<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/category/10/state-news" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>State News - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/category/10/rss</link>
                <description>State News RSS Feed</description>
                
                            <item>
                <title>తహసీల్దార్ సంతకం ఫోర్జరీ  ::నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్:: నలుగురు నిందితుల అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల జూన్ 14 (ప్రజా మంటలు):</strong></p>
<p><strong>(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్) </strong></p>
<p><br />జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్‌లను మెట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.</p>
<p>జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆరపేట వార్డు శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసారు. ఆ నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి కంప్యూటర్ పరికరాలు, రబ్బరు స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెజ్జారపు మధుసూదన్, అంగారి శంకర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10810/four-accused-arrested-for-forgery-of-tehsildars-signature-of-land"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260614-wa0005.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల జూన్ 14 (ప్రజా మంటలు):</strong></p>
<p><strong>(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్) </strong></p>
<p><br />జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్‌లను మెట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.</p>
<p>జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆరపేట వార్డు శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసారు. ఆ నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి కంప్యూటర్ పరికరాలు, రబ్బరు స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెజ్జారపు మధుసూదన్, అంగారి శంకర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10810/four-accused-arrested-for-forgery-of-tehsildars-signature-of-land</link>
                <guid>https://www.prajamantalu.com/article/10810/four-accused-arrested-for-forgery-of-tehsildars-signature-of-land</guid>
                <pubDate>Sun, 14 Jun 2026 22:16:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260614-wa0005.jpg"                         length="235816"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఖమ్మం బాధితురాలికి న్యాయం చేయాలి: కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు):</strong></p>
<p>నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచారయత్నం బాధిత బాలికను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.<br />ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, ఇల్లు, భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో మైనర్లపై పెరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.<br />అనంతరం నేరెళ్ల బాధితులతో సమావేశమైన కవిత, వారికి ఇప్పటికైనా న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నేరెళ్ల బాధితుడు పెంట బానయ్య తెలంగాణ రక్షణ సేన పార్టీకి రూ.10 వేల విరాళం అందజేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10806/justice-should-be-given-to-the-victim-of-khammam-kalvakuntlas"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260613-wa0003.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు):</strong></p>
<p>నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచారయత్నం బాధిత బాలికను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.<br />ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, ఇల్లు, భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో మైనర్లపై పెరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.<br />అనంతరం నేరెళ్ల బాధితులతో సమావేశమైన కవిత, వారికి ఇప్పటికైనా న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నేరెళ్ల బాధితుడు పెంట బానయ్య తెలంగాణ రక్షణ సేన పార్టీకి రూ.10 వేల విరాళం అందజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10806/justice-should-be-given-to-the-victim-of-khammam-kalvakuntlas</link>
                <guid>https://www.prajamantalu.com/article/10806/justice-should-be-given-to-the-victim-of-khammam-kalvakuntlas</guid>
                <pubDate>Sat, 13 Jun 2026 19:25:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260613-wa0003.jpg"                         length="173633"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు): </strong></p>
<p>తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజతో సహా ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు రూప్ సింగ్ డిమాండ్ చేశారు. కేంద్రం 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండగా, రాష్ట్రంలో 70 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి జరిగిందని ఆయన పేర్కొన్నారు.<br />ఢిల్లీ పర్యటనలో ప్రధాని వద్ద ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారా అని ప్రశ్నించిన రూప్ సింగ్, పలుమార్లు ఢిల్లీ వెళ్లినా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని విమర్శించారు. రైతుల సమస్యలను విస్మరించి పార్టీ అధిష్ఠానానికి కప్పం కట్టే రాజకీయాలు చేస్తే తెలంగాణ రక్షణ సేన ఊరుకోదని హెచ్చరించారు. రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10805/telangana-rakshasa-sena-warns-cm-revanth-reddy-on-grain-purchases"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260613-wa0002.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు): </strong></p>
<p>తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజతో సహా ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు రూప్ సింగ్ డిమాండ్ చేశారు. కేంద్రం 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండగా, రాష్ట్రంలో 70 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి జరిగిందని ఆయన పేర్కొన్నారు.<br />ఢిల్లీ పర్యటనలో ప్రధాని వద్ద ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారా అని ప్రశ్నించిన రూప్ సింగ్, పలుమార్లు ఢిల్లీ వెళ్లినా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని విమర్శించారు. రైతుల సమస్యలను విస్మరించి పార్టీ అధిష్ఠానానికి కప్పం కట్టే రాజకీయాలు చేస్తే తెలంగాణ రక్షణ సేన ఊరుకోదని హెచ్చరించారు. రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10805/telangana-rakshasa-sena-warns-cm-revanth-reddy-on-grain-purchases</link>
                <guid>https://www.prajamantalu.com/article/10805/telangana-rakshasa-sena-warns-cm-revanth-reddy-on-grain-purchases</guid>
                <pubDate>Sat, 13 Jun 2026 19:23:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260613-wa0002.jpg"                         length="141647"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p>జవహర్‌లాల్ నెహ్రూ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు.</p>
<p>ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, 1946 సెప్టెంబర్ 2 నుంచి 1947 ఆగస్టు 15 వరకు బ్రిటిష్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, ప్రధాన మంత్రి హోదాతో జవహర్‌లాల్ నెహ్రూ బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యానంతరం 1947 నుంచి 1952 వరకు కూడా దేశ ప్రభుత్వానికి నాయకత్వం వహించారని తెలిపారు.</p>
<p>1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో నెహ్రూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, 1964 మే 27న మరణించే వరకు పదవిలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10799/nehru-ruled-the-country-for-more-than-17-years-%E2%80%93"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260610-wa0012.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p>జవహర్‌లాల్ నెహ్రూ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు.</p>
<p>ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, 1946 సెప్టెంబర్ 2 నుంచి 1947 ఆగస్టు 15 వరకు బ్రిటిష్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, ప్రధాన మంత్రి హోదాతో జవహర్‌లాల్ నెహ్రూ బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యానంతరం 1947 నుంచి 1952 వరకు కూడా దేశ ప్రభుత్వానికి నాయకత్వం వహించారని తెలిపారు.</p>
<p>1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో నెహ్రూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, 1964 మే 27న మరణించే వరకు పదవిలో కొనసాగారని చెప్పారు.</p>
<p>ఈ లెక్కన 1946 నుంచి 1964 వరకు నెహ్రూ దాదాపు 18 సంవత్సరాలపాటు దేశ పాలనలో కీలక బాధ్యతలు నిర్వహించారని చిన్నారెడ్డి పేర్కొన్నారు. అందువల్ల నెహ్రూ కంటే మోడీ ఎక్కువకాలం ప్రధానిగా ఉన్నారని చెప్పడం వాస్తవాలను వక్రీకరించడమేనని అన్నారు.</p>
<p>బీజేపీ నాయకులు దేశ చరిత్రను సరిగా అధ్యయనం చేసి మాట్లాడాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలను మానుకోవాలని ఆయన సూచించారు.</p>
<p>స్వాతంత్ర్య సమరంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు జైలు శిక్షలు అనుభవించారని, తమ ఆస్తులను త్యాగం చేశారని పేర్కొన్న చిన్నారెడ్డి, స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీకి పూర్వగామిగా భావించే రాజకీయ శక్తుల పాత్ర లేదని విమర్శించారు.</p>
<p>నెహ్రూ పాలనా కాలానికి సంబంధించిన చారిత్రక వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య చరిత్రకు హానికరమని ఆయన అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10799/nehru-ruled-the-country-for-more-than-17-years-%E2%80%93</link>
                <guid>https://www.prajamantalu.com/article/10799/nehru-ruled-the-country-for-more-than-17-years-%E2%80%93</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 20:45:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0012.jpg"                         length="79200"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వడ్ల కొనుగోళ్లలో రూ.107 కోట్ల అవినీతి: మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిర్వహించిన విలేకరుల సమావేశానికి ప్రతిస్పందిస్తూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.</p>
<p>మంత్రి లక్ష్మణ్ కుమార్ తరచూ “రాజీనామా చేస్తా” అనే వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేసిన కొప్పుల ఈశ్వర్, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా ఇలాంటి ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు.</p>
<p>జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు మంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించిన ఆయన, ఇప్పటికీ అనేక కొనుగోలు కేంద్రాల్లో సుమారు 20 శాతం వడ్లు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తిరిగి వడ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.</p>
<p>40 కిలోల బస్తాకు 3.3 నుంచి 3.4 కిలోల వరకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10794/ex-minister-koppula-ishwar-challenges-minister-laxman-kumar-for-rs-107"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260610-wa0008.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిర్వహించిన విలేకరుల సమావేశానికి ప్రతిస్పందిస్తూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.</p>
<p>మంత్రి లక్ష్మణ్ కుమార్ తరచూ “రాజీనామా చేస్తా” అనే వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేసిన కొప్పుల ఈశ్వర్, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా ఇలాంటి ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు.</p>
<p>జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు మంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించిన ఆయన, ఇప్పటికీ అనేక కొనుగోలు కేంద్రాల్లో సుమారు 20 శాతం వడ్లు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తిరిగి వడ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.</p>
<p>40 కిలోల బస్తాకు 3.3 నుంచి 3.4 కిలోల వరకు కటింగ్ చేసిన ఘటనలు జరిగాయని, ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్లినా రైతులు ఈ విషయాన్ని చెబుతారని ఆయన అన్నారు. వడ్లు పోసిన తర్వాత నెలల తరబడి రైతులు కల్లాల వద్ద వేచి ఉండాల్సి వచ్చిందని, కాంటాలు ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరిగిందని ఆరోపించారు.</p>
<p>గ్రేడ్ పేరుతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారని, ప్రభుత్వం నిర్ణయించిన ఏ-గ్రేడ్ ధరకు బదులుగా బీ-గ్రేడ్‌గా చూపించి తక్కువ ధరకు కొనుగోలు చేశారని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. హమాలీ చార్జీలు గతంలో బస్తాకు రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.40 వరకు వసూలు చేశారని, లారీ రవాణా పేరిట అదనపు వసూళ్లు చేశారని పేర్కొన్నారు.</p>
<p>రైస్ మిల్లర్ల వద్ద తరుగు పేరిట ఒక లారీకి నాలుగు క్వింటాళ్ల వరకు కట్ చేశారని, ఇవన్నీ అవినీతి చర్యలేనని విమర్శించారు. రైతులు భయాందోళనల కారణంగా తక్కువ ధరలకు ధాన్యాన్ని విక్రయించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p>బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేవని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు ఉండేవని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.</p>
<p>ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్‌కు 7 నుంచి 8 కిలోల వరకు తరుగు పేరుతో కోత విధించారని, మొత్తం జిల్లాలో సుమారు 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంపై ఈ కోతల ద్వారా రూ.107 కోట్ల మేర రైతుల నష్టం జరిగిందని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.</p>
<p>చివరగా మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు సవాల్ విసురుతూ, “అవినీతి జరగలేదని చెబుతున్న మీరు ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి. లేకుంటే రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10794/ex-minister-koppula-ishwar-challenges-minister-laxman-kumar-for-rs-107</link>
                <guid>https://www.prajamantalu.com/article/10794/ex-minister-koppula-ishwar-challenges-minister-laxman-kumar-for-rs-107</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 19:34:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0008.jpg"                         length="82634"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మురళీధర్ దేశ్ పాండే మృతి పట్ల ప్రగాఢ సంతాపం</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఉద్యమకారుడు, సోషలిస్టు నాయకుడు, తెలంగాణ జానపద సకల కళాకారుల పరిరక్షణ జేఏసీ చైర్మన్ శ్రీ మురళీధర్ దేశ్ పాండే  మరణం అత్యంత బాధాకరం.<br />తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి హక్కులు, గుర్తింపు, సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది. తెలంగాణ జానపద కళాకారుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలోనూ, ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ఆయన విశేష పాత్ర పోషించారు. <img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0003.jpg" alt="IMG-20260610-WA0003" width="896" height="597" /></p>
<p><strong>ఆయన మృతికి టిఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత, మాజీ. మంత్రి జీ. రాజేశం గౌడ్ తమ సంతాపం తెలిపారు. కల్వకుంట్ల కవిత ఆయన కుటుంబాన్ని పరామర్శించి, ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు.</strong></p>
<p>మురళీధర్ దేశ్ పాండే  సేవలు తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా కళాకారుల ప్రపంచానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయి.<br />ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10792/deeply-saddened-by-the-death-of-muralidhar-desh-pandey"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/20260610_142619.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఉద్యమకారుడు, సోషలిస్టు నాయకుడు, తెలంగాణ జానపద సకల కళాకారుల పరిరక్షణ జేఏసీ చైర్మన్ శ్రీ మురళీధర్ దేశ్ పాండే  మరణం అత్యంత బాధాకరం.<br />తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి హక్కులు, గుర్తింపు, సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది. తెలంగాణ జానపద కళాకారుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలోనూ, ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ఆయన విశేష పాత్ర పోషించారు. <img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0003.jpg" alt="IMG-20260610-WA0003" width="896" height="597"></img></p>
<p><strong>ఆయన మృతికి టిఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత, మాజీ. మంత్రి జీ. రాజేశం గౌడ్ తమ సంతాపం తెలిపారు. కల్వకుంట్ల కవిత ఆయన కుటుంబాన్ని పరామర్శించి, ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు.</strong></p>
<p>మురళీధర్ దేశ్ పాండే  సేవలు తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా కళాకారుల ప్రపంచానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయి.<br />ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులు, అభిమానులు, సహచర కళాకారులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.<br />ఓం శాంతి. 🙏🏻</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10792/deeply-saddened-by-the-death-of-muralidhar-desh-pandey</link>
                <guid>https://www.prajamantalu.com/article/10792/deeply-saddened-by-the-death-of-muralidhar-desh-pandey</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 14:35:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/20260610_142619.jpg"                         length="59565"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సాహితీవేత్త ఎం.వి. నరసింహారెడ్డి కన్నుమూత</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, జూన్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, రచయిత, విద్యావేత్త, ఎస్‌కేఎల్‌ఎన్ రావు బీఈడీ కళాశాల కరెస్పాండెంట్ ఎం.వి. నరసింహారెడ్డి సోమవారం రాత్రి, తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి సాహితీ, విద్యా రంగాలకు తీరని లోటుగా భావిస్తున్నారు.<br />ఎం.వి. నరసింహారెడ్డి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారు. నాలుగు వేదాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళమైన తెలుగులో అనువదించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతేకాకుండా అనేక నవలలు, కథలు, హాస్య రచనలు చేసి పాఠకుల ఆదరణను సంపాదించారు.<br />విద్యారంగంలోనూ ఆయన విశిష్ట సేవలు అందించారు. ఉపాధ్యాయుడిగా చేసిన కృషికి గుర్తింపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారంతో సత్కరించబడ్డారు.<br />ఎం.వి. నరసింహారెడ్డి మృతిపట్ల సాహితీవేత్తలు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, శిష్యులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10790/literary-writer-mv-narasimha-reddy-passed-away"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260609-wa0000.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, జూన్ 08 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, రచయిత, విద్యావేత్త, ఎస్‌కేఎల్‌ఎన్ రావు బీఈడీ కళాశాల కరెస్పాండెంట్ ఎం.వి. నరసింహారెడ్డి సోమవారం రాత్రి, తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి సాహితీ, విద్యా రంగాలకు తీరని లోటుగా భావిస్తున్నారు.<br />ఎం.వి. నరసింహారెడ్డి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారు. నాలుగు వేదాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళమైన తెలుగులో అనువదించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతేకాకుండా అనేక నవలలు, కథలు, హాస్య రచనలు చేసి పాఠకుల ఆదరణను సంపాదించారు.<br />విద్యారంగంలోనూ ఆయన విశిష్ట సేవలు అందించారు. ఉపాధ్యాయుడిగా చేసిన కృషికి గుర్తింపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారంతో సత్కరించబడ్డారు.<br />ఎం.వి. నరసింహారెడ్డి మృతిపట్ల సాహితీవేత్తలు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, శిష్యులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10790/literary-writer-mv-narasimha-reddy-passed-away</link>
                <guid>https://www.prajamantalu.com/article/10790/literary-writer-mv-narasimha-reddy-passed-away</guid>
                <pubDate>Tue, 09 Jun 2026 06:41:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260609-wa0000.jpg"                         length="12229"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>₹80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, జూన్ 04 (ప్రజా మంటలు): </strong></p>
<p>జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ ₹80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.</p>
<p>ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో గురువారం ఈ దాడి నిర్వహించారు.</p>
<p>ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తి అధికారిక పని నిమిత్తం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్‌ను సంప్రదించగా, పని చేయడానికి ₹80 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.</p>
<p>ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో వల పన్నిన ఏసీబీ అధికారులు, కార్యాలయంలో బాధితుడి నుంచి లంచం స్వీకరిస్తున్న సమయంలో మొయినుద్దీన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి సంబంధిత రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10781/forest-range-officer-caught-by-acb-while-taking-%E2%82%B980-thousand"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260604-wa0012.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, జూన్ 04 (ప్రజా మంటలు): </strong></p>
<p>జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ ₹80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.</p>
<p>ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో గురువారం ఈ దాడి నిర్వహించారు.</p>
<p>ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తి అధికారిక పని నిమిత్తం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్‌ను సంప్రదించగా, పని చేయడానికి ₹80 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.</p>
<p>ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో వల పన్నిన ఏసీబీ అధికారులు, కార్యాలయంలో బాధితుడి నుంచి లంచం స్వీకరిస్తున్న సమయంలో మొయినుద్దీన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి సంబంధిత రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10781/forest-range-officer-caught-by-acb-while-taking-%E2%82%B980-thousand</link>
                <guid>https://www.prajamantalu.com/article/10781/forest-range-officer-caught-by-acb-while-taking-%E2%82%B980-thousand</guid>
                <pubDate>Thu, 04 Jun 2026 20:34:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260604-wa0012.jpg"                         length="195534"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నందికొండ మున్సిపల్ అధికారుల తీరుపై టీఆర్ఎస్ ఆగ్రహం</title>
                                    <description><![CDATA[<p><br /><strong>నాగార్జునసాగర్, జూన్ 4 (ప్రజా మంటలు):</strong></p>
<p>నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ మున్సిపల్ అధికారులు పైలాన్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెను కూల్చివేయడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల జెండా గద్దెలను వదిలి టీఆర్ఎస్ గద్దెను మాత్రమే తొలగించడం వివక్షపూరిత చర్య అని ఆరోపించారు.<br />ఈ ఘటనకు నిరసనగా టీఆర్ఎస్ నాయకులు నందికొండ మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారుల చర్యలను ఖండించారు.<br />టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే మున్సిపల్ అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగలు నిర్వహిస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రమే సమస్య సృష్టించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని విమర్శించారు.<br />మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ విక్రాంత్ రెడ్డి, నాగార్జునసాగర్ ఇన్‌చార్జ్ బాలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10777/trs-is-angry-with-the-behavior-of-nandikonda-municipal-officials"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/image-(6)-(1).jpg" alt=""></a><br /><p><br /><strong>నాగార్జునసాగర్, జూన్ 4 (ప్రజా మంటలు):</strong></p>
<p>నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ మున్సిపల్ అధికారులు పైలాన్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెను కూల్చివేయడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల జెండా గద్దెలను వదిలి టీఆర్ఎస్ గద్దెను మాత్రమే తొలగించడం వివక్షపూరిత చర్య అని ఆరోపించారు.<br />ఈ ఘటనకు నిరసనగా టీఆర్ఎస్ నాయకులు నందికొండ మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారుల చర్యలను ఖండించారు.<br />టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే మున్సిపల్ అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగలు నిర్వహిస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రమే సమస్య సృష్టించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని విమర్శించారు.<br />మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ విక్రాంత్ రెడ్డి, నాగార్జునసాగర్ ఇన్‌చార్జ్ బాలు నాయక్, అబ్జర్వర్ బోడుపల్లి లింగం, దేవరకొండ ఇన్‌చార్జ్ శివ నాయక్, డి. సరిత, బొల్లంపల్లి సందీప్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.<br />ధర్నా సందర్భంగా టీఆర్ఎస్ నాయకులను శాంతింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించగా వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే అనుచరుల ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించిన నాయకులు, కూల్చివేసిన చోటే మళ్లీ టీఆర్ఎస్ జెండా గద్దెను నిర్మిస్తామని ప్రకటించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10777/trs-is-angry-with-the-behavior-of-nandikonda-municipal-officials</link>
                <guid>https://www.prajamantalu.com/article/10777/trs-is-angry-with-the-behavior-of-nandikonda-municipal-officials</guid>
                <pubDate>Thu, 04 Jun 2026 20:22:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/image-%286%29-%281%29.jpg"                         length="196831"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మానవహక్కుల కమీషన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు</title>
                                    <description><![CDATA[<p><br />TGHRCలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు | జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం<br />Meta Description:<br />.<br />SEO Tags:<br />  Telangana, Telangana News, Hyderabad News<br />వార్త:<br />హైదరాబాద్, జూన్ 02 (ప్రజా మంటలు):<br />తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) కార్యాలయంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు.<br />కమిషన్ సభ్యురాలు శివాడి ప్రవీణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.<br />ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యుడు డా. బి. కిశోర్, కార్యదర్శి &amp; CEO ఎ.ఎన్. కాంతి వెస్లీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మొహమ్మద్ షహాబ్ ఉద్దీన్, ప్రజా సంబంధాల అధికారి పి. శ్రీనివాస్ రావు, డీఎస్పీ కె. రాములు తదితర అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.<br />దేశభక్తి వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రగతిని స్మరించుకున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10769/telangana-state-formation-day-celebrations-in-human-rights-commission"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260602-wa0011.jpg" alt=""></a><br /><p><br />TGHRCలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు | జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం<br />Meta Description:<br />.<br />SEO Tags:<br /> Telangana, Telangana News, Hyderabad News<br />వార్త:<br />హైదరాబాద్, జూన్ 02 (ప్రజా మంటలు):<br />తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) కార్యాలయంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు.<br />కమిషన్ సభ్యురాలు శివాడి ప్రవీణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.<br />ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యుడు డా. బి. కిశోర్, కార్యదర్శి &amp; CEO ఎ.ఎన్. కాంతి వెస్లీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మొహమ్మద్ షహాబ్ ఉద్దీన్, ప్రజా సంబంధాల అధికారి పి. శ్రీనివాస్ రావు, డీఎస్పీ కె. రాములు తదితర అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.<br />దేశభక్తి వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రగతిని స్మరించుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10769/telangana-state-formation-day-celebrations-in-human-rights-commission</link>
                <guid>https://www.prajamantalu.com/article/10769/telangana-state-formation-day-celebrations-in-human-rights-commission</guid>
                <pubDate>Tue, 02 Jun 2026 15:30:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260602-wa0011.jpg"                         length="180996"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం: కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 1 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని . తెలంగాణ అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.<br />తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సభ ప్రారంభించిన కవిత, ఉద్యమకారుల కుటుంబాలకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ఉద్యమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఉద్యమ సమయంలో ప్రజల మధ్య విభేదాలు కాకుండా ఆకాంక్షల సాధనే ప్రధాన లక్ష్యంగా పనిచేశామని తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0010.jpg" alt="IMG-20260601-WA0010" width="1200" height="522" /><br />ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె, ఆంధ్రా రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణలో రాజకీయ విస్తరణకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇతర ప్రాంత ప్రజలతో సహజీవనం కొనసాగిస్తారని, కానీ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అంగీకరించబోమన్నారు.<br />ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం, అభివృద్ధి అంశాల్లో విఫలమైన నాయకత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10765/we-will-continue-to-fight-for-the-preservation-of-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260601-wa0005.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 1 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని . తెలంగాణ అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.<br />తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సభ ప్రారంభించిన కవిత, ఉద్యమకారుల కుటుంబాలకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ఉద్యమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఉద్యమ సమయంలో ప్రజల మధ్య విభేదాలు కాకుండా ఆకాంక్షల సాధనే ప్రధాన లక్ష్యంగా పనిచేశామని తెలిపారు.<img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0010.jpg" alt="IMG-20260601-WA0010" width="1456" height="522"></img><br />ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె, ఆంధ్రా రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణలో రాజకీయ విస్తరణకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇతర ప్రాంత ప్రజలతో సహజీవనం కొనసాగిస్తారని, కానీ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అంగీకరించబోమన్నారు.<br />ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం, అభివృద్ధి అంశాల్లో విఫలమైన నాయకత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు తెలంగాణపై వ్యాఖ్యలు చేస్తోందని కవిత ఆరోపించారు. పవన్ కళ్యాణ్, లోకేష్‌ల వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.<br />తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, వ్యాపారాలు, ఉపాధి కోసం వచ్చిన వారిని గౌరవిస్తామని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ హక్కులు, నీళ్లు, రాజకీయాల విషయంలో జోక్యం అంగీకరించబోమన్నారు.<br />ఉద్యమకారుల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన కవిత, కేకే కమిటీ కాలయాపన కమిటీగా మారిందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారుల హామీలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><br />జులై 2న ఉప్పల్ భగాయత్‌లో ప్రభుత్వ భూముల విషయంలో ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఉద్యమకారులందరికీ భూములు ఇవ్వాలని, అమరవీరుల కుటుంబాలకు స్వతంత్ర సమరయోధుల హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.<br />భవిష్యత్ తెలంగాణ కోసం రైతు సంక్షేమం, యువత ఉపాధి, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యాలుగా “పాంచజనం” కార్యక్రమంతో ముందుకు వెళ్తామని కవిత పేర్కొన్నారు.<br />ఈ సమావేశంలో పలువురు ఉద్యమకారులు, మేధావులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10765/we-will-continue-to-fight-for-the-preservation-of-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10765/we-will-continue-to-fight-for-the-preservation-of-the</guid>
                <pubDate>Mon, 01 Jun 2026 16:47:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260601-wa0005.jpg"                         length="177078"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>“కథ చెబుతా వింటారా” కథల పోటీ</title>
                                    <description><![CDATA[<p><strong>హనుమకొండ, మే 30 (ప్రజా మంటలు):</strong></p><p><br />తెలుగు భాషపై చిన్నారుల్లో మక్కువ పెంపొందించడంతో పాటు, అమ్మభాషైన తెలుగును గౌరవించే భావనను పెంచేందుకు హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “కథ చెబుతా వింటారా” పేరుతో కథల చెప్పే పోటీని నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మంజుల సాగంటి ఒక ప్రకటనలో తెలిపారు.</p><p>తెలుగు భాష పట్ల పట్టు, పదాల కూర్పు, సమయస్ఫూర్తి, వాక్య నిర్మాణం, భాష సరళత, విలువలు, పదధారలత, చక్కని వ్యాఖ్యానం వంటి అంశాలను చిన్నారుల్లో పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీని జూన్ నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.</p><p>పోటీలో పాల్గొనదలచిన చిన్నారులు తమ వివరాలను 8143643337 నంబర్‌కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంట్లోనే చిన్నారులతో 2 నిమిషాల నిడివి గల నీతి, విలువలు కలిగిన కథను చెప్పించి వీడియో తీసి వాట్సాప్ ద్వారా పంపించాలని తెలిపారు. అందులో ఎంపికైన చిన్నారులకు న్యాయ నిర్ణేతల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10760/%E2%80%9Cstory-tell-or-listen%E2%80%9D-story-competition"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260530-wa0023.jpg" alt=""></a><br /><p><strong>హనుమకొండ, మే 30 (ప్రజా మంటలు):</strong></p><p><br />తెలుగు భాషపై చిన్నారుల్లో మక్కువ పెంపొందించడంతో పాటు, అమ్మభాషైన తెలుగును గౌరవించే భావనను పెంచేందుకు హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “కథ చెబుతా వింటారా” పేరుతో కథల చెప్పే పోటీని నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మంజుల సాగంటి ఒక ప్రకటనలో తెలిపారు.</p><p>తెలుగు భాష పట్ల పట్టు, పదాల కూర్పు, సమయస్ఫూర్తి, వాక్య నిర్మాణం, భాష సరళత, విలువలు, పదధారలత, చక్కని వ్యాఖ్యానం వంటి అంశాలను చిన్నారుల్లో పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీని జూన్ నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.</p><p>పోటీలో పాల్గొనదలచిన చిన్నారులు తమ వివరాలను 8143643337 నంబర్‌కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంట్లోనే చిన్నారులతో 2 నిమిషాల నిడివి గల నీతి, విలువలు కలిగిన కథను చెప్పించి వీడియో తీసి వాట్సాప్ ద్వారా పంపించాలని తెలిపారు. అందులో ఎంపికైన చిన్నారులకు న్యాయ నిర్ణేతల సమక్షంలో తుది పోటీ నిర్వహించబడుతుందని చెప్పారు.</p><p>ఈ పోటీని 1-3 తరగతులు, 4-6 తరగతులు, 7-10 తరగతులుగా మూడు విభాగాలుగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తుది పోటీలో 3 నిమిషాల వ్యవధిలో కథ చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. కథలు నీతి, విలువలు, మంచిని పెంపొందించే విధంగా ఉండాలని సూచించారు.</p><p>పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రశంసాపత్రం అందించబడుతుందని, విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. చిన్నారులు చెప్పే కథకు సంబంధించిన వ్రాతప్రతిని ఫోటోతో జతచేసి పంపాలని తెలిపారు. ఎంపికైన చిన్నారుల కథలను పుస్తక రూపంలో ప్రచురించనున్నట్లు డాక్టర్ మంజుల సాగంటి వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10760/%E2%80%9Cstory-tell-or-listen%E2%80%9D-story-competition</link>
                <guid>https://www.prajamantalu.com/article/10760/%E2%80%9Cstory-tell-or-listen%E2%80%9D-story-competition</guid>
                <pubDate>Sat, 30 May 2026 21:44:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260530-wa0023.jpg"                         length="170625"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        