angry-with-the-behavior-of-nandikonda-municipal-officials"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/image-(6)-(1).jpg" alt=""></a><br /><p><br /><strong>నాగార్జునసాగర్, జూన్ 4 (ప్రజా మంటలు):</strong></p>
<p>నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ మున్సిపల్ అధికారులు పైలాన్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెను కూల్చివేయడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల జెండా గద్దెలను వదిలి టీఆర్ఎస్ గద్దెను మాత్రమే తొలగించడం వివక్షపూరిత చర్య అని ఆరోపించారు.<br />ఈ ఘటనకు నిరసనగా టీఆర్ఎస్ నాయకులు నందికొండ మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారుల చర్యలను ఖండించారు.<br />టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే మున్సిపల్ అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగలు నిర్వహిస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రమే సమస్య సృష్టించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని విమర్శించారు.<br />మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ విక్రాంత్ రెడ్డి, నాగార్జునసాగర్ ఇన్‌చార్జ్ బాలు నాయక్, అబ్జర్వర్ బోడుపల్లి లింగం, దేవరకొండ ఇన్‌చార్జ్ శివ నాయక్, డి. సరిత, బొల్లంపల్లి సందీప్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.<br />ధర్నా సందర్భంగా టీఆర్ఎస్ నాయకులను శాంతింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించగా వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే అనుచరుల ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించిన నాయకులు, కూల్చివేసిన చోటే మళ్లీ టీఆర్ఎస్ జెండా గద్దెను నిర్మిస్తామని ప్రకటించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10777/trs-is-angry-with-the-behavior-of-nandikonda-municipal-officials</link>
                <guid>https://www.prajamantalu.com/article/10777/trs-is-angry-with-the-behavior-of-nandikonda-municipal-officials</guid>
                <pubDate>Thu, 04 Jun 2026 20:22:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/image-%286%29-%281%29.jpg"                         length="196831"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గొల్లపల్లి మండల కేంద్రంలో ట్రెయిన్డ్ డాగ్స్ నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల  ప్రత్యేక తనిఖీలు </title>
                                    <description><![CDATA[<p>గొల్లపల్లి మే 22 (ప్రజా  మంటలు):</p>
<p>జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి  ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి  ఆధ్వర్యంలో  ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ తో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు జిల్లా వ్యాప్తంగా ఏంటి డ్రగ్ &amp; నారకోటిక్ టీం వారు ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో ప్రతి మండలంలోని ప్రధాన ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, గొల్లపల్లి పట్టణంలోని ప్రధాన కిరాణా దుకాణాలు, టీ స్టాళ్లు, పాన్ షాపులు అనుమానాస్పద ప్రాంతాలలో ప్రత్యేక చెకింగ్ నిర్వహించారు.</p>
<p>  ఈ సందర్భంగా యువతకు  ఎస్ఐ,కృష్ణ సాగర్  రెడ్డి ప్రత్యేక అవగాహన కల్పించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, ఆరోగ్యంతో పాటు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10735/trained-dogs-special-checks-of-narcotic-prohibited-ganja-drugs-in"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260523-wa0000.jpg" alt=""></a><br /><p>గొల్లపల్లి మే 22 (ప్రజా  మంటలు):</p>
<p>జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి  ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి  ఆధ్వర్యంలో  ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ తో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు జిల్లా వ్యాప్తంగా ఏంటి డ్రగ్ &amp; నారకోటిక్ టీం వారు ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో ప్రతి మండలంలోని ప్రధాన ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, గొల్లపల్లి పట్టణంలోని ప్రధాన కిరాణా దుకాణాలు, టీ స్టాళ్లు, పాన్ షాపులు అనుమానాస్పద ప్రాంతాలలో ప్రత్యేక చెకింగ్ నిర్వహించారు.</p>
<p> ఈ సందర్భంగా యువతకు  ఎస్ఐ,కృష్ణ సాగర్  రెడ్డి ప్రత్యేక అవగాహన కల్పించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, ఆరోగ్యంతో పాటు కుటుంబ మరియు సామాజిక జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. అలాంటి నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా గంజాయి విక్రయాలు లేదా వినియోగం నిర్వహిస్తున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగంలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10735/trained-dogs-special-checks-of-narcotic-prohibited-ganja-drugs-in</link>
                <guid>https://www.prajamantalu.com/article/10735/trained-dogs-special-checks-of-narcotic-prohibited-ganja-drugs-in</guid>
                <pubDate>Sat, 23 May 2026 08:41:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260523-wa0000.jpg"                         length="160264"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ధర్మపురి పట్టణ లో ట్రెయిన్డ్ డాగ్స్  సహాయంతో నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల  ప్రత్యేక తనిఖీలు </title>
                                    <description><![CDATA[<p>గొల్లపల్లి మే 21 (ప్రజా  మంటలు)</p>
<p>జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనలతో, ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో  ఎస్సై  మహేష్ పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు జిల్లా వ్యాప్తంగా ఏంటి డ్రగ్ &amp; నారకోటిక్ టీం వారు ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో ప్రతి మండలంలోని ప్రధాన ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ధర్మపురి పట్టణంలోని ప్రధాన కిరాణా దుకాణాలు, టీ స్టాళ్లు, పాన్ షాపులు అనుమానాస్పద.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-05/img-20260522-wa0000.jpg" alt="IMG-20260522-WA0000" width="1200" height="1200" /> ప్రాంతాలలో ప్రత్యేక చెకింగ్ లో భాగంగా ఈ సందర్భంగా యువతకు ధర్మపురి ఎస్సై జి. మహేష్  ప్రత్యేక అవగాహన కల్పించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యువత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10732/special-inspections-of-narcotic-banned-ganja-drugs-with-the-help"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260522-wa0001.jpg" alt=""></a><br /><p>గొల్లపల్లి మే 21 (ప్రజా  మంటలు)</p>
<p>జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనలతో, ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో  ఎస్సై  మహేష్ పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు జిల్లా వ్యాప్తంగా ఏంటి డ్రగ్ &amp; నారకోటిక్ టీం వారు ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో ప్రతి మండలంలోని ప్రధాన ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ధర్మపురి పట్టణంలోని ప్రధాన కిరాణా దుకాణాలు, టీ స్టాళ్లు, పాన్ షాపులు అనుమానాస్పద.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-05/img-20260522-wa0000.jpg" alt="IMG-20260522-WA0000" width="1600" height="1200"></img> ప్రాంతాలలో ప్రత్యేక చెకింగ్ లో భాగంగా ఈ సందర్భంగా యువతకు ధర్మపురి ఎస్సై జి. మహేష్  ప్రత్యేక అవగాహన కల్పించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, ఆరోగ్యంతో పాటు కుటుంబ మరియు సామాజిక జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు.</p>
<p>అలాంటి నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా గంజాయి విక్రయాలు లేదా వినియోగం నిర్వహిస్తున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగంలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10732/special-inspections-of-narcotic-banned-ganja-drugs-with-the-help</link>
                <guid>https://www.prajamantalu.com/article/10732/special-inspections-of-narcotic-banned-ganja-drugs-with-the-help</guid>
                <pubDate>Fri, 22 May 2026 07:55:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260522-wa0001.jpg"                         length="244578"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సైబర్ నేరాల డ్రగ్స్ వినియోగంపై పోలీస్ కళా బృందం అవగాహన సదస్సు </title>
                                    <description><![CDATA[<p><strong>గొల్లపల్లి మే 18 (ప్రజా మంటలు): </strong></p>
<p>    జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సోమవారం ఎండపల్లి మండలంలోని చర్లపల్లి గ్రామంలో  అవగాహన కార్యక్రమం నిర్వహించారు .</p>
<p>ఈ సందర్భంగా వెల్గటూర్ ఎస్ఐ,ఉదయ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలు, దొంగతనాలు  యువతపై పడుతున్న చెడు ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించినారు అంతేకాకుండా ప్రస్తుతం కొంతమంది అమాయక ప్రజలు OTPలు, ఫేక్ లింకులు, సోషల్ మీడియా ఫ్రెండ్‌షిప్‌లు, ఆన్‌లైన్ లోన్లు, ఫేక్ జాబ్ ఆఫర్లు వంటి మోసాలకు గురై ఆర్థికంగా నష్టపోతున్నారు అని, అన్నారు.</p>
<p>యువతలో డ్రగ్స్ మరియు చెడు అలవాట్ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో వాటి వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన చర్యలు మరియు కుటుంబాలపై పడే ప్రభావం గురించి పోలీస్ కళా బృందం చే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10723/police-art-team-awareness-seminar-on-drug-use-in-cyber"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260519-wa0000.jpg" alt=""></a><br /><p><strong>గొల్లపల్లి మే 18 (ప్రజా మంటలు): </strong></p>
<p>  జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సోమవారం ఎండపల్లి మండలంలోని చర్లపల్లి గ్రామంలో  అవగాహన కార్యక్రమం నిర్వహించారు .</p>
<p>ఈ సందర్భంగా వెల్గటూర్ ఎస్ఐ,ఉదయ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలు, దొంగతనాలు  యువతపై పడుతున్న చెడు ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించినారు అంతేకాకుండా ప్రస్తుతం కొంతమంది అమాయక ప్రజలు OTPలు, ఫేక్ లింకులు, సోషల్ మీడియా ఫ్రెండ్‌షిప్‌లు, ఆన్‌లైన్ లోన్లు, ఫేక్ జాబ్ ఆఫర్లు వంటి మోసాలకు గురై ఆర్థికంగా నష్టపోతున్నారు అని, అన్నారు.</p>
<p>యువతలో డ్రగ్స్ మరియు చెడు అలవాట్ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో వాటి వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన చర్యలు మరియు కుటుంబాలపై పడే ప్రభావం గురించి పోలీస్ కళా బృందం చే  ప్రత్యేక ప్రదర్శనలు, పాటలు సందేశాల ద్వారా అవగాహన కల్పించినారు.</p>
<p>అదేవిధంగా రాత్రి వేళల్లో దొంగతనాల నివారణ, అపరిచితుల పట్ల అప్రమత్తత, మహిళలు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం వంటి అంశాలపై కూడా ప్రజలకు సూచనలు చేశారా ఈ కార్యక్రమం సర్పంచ్, ఉప సర్పంచ్ పోలీస్ కలబందం సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10723/police-art-team-awareness-seminar-on-drug-use-in-cyber</link>
                <guid>https://www.prajamantalu.com/article/10723/police-art-team-awareness-seminar-on-drug-use-in-cyber</guid>
                <pubDate>Tue, 19 May 2026 06:10:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260519-wa0000.jpg"                         length="158382"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డీసీపీవో హరీష్‌పై కఠిన చర్య – సేవల నుంచి తొలగింపు</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, మే 02 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లా డీసీపీవో ఎం. హరీష్‌ను సేవల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార దుర్వినియోగం, మహిళా ఉద్యోగులపై వేధింపులు, హాజరు రికార్డుల్లో మార్పులు వంటి ఆరోపణలు ఆయనపై నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.<br />ఈ అంశాలపై గతంలోనే హరీష్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసి హెచ్చరించినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాలేదు. అనంతరం అందిన ఫిర్యాదుల మేరకు కంప్లైంట్స్ కమిటీ సమగ్ర విచారణ చేపట్టి ఆరోపణలు నిజమని నిర్ధారించింది. కమిటీ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు.<br />హరీష్‌కు సంబంధించిన బాధ్యతలు, రికార్డులను జిల్లా వెల్ఫేర్ అధికారికి అప్పగించాలని ఆదేశించారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10692/strict-action-against-dcpo-harish-%E2%80%93-dismissal-from-service"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260502-wa0022.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, మే 02 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లా డీసీపీవో ఎం. హరీష్‌ను సేవల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార దుర్వినియోగం, మహిళా ఉద్యోగులపై వేధింపులు, హాజరు రికార్డుల్లో మార్పులు వంటి ఆరోపణలు ఆయనపై నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.<br />ఈ అంశాలపై గతంలోనే హరీష్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసి హెచ్చరించినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాలేదు. అనంతరం అందిన ఫిర్యాదుల మేరకు కంప్లైంట్స్ కమిటీ సమగ్ర విచారణ చేపట్టి ఆరోపణలు నిజమని నిర్ధారించింది. కమిటీ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు.<br />హరీష్‌కు సంబంధించిన బాధ్యతలు, రికార్డులను జిల్లా వెల్ఫేర్ అధికారికి అప్పగించాలని ఆదేశించారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10692/strict-action-against-dcpo-harish-%E2%80%93-dismissal-from-service</link>
                <guid>https://www.prajamantalu.com/article/10692/strict-action-against-dcpo-harish-%E2%80%93-dismissal-from-service</guid>
                <pubDate>Sat, 02 May 2026 21:25:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260502-wa0022.jpg"                         length="31787"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి</title>
                                    <description><![CDATA[<p><strong>గొల్లపల్లి, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది.<br />బుగ్గారం మండలం బీర్సాని గ్రామానికి చెందిన కాంపెళ్లి రితేష్ (13) గొల్లపల్లి మండలం లోతునూరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్న సమయంలో స్నేహితులతో కలిసి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావికి వెళ్లి ఈత కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.<br />సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టినా అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.<br />మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.<br />ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. బావులు, చెరువులు వంటి ప్రమాదకర నీటి వనరుల్లో ఈత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10678/tragedy-at-the-wedding-ceremony-fun-swimming-took-his"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img_20260426_201623.jpg" alt=""></a><br /><p><strong>గొల్లపల్లి, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది.<br />బుగ్గారం మండలం బీర్సాని గ్రామానికి చెందిన కాంపెళ్లి రితేష్ (13) గొల్లపల్లి మండలం లోతునూరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్న సమయంలో స్నేహితులతో కలిసి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావికి వెళ్లి ఈత కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.<br />సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టినా అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.<br />మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.<br />ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. బావులు, చెరువులు వంటి ప్రమాదకర నీటి వనరుల్లో ఈత కొట్టకుండా ఉండాలని, ముఖ్యంగా పిల్లలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10678/tragedy-at-the-wedding-ceremony-fun-swimming-took-his</link>
                <guid>https://www.prajamantalu.com/article/10678/tragedy-at-the-wedding-ceremony-fun-swimming-took-his</guid>
                <pubDate>Sun, 26 Apr 2026 20:21:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img_20260426_201623.jpg"                         length="522198"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పోలీసుల నిర్బంధం నుంచి ఉద్యమకారులను విడిపించిన కల్వకుంట్ల కవిత </title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 18 (ప్రజా మంటలు):</strong></p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం “చలో సెక్రటేరియట్”కు వెళ్లిన తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. 600 మందికి పైగా కార్యకర్తలను మెహదీపట్నం, నాంపల్లి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు.</p>
<h6><br />ఈ సమాచారం తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిర్బంధితులకు సంఘీభావం తెలిపారు. అన్ని స్టేషన్లలో ఉన్న ఉద్యమకారులను విడుదల చేసే వరకు అక్కడి నుంచి వెళ్లబోనని బైఠాయించారు. చివరికి పోలీస్ అధికారులతో చర్చించి అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయించారు.</h6>
<h6><br /><span style="color:rgb(224,62,45);"><strong>“హామీలు అమలు చేయకపోతే ప్రజల్లో తిరగలేరు”<img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260418-wa0014.jpg" alt="IMG-20260418-WA0014" width="1200" height="1200" /></strong></span></h6>
<p><br />ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగలేరని కవిత హెచ్చరించారు. భూములు, పెన్షన్లు, ఇండ్లు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><strong><span style="color:rgb(132,63,161);">“భూములు ఇవ్వకపోతే ఆక్రమించుకుంటాం”</span></strong><br />అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై ఆగ్రహం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10646/kalvakuntlas-kavith-freed-the-activists-from-police-custody"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260418-wa0014.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 18 (ప్రజా మంటలు):</strong></p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం “చలో సెక్రటేరియట్”కు వెళ్లిన తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. 600 మందికి పైగా కార్యకర్తలను మెహదీపట్నం, నాంపల్లి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు.</p>
<h6><br />ఈ సమాచారం తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిర్బంధితులకు సంఘీభావం తెలిపారు. అన్ని స్టేషన్లలో ఉన్న ఉద్యమకారులను విడుదల చేసే వరకు అక్కడి నుంచి వెళ్లబోనని బైఠాయించారు. చివరికి పోలీస్ అధికారులతో చర్చించి అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయించారు.</h6>
<h6><br /><span style="color:rgb(224,62,45);"><strong>“హామీలు అమలు చేయకపోతే ప్రజల్లో తిరగలేరు”<img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260418-wa0014.jpg" alt="IMG-20260418-WA0014" width="4160" height="2773"></img></strong></span></h6>
<p><br />ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగలేరని కవిత హెచ్చరించారు. భూములు, పెన్షన్లు, ఇండ్లు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><strong><span style="color:rgb(132,63,161);">“భూములు ఇవ్వకపోతే ఆక్రమించుకుంటాం”</span></strong><br />అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వకపోతే భూ పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జాగృతి ఆధ్వర్యంలో పోరాటాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10646/kalvakuntlas-kavith-freed-the-activists-from-police-custody</link>
                <guid>https://www.prajamantalu.com/article/10646/kalvakuntlas-kavith-freed-the-activists-from-police-custody</guid>
                <pubDate>Sat, 18 Apr 2026 19:21:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260418-wa0014.jpg"                         length="1144635"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p><strong><em>వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):</em></strong></p>
<p><br />విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.</p>
<p><br />వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన గోడిశేల మహేష్ అనే వ్యక్తి జర్నలిస్టుగా పరిచయం చేసుకుని స్థానిక సూపర్ మార్కెట్ యజమానిని లక్ష్యంగా చేసుకున్నాడు. అధికారులతో తనిఖీలు చేయిస్తానని, పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.<br />అంతేకాకుండా కత్తితో ప్రాణహాని తలపెడతానని హెచ్చరించి బాధితుడి నుండి ఫోన్ పే ద్వారా రూ. 42,000 వసూలు చేశాడు. అనంతరం మరింత డబ్బుల కోసం వేధింపులకు దిగడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.<br />ఈ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రామ్మోహన్, కానిస్టేబుల్ గోపాల్ దర్యాప్తు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10620/fake-journalist-arrested-in-vemulawada-for-extorting-%E2%82%B942000-by-threatening"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/images-(37).jpeg" alt=""></a><br /><p><strong><em>వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):</em></strong></p>
<p><br />విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.</p>
<p><br />వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన గోడిశేల మహేష్ అనే వ్యక్తి జర్నలిస్టుగా పరిచయం చేసుకుని స్థానిక సూపర్ మార్కెట్ యజమానిని లక్ష్యంగా చేసుకున్నాడు. అధికారులతో తనిఖీలు చేయిస్తానని, పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.<br />అంతేకాకుండా కత్తితో ప్రాణహాని తలపెడతానని హెచ్చరించి బాధితుడి నుండి ఫోన్ పే ద్వారా రూ. 42,000 వసూలు చేశాడు. అనంతరం మరింత డబ్బుల కోసం వేధింపులకు దిగడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.<br />ఈ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రామ్మోహన్, కానిస్టేబుల్ గోపాల్ దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని, కీలక సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.<br />ఈ సందర్భంగా సీఐ వీర ప్రసాద్ మాట్లాడుతూ, మీడియా లేదా అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.<br />అలాగే నిందితుడు మహేష్ చేతిలో మరెవరైనా మోసపోయి ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10620/fake-journalist-arrested-in-vemulawada-for-extorting-%E2%82%B942000-by-threatening</link>
                <guid>https://www.prajamantalu.com/article/10620/fake-journalist-arrested-in-vemulawada-for-extorting-%E2%82%B942000-by-threatening</guid>
                <pubDate>Sun, 12 Apr 2026 22:25:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/images-%2837%29.jpeg"                         length="19684"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు</title>
                                    <description><![CDATA[<p>  <strong>గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.<br />వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో కలిసి తన తల్లి గడ్డం రాజవ్వ వద్దకు వెళ్లింది.<br />ఈ నేపథ్యంలో అత్త రాజవ్వ తన భార్యను తన వద్దకు రానీయడం లేదని భావించిన మల్లారెడ్డి, ఆమెను హత్య చేయాలని పథకం రచించాడు. ఈ నెల 10వ తేదీ రాత్రి రాజవ్వ ఇంటి ముందు ఇనుప రాడ్లకు కరెంట్ వైర్లు అమర్చి, కరెంట్ పోల్‌కు కనెక్షన్ ఇచ్చాడు.<br />ఉదయం తలుపు తెరిచిన సమయంలో రాజవ్వకు స్వల్పంగా కరెంట్ షాక్ తగలడంతో అప్రమత్తమై పొరుగువారికి సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10613/accused-of-attempting-to-kill-aunt-by-electric-shock-arrested"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260412-wa0003.jpg" alt=""></a><br /><p> <strong>గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.<br />వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో కలిసి తన తల్లి గడ్డం రాజవ్వ వద్దకు వెళ్లింది.<br />ఈ నేపథ్యంలో అత్త రాజవ్వ తన భార్యను తన వద్దకు రానీయడం లేదని భావించిన మల్లారెడ్డి, ఆమెను హత్య చేయాలని పథకం రచించాడు. ఈ నెల 10వ తేదీ రాత్రి రాజవ్వ ఇంటి ముందు ఇనుప రాడ్లకు కరెంట్ వైర్లు అమర్చి, కరెంట్ పోల్‌కు కనెక్షన్ ఇచ్చాడు.<br />ఉదయం తలుపు తెరిచిన సమయంలో రాజవ్వకు స్వల్పంగా కరెంట్ షాక్ తగలడంతో అప్రమత్తమై పొరుగువారికి సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పి. ఉదయ్ కుమార్ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10613/accused-of-attempting-to-kill-aunt-by-electric-shock-arrested</link>
                <guid>https://www.prajamantalu.com/article/10613/accused-of-attempting-to-kill-aunt-by-electric-shock-arrested</guid>
                <pubDate>Sun, 12 Apr 2026 15:19:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260412-wa0003.jpg"                         length="178528"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహబూబాబాద్ జిల్లాలో అవినీతి కేసులో హెడ్‌మాస్టర్, క్లర్క్ అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p><strong>మహబూబాబాద్, ఏప్రిల్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.<br />జిల్లాలోని గూడూరు మండలం, అయోధ్యాపురం గ్రామంలోని జెడ్‌పీ హైస్కూల్ హెడ్‌మాస్టర్ శ్రీ జె. రవి కుమార్ (MEO గూడూరు)తో పాటు, జెడ్‌పీహెచ్‌ఎస్ మహబూబాబాద్‌కు చెందిన స్కూల్ అసిస్టెంట్ మరియు ఇన్‌చార్జ్ క్లర్క్ శ్రీ జి. చంద్ర మౌళి లంచం తీసుకుంటూ ACB వారంగల్ యూనిట్‌కు చిక్కారు.<br />ఫిర్యాదుదారుడి పెన్షన్ సంబంధిత CPS రిటైర్మెంట్ బిల్లులు సిద్ధం చేసి, AGA కార్యాలయానికి పంపేందుకు సహకరించాలనే నెపంతో రూ.15,000 లంచం డిమాండ్ చేసి, స్వీకరిస్తున్న సమయంలో అధికారులు వారిని పట్టుకున్నారు.<br />ఈ సందర్భంగా లంచం మొత్తాన్ని చంద్ర మౌళి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. తమ విధులను దుర్వినియోగం చేసి అన్యాయ లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు.<br />ఇద్దరినీ అరెస్ట్ చేసి, వారంగల్‌లోని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10595/headmaster-clerk-arrested-in-corruption-case-in-mahabubabad-district"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/three-teachers-bad-student-23764176-overlay.jpg.jpg" alt=""></a><br /><p><strong>మహబూబాబాద్, ఏప్రిల్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.<br />జిల్లాలోని గూడూరు మండలం, అయోధ్యాపురం గ్రామంలోని జెడ్‌పీ హైస్కూల్ హెడ్‌మాస్టర్ శ్రీ జె. రవి కుమార్ (MEO గూడూరు)తో పాటు, జెడ్‌పీహెచ్‌ఎస్ మహబూబాబాద్‌కు చెందిన స్కూల్ అసిస్టెంట్ మరియు ఇన్‌చార్జ్ క్లర్క్ శ్రీ జి. చంద్ర మౌళి లంచం తీసుకుంటూ ACB వారంగల్ యూనిట్‌కు చిక్కారు.<br />ఫిర్యాదుదారుడి పెన్షన్ సంబంధిత CPS రిటైర్మెంట్ బిల్లులు సిద్ధం చేసి, AGA కార్యాలయానికి పంపేందుకు సహకరించాలనే నెపంతో రూ.15,000 లంచం డిమాండ్ చేసి, స్వీకరిస్తున్న సమయంలో అధికారులు వారిని పట్టుకున్నారు.<br />ఈ సందర్భంగా లంచం మొత్తాన్ని చంద్ర మౌళి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. తమ విధులను దుర్వినియోగం చేసి అన్యాయ లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు.<br />ఇద్దరినీ అరెస్ట్ చేసి, వారంగల్‌లోని ప్రత్యేక SPE &amp; ACB కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి వివరాలు భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచినట్లు ACB అధికారులు తెలిపారు.<br /><span style="color:rgb(186,55,42);"><strong>లంచం డిమాండ్ చేసిన అధికారులపై ఫిర్యాదు చేసేందుకు ACB టోల్ ఫ్రీ నంబర్ 1064 ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.</strong></span></p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10595/headmaster-clerk-arrested-in-corruption-case-in-mahabubabad-district</link>
                <guid>https://www.prajamantalu.com/article/10595/headmaster-clerk-arrested-in-corruption-case-in-mahabubabad-district</guid>
                <pubDate>Wed, 08 Apr 2026 14:52:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/three-teachers-bad-student-23764176-overlay.jpg.jpg"                         length="23252"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ పై దాడి ముగ్గురు పై కేసు నమోదు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><strong>గొల్లపల్లి ఏప్రిల్ 05 (ప్రజా మంటలు): </strong></p>
<p>బుగ్గారం మండలానికి  చెందిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న  దూడ కిరణ్ ను కులం పేరుతో దూషణ  మరియు ముగ్గురు దాడి చేశారని ఫిర్యాదు చేసిన డ్రైవర్, రాజశేఖర్, అమర్నాథ్, రోహన్  ముగ్గురిపై కేసు నమోదు, రాజశేఖర్ కి సంబంధించిన ఫ్లెక్సీ దూడ కిరణ్ తీ తీసి వేశాడని  అనే కారణంతో రాజశేఖర్  మనసులో పెట్టుకొని అతని మిత్రులతో కలిసి దాడి చేశారని డ్రైవర్ తెలిపాడు <br />ఈ సంఘటనపై భారతీయ న్యాయ సంహిత  సంబంధిత సెక్షన్లు<br />ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు .  <br />ఇలాంటి కులదూషణలు, దాడులు, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా చర్యలు ఉంటాయని ఎస్ఐ జి,సతీష్  తెలిపారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p> </p>
<p><strong>గొల్లపల్లి ఏప్రిల్ 05 (ప్రజా మంటలు): </strong></p>
<p>బుగ్గారం మండలానికి  చెందిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న  దూడ కిరణ్ ను కులం పేరుతో దూషణ  మరియు ముగ్గురు దాడి చేశారని ఫిర్యాదు చేసిన డ్రైవర్, రాజశేఖర్, అమర్నాథ్, రోహన్  ముగ్గురిపై కేసు నమోదు, రాజశేఖర్ కి సంబంధించిన ఫ్లెక్సీ దూడ కిరణ్ తీ తీసి వేశాడని  అనే కారణంతో రాజశేఖర్  మనసులో పెట్టుకొని అతని మిత్రులతో కలిసి దాడి చేశారని డ్రైవర్ తెలిపాడు <br />ఈ సంఘటనపై భారతీయ న్యాయ సంహిత  సంబంధిత సెక్షన్లు<br />ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు .  <br />ఇలాంటి కులదూషణలు, దాడులు, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా చర్యలు ఉంటాయని ఎస్ఐ జి,సతీష్  తెలిపారు</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10579/a-case-has-been-registered-against-three-people-for-assaulting</link>
                <guid>https://www.prajamantalu.com/article/10579/a-case-has-been-registered-against-three-people-for-assaulting</guid>
                <pubDate>Sun, 05 Apr 2026 20:13:53 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        