<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/category/10/state-news" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>State News - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/category/10/rss</link>
                <description>State News RSS Feed</description>
                
                            <item>
                <title>నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు బాహుబలి పంపులు ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p><strong>కరీంనగర్, జూలై 29  (ప్రజా మంటలు):</strong><br />  </p>
<p>కాళేశ్వరం ద్వారా 12,600 క్యూసెక్కుల నీటి ఎత్తిపోతలు<br />ఎడతెరిపి వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 పరిధిలోని పెద్దపల్లి జిల్లా నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు బాహుబలి పంపులను అధికారులు బుధవారం ప్రారంభించారు. ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం నాలుగు పంపులతో 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.<br />నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు, రామడుగు గాయత్రి పంప్‌హౌస్‌లో మరో నాలుగు పంపులను ఆగస్టు 2వ తేదీ వరకు నిరంతరాయంగా నిర్వహించేందుకు మొత్తం 948.24 మెగావాట్ల విద్యుత్ సరఫరాను ప్రభుత్వం కోరినట్లు అధికారులు తెలిపారు.<br />ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం<br />శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి 75,328 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 144.22 మీటర్లకు చేరగా, 20.1754 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 11.1105 టీఎంసీల నీటి నిల్వ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10920/inauguration-of-four-bahubali-pumps-at-nandi-medaram-pump-house"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/file_000000001d6c8211b7745ee669e545fc.jpg" alt=""></a><br /><p><strong>కరీంనగర్, జూలై 29  (ప్రజా మంటలు):</strong><br /> </p>
<p>కాళేశ్వరం ద్వారా 12,600 క్యూసెక్కుల నీటి ఎత్తిపోతలు<br />ఎడతెరిపి వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 పరిధిలోని పెద్దపల్లి జిల్లా నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు బాహుబలి పంపులను అధికారులు బుధవారం ప్రారంభించారు. ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం నాలుగు పంపులతో 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.<br />నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు, రామడుగు గాయత్రి పంప్‌హౌస్‌లో మరో నాలుగు పంపులను ఆగస్టు 2వ తేదీ వరకు నిరంతరాయంగా నిర్వహించేందుకు మొత్తం 948.24 మెగావాట్ల విద్యుత్ సరఫరాను ప్రభుత్వం కోరినట్లు అధికారులు తెలిపారు.<br />ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం<br />శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి 75,328 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 144.22 మీటర్లకు చేరగా, 20.1754 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 11.1105 టీఎంసీల నీటి నిల్వ ఉంది.<br />ప్రాజెక్టు నుంచి మొత్తం 12,875 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో నంది మేడారం పంప్‌హౌస్ ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండగా, ప్రాజెక్టులోని 62 గేట్లలో ఒక్క గేటును కూడా ఇప్పటివరకు ఎత్తలేదు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10920/inauguration-of-four-bahubali-pumps-at-nandi-medaram-pump-house</link>
                <guid>https://www.prajamantalu.com/article/10920/inauguration-of-four-bahubali-pumps-at-nandi-medaram-pump-house</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 20:52:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/file_000000001d6c8211b7745ee669e545fc.jpg"                         length="53717"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో రాష్ట్ర మంత్రుల గిరి ప్రదక్షిణ</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని వరుణ పూజలు</strong></span><br /><strong>కొండగట్టు, జూలై 29 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />గురు పౌర్ణమి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, డా. సంజయ్ కుమార్, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితాల ప్రణవ్ బాబు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గజంగి నందయ్య, బండ శంకర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కలిసి గిరి ప్రదక్షిణ నిర్వహించారు.<img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260729-wa0588.jpg" alt="IMG-20260729-WA0588" width="669" height="377" /><br />అనంతరం శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక వరుణ పూజలు నిర్వహించి, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని, రైతులకు మంచి దిగుబడులు రావాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.<br />ఈ సందర్భంగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10919/giri-pradakshina-of-state-ministers-in-the-presence-of-anjaneyaswami"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260729-wa0587.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని వరుణ పూజలు</strong></span><br /><strong>కొండగట్టు, జూలై 29 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />గురు పౌర్ణమి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, డా. సంజయ్ కుమార్, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితాల ప్రణవ్ బాబు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గజంగి నందయ్య, బండ శంకర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కలిసి గిరి ప్రదక్షిణ నిర్వహించారు.<img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260729-wa0588.jpg" alt="IMG-20260729-WA0588" width="669" height="377"></img><br />అనంతరం శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక వరుణ పూజలు నిర్వహించి, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని, రైతులకు మంచి దిగుబడులు రావాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.<br />ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు కూడా గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10919/giri-pradakshina-of-state-ministers-in-the-presence-of-anjaneyaswami</link>
                <guid>https://www.prajamantalu.com/article/10919/giri-pradakshina-of-state-ministers-in-the-presence-of-anjaneyaswami</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 20:38:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260729-wa0587.jpg"                         length="281022"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Sama satyanarayana ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి -  కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>సిరిసిల్ల జూలై 28(ప్రజా మంటలు):<br />సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన పోలీసుల దాష్టీకం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని, ఇతర బాధితులను పరామర్శించిన ఆమె, గత ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ కోరారు. ఘటనకు బాధ్యులైన పోలీసులకు, అక్రమ ఇసుక రవాణాతో సంబంధం ఉన్న వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారు.<br />నేరెళ్ల బాధితుల పేరుతో రాజకీయ లబ్ధి పొందిన సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని, దోషులను శిక్షించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10915/justice-should-be-done-to-the-victims-of-crime"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260728-wa1016.jpg" alt=""></a><br /><p> </p>
<p>సిరిసిల్ల జూలై 28(ప్రజా మంటలు):<br />సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన పోలీసుల దాష్టీకం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని, ఇతర బాధితులను పరామర్శించిన ఆమె, గత ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ కోరారు. ఘటనకు బాధ్యులైన పోలీసులకు, అక్రమ ఇసుక రవాణాతో సంబంధం ఉన్న వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారు.<br />నేరెళ్ల బాధితుల పేరుతో రాజకీయ లబ్ధి పొందిన సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని, దోషులను శిక్షించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10915/justice-should-be-done-to-the-victims-of-crime</link>
                <guid>https://www.prajamantalu.com/article/10915/justice-should-be-done-to-the-victims-of-crime</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 20:30:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260728-wa1016.jpg"                         length="204866"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైద్రా గొప్ప పని చెస్తుంది - దాని చీఫ్ ను మార్చెదె లేదు - పీఎం రేవంత్</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్, జూలై 28:</p>
<p>హైడ్రా (HYDRA) వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, అక్రమ నిర్మాణాలు, చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. హైడ్రా ప్రభుత్వ తీసుకొచ్చిన అత్యంత పెద్ద పరిపాలనా సంస్కరణల్లో ఒకటని పేర్కొన్నారు.<br />సీఎం మాట్లాడుతూ, హైడ్రా చర్యలను వ్యతిరేకిస్తున్నది సాధారణ ప్రజలు కాదని, ప్రభుత్వ భూములను ఆక్రమించిన కబ్జాదారులేనని అన్నారు. కబ్జా చేసిన వారు పేదలైనా, ధనికులైనా చట్టం ముందు అందరూ సమానమేనని, అక్రమ ఆక్రమణలను తొలగించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు.<br />ప్రత్యేకంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, "ఎన్ కన్వెన్షన్ పేదలదా? పెద్దలదా?" అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాజకీయ కోణంలో కాకుండా చట్టబద్ధమైన చర్యలుగా చూడాలని సూచించారు.<br />హైడ్రా అధికారుల నియామకంపై వస్తున్న విమర్శలను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10912/hydra-does-a-great-job-its-chief-is-not"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/file_000000002b3c81fb8bbe10fefc97582a.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్, జూలై 28:</p>
<p>హైడ్రా (HYDRA) వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, అక్రమ నిర్మాణాలు, చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. హైడ్రా ప్రభుత్వ తీసుకొచ్చిన అత్యంత పెద్ద పరిపాలనా సంస్కరణల్లో ఒకటని పేర్కొన్నారు.<br />సీఎం మాట్లాడుతూ, హైడ్రా చర్యలను వ్యతిరేకిస్తున్నది సాధారణ ప్రజలు కాదని, ప్రభుత్వ భూములను ఆక్రమించిన కబ్జాదారులేనని అన్నారు. కబ్జా చేసిన వారు పేదలైనా, ధనికులైనా చట్టం ముందు అందరూ సమానమేనని, అక్రమ ఆక్రమణలను తొలగించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు.<br />ప్రత్యేకంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, "ఎన్ కన్వెన్షన్ పేదలదా? పెద్దలదా?" అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాజకీయ కోణంలో కాకుండా చట్టబద్ధమైన చర్యలుగా చూడాలని సూచించారు.<br />హైడ్రా అధికారుల నియామకంపై వస్తున్న విమర్శలను కూడా సీఎం ఖండించారు. ఏ అధికారిని ఏ బాధ్యతలో నియమించాలనేది పూర్తిగా ప్రభుత్వ విచక్షణాధికారమని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తున్నారని విమర్శించారు.<br />మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌ను ప్రస్తావిస్తూ, ఆయనపై 400కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం హైడ్రా విషయంలో కూడా బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఆరోపించారు.<br />హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ, కోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.<br />ఈ వ్యాఖ్యలతో హైడ్రా వ్యవహారం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అక్రమ ఆక్రమణల తొలగింపుపై కఠిన వైఖరి కొనసాగిస్తుండగా, ప్రతిపక్షాలు హైడ్రా చర్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10912/hydra-does-a-great-job-its-chief-is-not</link>
                <guid>https://www.prajamantalu.com/article/10912/hydra-does-a-great-job-its-chief-is-not</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 19:45:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/file_000000002b3c81fb8bbe10fefc97582a.jpg"                         length="290905"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title> జగిత్యాల వైద్య రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు):</strong><br />జగిత్యాల జిల్లా వైద్య వ్యవస్థ అభివృద్ధిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మల్యే  డా. సంహ పాల్గొని, జిల్లా వైద్య రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.</p>
<p>జగిత్యాలలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కోర్సుల విస్తరణపై సమావేశంలో చర్చించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆసుపత్రుల్లో అవసరమైన మందుల నిల్వలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని, కొరత ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.<br />జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి దూరంగా ఉన్న రేడియాలజీ విభాగాన్ని ఆసుపత్రి ప్రధాన ప్రాంగణంలోకి మార్చే అంశాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించగా, దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.<br />రూ.235 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 450 పడకల నూతన ప్రభుత్వ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10909/key-decisions-for-the-development-of-the-worlds-medical-sector"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260728-wa0743.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు):</strong><br />జగిత్యాల జిల్లా వైద్య వ్యవస్థ అభివృద్ధిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మల్యే  డా. సంహ పాల్గొని, జిల్లా వైద్య రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.</p>
<p>జగిత్యాలలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కోర్సుల విస్తరణపై సమావేశంలో చర్చించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆసుపత్రుల్లో అవసరమైన మందుల నిల్వలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని, కొరత ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.<br />జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి దూరంగా ఉన్న రేడియాలజీ విభాగాన్ని ఆసుపత్రి ప్రధాన ప్రాంగణంలోకి మార్చే అంశాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించగా, దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.<br />రూ.235 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 450 పడకల నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మెడికల్ కాలేజీ, హాస్టల్ నిర్మాణ పనులను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు.<br />ఆసుపత్రికి కొత్త అంబులెన్స్‌తో పాటు విద్యార్థుల రవాణా కోసం ప్రత్యేక బస్సును మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పాత బస్టాండ్ ఆసుపత్రిలో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు రూ.2 కోట్ల నిధులు కేటాయించే విషయాన్ని కూడా సమావేశంలో చర్చించారు.<br />మాతా–శిశు ఆసుపత్రి ప్రారంభంతో పాటు ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలని గతంలో చేసిన విజ్ఞప్తిని ఎమ్మెల్యే మరోసారి ప్రస్తావించగా, జగిత్యాల పాత బస్టాండ్ ఆసుపత్రిలో ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీనికి సంబంధించి అధికారులకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు.<br />జగిత్యాల, రాయికల్ వైద్య ఆరోగ్య కేంద్రాల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పల్లె దవాఖానాలు, జగిత్యాల పట్టణంలోని నూకపల్లి అర్బన్ కాలనీలో బస్తీ దవాఖాన మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.<br />ఈ సమీక్ష సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, డీఎంఈ శివరాం ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్, మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ డా. కృష్ణమూర్తి, డీసీహెచ్‌ఎస్ డా. రామకృష్ణ, డీఎంహెచ్‌వో డా. సుజాతతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10909/key-decisions-for-the-development-of-the-worlds-medical-sector</link>
                <guid>https://www.prajamantalu.com/article/10909/key-decisions-for-the-development-of-the-worlds-medical-sector</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 19:25:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260728-wa0743.jpg"                         length="119222"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సినీ నటి పావలా శ్యామల కన్నుమూత.. తెలుగు చిత్రసీమలో విషాదం</title>
                                    <description><![CDATA[<p><br />హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు):</p>
<p>ప్రముఖ సీనియర్ సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల (73) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వయోభారంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటుకు గురికావడంతో వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.</p>
<p><br /><strong><span style="color:rgb(224,62,45);">చివరి రోజుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు</span></strong><br />  తన సహజ నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందిన పావలా శ్యామల, జీవిత చరమాంకంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో ఎంతో కష్టకాలాన్ని ఎదుర్కొన్నారు. ఆమె కుమార్తె మాధవి కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో కొందరు దాతలు, స్థానిక పోలీసులు ముందుకొచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ, ఆరోగ్య పరిస్థితి విషమించి ఆమె కన్నుమూశారు.</p>
<p><br /><strong><span style="color:rgb(224,62,45);">తెలుగు</span></strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10908/actress-pavala-shyamalas-death-is-a-tragedy-in-telugu-cinema"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260728-wa0439.jpg" alt=""></a><br /><p><br />హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు):</p>
<p>ప్రముఖ సీనియర్ సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల (73) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వయోభారంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటుకు గురికావడంతో వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.</p>
<p><br /><strong><span style="color:rgb(224,62,45);">చివరి రోజుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు</span></strong><br /> తన సహజ నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందిన పావలా శ్యామల, జీవిత చరమాంకంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో ఎంతో కష్టకాలాన్ని ఎదుర్కొన్నారు. ఆమె కుమార్తె మాధవి కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో కొందరు దాతలు, స్థానిక పోలీసులు ముందుకొచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ, ఆరోగ్య పరిస్థితి విషమించి ఆమె కన్నుమూశారు.</p>
<p><br /><strong><span style="color:rgb(224,62,45);">తెలుగు సినీ రంగానికి తీరని లోటు</span></strong><br />పావలా శ్యామల తెలుగు చిత్రసీమలో తనదైన హాస్య శైలి, సహజమైన క్యారెక్టర్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 'బాబాయ్ హోటల్', 'ఖడ్గం', 'ఆంధ్రావాలా', 'గోలిమార్' సహా వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆమె పోషించిన ప్రతి పాత్రలో సహజత్వం, హాస్యభరిత నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.<br /><strong><span style="color:rgb(224,62,45);">సినీ ప్రముఖుల సంతాపం</span></strong><br />ఒక ప్రతిభావంతమైన నటి చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో పోరాడుతూ కన్నుమూయడం పట్ల టాలీవుడ్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.<br />పావలా శ్యామల మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక విలక్షణమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ను కోల్పోయింది. ఆమె నటించిన పాత్రలు, తెరపై ఆమె చూపిన సహజ నటన ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Filmi News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10908/actress-pavala-shyamalas-death-is-a-tragedy-in-telugu-cinema</link>
                <guid>https://www.prajamantalu.com/article/10908/actress-pavala-shyamalas-death-is-a-tragedy-in-telugu-cinema</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 17:10:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260728-wa0439.jpg"                         length="14147"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్‌తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్. </title>
                                    <description><![CDATA[<p>సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113. </p>
<p>జగిత్యాల 27 జూలై (ప్రజా మంటలు) : </p>
<p>జిల్లాలోని రైతులు యూరియా డిఏపి మరియు ఇతర ఎరువులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.</p>
<p>ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....</p>
<ol>
<li>ఈ ఏడాది ఎల్ ని నో ప్రభావంతో వర్షాలు ఆలస్యంగా పడటం, వర్షపాతం అస్థిరంగా ఉండటం వల్ల రైతులు ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్నారు.</li>
<li>ఎప్పుడు వర్షం పడుతుందో, పంట ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో రైతు ధైర్యం చేసి సాగు ప్రారంభిస్తున్నాడు.</li>
<li>ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సింది పోయి, యూరియా, డీఏపీ ఎరువులు ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు అందకుండా, బ్లాక్ మార్కెట్‌లో అధిక</li></ol>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10905/government-is-further-robbing-farmers-who-are-worried-about-l"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/file_00000000037c8211b13384be21f6bd2f.png" alt=""></a><br /><p>సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113. </p>
<p>జగిత్యాల 27 జూలై (ప్రజా మంటలు) : </p>
<p>జిల్లాలోని రైతులు యూరియా డిఏపి మరియు ఇతర ఎరువులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.</p>
<p>ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....</p>
<ol>
<li>ఈ ఏడాది ఎల్ ని నో ప్రభావంతో వర్షాలు ఆలస్యంగా పడటం, వర్షపాతం అస్థిరంగా ఉండటం వల్ల రైతులు ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్నారు.</li>
<li>ఎప్పుడు వర్షం పడుతుందో, పంట ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో రైతు ధైర్యం చేసి సాగు ప్రారంభిస్తున్నాడు.</li>
<li>ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సింది పోయి, యూరియా, డీఏపీ ఎరువులు ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు అందకుండా, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించడం అత్యంత దుర్మార్గం.</li>
<li>ఒకవైపు ఎల్ ని నో ప్రభావంతో ప్రకృతి రైతును పరీక్షిస్తుంటే, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, బ్లాక్ మార్కెట్ మాఫియా రైతును ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. ఇది రైతుపై జరుగుతున్న ద్వంద్వ దాడి.</li>
<li>పంటను కాపాడుకోవాలనే ఆత్రంతో రైతు ఎంత ధర చెప్పినా ఎరువులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బలహీనతను కొందరు అక్రమ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే.</li>
<li>ఎల్ ని నో ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇదేనా మీ అండ...? ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎరువులు ఎందుకు అందడం లేదు?బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైంది అని ప్రశ్నించారు...?</li>
<li>రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల దుకాణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్ల లైసెన్సులను రద్దు చేయాలి అని అన్నారు.</li>
<li>కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎరువుల ధరల నియంత్రణలో విఫలమైంది. సబ్సిడీ విధానం రైతుకు ఉపశమనం కలిగించేలా కాకుండా, మార్కెట్‌లో ధరల భారం రైతుపైనే పడే పరిస్థితి తీసుకొచ్చింది. రైతు చెల్లించే ధర పెరుగుతుంటే, కేంద్రం మాత్రం ప్రకటనలతో సరిపెడుతోంది.</li>
<li>ఎల్ ని నో తో ప్రకృతి రైతును పరీక్షిస్తుంటే, బీజేపీ విధానాలు రైతు ఖర్చులను పెంచుతున్నాయి; రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం బ్లాక్ మార్కెట్‌కు అండగా మారుతోంది. ఇది రైతుపై ద్వంద్వ దాడి అని అన్నారు.</li>
<li>యూరియా, డీఏపీ ఎరువులు ఎమ్మార్పీకే అందేలా కేంద్రం–రాష్ట్రం సంయుక్త పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి అని అన్నారు.</li>
<li>రైతు చెమటతో దేశం నిలబడుతోంది. రైతును దోచుకునే బ్లాక్ మార్కెట్ ముఠాలను, వాటిని అడ్డుకోలేని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని, నిర్లక్ష్యంగా చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వా వికారిని రైతుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.</li>
<li>రైతులకు ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే ఎరువులు అందేలా కఠిన చర్యలు తీసుకోవాలి.ఏల్నినో ప్రభావంతో నష్టపోయే రైతులకు ప్రత్యేక సహాయ చర్యలు ప్రకటించాలి.</li>
<li>ఎల్ ని నో తో ప్రకృతి రైతును ఇబ్బంది పెడితే, ప్రభుత్వ వైఫల్యం రైతును మరింత కష్టాల్లోకి నెడుతోంది.</li>
<li>రైతు చెమటను దోచుకునే బ్లాక్ మార్కెట్ ముఠాలపై వెంటనే చర్యలు తీసుకోకపోతే, రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.</li>
</ol>
<p>ఈ కార్యక్రమంలో జగిత్యాల పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, BRS పార్టీ మండల అధ్యక్షులు అయిల్నేని ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, తేలు రాజు, నాయకులు ఎల్లా రాజన్న, నాడెం శంకర్, జక్కుల తిరుపతి, బక్కశెట్టి అంజన్న, ఆదిరెడ్డి రామకిషన్, ధర్మయ్య, గంగారెడ్డి, చిరంజీవి, బాలే చందు, మోహన్, భాస్కర్ నాయక్ రైతులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10905/government-is-further-robbing-farmers-who-are-worried-about-l</link>
                <guid>https://www.prajamantalu.com/article/10905/government-is-further-robbing-farmers-who-are-worried-about-l</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 18:46:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/file_00000000037c8211b13384be21f6bd2f.png"                         length="2746592"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్‌.. వెంటనే తొలగించాలని సీఎస్‌కు ఆదేశం</title>
                                    <description><![CDATA[<p>  <span style="color:rgb(186,55,42);"><strong>కోర్టు ధిక్కార కేసులో కీలక పరిణామం.. ప్రభుత్వానికి ఇప్పుడు రెండు మార్గాలేనా?</strong></span></p>
<p>హైదరాబాద్, జూలై 27:</p>
<p>హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పేరుతో ఏర్పాటైన హైడ్రా (HYDRAA) మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది.</p>
<p>జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ విచారిస్తున్న కోర్టు ధిక్కార కేసులో ఈ కీలక ఆదేశాలు వెలువడ్డాయి. లొత్కుంట భూవివాదానికి సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైడ్రా పదేపదే ఉల్లంఘించిందన్న ఆరోపణలపై విచారణ సాగుతోంది. కోర్టు ఆదేశాల ప్రకారం హైడ్రా కమిషనర్ లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాల్సి ఉండగా, నిర్ణీత గడువులో ఆ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.<span class="Apple-converted-space">  </span></p>
<p>🔥 “కోర్టు ధిక్కారం అలవాటుగా మారింది”</p>
<p>ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు హైడ్రా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10904/cs-ordered-to-immediately-remove-the-high-court-shock-to"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img_2296.jpeg" alt=""></a><br /><p> <span style="color:rgb(186,55,42);"><strong>కోర్టు ధిక్కార కేసులో కీలక పరిణామం.. ప్రభుత్వానికి ఇప్పుడు రెండు మార్గాలేనా?</strong></span></p>
<p>హైదరాబాద్, జూలై 27:</p>
<p>హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పేరుతో ఏర్పాటైన హైడ్రా (HYDRAA) మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది.</p>
<p>జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ విచారిస్తున్న కోర్టు ధిక్కార కేసులో ఈ కీలక ఆదేశాలు వెలువడ్డాయి. లొత్కుంట భూవివాదానికి సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైడ్రా పదేపదే ఉల్లంఘించిందన్న ఆరోపణలపై విచారణ సాగుతోంది. కోర్టు ఆదేశాల ప్రకారం హైడ్రా కమిషనర్ లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాల్సి ఉండగా, నిర్ణీత గడువులో ఆ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.<span class="Apple-converted-space"> </span></p>
<p>🔥 “కోర్టు ధిక్కారం అలవాటుగా మారింది”</p>
<p>ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు హైడ్రా తీరుపై గత కొంతకాలంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘిస్తున్నారని, అధికార వ్యవస్థలు న్యాయస్థానాల ఆదేశాలను లెక్కచేయకపోతే అది న్యాయపాలనకు తీవ్రమైన ముప్పుగా మారుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.</p>
<p>గత విచారణల్లో హైకోర్టు హైడ్రా అధికారుల తీరును తీవ్రంగా తప్పుబడుతూ, “హైడ్రా చట్టానికి అతీతమైన సంస్థ కాదు.. సూపర్ పోలీసుల్లా వ్యవహరించలేరు” అనే భావనను స్పష్టం చేసింది. ప్రైవేట్ ఆస్తుల్లోకి చట్టబద్ధమైన అధికారంలేకుండా ప్రవేశించరాదని కూడా పేర్కొంది.<span class="Apple-converted-space"> </span></p>
<p>ఈ కేసులో పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే, కోర్టు ఒక దశలో వివాదాస్పద ఆస్తికి రక్షణగా సాయుధ బలగాల సహాయం తీసుకోవాల్సిన పరిస్థితిని కూడా పరిశీలించింది. హైడ్రా కమిషనర్ కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘిస్తే, ఆయనను అదుపులోకి తీసుకునే పరిస్థితి రావచ్చని కూడా విచారణ సందర్భంగా తీవ్ర హెచ్చరికలు వెలువడ్డాయి.<span class="Apple-converted-space"> </span></p>
<p>🐍 గ్రీకు పురాణంలోని ‘హైడ్రా’తో పోలిక ఎందుకు?</p>
<p>హైడ్రా పేరు మొదటి నుంచే చర్చనీయాంశంగా ఉంది. గ్రీకు పురాణాల్లోని హైడ్రా అనే బహుతల రాక్షసి ఒక తలను నరికితే మరో తల పుట్టుకొచ్చే ప్రతీకగా చెప్పబడుతుంది. అదే విధంగా హైదరాబాద్‌లో ఒక వివాదం ముగియకముందే మరో వివాదం తెరపైకి వస్తుండటంతో, హైడ్రాపై విమర్శకులు ఈ పేరును రాజకీయంగా కూడా ఉపయోగిస్తున్నారు.</p>
<p>అయితే తాజా కోర్టు పరిణామం ఆ పేరుకు మరో కోణాన్ని జోడించింది. చట్టాన్ని అమలు చేయాల్సిన సంస్థే కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే, అది చట్టపరమైన అధికారానికి సవాలుగా మారుతుందా? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా మారింది.</p>
<p>⚠️ హైడ్రా మొదటి నుంచీ వివాదాస్పదమే</p>
<p>హైడ్రా ఏర్పాటు జరిగినప్పటి నుంచే దాని చర్యలు రాజకీయ, న్యాయపరమైన చర్చలకు దారితీశాయి. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒకవైపు ప్రజల్లో విస్తృత మద్దతు కనిపించింది.</p>
<p>మరోవైపు—</p>
<ul>
<li>ముందస్తు నోటీసులు ఇచ్చారా?</li>
<li>బాధితులకు తమ వాదన వినిపించే అవకాశం కల్పించారా?</li>
<li>గత ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు ఇచ్చిన అనుమతులకు బాధ్యత ఎవరిది?</li>
<li>పేదల ఇళ్లపైనే చర్యలు, ప్రభావవంతుల నిర్మాణాలపై మినహాయింపులా?</li>
<li>హైడ్రాకు ఉన్న చట్టబద్ధమైన అధికారాల పరిమితి ఎంత?</li>
</ul>
<p>అనే ప్రశ్నలు కూడా నిరంతరం తలెత్తుతున్నాయి.</p>
<p>ఈ నేపథ్యంలో హైకోర్టు తాజా ఆదేశం హైడ్రా పని విధానంపై మరింత పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది.</p>
<h5><span style="color:rgb(224,62,45);"><strong>మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి వద్దే.. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం కీలకం</strong></span></h5>
<p>హైడ్రా నేరుగా పనిచేసే పరిపాలనా వ్యవస్థకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వద్దే ఉండటం తాజా పరిణామానికి రాజకీయ ప్రాధాన్యతను పెంచుతోంది.</p>
<p>హైడ్రా ఏర్పాటు, దాని విస్తరణ, దూకుడు చర్యలకు ప్రభుత్వం బహిరంగంగా మద్దతు ఇస్తూ వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో హైడ్రాను కీలక సంస్థగా ప్రభుత్వం ప్రదర్శించింది.</p>
<p>ఇప్పుడు అదే సంస్థ కమిషనర్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశించడం ప్రభుత్వానికి ఒక సున్నితమైన పరిస్థితిని సృష్టించింది.</p>
<p>ప్రభుత్వం ముందున్న ప్రధాన మార్గాలు</p>
<p>1. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం:<br />ఏవీ రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించి కొత్త అధికారిని నియమించడం.</p>
<p>2. అప్పీల్‌కు వెళ్లడం:<br />హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాన్ని సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించడం.</p>
<p>అయితే ప్రభుత్వం అప్పీల్‌కు వెళితే, అది కేవలం ఒక అధికారిని బదిలీ చేసే అంశంగా కాకుండా హైడ్రా అధికార పరిధి, కోర్టు ధిక్కారం, ప్రభుత్వ పరిపాలనా స్వేచ్ఛ వంటి అంశాలపై పెద్ద న్యాయపోరాటంగా మారే అవకాశం ఉంది.</p>
<h6><strong><span style="color:rgb(224,62,45);"> ప్రతిపక్షాలకు మరో రాజకీయ ఆయుధం</span></strong></h6>
<p>హైడ్రా ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక రాజకీయ అంశంగా మారింది. ప్రభుత్వం దీనిని నగర పరిరక్షణకు అవసరమైన సంస్కరణ సంస్థగా చూపుతుంటే, ప్రతిపక్షాలు మాత్రం “ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై, ఎంపిక చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు హైడ్రాను ఆయుధంగా ఉపయోగిస్తోంది” అని ఆరోపిస్తూ వచ్చాయి.</p>
<p>ఇప్పుడు హైకోర్టు నుంచి వచ్చిన తాజా ఆదేశం ప్రతిపక్షాలకు మరింత బలమైన రాజకీయ ఆయుధంగా మారే అవకాశం ఉంది.</p>
<p>ప్రత్యేకంగా—</p>
<p>“ప్రభుత్వ సంస్థలు కూడా కోర్టు ఆదేశాలకు లోబడాల్సిందే”</p>
<p>అనే సందేశం ఈ కేసు ద్వారా ప్రజల్లోకి వెళ్లింది.</p>
<p>అదే సమయంలో ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను సమర్థిస్తూ అప్పీల్‌కు వెళితే, “ప్రభుత్వం కోర్టు వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదు” అనే విమర్శలు రావచ్చు. మరోవైపు రంగనాథ్‌ను వెంటనే మార్చితే, “హైడ్రా వ్యవహారాల్లో ప్రభుత్వం వెనక్కి తగ్గింది” అనే రాజకీయ ప్రచారం మొదలయ్యే అవకాశం ఉంది.</p>
<p>🧭 అసలు ప్రశ్న: హైడ్రా వ్యక్తి ఆధారిత సంస్థగా మారిందా?</p>
<p>ఈ మొత్తం వివాదం ఒక కీలక ప్రశ్నను ముందుకు తెస్తోంది. హైడ్రా అంటే కేవలం రంగనాథ్‌నా? లేక ఇది ఒక చట్టబద్ధమైన సంస్థనా?</p>
<p>ఒక అధికారి మారితే హైడ్రా వ్యవస్థ మారుతుందా? లేక సంస్థకు స్పష్టమైన చట్టబద్ధమైన అధికారాలు, పారదర్శకమైన విధానాలు, బాధితులకు అప్పీల్‌ అవకాశం, న్యాయపరమైన పర్యవేక్షణ అవసరమా?</p>
<p>ఇదే ఇప్పుడు ప్రధాన చర్చ.</p>
<p>హైడ్రా చర్యలు ప్రజలకు కనిపించేలా దూకుడుగా ఉండటం ఒక అంశం. కానీ ఒక ప్రభుత్వ సంస్థ న్యాయస్థానాల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అనేది రాజ్యాంగ వ్యవస్థలో ప్రాథమిక సూత్రం. ఈ నేపథ్యంలో తాజా తీర్పు వ్యక్తి లేదా సంస్థపై విమర్శకు మించి, కార్యనిర్వాహక వ్యవస్థ–న్యాయవ్యవస్థ మధ్య అధికార పరిమితులపై ఒక కీలక హెచ్చరికగా చూడాల్సి ఉంటుంది.</p>
<p>🔴 ఇక రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తుంది?</p>
<p>ఇప్పుడు అందరి దృష్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ తదుపరి నిర్ణయంపైనే ఉంది.</p>
<p>రంగనాథ్‌ను వెంటనే హైడ్రా నుంచి తప్పిస్తారా?<br />హైకోర్టు ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్తారా?<br />లేక హైడ్రా వ్యవస్థలోనే భారీ మార్పులు చేస్తారా?</p>
<p>ప్రస్తుతం ఇవే తెలంగాణ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశాలు.</p>
<p>ఒక విషయం మాత్రం స్పష్టం—హైడ్రా ఇప్పుడు కేవలం చెరువులు, నాలాల ఆక్రమణలపై చర్యలు తీసుకునే సంస్థగా మాత్రమే మిగలలేదు. అది తెలంగాణ రాజకీయాల్లో, పరిపాలనలో, ఇప్పుడు న్యాయవ్యవస్థ పరిశీలనలోనూ కేంద్ర బిందువుగా మారింది.</p>
<p><span> తాజా హైకోర్టు ఆదేశం ఏవీ రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన దశలో ఉంది. ప్రభుత్వం అప్పీల్ చేస్తుందా లేదా అన్నది తదుపరి పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.</span> </p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10904/cs-ordered-to-immediately-remove-the-high-court-shock-to</link>
                <guid>https://www.prajamantalu.com/article/10904/cs-ordered-to-immediately-remove-the-high-court-shock-to</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 17:24:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img_2296.jpeg"                         length="45806"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఒకే ఒక్క మొగాడు మొనగాడు ఎమ్మెల్యే పాయల్ శంకర్.. </title>
                                    <description><![CDATA[<p><strong>సెల్యూట్ టు ది లీడర్...  </strong></p>
<p>నేడు ఎమ్మెల్యే <strong>పాయల్ శంకర్ విలువ ఇంతా అంతా </strong>కాదు <span style="color:rgb(224,62,45);"><strong>అక్షరాల 2278.14 కోట్లు.</strong></span></p>
<p>అభినవ అపర భగీరథుడు అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్.</p>
<p>అదిలాబాద్ జిల్లాకు బాహుబలి లాంటి మెగా నిధుల కేటాయింపు... </p>
<p><strong><span style="color:rgb(224,62,45);">రాష్ట్రంలో అదిలాబాదు జిల్లా ఓటర్లే అత్యధిక ప్రభావవంతమైన వారు, తెలివి కలవారు ఒకటి పాయల్ శంకర్ ను ఎమ్మెల్యే గా ఎన్నుకోవడం అయితే నేడు G.O విడుదల బలమైన ప్రజల విజయం అని ప్రస్పుటంగా నిరూపించింది...  </span></strong></p>
<p>ఇటీవల కాలంలో ఎమ్మెల్యే పై మీడియా లో వచ్చిన వరుస కథనాలు <span style="color:rgb(224,62,45);"><strong>అమావాస్య చంద్రుడికి తాత్కాలిక అడ్డు ఎలాగో తనపై అలానే వచ్చాయి అని ఇప్పుడు ఆ చంద్రుడిని తలపై మోసే బోళా శంకరుడే మన శంకరన్న అని అనుకుంటూనే కాగా మోసేవాడిపైనే కదా బరువు అని</strong></span> సునిశిత పరిశీలన చేస్తున్న మేధావి ప్రజావర్గం అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. </p>
<p><strong><span style="color:rgb(224,62,45);">అసలు ఏదో లేనిది ఏది</span></strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10901/mla-payal-shankar-is-the-only-one"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/screenshot_20260726_202115_chatgpt1.jpg" alt=""></a><br /><p><strong>సెల్యూట్ టు ది లీడర్...  </strong></p>
<p>నేడు ఎమ్మెల్యే <strong>పాయల్ శంకర్ విలువ ఇంతా అంతా </strong>కాదు <span style="color:rgb(224,62,45);"><strong>అక్షరాల 2278.14 కోట్లు.</strong></span></p>
<p>అభినవ అపర భగీరథుడు అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్.</p>
<p>అదిలాబాద్ జిల్లాకు బాహుబలి లాంటి మెగా నిధుల కేటాయింపు... </p>
<p><strong><span style="color:rgb(224,62,45);">రాష్ట్రంలో అదిలాబాదు జిల్లా ఓటర్లే అత్యధిక ప్రభావవంతమైన వారు, తెలివి కలవారు ఒకటి పాయల్ శంకర్ ను ఎమ్మెల్యే గా ఎన్నుకోవడం అయితే నేడు G.O విడుదల బలమైన ప్రజల విజయం అని ప్రస్పుటంగా నిరూపించింది...  </span></strong></p>
<p>ఇటీవల కాలంలో ఎమ్మెల్యే పై మీడియా లో వచ్చిన వరుస కథనాలు <span style="color:rgb(224,62,45);"><strong>అమావాస్య చంద్రుడికి తాత్కాలిక అడ్డు ఎలాగో తనపై అలానే వచ్చాయి అని ఇప్పుడు ఆ చంద్రుడిని తలపై మోసే బోళా శంకరుడే మన శంకరన్న అని అనుకుంటూనే కాగా మోసేవాడిపైనే కదా బరువు అని</strong></span> సునిశిత పరిశీలన చేస్తున్న మేధావి ప్రజావర్గం అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. </p>
<p><strong><span style="color:rgb(224,62,45);">అసలు ఏదో లేనిది ఏది దక్కదు కానీ అసలు ఏమి ఉండడం వలన ఈ విజయం దక్కింది అనేది అటు తన తోటి ఎమ్మెల్యే సహచరులకు, విమర్శకులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాగా స్వపక్షంలోనే విపక్షంగా ఉండే వారికి కూడా ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్న !!! </span></strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఎప్పుడూ వచ్చాము అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం</strong></span> !!!! అవును ముమ్మాటికి ఒకే ఒక్క మొగాడు మొనగాడు మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న అని తన బీజేపీ అభిమాన సైన్యం ఎంతో గర్వపడుతున్నారు. </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఇకపై అదిలాబాద్ కు ఎమ్మెల్యే అవడం కాదు విజయం 2000కోట్ల మార్కు దాటేలా ప్రభుత్వం ద్వారా నిధుల మంజూరు చేయించడం మాత్రమే అసలుసిసలు విజయం అనే మార్కు ను సెట్ చేశాడు మా శంకర్ అన్న అని బీజేపీ కార్యకర్తలు రాజకీయ సవాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. </strong></span></p>
<p><span style="color:rgb(132,63,161);"><strong>ఒక బీజేపీ ఎమ్మెల్యే గా తన కష్టానికి, చొరవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తో సానుకూలంగా ఇంత దోహదకారిగా ఉంటే అసలు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ లో ఏర్పడితే డబల్ ఇంజన్ సర్కార్ గా ఎంత అభివృద్ధి సాధ్యం అని బీజేపీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తున్నారు.</strong></span>...</p>
<p> </p>
<p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Local News</category>
                                            <category>Opinion</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10901/mla-payal-shankar-is-the-only-one</link>
                <guid>https://www.prajamantalu.com/article/10901/mla-payal-shankar-is-the-only-one</guid>
                <pubDate>Sun, 26 Jul 2026 20:30:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/screenshot_20260726_202115_chatgpt1.jpg"                         length="848000"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విషజ్వరాల నివారణకు పారిశుద్ధ్యమే ప్రధాన ఆయుధం – దావ వసంత సురేష్.</title>
                                    <description><![CDATA[<p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). </p>
<p>జగిత్యాల 26 జూలై (ప్రజా మంటలు) : </p>
<p>జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన <strong>ఇద్దరు చిన్నారులు నిన్న విష జ్వరంతో మరణించగా</strong> ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్.</p>
<p>ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...</p>
<ul>
<li>వర్షాకాలంలో విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.</li>
<li>ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలి అని అన్నారు.</li>
<li>బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది.</li>
<li>ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం, గ్రామాలు మరియు పట్టణాల్లో విస్తృతంగా పారిశుద్ధ్య పనులు చేపట్టడం, దోమల నివారణ కోసం ఫాగింగ్, యాంటీ లార్వల్ స్ప్రేయింగ్</li></ul>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10897/sanitation-is-the-main-weapon-for-the-prevention-of-toxic"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/file_00000000c8288208aed7cd043297fad0.png" alt=""></a><br /><p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). </p>
<p>జగిత్యాల 26 జూలై (ప్రజా మంటలు) : </p>
<p>జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన <strong>ఇద్దరు చిన్నారులు నిన్న విష జ్వరంతో మరణించగా</strong> ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్.</p>
<p>ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...</p>
<ul>
<li>వర్షాకాలంలో విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.</li>
<li>ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలి అని అన్నారు.</li>
<li>బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది.</li>
<li>ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం, గ్రామాలు మరియు పట్టణాల్లో విస్తృతంగా పారిశుద్ధ్య పనులు చేపట్టడం, దోమల నివారణ కోసం ఫాగింగ్, యాంటీ లార్వల్ స్ప్రేయింగ్ నిర్వహించడం, కాలువలను శుభ్రపరచడం, చెత్తను సకాలంలో తొలగించడం వంటి చర్యలు నిరంతరం అమలు చేయబడ్డాయి.</li>
<li>కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో పారిశుద్ధ్యం గురించి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు.</li>
<li>ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టి మరియు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలతో పాటు హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సంబంధిత అధికారులతో మాట్లాడారు.</li>
</ul>
<p>ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి నాయకులు గంగారెడ్డి, మహేష్, లింగన్న, బాలు, శ్రీను, రాము, పవన్ తదితరులు ఉన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10897/sanitation-is-the-main-weapon-for-the-prevention-of-toxic</link>
                <guid>https://www.prajamantalu.com/article/10897/sanitation-is-the-main-weapon-for-the-prevention-of-toxic</guid>
                <pubDate>Sun, 26 Jul 2026 17:55:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/file_00000000c8288208aed7cd043297fad0.png"                         length="2180715"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన గొప్ప విజయం - దావ వసంత సురేష్.</title>
                                    <description><![CDATA[<p>సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113. </p>
<p>జగిత్యాల 25 జూలై (ప్రజా మంటలు) : </p>
<p>కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా పై స్పందించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.</p>
<p>ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....</p>
<ul>
<li>విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారిపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆగ్రహానికి ఫలితంగానే సంబంధిత బాధ్యుడు ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయడం విద్యార్థుల ఉద్యమానికి దక్కిన గొప్ప విజయమని బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గ నాయకురాలు వసంత పేర్కొన్నారు.</li>
<li>పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని విద్యార్థులు చేసిన న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం మొదట నిర్లక్ష్యం చేసింది.</li>
<li>కానీ దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర వ్యతిరేకత, విద్యార్థుల నిరసనలు, ప్రజాసంఘాల ఒత్తిడి నేపథ్యంలో ఈ రాజీనామా అనివార్యమైంది.</li>
<li>ఇది కేవలం ఒక వ్యక్తి రాజీనామా మాత్రమే కాదు. విద్యార్థుల ఐక్యత, ప్రజాస్వామ్య</li></ul>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10895/dharmendra-prasads-resignation-is-a-great-victory-for-the-united"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/file_000000009adc81fa88035e8fe0d279b8.png" alt=""></a><br /><p>సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113. </p>
<p>జగిత్యాల 25 జూలై (ప్రజా మంటలు) : </p>
<p>కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా పై స్పందించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.</p>
<p>ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....</p>
<ul>
<li>విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారిపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆగ్రహానికి ఫలితంగానే సంబంధిత బాధ్యుడు ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయడం విద్యార్థుల ఉద్యమానికి దక్కిన గొప్ప విజయమని బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గ నాయకురాలు వసంత పేర్కొన్నారు.</li>
<li>పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని విద్యార్థులు చేసిన న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం మొదట నిర్లక్ష్యం చేసింది.</li>
<li>కానీ దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర వ్యతిరేకత, విద్యార్థుల నిరసనలు, ప్రజాసంఘాల ఒత్తిడి నేపథ్యంలో ఈ రాజీనామా అనివార్యమైంది.</li>
<li>ఇది కేవలం ఒక వ్యక్తి రాజీనామా మాత్రమే కాదు. విద్యార్థుల ఐక్యత, ప్రజాస్వామ్య పోరాటం ముందు అధికారంలో ఉన్నవారు కూడా తలవంచాల్సి వస్తుందనే విషయాన్ని ఈ పరిణామం మరోసారి నిరూపించింది.</li>
<li>అయితే రాజీనామాతోనే బాధ్యత ముగిసినట్లు కేంద్ర ప్రభుత్వం భావించకూడదు.</li>
<li>పరీక్షల వ్యవస్థలో జరిగిన అవకతవకలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపి, బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి.</li>
<li>భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో పారదర్శక విధానాలను అమలు చేయాలి.</li>
<li>బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ విద్యార్థుల పక్షాన నిలుస్తుంది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడే ప్రతి న్యాయమైన ఉద్యమానికి మద్దతు ఇస్తుంది.</li>
<li>విద్యార్థుల కష్టార్జిత భవిష్యత్తును రాజకీయాల కోసం బలిపశువుగా మార్చే ప్రయత్నాలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది.</li>
</ul>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10895/dharmendra-prasads-resignation-is-a-great-victory-for-the-united</link>
                <guid>https://www.prajamantalu.com/article/10895/dharmendra-prasads-resignation-is-a-great-victory-for-the-united</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 19:32:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/file_000000009adc81fa88035e8fe0d279b8.png"                         length="2840828"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తమిళనాడు లో  ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరు మార్పు</title>
                                    <description><![CDATA[<p><br />చెన్నై, జూలై 22: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ పేరును 'తలైవార్ కామరాజర్ అల్పాహార పథకం’గా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. </p>
<p><br />ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుతున్న ఈ పథకాన్ని 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా విస్తరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విస్తరణ సెప్టెంబర్‌లో అమల్లోకి రానున్నట్లు సమాచారం. </p>
<p>పాఠశాల విద్యార్థులకు ఉదయం పోషకాహారం అందించడం, ఆకలి కారణంగా విద్యకు దూరం కాకుండా చూడడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పేరును మార్చి మాజీ ముఖ్యమంత్రి, విద్యా విస్తరణకు కృషి చేసిన  తలైవార్ కె. కామరాజర్ పేరును పెట్టడంపై తమిళనాడు కాంగ్రెస్ స్వాగతం తెలిపింది. </p>
<p><br />అయితే, డీఎంకే ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరును మార్చడం తమిళనాడు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10891/name-change-of-chief-ministers-breakfast-scheme-in-tamil-nadu"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/1005337679.jpg" alt=""></a><br /><p><br />చెన్నై, జూలై 22: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ పేరును 'తలైవార్ కామరాజర్ అల్పాహార పథకం’గా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. </p>
<p><br />ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుతున్న ఈ పథకాన్ని 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా విస్తరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విస్తరణ సెప్టెంబర్‌లో అమల్లోకి రానున్నట్లు సమాచారం. </p>
<p>పాఠశాల విద్యార్థులకు ఉదయం పోషకాహారం అందించడం, ఆకలి కారణంగా విద్యకు దూరం కాకుండా చూడడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పేరును మార్చి మాజీ ముఖ్యమంత్రి, విద్యా విస్తరణకు కృషి చేసిన  తలైవార్ కె. కామరాజర్ పేరును పెట్టడంపై తమిళనాడు కాంగ్రెస్ స్వాగతం తెలిపింది. </p>
<p><br />అయితే, డీఎంకే ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరును మార్చడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు పథకాల పేర్ల మార్పు నేపథ్యంలో ఈ నిర్ణయం కూడా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10891/name-change-of-chief-ministers-breakfast-scheme-in-tamil-nadu</link>
                <guid>https://www.prajamantalu.com/article/10891/name-change-of-chief-ministers-breakfast-scheme-in-tamil-nadu</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 22:00:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/1005337679.jpg"                         length="44234"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        