<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/category/17/crime" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Crime - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/category/17/rss</link>
                <description>Crime RSS Feed</description>
                
                            <item>
                <title>పోలీసుల నిర్బంధం నుంచి ఉద్యమకారులను విడిపించిన కల్వకుంట్ల కవిత </title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 18 (ప్రజా మంటలు):</strong></p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం “చలో సెక్రటేరియట్”కు వెళ్లిన తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. 600 మందికి పైగా కార్యకర్తలను మెహదీపట్నం, నాంపల్లి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు.</p>
<h6><br />ఈ సమాచారం తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిర్బంధితులకు సంఘీభావం తెలిపారు. అన్ని స్టేషన్లలో ఉన్న ఉద్యమకారులను విడుదల చేసే వరకు అక్కడి నుంచి వెళ్లబోనని బైఠాయించారు. చివరికి పోలీస్ అధికారులతో చర్చించి అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయించారు.</h6>
<h6><br /><span style="color:rgb(224,62,45);"><strong>“హామీలు అమలు చేయకపోతే ప్రజల్లో తిరగలేరు”<img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260418-wa0014.jpg" alt="IMG-20260418-WA0014" width="1200" height="1200" /></strong></span></h6>
<p><br />ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగలేరని కవిత హెచ్చరించారు. భూములు, పెన్షన్లు, ఇండ్లు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><strong><span style="color:rgb(132,63,161);">“భూములు ఇవ్వకపోతే ఆక్రమించుకుంటాం”</span></strong><br />అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై ఆగ్రహం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10646/kalvakuntlas-kavith-freed-the-activists-from-police-custody"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260418-wa0014.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, ఏప్రిల్ 18 (ప్రజా మంటలు):</strong></p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం “చలో సెక్రటేరియట్”కు వెళ్లిన తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. 600 మందికి పైగా కార్యకర్తలను మెహదీపట్నం, నాంపల్లి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు.</p>
<h6><br />ఈ సమాచారం తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిర్బంధితులకు సంఘీభావం తెలిపారు. అన్ని స్టేషన్లలో ఉన్న ఉద్యమకారులను విడుదల చేసే వరకు అక్కడి నుంచి వెళ్లబోనని బైఠాయించారు. చివరికి పోలీస్ అధికారులతో చర్చించి అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయించారు.</h6>
<h6><br /><span style="color:rgb(224,62,45);"><strong>“హామీలు అమలు చేయకపోతే ప్రజల్లో తిరగలేరు”<img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260418-wa0014.jpg" alt="IMG-20260418-WA0014" width="4160" height="2773"></img></strong></span></h6>
<p><br />ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగలేరని కవిత హెచ్చరించారు. భూములు, పెన్షన్లు, ఇండ్లు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><strong><span style="color:rgb(132,63,161);">“భూములు ఇవ్వకపోతే ఆక్రమించుకుంటాం”</span></strong><br />అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వకపోతే భూ పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జాగృతి ఆధ్వర్యంలో పోరాటాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10646/kalvakuntlas-kavith-freed-the-activists-from-police-custody</link>
                <guid>https://www.prajamantalu.com/article/10646/kalvakuntlas-kavith-freed-the-activists-from-police-custody</guid>
                <pubDate>Sat, 18 Apr 2026 19:21:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260418-wa0014.jpg"                         length="1144635"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p><strong><em>వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):</em></strong></p>
<p><br />విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.</p>
<p><br />వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన గోడిశేల మహేష్ అనే వ్యక్తి జర్నలిస్టుగా పరిచయం చేసుకుని స్థానిక సూపర్ మార్కెట్ యజమానిని లక్ష్యంగా చేసుకున్నాడు. అధికారులతో తనిఖీలు చేయిస్తానని, పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.<br />అంతేకాకుండా కత్తితో ప్రాణహాని తలపెడతానని హెచ్చరించి బాధితుడి నుండి ఫోన్ పే ద్వారా రూ. 42,000 వసూలు చేశాడు. అనంతరం మరింత డబ్బుల కోసం వేధింపులకు దిగడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.<br />ఈ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రామ్మోహన్, కానిస్టేబుల్ గోపాల్ దర్యాప్తు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10620/fake-journalist-arrested-in-vemulawada-for-extorting-%E2%82%B942000-by-threatening"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/images-(37).jpeg" alt=""></a><br /><p><strong><em>వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):</em></strong></p>
<p><br />విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.</p>
<p><br />వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన గోడిశేల మహేష్ అనే వ్యక్తి జర్నలిస్టుగా పరిచయం చేసుకుని స్థానిక సూపర్ మార్కెట్ యజమానిని లక్ష్యంగా చేసుకున్నాడు. అధికారులతో తనిఖీలు చేయిస్తానని, పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.<br />అంతేకాకుండా కత్తితో ప్రాణహాని తలపెడతానని హెచ్చరించి బాధితుడి నుండి ఫోన్ పే ద్వారా రూ. 42,000 వసూలు చేశాడు. అనంతరం మరింత డబ్బుల కోసం వేధింపులకు దిగడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.<br />ఈ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రామ్మోహన్, కానిస్టేబుల్ గోపాల్ దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని, కీలక సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.<br />ఈ సందర్భంగా సీఐ వీర ప్రసాద్ మాట్లాడుతూ, మీడియా లేదా అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.<br />అలాగే నిందితుడు మహేష్ చేతిలో మరెవరైనా మోసపోయి ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10620/fake-journalist-arrested-in-vemulawada-for-extorting-%E2%82%B942000-by-threatening</link>
                <guid>https://www.prajamantalu.com/article/10620/fake-journalist-arrested-in-vemulawada-for-extorting-%E2%82%B942000-by-threatening</guid>
                <pubDate>Sun, 12 Apr 2026 22:25:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/images-%2837%29.jpeg"                         length="19684"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు</title>
                                    <description><![CDATA[<p>  <strong>గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.<br />వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో కలిసి తన తల్లి గడ్డం రాజవ్వ వద్దకు వెళ్లింది.<br />ఈ నేపథ్యంలో అత్త రాజవ్వ తన భార్యను తన వద్దకు రానీయడం లేదని భావించిన మల్లారెడ్డి, ఆమెను హత్య చేయాలని పథకం రచించాడు. ఈ నెల 10వ తేదీ రాత్రి రాజవ్వ ఇంటి ముందు ఇనుప రాడ్లకు కరెంట్ వైర్లు అమర్చి, కరెంట్ పోల్‌కు కనెక్షన్ ఇచ్చాడు.<br />ఉదయం తలుపు తెరిచిన సమయంలో రాజవ్వకు స్వల్పంగా కరెంట్ షాక్ తగలడంతో అప్రమత్తమై పొరుగువారికి సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10613/accused-of-attempting-to-kill-aunt-by-electric-shock-arrested"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260412-wa0003.jpg" alt=""></a><br /><p> <strong>గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.<br />వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో కలిసి తన తల్లి గడ్డం రాజవ్వ వద్దకు వెళ్లింది.<br />ఈ నేపథ్యంలో అత్త రాజవ్వ తన భార్యను తన వద్దకు రానీయడం లేదని భావించిన మల్లారెడ్డి, ఆమెను హత్య చేయాలని పథకం రచించాడు. ఈ నెల 10వ తేదీ రాత్రి రాజవ్వ ఇంటి ముందు ఇనుప రాడ్లకు కరెంట్ వైర్లు అమర్చి, కరెంట్ పోల్‌కు కనెక్షన్ ఇచ్చాడు.<br />ఉదయం తలుపు తెరిచిన సమయంలో రాజవ్వకు స్వల్పంగా కరెంట్ షాక్ తగలడంతో అప్రమత్తమై పొరుగువారికి సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పి. ఉదయ్ కుమార్ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10613/accused-of-attempting-to-kill-aunt-by-electric-shock-arrested</link>
                <guid>https://www.prajamantalu.com/article/10613/accused-of-attempting-to-kill-aunt-by-electric-shock-arrested</guid>
                <pubDate>Sun, 12 Apr 2026 15:19:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260412-wa0003.jpg"                         length="178528"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహబూబాబాద్ జిల్లాలో అవినీతి కేసులో హెడ్‌మాస్టర్, క్లర్క్ అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p><strong>మహబూబాబాద్, ఏప్రిల్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.<br />జిల్లాలోని గూడూరు మండలం, అయోధ్యాపురం గ్రామంలోని జెడ్‌పీ హైస్కూల్ హెడ్‌మాస్టర్ శ్రీ జె. రవి కుమార్ (MEO గూడూరు)తో పాటు, జెడ్‌పీహెచ్‌ఎస్ మహబూబాబాద్‌కు చెందిన స్కూల్ అసిస్టెంట్ మరియు ఇన్‌చార్జ్ క్లర్క్ శ్రీ జి. చంద్ర మౌళి లంచం తీసుకుంటూ ACB వారంగల్ యూనిట్‌కు చిక్కారు.<br />ఫిర్యాదుదారుడి పెన్షన్ సంబంధిత CPS రిటైర్మెంట్ బిల్లులు సిద్ధం చేసి, AGA కార్యాలయానికి పంపేందుకు సహకరించాలనే నెపంతో రూ.15,000 లంచం డిమాండ్ చేసి, స్వీకరిస్తున్న సమయంలో అధికారులు వారిని పట్టుకున్నారు.<br />ఈ సందర్భంగా లంచం మొత్తాన్ని చంద్ర మౌళి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. తమ విధులను దుర్వినియోగం చేసి అన్యాయ లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు.<br />ఇద్దరినీ అరెస్ట్ చేసి, వారంగల్‌లోని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10595/headmaster-clerk-arrested-in-corruption-case-in-mahabubabad-district"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/three-teachers-bad-student-23764176-overlay.jpg.jpg" alt=""></a><br /><p><strong>మహబూబాబాద్, ఏప్రిల్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.<br />జిల్లాలోని గూడూరు మండలం, అయోధ్యాపురం గ్రామంలోని జెడ్‌పీ హైస్కూల్ హెడ్‌మాస్టర్ శ్రీ జె. రవి కుమార్ (MEO గూడూరు)తో పాటు, జెడ్‌పీహెచ్‌ఎస్ మహబూబాబాద్‌కు చెందిన స్కూల్ అసిస్టెంట్ మరియు ఇన్‌చార్జ్ క్లర్క్ శ్రీ జి. చంద్ర మౌళి లంచం తీసుకుంటూ ACB వారంగల్ యూనిట్‌కు చిక్కారు.<br />ఫిర్యాదుదారుడి పెన్షన్ సంబంధిత CPS రిటైర్మెంట్ బిల్లులు సిద్ధం చేసి, AGA కార్యాలయానికి పంపేందుకు సహకరించాలనే నెపంతో రూ.15,000 లంచం డిమాండ్ చేసి, స్వీకరిస్తున్న సమయంలో అధికారులు వారిని పట్టుకున్నారు.<br />ఈ సందర్భంగా లంచం మొత్తాన్ని చంద్ర మౌళి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. తమ విధులను దుర్వినియోగం చేసి అన్యాయ లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు.<br />ఇద్దరినీ అరెస్ట్ చేసి, వారంగల్‌లోని ప్రత్యేక SPE &amp; ACB కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి వివరాలు భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచినట్లు ACB అధికారులు తెలిపారు.<br /><span style="color:rgb(186,55,42);"><strong>లంచం డిమాండ్ చేసిన అధికారులపై ఫిర్యాదు చేసేందుకు ACB టోల్ ఫ్రీ నంబర్ 1064 ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.</strong></span></p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10595/headmaster-clerk-arrested-in-corruption-case-in-mahabubabad-district</link>
                <guid>https://www.prajamantalu.com/article/10595/headmaster-clerk-arrested-in-corruption-case-in-mahabubabad-district</guid>
                <pubDate>Wed, 08 Apr 2026 14:52:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/three-teachers-bad-student-23764176-overlay.jpg.jpg"                         length="23252"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ పై దాడి ముగ్గురు పై కేసు నమోదు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><strong>గొల్లపల్లి ఏప్రిల్ 05 (ప్రజా మంటలు): </strong></p>
<p>బుగ్గారం మండలానికి  చెందిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న  దూడ కిరణ్ ను కులం పేరుతో దూషణ  మరియు ముగ్గురు దాడి చేశారని ఫిర్యాదు చేసిన డ్రైవర్, రాజశేఖర్, అమర్నాథ్, రోహన్  ముగ్గురిపై కేసు నమోదు, రాజశేఖర్ కి సంబంధించిన ఫ్లెక్సీ దూడ కిరణ్ తీ తీసి వేశాడని  అనే కారణంతో రాజశేఖర్  మనసులో పెట్టుకొని అతని మిత్రులతో కలిసి దాడి చేశారని డ్రైవర్ తెలిపాడు <br />ఈ సంఘటనపై భారతీయ న్యాయ సంహిత  సంబంధిత సెక్షన్లు<br />ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు .  <br />ఇలాంటి కులదూషణలు, దాడులు, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా చర్యలు ఉంటాయని ఎస్ఐ జి,సతీష్  తెలిపారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p> </p>
<p><strong>గొల్లపల్లి ఏప్రిల్ 05 (ప్రజా మంటలు): </strong></p>
<p>బుగ్గారం మండలానికి  చెందిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న  దూడ కిరణ్ ను కులం పేరుతో దూషణ  మరియు ముగ్గురు దాడి చేశారని ఫిర్యాదు చేసిన డ్రైవర్, రాజశేఖర్, అమర్నాథ్, రోహన్  ముగ్గురిపై కేసు నమోదు, రాజశేఖర్ కి సంబంధించిన ఫ్లెక్సీ దూడ కిరణ్ తీ తీసి వేశాడని  అనే కారణంతో రాజశేఖర్  మనసులో పెట్టుకొని అతని మిత్రులతో కలిసి దాడి చేశారని డ్రైవర్ తెలిపాడు <br />ఈ సంఘటనపై భారతీయ న్యాయ సంహిత  సంబంధిత సెక్షన్లు<br />ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు .  <br />ఇలాంటి కులదూషణలు, దాడులు, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా చర్యలు ఉంటాయని ఎస్ఐ జి,సతీష్  తెలిపారు</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10579/a-case-has-been-registered-against-three-people-for-assaulting</link>
                <guid>https://www.prajamantalu.com/article/10579/a-case-has-been-registered-against-three-people-for-assaulting</guid>
                <pubDate>Sun, 05 Apr 2026 20:13:53 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాల నుండి బయలుదేరిన బస్సు మార్కాపురం వద్ద ప్రమాదం: 13 మందికి మృతి</title>
                                    <description><![CDATA[<p><strong>మార్కాపురం, మార్చి 26 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం 13 మంది ప్రాణాలను బలిగొంది. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన సెమీ-స్లీపర్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.<br />జగిత్యాల నుండి కనిగిరి/పామూరు వైపు సుమారు 40–45 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు ఉదయం 4 గంటల సమయంలో క్వారీల ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సు డీజిల్ ట్యాంక్ పేలిపోవడంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు, లారీ రెండూ అగ్నికి ఆహుతయ్యాయి.<br />🔥 <span style="color:rgb(186,55,42);"><strong>మంటల్లో చిక్కుకుని సజీవ దహనం</strong></span><br />ప్రయాణికులు గాఢనిద్రలో ఉండటంతో ప్రమాదాన్ని గుర్తించేలోపే మంటలు వ్యాపించాయి. బస్సు డోర్ జామ్ అవ్వడం, సెమీ-స్లీపర్ నిర్మాణం కారణంగా బయటకు రావడం కష్టమైంది. కొందరు అద్దాలు పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నప్పటికీ, 13 మంది మంటల్లో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10529/13-killed-in-bus-accident-at-markapuram-leaving-jagityal"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img_20260326_133639.jpg" alt=""></a><br /><p><strong>మార్కాపురం, మార్చి 26 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం 13 మంది ప్రాణాలను బలిగొంది. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన సెమీ-స్లీపర్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.<br />జగిత్యాల నుండి కనిగిరి/పామూరు వైపు సుమారు 40–45 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు ఉదయం 4 గంటల సమయంలో క్వారీల ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సు డీజిల్ ట్యాంక్ పేలిపోవడంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు, లారీ రెండూ అగ్నికి ఆహుతయ్యాయి.<br />🔥 <span style="color:rgb(186,55,42);"><strong>మంటల్లో చిక్కుకుని సజీవ దహనం</strong></span><br />ప్రయాణికులు గాఢనిద్రలో ఉండటంతో ప్రమాదాన్ని గుర్తించేలోపే మంటలు వ్యాపించాయి. బస్సు డోర్ జామ్ అవ్వడం, సెమీ-స్లీపర్ నిర్మాణం కారణంగా బయటకు రావడం కష్టమైంది. కొందరు అద్దాలు పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నప్పటికీ, 13 మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మృతుల్లో డ్రైవర్లు, క్లీనర్ కూడా ఉన్నట్లు సమాచారం.<br />🚑 <strong><span style="color:rgb(186,55,42);">క్షతగాత్రులు – పరిస్థితి విషమం</span></strong><br />ప్రమాదంలో గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.<br />⚠️ ప్రమాదానికి కారణాలపై అనుమానాలు<br />బస్సు సెన్సార్లు ముందే పనిచేయకపోవడం<br />మార్గమధ్యంలో గంటసేపు మరమ్మతులు చేయడం<br />స్టీరింగ్ సమస్య ఉన్నట్టు సెకండ్ డ్రైవర్ చెప్పడం<br />ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగా లేకపోవడం<br />ఈ అంశాలు ప్రమాదానికి ప్రధాన కారణాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.<br /><br />సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.<br /><strong><span style="color:rgb(186,55,42);"> దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి</span></strong><br />ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ,i, తెలంగాణ సీఎం A. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితసహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.<br />👉 <strong><span style="color:rgb(186,55,42);">కీలక అంశం:</span></strong><br />ఈ ప్రమాదం ప్రైవేట్ ట్రావెల్స్ భద్రత, వాహనాల మెయింటెనెన్స్‌పై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10529/13-killed-in-bus-accident-at-markapuram-leaving-jagityal</link>
                <guid>https://www.prajamantalu.com/article/10529/13-killed-in-bus-accident-at-markapuram-leaving-jagityal</guid>
                <pubDate>Thu, 26 Mar 2026 13:44:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img_20260326_133639.jpg"                         length="146720"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి దాడి – రెండో రోజు మరో ఆవు బలి, భయాందోళనలో గ్రామస్తులు</title>
                                    <description><![CDATA[<p><strong>కొడిమ్యాల, మార్చి 16 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారం తండాలో మళ్లీ పెద్దపులి దాడి జరగడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరుసగా రెండో రోజు పులి దాడి చేసి మరో ఆవును చంపింది.<br />గ్రామానికి చెందిన రైతు తేజావాద్ మోతీలాల్‌కు చెందిన ఆవుపై సోమవారం పెద్దపులి దాడి చేసి చంపింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.<br />ఇదే గ్రామంలో ఆదివారం కూడా పెద్దపులి దాడి చేసింది. గంగారం తండాకు చెందిన మరో రైతు ఆవును పులి దాడి చేసి చంపిన ఘటన చోటుచేసుకుంది. వరుసగా రెండో రోజు పులి దాడి జరగడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.<br />గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తుందనే అనుమానంతో రైతులు తమ పశువులను బయటకు వదలడానికి కూడా భయపడుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి పులిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10498/another-tiger-attack-in-kodimyala-mandal-%E2%80%93-villagers-in-fear"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/openart-image_1773662776974_99169b40_1773662777044_133ca2f1-(1).jpg" alt=""></a><br /><p><strong>కొడిమ్యాల, మార్చి 16 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారం తండాలో మళ్లీ పెద్దపులి దాడి జరగడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరుసగా రెండో రోజు పులి దాడి చేసి మరో ఆవును చంపింది.<br />గ్రామానికి చెందిన రైతు తేజావాద్ మోతీలాల్‌కు చెందిన ఆవుపై సోమవారం పెద్దపులి దాడి చేసి చంపింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.<br />ఇదే గ్రామంలో ఆదివారం కూడా పెద్దపులి దాడి చేసింది. గంగారం తండాకు చెందిన మరో రైతు ఆవును పులి దాడి చేసి చంపిన ఘటన చోటుచేసుకుంది. వరుసగా రెండో రోజు పులి దాడి జరగడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.<br />గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తుందనే అనుమానంతో రైతులు తమ పశువులను బయటకు వదలడానికి కూడా భయపడుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి పులిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10498/another-tiger-attack-in-kodimyala-mandal-%E2%80%93-villagers-in-fear</link>
                <guid>https://www.prajamantalu.com/article/10498/another-tiger-attack-in-kodimyala-mandal-%E2%80%93-villagers-in-fear</guid>
                <pubDate>Mon, 16 Mar 2026 17:40:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/openart-image_1773662776974_99169b40_1773662777044_133ca2f1-%281%29.jpg"                         length="93432"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేచపల్లి లో  బావిలో బాలుడి మృతదేహం</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల రూరల్, మార్చ్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />    రేచపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నోజి రమేశ్ – జ్యోస్న దంపతుల కుమారుడు పవన్ తేజ (10) సమీపంలోని బావిలో మృతదేహంగా కనిపించాడు.<br />పవన్ తేజ ఈ నెల 3వ తేదీన హోలీ ఆడుకోవడానికి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గ్రామం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వెతికినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.</p>
<p><br />ఇదిలా ఉండగా ఆదివారం గ్రామ సమీపంలోని బావిలో బాలుడి మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సారంగాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.<br />ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన బాలుడి మృతదేహం లభించడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10461/boys-body-in-a-well-in-rechapally"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img_20260308_104004.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల రూరల్, మార్చ్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />  రేచపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నోజి రమేశ్ – జ్యోస్న దంపతుల కుమారుడు పవన్ తేజ (10) సమీపంలోని బావిలో మృతదేహంగా కనిపించాడు.<br />పవన్ తేజ ఈ నెల 3వ తేదీన హోలీ ఆడుకోవడానికి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గ్రామం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వెతికినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.</p>
<p><br />ఇదిలా ఉండగా ఆదివారం గ్రామ సమీపంలోని బావిలో బాలుడి మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సారంగాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.<br />ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన బాలుడి మృతదేహం లభించడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10461/boys-body-in-a-well-in-rechapally</link>
                <guid>https://www.prajamantalu.com/article/10461/boys-body-in-a-well-in-rechapally</guid>
                <pubDate>Sun, 08 Mar 2026 10:47:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img_20260308_104004.jpg"                         length="13882"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదు: సీఎం రేవంత్ రెడ్డి </title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(0,0,0);">హైదరాబాద్ మార్చ్ 07 (ప్రజా మంటలు):</span></strong></p>
<p>హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదని, ప్రజాస్వామ్య మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.<br />లొంగిపోయిన మావోయిస్టులకు ప్రాణరక్షణతో పాటు ఆర్థిక సహాయం, పునరావాసం కల్పిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి మెరుగైన ఆర్థిక ప్యాకేజీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే కేసుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.<br />హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 130 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260307-wa0028.jpg" alt="IMG-20260307-WA0028" width="1200" height="794" /><br />లొంగిపోయిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న 124 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఒకేసారి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10459/cm-revanth-reddy-cannot-solve-problems-through-violence"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img-20260307-wa0027.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(0,0,0);">హైదరాబాద్ మార్చ్ 07 (ప్రజా మంటలు):</span></strong></p>
<p>హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదని, ప్రజాస్వామ్య మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.<br />లొంగిపోయిన మావోయిస్టులకు ప్రాణరక్షణతో పాటు ఆర్థిక సహాయం, పునరావాసం కల్పిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి మెరుగైన ఆర్థిక ప్యాకేజీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే కేసుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.<br />హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 130 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-03/img-20260307-wa0028.jpg" alt="IMG-20260307-WA0028" width="1280" height="794"></img><br />లొంగిపోయిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న 124 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఆయుధాలతో లొంగిపోవడం అరుదైన ఘటనగా అధికారులు పేర్కొన్నారు.<br />అప్పగించిన ఆయుధాల్లో ఒక ఐఎన్‌ఎస్‌ఏఎస్ ఎల్ఎంజీ రైఫిల్, 31 ఏకే-47 రైఫిళ్లు, 21 ఐఎన్‌ఎస్‌ఏఎస్ రైఫిళ్లు, 20 ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, 18 మూడు వందల మూడు రైఫిళ్లు, 33 ఇతర తుపాకులు ఉన్నాయి.<br /><br />తెలంగాణలో 2024 జనవరి నుంచి ఇప్పటివరకు 721 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు.<br />లొంగిపోయిన వారికి ప్రభుత్వం నివాస వసతి, వైద్య సేవలు, ఆర్థిక సహాయం అందిస్తుందని వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10459/cm-revanth-reddy-cannot-solve-problems-through-violence</link>
                <guid>https://www.prajamantalu.com/article/10459/cm-revanth-reddy-cannot-solve-problems-through-violence</guid>
                <pubDate>Sat, 07 Mar 2026 19:49:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img-20260307-wa0027.jpg"                         length="138713"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, మార్చి 05 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు దాడి చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన కొంతమంది నాయకులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని హంగామా చేశారు.<br />ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్‌ను ధ్వంసం చేయడంతో పాటు కుటుంబ సభ్యులను బెదిరిస్తూ దాడికి యత్నించారు. సాయంత్రం ఎంపీ అరవింద్ నిర్వహించనున్న ప్రెస్ మీట్ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.<br />సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. హంగామా సృష్టించిన వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.<br />ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10444/attack-on-house-of-bjp-leader-boga-shravani-in-jagitya"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/screenshot_2026-03-05-21-33-03-990-edit_com.whatsapp.w4b.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, మార్చి 05 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు దాడి చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన కొంతమంది నాయకులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని హంగామా చేశారు.<br />ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్‌ను ధ్వంసం చేయడంతో పాటు కుటుంబ సభ్యులను బెదిరిస్తూ దాడికి యత్నించారు. సాయంత్రం ఎంపీ అరవింద్ నిర్వహించనున్న ప్రెస్ మీట్ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.<br />సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. హంగామా సృష్టించిన వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.<br />ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10444/attack-on-house-of-bjp-leader-boga-shravani-in-jagitya</link>
                <guid>https://www.prajamantalu.com/article/10444/attack-on-house-of-bjp-leader-boga-shravani-in-jagitya</guid>
                <pubDate>Thu, 05 Mar 2026 21:38:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/screenshot_2026-03-05-21-33-03-990-edit_com.whatsapp.w4b.jpg"                         length="28758"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాలలో యువతి ఆత్మహత్య</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, మార్చ్ 03 (ప్రజా మంటలు)</strong>:</p>
<p><br />స్థానిక పోచమ్మవాడకు చెందిన ములస్థం ప్రణవి (25) ఆత్మహత్యకు పాల్పడింది. ప్రణవి బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ, విదేశాలకు వెళ్లాలని ఆసక్తి వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.<br />ఇటీవల పెళ్లి సంబంధాలు వస్తున్న నేపథ్యంలో తండ్రి పెళ్లి గురించి మాట్లాడినట్లు సమాచారం. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మనస్తాపానికి గురైన ప్రణవి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.<br />గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.<br />తండ్రి ములస్థం గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎస్సై కుమారస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10428/young-woman-commits-suicide-in-jagitya"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img_20260303_151621.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, మార్చ్ 03 (ప్రజా మంటలు)</strong>:</p>
<p><br />స్థానిక పోచమ్మవాడకు చెందిన ములస్థం ప్రణవి (25) ఆత్మహత్యకు పాల్పడింది. ప్రణవి బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ, విదేశాలకు వెళ్లాలని ఆసక్తి వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.<br />ఇటీవల పెళ్లి సంబంధాలు వస్తున్న నేపథ్యంలో తండ్రి పెళ్లి గురించి మాట్లాడినట్లు సమాచారం. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మనస్తాపానికి గురైన ప్రణవి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.<br />గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.<br />తండ్రి ములస్థం గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎస్సై కుమారస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10428/young-woman-commits-suicide-in-jagitya</link>
                <guid>https://www.prajamantalu.com/article/10428/young-woman-commits-suicide-in-jagitya</guid>
                <pubDate>Tue, 03 Mar 2026 15:20:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img_20260303_151621.jpg"                         length="40330"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కర్ణాటక రాజకీయాల్లో సంచలం: బీజేపీ ఎమ్మెల్యే డా చంద్రూలమానీ లంచం కేసులో అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p><strong>బెంగళూరు ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు):</strong></p>
<p>కర్ణాటక రాజకీయాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. అధికార <strong>భారతీయ జనతా పార్టీ</strong>కి చెందిన ఎమ్మెల్యే చంద్రూలమానీ లంచం కేసులో అరెస్టయ్యారు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రోడ్డు పక్కన రిటెయినింగ్ వాల్ (రక్షణ గోడ) నిర్మాణ పనుల కేటాయింపుకు గాను రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసిన కేసులో ఆయనను శనివారం కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.</p>
<p>వివరాల్లోకి వెళితే, క్లాస్–1 కాంట్రాక్టర్ విజయ్ పూజార్ నుంచి ఎమ్మెల్యే డా. చంద్రూలమానీ మొత్తం రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లంచంలో తొలి విడతగా రూ.5 లక్షలు తీసుకుంటున్న సమయంలో, లక్ష్మీశ్వర పట్టణంలో <strong>ధార్వాడ్ లోకాయుక్తా</strong> ఎస్పీ సిద్ధలింగప్ప నేతృత్వంలోని బృందం పక్కా ప్రణాళికతో దాడి చేసి ఎమ్మెల్యేను పట్టుకున్నారు.</p>
<p>ఈ కేసులో ఎమ్మెల్యేతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు మంజునాథ్ వాల్మీకి, ప్రైవేట్ సహాయకుడు గురు లమానీలను కూడా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10353/bjp-mla-dr-chandraulmani-arrested-in-karnataka-politics-in-bribery"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/overlay-image-(20).jpg" alt=""></a><br /><p><strong>బెంగళూరు ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు):</strong></p>
<p>కర్ణాటక రాజకీయాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. అధికార <strong>భారతీయ జనతా పార్టీ</strong>కి చెందిన ఎమ్మెల్యే చంద్రూలమానీ లంచం కేసులో అరెస్టయ్యారు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రోడ్డు పక్కన రిటెయినింగ్ వాల్ (రక్షణ గోడ) నిర్మాణ పనుల కేటాయింపుకు గాను రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసిన కేసులో ఆయనను శనివారం కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.</p>
<p>వివరాల్లోకి వెళితే, క్లాస్–1 కాంట్రాక్టర్ విజయ్ పూజార్ నుంచి ఎమ్మెల్యే డా. చంద్రూలమానీ మొత్తం రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లంచంలో తొలి విడతగా రూ.5 లక్షలు తీసుకుంటున్న సమయంలో, లక్ష్మీశ్వర పట్టణంలో <strong>ధార్వాడ్ లోకాయుక్తా</strong> ఎస్పీ సిద్ధలింగప్ప నేతృత్వంలోని బృందం పక్కా ప్రణాళికతో దాడి చేసి ఎమ్మెల్యేను పట్టుకున్నారు.</p>
<p>ఈ కేసులో ఎమ్మెల్యేతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు మంజునాథ్ వాల్మీకి, ప్రైవేట్ సహాయకుడు గురు లమానీలను కూడా అధికారులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. లంచం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు లోకాయుక్తా అధికారులు లక్ష్మీశ్వరలో ఉన్న ఎమ్మెల్యేకు చెందిన <strong>బాలాజీ ఆసుపత్రి</strong>లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.</p>
<p>ఈ ఘటన కర్ణాటక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజాప్రతినిధులపై లంచ ఆరోపణలు రావడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఈ కేసుపై లోకాయుక్తా అధికారులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10353/bjp-mla-dr-chandraulmani-arrested-in-karnataka-politics-in-bribery</link>
                <guid>https://www.prajamantalu.com/article/10353/bjp-mla-dr-chandraulmani-arrested-in-karnataka-politics-in-bribery</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 19:16:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/overlay-image-%2820%29.jpg"                         length="150005"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        