<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/category/11/international" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>International  - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/category/11/rss</link>
                <description>International  RSS Feed</description>
                
                            <item>
                <title>పోలాండ్ దేశ దేవుడు మన భారత దేశ రాజు. - అతనిని దూషిస్తే మరణ శిక్ష !!! </title>
                                    <description><![CDATA[<p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113). </p>
<p>హైదరాబాద్ 27 మార్చి (ప్రజా మంటలు) : </p>
<p><strong>పోలాండ్ కు భారతదేశం పై అంత మమకారం ఎందుకు? </strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>పోలాండ్లో ఈ భారత రాజును దూషిస్తే మరణశిక్ష.</strong></span></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>మన దేశపు రాజు, పోలాండ్ దేశపు దేవుడు శ్రీ శ్రీ రాజా  సాహబ్ దిగ్విజయ్ సింగ్. </strong></span></p>
<p>కానీ భారతీయులకు ఆయనెవరో కూడా తెలియకుండా చేసిన గొప్ప విద్యా విధానం మనది!</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/fb_img_1774628877124.jpg" alt="FB_IMG_1774628877124" width="218" height="364" /></p>
<p>ఏ రకంగా పోలాండ్ వాసులను కాపాడాము?? ఇజ్రాయిల్ లాగానే మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే పోలాండ్ వాసుల ఒకప్పటి ధయనీయమైన కధ??? </p>
<p>పోలాండ్‌పై హిట్లర్ రెండో ప్రపంచయుద్ధం ప్రారంభించినప్పుడు, ఆ సమయంలో *పోలెండ్* సైనికులు తమ దేశానికి చెందిన 500 మంది మహిళలను, దాదాపు 200 మంది పిల్లలను సముద్రంలో ఒక ఓడలో వదిలి, ఏ దేశానికి ఆశ్రయం లభిస్తుందో అక్కడికి తీసుకెళ్లమని కెప్టెన్‌కి చెప్పారు, ప్రాణం ఉంటే, బతికితే మళ్లీ కలుద్దాం! 500</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10541/the-god-of-poland-is-our-king-of-india"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/images-(5).jpeg" alt=""></a><br /><p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113). </p>
<p>హైదరాబాద్ 27 మార్చి (ప్రజా మంటలు) : </p>
<p><strong>పోలాండ్ కు భారతదేశం పై అంత మమకారం ఎందుకు? </strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>పోలాండ్లో ఈ భారత రాజును దూషిస్తే మరణశిక్ష.</strong></span></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>మన దేశపు రాజు, పోలాండ్ దేశపు దేవుడు శ్రీ శ్రీ రాజా  సాహబ్ దిగ్విజయ్ సింగ్. </strong></span></p>
<p>కానీ భారతీయులకు ఆయనెవరో కూడా తెలియకుండా చేసిన గొప్ప విద్యా విధానం మనది!</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/fb_img_1774628877124.jpg" alt="FB_IMG_1774628877124" width="218" height="364"></img></p>
<p>ఏ రకంగా పోలాండ్ వాసులను కాపాడాము?? ఇజ్రాయిల్ లాగానే మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే పోలాండ్ వాసుల ఒకప్పటి ధయనీయమైన కధ??? </p>
<p>పోలాండ్‌పై హిట్లర్ రెండో ప్రపంచయుద్ధం ప్రారంభించినప్పుడు, ఆ సమయంలో *పోలెండ్* సైనికులు తమ దేశానికి చెందిన 500 మంది మహిళలను, దాదాపు 200 మంది పిల్లలను సముద్రంలో ఒక ఓడలో వదిలి, ఏ దేశానికి ఆశ్రయం లభిస్తుందో అక్కడికి తీసుకెళ్లమని కెప్టెన్‌కి చెప్పారు, ప్రాణం ఉంటే, బతికితే మళ్లీ కలుద్దాం! 500 మంది శరణార్థులు పోలాండ్ మహిళలు, 200 మంది చిన్నారులతో నిండిన ఆ ఓడ మొదటగా ఇరాన్‌లోని ఓడరేవుకు చేరుకుంది,ఆ దేశస్తులు ఎవరికీ ఆశ్రయం ఇవ్వలేదు, </p>
<p>మళ్లీ అలా వెళ్తూ వెళ్తూ  అదాన్‌లో ఆగారు కానీ అక్కడ కూడా ఉండడానికి వారికి అనుమతి లభించలేదు..</p>
<p>చివరికి, సముద్రంలో తిరుగుతున్న ఒక ఓడ మన దేశానికి వచ్చింది.<br />అది గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఒడ్డున, <span style="color:rgb(224,62,45);"><strong>అప్పటి జామ్‌నగర్ రాజు జామ్ సాహబ్ దిగ్విజయ్ సింగ్</strong></span>  తన రాజభవనాన్ని 500 మంది స్త్రీలు మరియు 200 మంది పిల్లలకు బస ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆ పిల్లలను తన రాష్ట్రంలోని *<strong><span style="color:rgb(224,62,45);">బాలచాడి</span></strong>* లోని  <br />సైనిక్ పాఠశాలలో చదివించే ఏర్పాటు చేశాడు.  ఈ శరణార్థులు తొమ్మిదేళ్లు జామ్‌నగర్‌లో నివసించారు.</p>
<p>అదే <strong>శరణార్థి పిల్లల్లో ఒకరు</strong> తరువాత <span style="color:rgb(224,62,45);"><strong>పోలాండ్ ప్రధాని</strong></span> అయ్యారు.... <br />నేటికీ ప్రతి సంవత్సరం ఆ శరణార్థుల వారసులు జామ్‌నగర్‌కు వచ్చి తమ పూర్వీకులను స్మరించుకుంటున్నారు.</p>
<p>పోలాండ్ రాజధాని వార్సాలోని అనేక రహదారులకు *మహారాజా జామ్ సాహబ్* పేరు పెట్టారు, పోలాండ్‌లో ఆయన పేరు మీద అనేక ప్రణాళికలు అమలు చేయబడ్డాయి.  </p>
<p>ప్రతి సంవత్సరం పోలాండ్ వార్తాపత్రికలలో మహారాజా జామ్ సాహబ్ దిగ్విజయ్ సింగ్ గారి గురించి కథనం ప్రచురించబడుతుంది.  </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ప్రాచీన కాలం నుండి భారతదేశం ప్రపంచానికి వసుధైక కుటుంబం మరియు సహనం</strong></span><span style="color:rgb(224,62,45);"><strong> అనే పాఠాన్ని బోధిస్తోంది, </strong></span></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>రాజు జామ్ దిగ్విజయ్ సింగ్ జడేజా</strong></span> వారి పరిస్థితిని చూసి ఆశ్రయం ఇచ్చారు. ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, వారి పిల్లలకు శిక్షణ ఇచ్చి, వారికి విద్యలు  నేర్పించారు. </p>
<p>అందుకు గాను నేటికీ పోలాండ్ ప్రజలు వారిని ఆహార ప్రదాతలుగా పరిగణిస్తున్నారు.  </p>
<p><strong>పోలాండ్ రాజ్యాంగం</strong> ప్రకారం, <strong>జామ్ దిగ్విజయ్ సింగ్</strong> గారు వారికి దేవుడు లాంటివాడు.  </p>
<p>అందుకే నేటికీ వారిని సాక్షులుగా పరిగణిస్తూ నేతలు పార్లమెంట్‌లో ప్రమాణం చేస్తారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/images-(8)1.jpeg" alt="images (8)" width="495" height="619"></img></p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Local News</category>
                                            <category>International </category>
                                            <category>Social</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10541/the-god-of-poland-is-our-king-of-india</link>
                <guid>https://www.prajamantalu.com/article/10541/the-god-of-poland-is-our-king-of-india</guid>
                <pubDate>Fri, 27 Mar 2026 22:16:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/images-%285%29.jpeg"                         length="20173"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇరాన్ అధికారులపై సౌదీ అరేబియా కఠిన నిర్ణయం – 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని నిష్క్రమణ ఉత్తర్వులు</title>
                                    <description><![CDATA[<p><strong>రియాద్ మార్చ్ 22:</strong></p>
<p><br />మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ మరియు సౌదీ అరేబియా మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. ఈ పరిణామాల్లో భాగంగా, సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. <br />సౌదీ అధికారులు ఒక ఇరాన్ సైనిక అధికారిని, అలాగే రాయబార కార్యాలయానికి చెందిన నలుగురు సిబ్బందిని “అనవసర వ్యక్తులు” (persona non grata)గా ప్రకటిస్తూ, 24 గంటల్లోగా దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఈ నిర్ణయం ప్రాంతీయ ఉద్రిక్తతలకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.<br />సమీప కాలంలో మధ్యప్రాచ్యంలో పెరిగిన ఘర్షణలు, భద్రతా సమస్యలు, మరియు పరస్పర ఆరోపణలు ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఇరాన్ తరఫున ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడకపోయినా, ఈ చర్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశముంది.<br />ఇరాన్-సౌదీ సంబంధాలు గతంలో కూడా అనేకసార్లు ఉద్రిక్తతలకు గురయ్యాయి. తాజా పరిణామం ఆ సంబంధాలను మరింత దెబ్బతీసే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10516/saudi-arabia-cracks-down-on-iranian-officials-orders-them"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/wlgdqk2ndfkxdi6bawxpd5bzii-(1).jpg" alt=""></a><br /><p><strong>రియాద్ మార్చ్ 22:</strong></p>
<p><br />మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ మరియు సౌదీ అరేబియా మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. ఈ పరిణామాల్లో భాగంగా, సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. <br />సౌదీ అధికారులు ఒక ఇరాన్ సైనిక అధికారిని, అలాగే రాయబార కార్యాలయానికి చెందిన నలుగురు సిబ్బందిని “అనవసర వ్యక్తులు” (persona non grata)గా ప్రకటిస్తూ, 24 గంటల్లోగా దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఈ నిర్ణయం ప్రాంతీయ ఉద్రిక్తతలకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.<br />సమీప కాలంలో మధ్యప్రాచ్యంలో పెరిగిన ఘర్షణలు, భద్రతా సమస్యలు, మరియు పరస్పర ఆరోపణలు ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఇరాన్ తరఫున ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడకపోయినా, ఈ చర్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశముంది.<br />ఇరాన్-సౌదీ సంబంధాలు గతంలో కూడా అనేకసార్లు ఉద్రిక్తతలకు గురయ్యాయి. తాజా పరిణామం ఆ సంబంధాలను మరింత దెబ్బతీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.<br />ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగితే, మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>International </category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10516/saudi-arabia-cracks-down-on-iranian-officials-orders-them</link>
                <guid>https://www.prajamantalu.com/article/10516/saudi-arabia-cracks-down-on-iranian-officials-orders-them</guid>
                <pubDate>Sun, 22 Mar 2026 10:33:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/wlgdqk2ndfkxdi6bawxpd5bzii-%281%29.jpg"                         length="51961"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సోనం వాంగ్చుక్‌పై ఎన్‌ఎస్‌ఏ కేసు ఉపసంహరణ… విడుదలకు మార్గం సుగమం</title>
                                    <description><![CDATA[<p><strong>న్యూ ఢిల్లీ మార్చి 14 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />లడాఖ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్‌పై నమోదైన ఎన్‌ఎస్‌ఏ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీన జరగాల్సి ఉండగా, దానికి ముందుగానే కేసు ఉపసంహరణ నిర్ణయం వెలువడింది.</p>
<p><br /><span style="color:rgb(186,55,42);"><strong>కేసు నేపథ్యం</strong></span><br />లడాఖ్‌కు పూర్తి రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ రక్షణలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చుక్ గత కొన్ని నెలలుగా ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యావరణ పరిరక్షణ, స్థానిక ప్రజల హక్కుల కోసం చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి.</p>
<p><br />ఈ నిరసన కార్యక్రమాల సమయంలో ప్రజలను ప్రేరేపించేలా వ్యవహరించారన్న ఆరోపణలతో ఆయనపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు నమోదు చేశారు. ఎన్‌ఎస్‌ఏ కింద కేసు నమోదు కావడం వల్ల ఆయనను నిర్బంధంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10491/withdrawal-of-nsa-case-against-sonam-wangchuk-paves-the-way"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/images-(20).jpeg" alt=""></a><br /><p><strong>న్యూ ఢిల్లీ మార్చి 14 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />లడాఖ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్‌పై నమోదైన ఎన్‌ఎస్‌ఏ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీన జరగాల్సి ఉండగా, దానికి ముందుగానే కేసు ఉపసంహరణ నిర్ణయం వెలువడింది.</p>
<p><br /><span style="color:rgb(186,55,42);"><strong>కేసు నేపథ్యం</strong></span><br />లడాఖ్‌కు పూర్తి రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ రక్షణలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చుక్ గత కొన్ని నెలలుగా ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యావరణ పరిరక్షణ, స్థానిక ప్రజల హక్కుల కోసం చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి.</p>
<p><br />ఈ నిరసన కార్యక్రమాల సమయంలో ప్రజలను ప్రేరేపించేలా వ్యవహరించారన్న ఆరోపణలతో ఆయనపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు నమోదు చేశారు. ఎన్‌ఎస్‌ఏ కింద కేసు నమోదు కావడం వల్ల ఆయనను నిర్బంధంలో ఉంచారు.</p>
<p><br /><strong><span style="color:rgb(186,55,42);">దేశవ్యాప్తంగా స్పందన</span></strong><br />సోనం వాంగ్చుక్ అరెస్టు తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థులు, పర్యావరణ కార్యకర్తలు, పలు సామాజిక సంస్థలు తీవ్రంగా స్పందించాయి. ఆయన విడుదల కోసం సామాజిక మాధ్యమాల్లో భారీ ప్రచారం జరిగింది. పలువురు ప్రముఖులు కూడా ఆయనకు మద్దతు ప్రకటించారు.<br />ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రభుత్వం కేసును పునఃపరిశీలించింది.<br />కేసు ఉపసంహరణ నిర్ణయం</p>
<p><br />తాజాగా ప్రభుత్వం సోనం వాంగ్చుక్‌పై నమోదైన ఎన్‌ఎస్‌ఏ కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. దీనితో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. అయితే ఈ కేసుకు సంబంధించి న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా ఈ నెల 17న జరగాల్సిన విచారణలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.</p>
<p><br /><strong><span style="color:rgb(186,55,42);">ఉద్యమం కొనసాగుతుందా?</span></strong><br />సోనం వాంగ్చుక్ విడుదల తర్వాత లడాఖ్ హక్కుల కోసం ఆయన ఉద్యమం మరింత బలపడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, స్థానిక సంస్కృతి రక్షణ, రాజకీయ హక్కుల విషయంలో ఆయన పోరాటం కొనసాగుతుందని అనుమానం లేదు.</p>
<p><br /><strong><span style="color:rgb(186,55,42);">రాజకీయ ప్రాధాన్యత</span></strong><br />ఈ కేసు ఉపసంహరణ నిర్ణయం కేవలం ఒక వ్యక్తి విడుదలకే పరిమితం కాకుండా, లడాఖ్ సమస్యపై కేంద్ర ప్రభుత్వం కొత్త దృష్టికోణం తీసుకువచ్చే సంకేతంగా కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International </category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10491/withdrawal-of-nsa-case-against-sonam-wangchuk-paves-the-way</link>
                <guid>https://www.prajamantalu.com/article/10491/withdrawal-of-nsa-case-against-sonam-wangchuk-paves-the-way</guid>
                <pubDate>Sat, 14 Mar 2026 16:39:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/images-%2820%29.jpeg"                         length="28535"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా ఖమెనీ నియామకం –</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(186,55,42);">ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా కామెనీ నియామకం</span></strong></p>
<p><br />మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్లో అత్యున్నత మత-రాజకీయ అధికారం అయిన సుప్రీం లీడర్ పదవికి మోజ్తభా కామెనీను ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చకు దారితీసింది.<br />మోజ్తభా కామెనీ, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయిన అయాతొల్లా అలీ కామెనీ కుమారుడు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రముఖ మత పండితులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సుప్రీం లీడర్‌ను ఎంపిక చేసే అధికారం కలిగి ఉంటుంది. అదే ప్రక్రియలో మోజ్తభా కామెనీని ఈ పదవికి ఎన్నుకున్నట్లు సమాచారం.</p>
<p><br /><span style="color:rgb(186,55,42);"><strong>ఇరాన్ రాజకీయాల్లో మోజ్తభా కామెనీ పాత్ర</strong></span><br />మోజ్తభా కామెనీ గతంలో అధికారికంగా ఎలాంటి ఎన్నికల పదవిలో లేకపోయినా, ఇరాన్ మత మరియు రాజకీయ వ్యవస్థలో ప్రభావశీల వ్యక్తిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఇరాన్ శక్తివంతమైన భద్రతా సంస్థ అయిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10468/appointment-of-mojtabha-khamenei-as-supreme-leader-of-iran-%E2%80%93"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/img_20260309_185054.jpg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(186,55,42);">ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా కామెనీ నియామకం</span></strong></p>
<p><br />మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్లో అత్యున్నత మత-రాజకీయ అధికారం అయిన సుప్రీం లీడర్ పదవికి మోజ్తభా కామెనీను ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చకు దారితీసింది.<br />మోజ్తభా కామెనీ, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయిన అయాతొల్లా అలీ కామెనీ కుమారుడు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రముఖ మత పండితులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సుప్రీం లీడర్‌ను ఎంపిక చేసే అధికారం కలిగి ఉంటుంది. అదే ప్రక్రియలో మోజ్తభా కామెనీని ఈ పదవికి ఎన్నుకున్నట్లు సమాచారం.</p>
<p><br /><span style="color:rgb(186,55,42);"><strong>ఇరాన్ రాజకీయాల్లో మోజ్తభా కామెనీ పాత్ర</strong></span><br />మోజ్తభా కామెనీ గతంలో అధికారికంగా ఎలాంటి ఎన్నికల పదవిలో లేకపోయినా, ఇరాన్ మత మరియు రాజకీయ వ్యవస్థలో ప్రభావశీల వ్యక్తిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఇరాన్ శక్తివంతమైన భద్రతా సంస్థ అయిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.<br />ఇరాన్ రాజకీయ వ్యవస్థలో సుప్రీం లీడర్‌కు అత్యంత కీలక అధికారాలు ఉంటాయి. దేశ సైన్యం, భద్రతా వ్యవస్థ, విదేశాంగ విధానం మరియు అణు కార్యక్రమాలపై తుది నిర్ణయాధికారం ఈ పదవికే చెందుతుంది.</p>
<p><br /><strong><span style="color:rgb(186,55,42);">వారసత్వ రాజకీయాలపై చర్చ</span></strong><br />1979లో జరిగిన ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌లో సుప్రీం లీడర్ పదవి వారసత్వంగా మారిందా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. తండ్రి తర్వాత కుమారుడు ఈ పదవిని చేపట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం.<br />ఈ నేపథ్యంలో కొందరు విశ్లేషకులు ఇరాన్ రాజకీయ వ్యవస్థలో కుటుంబ ప్రభావం పెరుగుతోందని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది రాజ్యాంగ ప్రక్రియలో భాగమేనని అంటున్నారు.</p>
<p><br /><strong><span style="color:rgb(186,55,42);">అంతర్జాతీయ ప్రతిస్పందనలు</span></strong><br />మోజ్తభా కామెనీ నియామకంపై ప్రపంచ దేశాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయనకు అభినందనలు తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు అమెరికా మరియు ఇజ్రాయెల్ వర్గాలు ఈ పరిణామాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాయి.<br />మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌లో కొత్త నాయకత్వం ప్రాంతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణలు కొనసాగుతున్నాయి.</p>
<h6><br /><strong><span style="color:rgb(186,55,42);">ఇరాన్ సుప్రీం లీడర్ అధికారాలు</span></strong></h6>
<h6><strong>ఇరాన్ సుప్రీం లీడర్‌కు ఉన్న ప్రధాన అధికారాలు ఇవి:</strong><br /><strong>దేశ సైన్యానికి పరమాధికారి</strong><br /><strong>అణు కార్యక్రమాలపై తుది నిర్ణయం</strong><br /><strong>విదేశాంగ విధానాలపై ప్రభావం</strong><br /><strong>న్యాయవ్యవస్థ, భద్రతా వ్యవస్థలపై నియంత్రణ</strong><br /><strong>కీలక ప్రభుత్వ సంస్థల నియామకాలపై అధికారం</strong><br /><strong>ప్రస్తుతం మోజ్తభా కామెనీ నాయకత్వం ఇరాన్ రాజకీయాలు, మధ్యప్రాచ్య భద్రతా పరిస్థితులపై ఎలా ప్రభావం చూపుతుందో ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి.</strong><br /><br /></h6>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International </category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10468/appointment-of-mojtabha-khamenei-as-supreme-leader-of-iran-%E2%80%93</link>
                <guid>https://www.prajamantalu.com/article/10468/appointment-of-mojtabha-khamenei-as-supreme-leader-of-iran-%E2%80%93</guid>
                <pubDate>Mon, 09 Mar 2026 18:57:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/img_20260309_185054.jpg"                         length="60614"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక</title>
                                    <description><![CDATA[<p><strong>న్యూ ఢిల్లీ మార్చి 03 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో Air India దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఇందులో షేటిల్ బాడ్మెంటను క్రీడాకారిణి పీవీ సింధు తో పాటు ప్రముఖులు ఉన్నారు.</p>
<p>AI916D ఫ్లైట్ ద్వారా 149 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ Indira Gandhi International Airport టెర్మినల్-3కి ఉదయం 10.58 గంటలకు చేరుకున్నారు.<br />గత మూడు రోజులుగా వెస్ట్ ఏషియా ప్రాంతం నుంచి భారతీయ క్యారియర్ ద్వారా నడిచిన మొదటి ప్రయాణికుల విమానం ఇదే కావడం విశేషం. విమానంలో 8 మంది సిబ్బంది కూడా ఉన్నారు.<br />ఇక దుబాయ్‌లో చిక్కుకున్న 143 మంది పైలట్లు, కేబిన్ సిబ్బంది మరో ప్రత్యేక విమానం AI918D ద్వారా ఢిల్లీకి చేరుకున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది.</p>
<p><br />విమానాల నిర్వహణకు భారత ప్రభుత్వం, డీజీసీఏ, దుబాయ్ ఎయిర్‌పోర్ట్ అధికారులు సహకరించినందుకు ఎయిర్ ఇండియా కృతజ్ఞతలు తెలిపింది.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10429/first-special-flight-from-dubai-149-passengers-to-delhi"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/newindianexpress_2026-03-03_ptb6afwf_1000766864.jpg" alt=""></a><br /><p><strong>న్యూ ఢిల్లీ మార్చి 03 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో Air India దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఇందులో షేటిల్ బాడ్మెంటను క్రీడాకారిణి పీవీ సింధు తో పాటు ప్రముఖులు ఉన్నారు.</p>
<p>AI916D ఫ్లైట్ ద్వారా 149 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ Indira Gandhi International Airport టెర్మినల్-3కి ఉదయం 10.58 గంటలకు చేరుకున్నారు.<br />గత మూడు రోజులుగా వెస్ట్ ఏషియా ప్రాంతం నుంచి భారతీయ క్యారియర్ ద్వారా నడిచిన మొదటి ప్రయాణికుల విమానం ఇదే కావడం విశేషం. విమానంలో 8 మంది సిబ్బంది కూడా ఉన్నారు.<br />ఇక దుబాయ్‌లో చిక్కుకున్న 143 మంది పైలట్లు, కేబిన్ సిబ్బంది మరో ప్రత్యేక విమానం AI918D ద్వారా ఢిల్లీకి చేరుకున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది.</p>
<p><br />విమానాల నిర్వహణకు భారత ప్రభుత్వం, డీజీసీఏ, దుబాయ్ ఎయిర్‌పోర్ట్ అధికారులు సహకరించినందుకు ఎయిర్ ఇండియా కృతజ్ఞతలు తెలిపింది. పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైతే మరిన్ని విమానాలు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.<br />దుబాయ్‌లో ఉండాల్సి రావడంతో ఖర్చులు పెరిగాయని, త్వరగా ఇతర భారతీయులను కూడా స్వదేశానికి తీసుకురావాలని ప్రయాణికులు కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International </category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10429/first-special-flight-from-dubai-149-passengers-to-delhi</link>
                <guid>https://www.prajamantalu.com/article/10429/first-special-flight-from-dubai-149-passengers-to-delhi</guid>
                <pubDate>Tue, 03 Mar 2026 15:53:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/newindianexpress_2026-03-03_ptb6afwf_1000766864.jpg"                         length="128598"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మస్కట్ ద్వారా రోడ్డు మార్గంలో భారత్‌కు వచ్చే అవకాశం – కేంద్ర మంత్రి బండి సంజయ్</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(186,55,42);">హైదరాబాద్ / న్యూఢిల్లీ  మార్చ్ 02 (ప్రజా మంటలు):</span></strong></p>
<p><br />అమెరికా–ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఆందోళనకు గురవుతున్న ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇకపై భయపడాల్సిన అవసరం లేదని, స్వదేశానికి తిరిగి రావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.<br />గల్ఫ్ దేశాల్లోని భారతీయులు రోడ్డు మార్గం ద్వారా మస్కట్ చేరుకుని, అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్‌కు రావచ్చని తెలిపారు. ఈ మేరకు ఒమన్లోని భారతీయ రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు చెప్పారు.</p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>  రోడ్డు ప్రయాణ వివరాలు</strong></span><br />దుబాయి నుంచి మస్కట్ వరకు సుమారు 450 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.<br />ఇతర గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా నుంచి మస్కట్ చేరాలంటే దాదాపు 900–1000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.</p>
<p>  <span style="color:rgb(186,55,42);"><strong>వీసా నిబంధనలు –</strong></span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10417/possibility-of-coming-to-india-by-road-through-muscat-%E2%80%93"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/images-(10).jpeg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(186,55,42);">హైదరాబాద్ / న్యూఢిల్లీ  మార్చ్ 02 (ప్రజా మంటలు):</span></strong></p>
<p><br />అమెరికా–ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఆందోళనకు గురవుతున్న ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇకపై భయపడాల్సిన అవసరం లేదని, స్వదేశానికి తిరిగి రావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.<br />గల్ఫ్ దేశాల్లోని భారతీయులు రోడ్డు మార్గం ద్వారా మస్కట్ చేరుకుని, అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్‌కు రావచ్చని తెలిపారు. ఈ మేరకు ఒమన్లోని భారతీయ రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు చెప్పారు.</p>
<p><span style="color:rgb(186,55,42);"><strong> రోడ్డు ప్రయాణ వివరాలు</strong></span><br />దుబాయి నుంచి మస్కట్ వరకు సుమారు 450 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.<br />ఇతర గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా నుంచి మస్కట్ చేరాలంటే దాదాపు 900–1000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.</p>
<p> <span style="color:rgb(186,55,42);"><strong>వీసా నిబంధనలు – కీలక సూచనలు</strong></span><br />ఒమన్‌లోకి ప్రవేశించడానికి ముందుగా విజిట్ / టూరిస్ట్ వీసా పొందడం తప్పనిసరి.<br />వీసా కోసం Royal Oman Police అధికారిక వెబ్‌సైట్‌లో అనుమతించిన ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఈ-వీసాకు దరఖాస్తు చేయాలి.</p>
<h6><strong><span style="color:rgb(132,63,161);">ఆన్-అరైవల్ వీసా సౌకర్యం</span></strong>:</h6>
<h6>అమెరికా, యూకే, కెనడా, జపాన్ లేదా షెంగెన్ దేశాల చెల్లుబాటు అయ్యే వీసా లేదా రెసిడెన్సీ ఉన్న భారత పాస్‌పోర్ట్ హోల్డర్లకు 14 రోజుల వరకు ఆన్-అరైవల్ వీసా లభిస్తుంది.<br />వీరికి రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్, ఆరోగ్య బీమా తప్పనిసరి.<br />అలాగే Gulf Cooperation Council దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్‌లలో చెల్లుబాటు అయ్యే రెసిడెంట్ కార్డు కలిగిన భారతీయులకు కూడా ఆన్-అరైవల్ వీసా అందుబాటులో ఉంటుంది.</h6>
<p><span style="color:rgb(132,63,161);"><strong>వీసాకు దరఖాస్తు చేసే సమయంలో పాస్‌పోర్ట్ కనీసం 6 నెలల చెల్లుబాటు కలిగి ఉండాలి.</strong></span><br /><span style="color:rgb(132,63,161);"><strong>ప్రయాణానికి ముందు తాజా నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.</strong></span></p>
<h5><strong>సహాయం కోసం</strong></h5>
<h5>భారత్‌కు తిరిగి రావాలనుకునే ప్రవాస భారతీయులు ఏవైనా సందేహాలు లేదా అత్యవసర సమాచారం కోసం మస్కట్‌లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని నేరుగా సంప్రదించాలని మంత్రి బండి సంజయ్ సూచించారు.<br /> యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ప్రవాస భారతీయుడి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.</h5>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International </category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10417/possibility-of-coming-to-india-by-road-through-muscat-%E2%80%93</link>
                <guid>https://www.prajamantalu.com/article/10417/possibility-of-coming-to-india-by-road-through-muscat-%E2%80%93</guid>
                <pubDate>Mon, 02 Mar 2026 13:04:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/images-%2810%29.jpeg"                         length="21523"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తు దాడి : టెహ్రాన్‌లో పేలుళ్లు : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు</title>
                                    <description><![CDATA[<h6><strong><span style="color:rgb(186,55,42);">టెహ్రాన్/టెల్ అవీవ్ ఫిబ్రవరి 28:</span></strong></h6>
<h6><br />మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్, ఇరాన్పై ముందస్తు (Pre-emptive) దాడులు ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో టెహ్రాన్ నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరానియన్ మీడియా వెల్లడించింది. ఉత్తర, తూర్పు టెహ్రాన్ ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుందని సమాచారం. <img src="https://www.prajamantalu.com/media/2026-02/9c5cbf60-1471-11f1-9120-a910fc22c6ac.jpg" alt="9c5cbf60-1471-11f1-9120-a910fc22c6ac" width="1024" height="576" /></h6>
<p><br />ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, దేశ భద్రతకు ముప్పుగా మారిన ఇరాన్ చర్యలను అడ్డుకునేందుకే ఈ దాడులు చేపట్టామని తెలిపారు. ప్రతీకార దాడుల ముప్పు నేపథ్యంలో ఇజ్రాయెల్ అంతటా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఉదయం 8:15 ప్రాంతంలో దేశవ్యాప్తంగా సైరన్లు మోగాయి.<br />ఈ పరిణామాలు జరుగుతున్న వేళ, అమెరికా–ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై దౌత్య చర్చలు కొనసాగుతున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఇరాన్ దాడులకు గట్టిగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది.</p>
<p><br />ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10397/israeli-preemptive-strike-on-iran-explosions-in-tehran-tensions-in"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/3a78c5c3-f1eb-4ff6-874c-2d31eda81e09.jpg.webp" alt=""></a><br /><h6><strong><span style="color:rgb(186,55,42);">టెహ్రాన్/టెల్ అవీవ్ ఫిబ్రవరి 28:</span></strong></h6>
<h6><br />మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్, ఇరాన్పై ముందస్తు (Pre-emptive) దాడులు ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో టెహ్రాన్ నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరానియన్ మీడియా వెల్లడించింది. ఉత్తర, తూర్పు టెహ్రాన్ ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుందని సమాచారం. <img src="https://www.prajamantalu.com/media/2026-02/9c5cbf60-1471-11f1-9120-a910fc22c6ac.jpg" alt="9c5cbf60-1471-11f1-9120-a910fc22c6ac" width="1024" height="576"></img></h6>
<p><br />ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, దేశ భద్రతకు ముప్పుగా మారిన ఇరాన్ చర్యలను అడ్డుకునేందుకే ఈ దాడులు చేపట్టామని తెలిపారు. ప్రతీకార దాడుల ముప్పు నేపథ్యంలో ఇజ్రాయెల్ అంతటా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఉదయం 8:15 ప్రాంతంలో దేశవ్యాప్తంగా సైరన్లు మోగాయి.<br />ఈ పరిణామాలు జరుగుతున్న వేళ, అమెరికా–ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై దౌత్య చర్చలు కొనసాగుతున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఇరాన్ దాడులకు గట్టిగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది.</p>
<p><br />ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, ప్రాంతీయ మిలిటెంట్ గ్రూపులకు మద్దతుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, అణు ఒప్పందానికి వ్యతిరేకంగా తన వైఖరిని పునరుద్ఘాటించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International </category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10397/israeli-preemptive-strike-on-iran-explosions-in-tehran-tensions-in</link>
                <guid>https://www.prajamantalu.com/article/10397/israeli-preemptive-strike-on-iran-explosions-in-tehran-tensions-in</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 12:37:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/3a78c5c3-f1eb-4ff6-874c-2d31eda81e09.jpg.webp"                         length="73670"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇజ్రాయెల్‌తో భారత్ దృఢంగా నిలుస్తుంది: క్నెసెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం</title>
                                    <description><![CDATA[<h6>టెలిఆవివ్ ఫిబ్రవరి 26:</h6>
<p>ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని <strong>నరేంద్ర మోదీ</strong> ఇజ్రాయెల్ పార్లమెంట్ **క్నెసెట్**‌ను ఉద్దేశించి ప్రసంగించారు. అక్టోబర్ 7, 2023న హమాస్ జరిపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, “ఇజ్రాయెల్‌తో భారత్ సంపూర్ణ విశ్వాసంతో దృఢంగా నిలుస్తుంది” అని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై భారత్‌కు జీరో టాలరెన్స్ విధానం ఉందని, ఇందులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు లేవని ఆయన అన్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/hcbd4n-amaiody7.jpg" alt="HCBD4n-aMAIOdy7" width="1200" height="849" /></p>
<p>గాజా శాంతి కార్యక్రమానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని, అది పాలస్తీనా సమస్యకు న్యాయమైన, శాశ్వత పరిష్కారానికి మార్గం చూపుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని **బెంజమిన్ నెతన్యాహు**తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ప్రాంతీయ పరిణామాలపై చర్చించినట్టు తెలిపారు.</p>
<h6><span style="color:rgb(186,55,42);"><strong>హిందీలో ట్వీట్ చేసిన నెతన్యాహు – ‘నా మిత్రుడు మోదీకి ఆశ్చర్యం కలిగించాను’</strong></span></h6>
<p>భారత్–ఇజ్రాయెల్ స్నేహబంధాన్ని చాటుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హిందీలో ట్వీట్ చేశారు. “మా సంయుక్త విందుకు ముందు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10382/india-stands-firm-with-israel-prime-minister-narendra-modis-speech"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/pti02_25_2026_000461b.jpg" alt=""></a><br /><h6>టెలిఆవివ్ ఫిబ్రవరి 26:</h6>
<p>ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని <strong>నరేంద్ర మోదీ</strong> ఇజ్రాయెల్ పార్లమెంట్ **క్నెసెట్**‌ను ఉద్దేశించి ప్రసంగించారు. అక్టోబర్ 7, 2023న హమాస్ జరిపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, “ఇజ్రాయెల్‌తో భారత్ సంపూర్ణ విశ్వాసంతో దృఢంగా నిలుస్తుంది” అని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై భారత్‌కు జీరో టాలరెన్స్ విధానం ఉందని, ఇందులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు లేవని ఆయన అన్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/hcbd4n-amaiody7.jpg" alt="HCBD4n-aMAIOdy7" width="1200" height="849"></img></p>
<p>గాజా శాంతి కార్యక్రమానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని, అది పాలస్తీనా సమస్యకు న్యాయమైన, శాశ్వత పరిష్కారానికి మార్గం చూపుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని **బెంజమిన్ నెతన్యాహు**తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ప్రాంతీయ పరిణామాలపై చర్చించినట్టు తెలిపారు.</p>
<h6><span style="color:rgb(186,55,42);"><strong>హిందీలో ట్వీట్ చేసిన నెతన్యాహు – ‘నా మిత్రుడు మోదీకి ఆశ్చర్యం కలిగించాను’</strong></span></h6>
<p>భారత్–ఇజ్రాయెల్ స్నేహబంధాన్ని చాటుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హిందీలో ట్వీట్ చేశారు. “మా సంయుక్త విందుకు ముందు, సాంప్రదాయ భారతీయ వస్త్రధారణలో కనిపించి నా మిత్రుడు ప్రధాని మోదీకి ఆశ్చర్యం కలిగించాను” అని ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International </category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10382/india-stands-firm-with-israel-prime-minister-narendra-modis-speech</link>
                <guid>https://www.prajamantalu.com/article/10382/india-stands-firm-with-israel-prime-minister-narendra-modis-speech</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 13:11:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/pti02_25_2026_000461b.jpg"                         length="51986"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ట్రంప్ గ్లోబల్ టారిఫ్ 15%: భారత్‌పై ఎలాంటి ప్రభావం ఎంత?</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>ట్రంప్ మళ్ళీ 10 నుండి 15% సుంకాల పెంపు ప్రభావం</strong></span> - <strong>ఒక విశ్లేషణ </strong></li>
</ul>
<p>అమెరికా అధ్యక్షుడు <strong>డొనాల్డ్ ట్రంప్</strong> ప్రకటించిన గ్లోబల్ టారిఫ్ పెంపు నిర్ణయం <strong>భారత్‌కు గణనీయమైన ఆర్థిక ప్రభావం</strong> చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం (ఫిబ్రవరి 21, 2026) ట్రంప్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలపై విధించదలచుకున్న టారిఫ్‌ను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.</p>
<h6>🇮🇳 <strong><span style="background-color:rgb(236,240,241);color:rgb(172,5,5);">భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?</span></strong></h6>
<p>ఈ నిర్ణయం అమలులోకి వస్తే <strong>భారత్</strong> నుంచి అమెరికాకు ఎగుమతి చేసే అనేక రంగాలపై నేరుగా ప్రభావం పడనుంది.</p>
<h6><strong><span style="color:rgb(224,62,45);">1. ఎగుమతులపై ప్రతికూల ప్రభావం</span></strong></h6>
<p>భారత్ నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యే</p>
<ul>
<li><strong>ఐటీ హార్డ్‌వేర్</strong></li>
<li><strong>ఆటో భాగాలు</strong></li>
<li><strong>ఔషధాలు</strong></li>
<li><strong>ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులు</strong></li>
<li><strong>వస్త్ర, చర్మ పరిశ్రమ ఉత్పత్తులు</strong></li>
</ul>
<p>ఇవన్నీ అధిక టారిఫ్ కారణంగా ఖరీదైనవిగా మారతాయి. దీంతో అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తులకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10357/what-is-the-impact-of-trumps-global-tariff-15-on"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/overlay-image-(21).jpg" alt=""></a><br /><ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>ట్రంప్ మళ్ళీ 10 నుండి 15% సుంకాల పెంపు ప్రభావం</strong></span> - <strong>ఒక విశ్లేషణ </strong></li>
</ul>
<p>అమెరికా అధ్యక్షుడు <strong>డొనాల్డ్ ట్రంప్</strong> ప్రకటించిన గ్లోబల్ టారిఫ్ పెంపు నిర్ణయం <strong>భారత్‌కు గణనీయమైన ఆర్థిక ప్రభావం</strong> చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం (ఫిబ్రవరి 21, 2026) ట్రంప్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలపై విధించదలచుకున్న టారిఫ్‌ను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.</p>
<h6>🇮🇳 <strong><span style="background-color:rgb(236,240,241);color:rgb(172,5,5);">భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?</span></strong></h6>
<p>ఈ నిర్ణయం అమలులోకి వస్తే <strong>భారత్</strong> నుంచి అమెరికాకు ఎగుమతి చేసే అనేక రంగాలపై నేరుగా ప్రభావం పడనుంది.</p>
<h6><strong><span style="color:rgb(224,62,45);">1. ఎగుమతులపై ప్రతికూల ప్రభావం</span></strong></h6>
<p>భారత్ నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యే</p>
<ul>
<li><strong>ఐటీ హార్డ్‌వేర్</strong></li>
<li><strong>ఆటో భాగాలు</strong></li>
<li><strong>ఔషధాలు</strong></li>
<li><strong>ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులు</strong></li>
<li><strong>వస్త్ర, చర్మ పరిశ్రమ ఉత్పత్తులు</strong></li>
</ul>
<p>ఇవన్నీ అధిక టారిఫ్ కారణంగా ఖరీదైనవిగా మారతాయి. దీంతో అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తులకు డిమాండ్ తగ్గే ప్రమాదం ఉంది.</p>
<h6> <strong><span style="color:rgb(42,66,239);">2. ఐటీ, తయారీ రంగాలపై ఒత్తిడి</span></strong></h6>
<p>టారిఫ్ పెంపుతో భారత తయారీ రంగం పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా “మేక్ ఇన్ ఇండియా” కింద తయారైన ఉత్పత్తుల ఎగుమతులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇది ఉద్యోగాలపై కూడా间పరమైన ప్రభావం చూపవచ్చని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.</p>
<h6><strong><span style="color:rgb(10,194,138);"> 3. వాణిజ్య లోటు పెరిగే అవకాశం</span></strong></h6>
<p>అమెరికాకు ఎగుమతులు తగ్గితే, భారత్–అమెరికా వాణిజ్య సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. దీని వల్ల భారత వాణిజ్య లోటు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.</p>
<h6> <strong><span style="color:rgb(186,55,42);">4. దౌత్య, వాణిజ్య చర్చలు కీలకం</span></strong></h6>
<p>ఈ పరిణామాలతో భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు మరింత కీలకంగా మారనున్నాయి. ప్రతీకార టారిఫ్‌లు లేదా ప్రత్యేక మినహాయింపుల కోసం భారత్ దౌత్య స్థాయిలో ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.</p>
<h6> <strong><span style="color:rgb(164,52,52);">ప్రపంచ ప్రభావంతో భారత్ k నష్టం</span></strong></h6>
<p>అమెరికా టారిఫ్ నిర్ణయం ప్రపంచ వాణిజ్య మందగమనానికి దారితీస్తే, దాని ప్రభావం భారత స్టాక్ మార్కెట్లు, రూపాయి మారకం విలువ, పెట్టుబడుల ప్రవాహంపై కూడా పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.</p>
<p>మొత్తంగా చూస్తే, ట్రంప్ టారిఫ్ పెంపు నిర్ణయం భారత్‌కు తక్షణం కాకపోయినా <strong>మధ్యకాలంలో ఆర్థిక సవాళ్లను</strong> తెచ్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International </category>
                                            <category>Economy </category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10357/what-is-the-impact-of-trumps-global-tariff-15-on</link>
                <guid>https://www.prajamantalu.com/article/10357/what-is-the-impact-of-trumps-global-tariff-15-on</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 23:07:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/overlay-image-%2821%29.jpg"                         length="100092"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ట్రేడ్ లేదా ట్రాప్? జపాన్ మార్కెట్లలో ‘టకైచి ప్రభావం’పై పెట్టుబడిదారుల సందేహాలు</title>
                                    <description><![CDATA[<h6>టోక్యో ఫిబ్రవరి 21: </h6>
<h6>జపాన్‌లో జరిగిన ఎన్నికల్లో <strong>సానయే టకైచి</strong> ఘన విజయం సాధించడంతో, జపాన్ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకాయి. ముఖ్యంగా <strong>నిక్కీ 225</strong> సూచీ ఒక్క వారంలోనే సుమారు 5 శాతం పెరగడం పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని పెంచింది.</h6>
<p>అయితే ఈ ఉత్సాహం వెనుక ఆందోళన కూడా దాగి ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. టకైచి ప్రతిపాదించిన భారీ ప్రభుత్వ ఖర్చులు, ఆహారంపై వినియోగ పన్ను సస్పెన్షన్ వంటి హామీలు జపాన్ ఆర్థిక భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ విధానాల వల్ల ప్రభుత్వ అప్పులు పెరిగే ప్రమాదం ఉందని, దాని ప్రభావం యెన్ విలువపై పడవచ్చని అంచనా.</p>
<p>ఎన్నికల ముందు యెన్ బలహీనపడగా, దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లపై వడ్డీ రేట్లు చరిత్రలో లేని స్థాయికి చేరాయి. ఎన్నికల తర్వాత కొంత స్థిరత్వం కనిపించినా, ఇది “తుఫాన్ ముందు నిశ్శబ్దం” కావచ్చని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు.</p>
<p>ఇక <strong>బ్యాంక్ ఆఫ్ జపాన్</strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10345/trade-or-trap-investors-doubt-the-takaichi-effect-in-japanese"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/https___d1e00ek4ebabms.cloudfront.net_production_d2872249-98d8-4bf0-9983-9eed220dcb28.jpg" alt=""></a><br /><h6>టోక్యో ఫిబ్రవరి 21: </h6>
<h6>జపాన్‌లో జరిగిన ఎన్నికల్లో <strong>సానయే టకైచి</strong> ఘన విజయం సాధించడంతో, జపాన్ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకాయి. ముఖ్యంగా <strong>నిక్కీ 225</strong> సూచీ ఒక్క వారంలోనే సుమారు 5 శాతం పెరగడం పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని పెంచింది.</h6>
<p>అయితే ఈ ఉత్సాహం వెనుక ఆందోళన కూడా దాగి ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. టకైచి ప్రతిపాదించిన భారీ ప్రభుత్వ ఖర్చులు, ఆహారంపై వినియోగ పన్ను సస్పెన్షన్ వంటి హామీలు జపాన్ ఆర్థిక భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ విధానాల వల్ల ప్రభుత్వ అప్పులు పెరిగే ప్రమాదం ఉందని, దాని ప్రభావం యెన్ విలువపై పడవచ్చని అంచనా.</p>
<p>ఎన్నికల ముందు యెన్ బలహీనపడగా, దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లపై వడ్డీ రేట్లు చరిత్రలో లేని స్థాయికి చేరాయి. ఎన్నికల తర్వాత కొంత స్థిరత్వం కనిపించినా, ఇది “తుఫాన్ ముందు నిశ్శబ్దం” కావచ్చని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు.</p>
<p>ఇక <strong>బ్యాంక్ ఆఫ్ జపాన్</strong> పరిస్థితి కూడా సున్నితంగా మారింది. వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఖర్చులకు వెసులుబాటు ఇవ్వాలనే రాజకీయ ఒత్తిడి పెరిగే అవకాశముంది. అలా జరిగితే యెన్‌ను కాపాడడం మరింత కష్టమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.</p>
<p>మొత్తంగా, టకైచి విజయం తాత్కాలికంగా స్టాక్ మార్కెట్లకు లాభాలు తెచ్చినా, దీర్ఘకాలంలో కరెన్సీ, బాండ్ మార్కెట్లకు ఇది <strong>“ట్రేడ్ కంటే ట్రాప్‌గా”</strong> మారే ప్రమాదం ఉందన్నదే అంతర్జాతీయ పెట్టుబడిదారుల ప్రధాన ఆందోళన.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Comment</category>
                                            <category>International </category>
                                            <category>Economy </category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10345/trade-or-trap-investors-doubt-the-takaichi-effect-in-japanese</link>
                <guid>https://www.prajamantalu.com/article/10345/trade-or-trap-investors-doubt-the-takaichi-effect-in-japanese</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 12:52:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/https___d1e00ek4ebabms.cloudfront.net_production_d2872249-98d8-4bf0-9983-9eed220dcb28.jpg"                         length="90474"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అమెరికా సుప్రీం కోర్ట్ షాక్ – ట్రంప్ టారిఫ్ యుద్ధం కొత్త మలుపు</title>
                                    <description><![CDATA[<h6><span style="color:rgb(172,5,5);"><strong>వసూలు చేసిన టారిఫ్ నిధులు తిరిగి ఇచ్చేయాలా?</strong></span></h6>
<h6><strong>హైదరాబాద్ ఫిబ్రవరి 21:</strong></h6>
<p>  </p>
<p>అమెరికా వాణిజ్య విధానాల్లో కీలక మలుపుగా, <strong>అమెరికా సుప్రీం కోర్ట్</strong> ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన టారిఫ్‌లకు చట్టపరమైన బ్రేక్ వేసింది. జాతీయ భద్రత పేరుతో దిగుమతులపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు ఏకపక్షంగా వినియోగించలేడని కోర్ట్ స్పష్టం చేసింది. ఇది వాణిజ్య విధానాల్లో అధ్యక్ష అధికారాలపై కీలక పరిమితిగా భావించబడుతోంది.</p>
<p><strong>చిన్న వివరణ (సారాంశంగా):</strong></p>
<p>అమెరికా సుప్రీం కోర్ట్ తీర్పు అమలులోకి వస్తే, ట్రంప్ కాలంలో విధించిన టారిఫ్‌ల ద్వారా ఇప్పటివరకు <strong>అమెరికా ప్రభుత్వం సుమారు 200–300 బిలియన్ డాలర్ల వరకు</strong> (అంచనా) సుంకాల రూపంలో వసూలు చేసినట్టుగా ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ప్రధానంగా చైనా, యూరప్, కెనడా తదితర దేశాల దిగుమతులపై వసూలైన మొత్తమే ఎక్కువ.</p>
<p>కోర్ట్ తీర్పు పూర్తిస్థాయిలో అమలైతే, ఆ టారిఫ్‌లు చెల్లించిన దిగుమతిదారులు (అమెరికా కంపెనీలు) <strong>రిఫండ్ కోరే</strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10343/us-supreme-court-shock-%E2%80%93-trumps-tariff-war-is-a"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/overlay-image-(17).jpg" alt=""></a><br /><h6><span style="color:rgb(172,5,5);"><strong>వసూలు చేసిన టారిఫ్ నిధులు తిరిగి ఇచ్చేయాలా?</strong></span></h6>
<h6><strong>హైదరాబాద్ ఫిబ్రవరి 21:</strong></h6>
<p> </p>
<p>అమెరికా వాణిజ్య విధానాల్లో కీలక మలుపుగా, <strong>అమెరికా సుప్రీం కోర్ట్</strong> ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన టారిఫ్‌లకు చట్టపరమైన బ్రేక్ వేసింది. జాతీయ భద్రత పేరుతో దిగుమతులపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు ఏకపక్షంగా వినియోగించలేడని కోర్ట్ స్పష్టం చేసింది. ఇది వాణిజ్య విధానాల్లో అధ్యక్ష అధికారాలపై కీలక పరిమితిగా భావించబడుతోంది.</p>
<p><strong>చిన్న వివరణ (సారాంశంగా):</strong></p>
<p>అమెరికా సుప్రీం కోర్ట్ తీర్పు అమలులోకి వస్తే, ట్రంప్ కాలంలో విధించిన టారిఫ్‌ల ద్వారా ఇప్పటివరకు <strong>అమెరికా ప్రభుత్వం సుమారు 200–300 బిలియన్ డాలర్ల వరకు</strong> (అంచనా) సుంకాల రూపంలో వసూలు చేసినట్టుగా ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ప్రధానంగా చైనా, యూరప్, కెనడా తదితర దేశాల దిగుమతులపై వసూలైన మొత్తమే ఎక్కువ.</p>
<p>కోర్ట్ తీర్పు పూర్తిస్థాయిలో అమలైతే, ఆ టారిఫ్‌లు చెల్లించిన దిగుమతిదారులు (అమెరికా కంపెనీలు) <strong>రిఫండ్ కోరే అవకాశం</strong> ఉంటుంది. అలా జరిగితే <strong>50–100 బిలియన్ డాలర్ల వరకు</strong> ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి రావచ్చని నిపుణుల అంచనా. అయితే ఇది ఒక్కసారిగా కాదు—చట్టపరమైన అప్పీల్స్, కాలపరిమితులు, ప్రత్యేక మినహాయింపులపై ఆధారపడి దశలవారీగా జరిగే అవకాశముంది.</p>
<p>ఈ పరిస్థితి వల్ల అమెరికా ఖజానాపై అదనపు భారం పడటమే కాకుండా, వాణిజ్య విధానాల్లో అనిశ్చితి పెరుగుతుంది. అందుకే ట్రంప్ “ప్లాన్–బి” అంటూ కొత్త చట్టాలు లేదా ద్వైపాక్షిక ఒప్పందాల వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.</p>
<p>ఈ తీర్పుకు ప్రతిస్పందనగా మాజీ అధ్యక్షుడు <strong>డొనాల్డ్ ట్రంప్</strong> “నా వద్ద ప్లాన్–బి ఉంది” అంటూ రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చకు దారి తీశారు. మరి ఆ ప్లాన్–బి ఏమిటి? నిపుణుల అంచనాల ప్రకారం, కాంగ్రెస్ ఆమోదంతో కొత్త వాణిజ్య చట్టాలు తీసుకురావడం, లేదా ప్రత్యేక దేశాలను లక్ష్యంగా చేసుకుని ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా ఒత్తిడి పెంచడం ట్రంప్ వ్యూహంగా ఉండొచ్చు.</p>
<p>టారిఫ్‌ల యుద్ధం అసలైన లక్ష్యం చైనా వంటి దేశాల నుంచి దిగుమతులను తగ్గించి, దేశీయ పరిశ్రమలను రక్షించడం. అయితే ఈ విధానం అమెరికా వినియోగదారులపై ధరల భారం పెంచిందన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు, ప్రతీకార సుంకాలతో గ్లోబల్ సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయి.</p>
<p>ఈ పరిణామాలు భారత్‌పై కూడా ప్రభావం చూపే అవకాశముంది. ఐటీ, ఫార్మా, ఉక్కు రంగాల్లో అమెరికా వాణిజ్య విధాన మార్పులు భారత ఎగుమతులపై ప్రభావం చూపవచ్చు. అదే సమయంలో, చైనా నుంచి అమెరికా దిగుమతులు తగ్గితే భారత్‌కు కొన్ని అవకాశాలు కూడా రావచ్చు.</p>
<p>మొత్తంగా చూస్తే, సుప్రీం కోర్ట్ తీర్పుతో ట్రంప్ టారిఫ్ యుద్ధం ముగిసినట్టు కాదు. అది కొత్త రూపంలో కొనసాగేందుకు సిద్ధమవుతోంది. ఇది కేవలం అమెరికా అంతర్గత రాజకీయ అంశం కాదు; ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే కీలక పరిణామం.<br />వాణిజ్యం, రాజకీయాలు, న్యాయవ్యవస్థ – ఈ మూడింటి సంగమంలో నడుస్తున్న ఈ యుద్ధాన్ని ప్రపంచం జాగ్రత్తగా గమనిస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International </category>
                                            <category>Economy </category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10343/us-supreme-court-shock-%E2%80%93-trumps-tariff-war-is-a</link>
                <guid>https://www.prajamantalu.com/article/10343/us-supreme-court-shock-%E2%80%93-trumps-tariff-war-is-a</guid>
                <pubDate>Sat, 21 Feb 2026 12:34:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/overlay-image-%2817%29.jpg"                         length="189191"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏఐ ని ప్రజాస్వామ్యీకరించాలి – గ్లోబల్ సౌత్‌కు సాధికారత సాధనంగా మారాలి</title>
                                    <description><![CDATA[<p><strong>న్యూఢిల్లీ ఫిబ్రవరి 19:</strong></p>
<p><br />కృత్రిమ మేధ (ఏఐ)ని ప్రజాస్వామ్యీకరించాల్సిన అవసరం ఉందని, అది ప్రత్యేకించి గ్లోబల్ సౌత్ దేశాలకు సమావేశం, సాధికారతకు మాధ్యమంగా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.</p>
<p>ఏఐ ఇంపాక్ట్ కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన ప్రధాని, ఏఐ అభివృద్ధి కొద్ది దేశాలు, కొద్ది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారానే ప్రపంచవ్యాప్తంగా అసమానతలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/190226ceo.webp" alt="190226CEO" width="650" height="343" /></p>
<p>గ్లోబల్ సౌత్ దేశాలు ఎదుర్కొంటున్న ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పాలన వంటి కీలక సవాళ్లకు ఏఐ శక్తివంతమైన పరిష్కారాలను అందించగలదని మోదీ తెలిపారు. సరైన విధానాలు, బాధ్యతాయుత వినియోగం ద్వారా ఏఐ మానవ జీవితాలను మెరుగుపరచగలదని అన్నారు.</p>
<p>ఏఐ వినియోగంలో నైతికత, పారదర్శకత, భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచించారు. మానవ విలువలకు భంగం కలగకుండా, ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం తగ్గేలా ఏఐ అభివృద్ధి జరగాలని ఆయన స్పష్టం చేశారు.</p>
<p>భారత్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10298/ai-must-be-democratized-%E2%80%93-a-tool-of-empowerment-for"><img src="https://www.prajamantalu.com/media/400/2026-02/newindianexpress_2026-02-19_a8a16w7i_modi.jpg" alt=""></a><br /><p><strong>న్యూఢిల్లీ ఫిబ్రవరి 19:</strong></p>
<p><br />కృత్రిమ మేధ (ఏఐ)ని ప్రజాస్వామ్యీకరించాల్సిన అవసరం ఉందని, అది ప్రత్యేకించి గ్లోబల్ సౌత్ దేశాలకు సమావేశం, సాధికారతకు మాధ్యమంగా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.</p>
<p>ఏఐ ఇంపాక్ట్ కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన ప్రధాని, ఏఐ అభివృద్ధి కొద్ది దేశాలు, కొద్ది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారానే ప్రపంచవ్యాప్తంగా అసమానతలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-02/190226ceo.webp" alt="190226CEO" width="650" height="343"></img></p>
<p>గ్లోబల్ సౌత్ దేశాలు ఎదుర్కొంటున్న ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పాలన వంటి కీలక సవాళ్లకు ఏఐ శక్తివంతమైన పరిష్కారాలను అందించగలదని మోదీ తెలిపారు. సరైన విధానాలు, బాధ్యతాయుత వినియోగం ద్వారా ఏఐ మానవ జీవితాలను మెరుగుపరచగలదని అన్నారు.</p>
<p>ఏఐ వినియోగంలో నైతికత, పారదర్శకత, భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచించారు. మానవ విలువలకు భంగం కలగకుండా, ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం తగ్గేలా ఏఐ అభివృద్ధి జరగాలని ఆయన స్పష్టం చేశారు.</p>
<p>భారత్ ఇప్పటికే డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రపంచానికి దారి చూపుతోందని, అదే విధంగా ఏఐ రంగంలో కూడా సమానత్వం, సమావేశం ఆధారిత నమూనాను ప్రపంచానికి అందించేందుకు సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు.</p>
<p>ఏఐ భవిష్యత్ ప్రపంచాన్ని మలిచే శక్తిగా మారుతున్న నేపథ్యంలో, అన్ని దేశాలు కలిసి బాధ్యతాయుత విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని పిలుపునిచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>International </category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10298/ai-must-be-democratized-%E2%80%93-a-tool-of-empowerment-for</link>
                <guid>https://www.prajamantalu.com/article/10298/ai-must-be-democratized-%E2%80%93-a-tool-of-empowerment-for</guid>
                <pubDate>Thu, 19 Feb 2026 13:36:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-02/newindianexpress_2026-02-19_a8a16w7i_modi.jpg"                         length="77822"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        