<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/category/1/national" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>National - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/category/1/rss</link>
                <description>National RSS Feed</description>
                
                            <item>
                <title>బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల, జూలై 27 (ప్రజా మంటలు): </strong></p>
<p>బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి నిర్మాణం అంశంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు.</p>
<p>మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను హైదరాబాద్‌లో కలిసి బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని వినతిపత్రం అందజేశానని తెలిపారు. దీనిపై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని అన్నారు.<br />కేంద్ర మంత్రి జువెల్ ఓరం రాయికల్ పర్యటన సందర్భంగా జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి మంజూరుకు హామీ ఇచ్చారని, అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కలిసి ఢిల్లీలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు.<br />ఎస్టీ వెల్ఫేర్ శాఖ పరిధిలో ఈ ప్రాజెక్టు ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రతిపాదనలు కేంద్రానికి పంపేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మంత్రి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10906/mla-dr-sanjay-kumar-counters-jeevan-reddys-comments-on-bornapally-jagannathpur"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260727-wa0882.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల, జూలై 27 (ప్రజా మంటలు): </strong></p>
<p>బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి నిర్మాణం అంశంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు.</p>
<p>మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను హైదరాబాద్‌లో కలిసి బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని వినతిపత్రం అందజేశానని తెలిపారు. దీనిపై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని అన్నారు.<br />కేంద్ర మంత్రి జువెల్ ఓరం రాయికల్ పర్యటన సందర్భంగా జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి మంజూరుకు హామీ ఇచ్చారని, అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కలిసి ఢిల్లీలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు.<br />ఎస్టీ వెల్ఫేర్ శాఖ పరిధిలో ఈ ప్రాజెక్టు ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రతిపాదనలు కేంద్రానికి పంపేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణానికి తొలి సంతకం చేశారని, టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చేపట్టకపోవడంతో మళ్లీ టెండర్ ప్రక్రియ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు తెలిపారు.<br /><strong><span style="color:rgb(186,55,42);">"2012లో మంజూరైన కోటి రూపాయలు ఏమయ్యాయి?"</span></strong><br />2012లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బోర్నపల్లి బ్రిడ్జికి రూ.1 కోటి మంజూరైందని అధికారులతో కలిసి ప్రజలకు ప్రకటించారని గుర్తు చేసిన ఎమ్మెల్యే, ఆ నిధులు ఏమయ్యాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రజలు సమాధానం కోరుతున్నారని అన్నారు.<br /><strong><span style="color:rgb(186,55,42);">అరవింద్–జీవన్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారా?</span></strong><br />గతంలో ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కలిసి పనిచేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని వ్యాఖ్యానించారు.<br /><strong><span style="color:rgb(186,55,42);">పీఎం జన్మన్ నిధులపై ప్రశ్న</span></strong><br />కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ పథకం కింద రావాల్సిన నిధుల విషయంలో మాజీ మంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు.<br />"తెలిసిన కాంట్రాక్టర్‌తో పని చేయొచ్చన్న వ్యాఖ్య ఆశ్చర్యం"<br />రాయికల్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో "తెలిసిన కాంట్రాక్టర్‌ను తీసుకొచ్చి పని చేయించొచ్చు" అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారని, గతంలో జగిత్యాలలో గణేష్ నవరాత్రుల సందర్భంగా తనకు తెలిసిన కాంట్రాక్టర్‌తో పనులు చేయిస్తే అభివృద్ధికి అడ్డుపడ్డారని విమర్శించిన వారు, ఇప్పుడు అదే తరహా వ్యాఖ్యలు చేయడం విరుద్ధమని అన్నారు.<br /><span style="color:rgb(186,55,42);"><strong>బ్రిడ్జిల నిర్మాణంపై ప్రశ్నలు</strong></span><br />రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి హయాంలో బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జితో పాటు ఇటిక్యాల–రామారావుపల్లి, రామాజీపేట, కోనాపూర్, మైతాపూర్ బ్రిడ్జిల నిర్మాణాలు ఎందుకు పూర్తి కాలేదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.<br /><strong>రాజకీయ విమర్శలు</strong><br />గత 25 ఏళ్లుగా టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించిన జీవన్ రెడ్డి, ఇప్పుడు రహస్య ఒప్పందంలో భాగంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని అన్నారు.</p>
<p><br />ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, బండ శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, గట్టు సతీష్, రాయికల్ మండల అధ్యక్షుడు రవీందర్ రావు, కోల శ్రీనివాస్, పాదం రాజు, సురేందర్ నాయక్, ప్రసాద్, మర్రిపెల్లి శ్రీనివాస్ గౌడ్, భూమేష్, నక్కల రవీందర్ రెడ్డి, రేపల్లె హరికృష్ణ, కుసరి అనిల్, కౌన్సిలర్ క్యాదాసు నవీన్, వీరబత్తిని శ్రీనివాస్, బొలిశెట్టి గంగారెడ్డి, అబ్బూరి మల్లేశం గౌడ్, నలువల సురేష్, మహేశ్వర్ రావు, విద్యాసాగర్, సాయి, దయాల్, శరత్, గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10906/mla-dr-sanjay-kumar-counters-jeevan-reddys-comments-on-bornapally-jagannathpur</link>
                <guid>https://www.prajamantalu.com/article/10906/mla-dr-sanjay-kumar-counters-jeevan-reddys-comments-on-bornapally-jagannathpur</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 20:30:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260727-wa0882.jpg"                         length="101745"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఒకే ఒక్క మొగాడు మొనగాడు ఎమ్మెల్యే పాయల్ శంకర్.. </title>
                                    <description><![CDATA[<p><strong>సెల్యూట్ టు ది లీడర్...  </strong></p>
<p>నేడు ఎమ్మెల్యే <strong>పాయల్ శంకర్ విలువ ఇంతా అంతా </strong>కాదు <span style="color:rgb(224,62,45);"><strong>అక్షరాల 2278.14 కోట్లు.</strong></span></p>
<p>అభినవ అపర భగీరథుడు అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్.</p>
<p>అదిలాబాద్ జిల్లాకు బాహుబలి లాంటి మెగా నిధుల కేటాయింపు... </p>
<p><strong><span style="color:rgb(224,62,45);">రాష్ట్రంలో అదిలాబాదు జిల్లా ఓటర్లే అత్యధిక ప్రభావవంతమైన వారు, తెలివి కలవారు ఒకటి పాయల్ శంకర్ ను ఎమ్మెల్యే గా ఎన్నుకోవడం అయితే నేడు G.O విడుదల బలమైన ప్రజల విజయం అని ప్రస్పుటంగా నిరూపించింది...  </span></strong></p>
<p>ఇటీవల కాలంలో ఎమ్మెల్యే పై మీడియా లో వచ్చిన వరుస కథనాలు <span style="color:rgb(224,62,45);"><strong>అమావాస్య చంద్రుడికి తాత్కాలిక అడ్డు ఎలాగో తనపై అలానే వచ్చాయి అని ఇప్పుడు ఆ చంద్రుడిని తలపై మోసే బోళా శంకరుడే మన శంకరన్న అని అనుకుంటూనే కాగా మోసేవాడిపైనే కదా బరువు అని</strong></span> సునిశిత పరిశీలన చేస్తున్న మేధావి ప్రజావర్గం అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. </p>
<p><strong><span style="color:rgb(224,62,45);">అసలు ఏదో లేనిది ఏది</span></strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10901/mla-payal-shankar-is-the-only-one"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/screenshot_20260726_202115_chatgpt1.jpg" alt=""></a><br /><p><strong>సెల్యూట్ టు ది లీడర్...  </strong></p>
<p>నేడు ఎమ్మెల్యే <strong>పాయల్ శంకర్ విలువ ఇంతా అంతా </strong>కాదు <span style="color:rgb(224,62,45);"><strong>అక్షరాల 2278.14 కోట్లు.</strong></span></p>
<p>అభినవ అపర భగీరథుడు అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్.</p>
<p>అదిలాబాద్ జిల్లాకు బాహుబలి లాంటి మెగా నిధుల కేటాయింపు... </p>
<p><strong><span style="color:rgb(224,62,45);">రాష్ట్రంలో అదిలాబాదు జిల్లా ఓటర్లే అత్యధిక ప్రభావవంతమైన వారు, తెలివి కలవారు ఒకటి పాయల్ శంకర్ ను ఎమ్మెల్యే గా ఎన్నుకోవడం అయితే నేడు G.O విడుదల బలమైన ప్రజల విజయం అని ప్రస్పుటంగా నిరూపించింది...  </span></strong></p>
<p>ఇటీవల కాలంలో ఎమ్మెల్యే పై మీడియా లో వచ్చిన వరుస కథనాలు <span style="color:rgb(224,62,45);"><strong>అమావాస్య చంద్రుడికి తాత్కాలిక అడ్డు ఎలాగో తనపై అలానే వచ్చాయి అని ఇప్పుడు ఆ చంద్రుడిని తలపై మోసే బోళా శంకరుడే మన శంకరన్న అని అనుకుంటూనే కాగా మోసేవాడిపైనే కదా బరువు అని</strong></span> సునిశిత పరిశీలన చేస్తున్న మేధావి ప్రజావర్గం అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. </p>
<p><strong><span style="color:rgb(224,62,45);">అసలు ఏదో లేనిది ఏది దక్కదు కానీ అసలు ఏమి ఉండడం వలన ఈ విజయం దక్కింది అనేది అటు తన తోటి ఎమ్మెల్యే సహచరులకు, విమర్శకులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాగా స్వపక్షంలోనే విపక్షంగా ఉండే వారికి కూడా ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్న !!! </span></strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఎప్పుడూ వచ్చాము అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం</strong></span> !!!! అవును ముమ్మాటికి ఒకే ఒక్క మొగాడు మొనగాడు మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న అని తన బీజేపీ అభిమాన సైన్యం ఎంతో గర్వపడుతున్నారు. </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఇకపై అదిలాబాద్ కు ఎమ్మెల్యే అవడం కాదు విజయం 2000కోట్ల మార్కు దాటేలా ప్రభుత్వం ద్వారా నిధుల మంజూరు చేయించడం మాత్రమే అసలుసిసలు విజయం అనే మార్కు ను సెట్ చేశాడు మా శంకర్ అన్న అని బీజేపీ కార్యకర్తలు రాజకీయ సవాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. </strong></span></p>
<p><span style="color:rgb(132,63,161);"><strong>ఒక బీజేపీ ఎమ్మెల్యే గా తన కష్టానికి, చొరవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తో సానుకూలంగా ఇంత దోహదకారిగా ఉంటే అసలు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ లో ఏర్పడితే డబల్ ఇంజన్ సర్కార్ గా ఎంత అభివృద్ధి సాధ్యం అని బీజేపీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తున్నారు.</strong></span>...</p>
<p> </p>
<p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Local News</category>
                                            <category>Opinion</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10901/mla-payal-shankar-is-the-only-one</link>
                <guid>https://www.prajamantalu.com/article/10901/mla-payal-shankar-is-the-only-one</guid>
                <pubDate>Sun, 26 Jul 2026 20:30:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/screenshot_20260726_202115_chatgpt1.jpg"                         length="848000"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విషజ్వరాల నివారణకు పారిశుద్ధ్యమే ప్రధాన ఆయుధం – దావ వసంత సురేష్.</title>
                                    <description><![CDATA[<p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). </p>
<p>జగిత్యాల 26 జూలై (ప్రజా మంటలు) : </p>
<p>జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన <strong>ఇద్దరు చిన్నారులు నిన్న విష జ్వరంతో మరణించగా</strong> ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్.</p>
<p>ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...</p>
<ul>
<li>వర్షాకాలంలో విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.</li>
<li>ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలి అని అన్నారు.</li>
<li>బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది.</li>
<li>ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం, గ్రామాలు మరియు పట్టణాల్లో విస్తృతంగా పారిశుద్ధ్య పనులు చేపట్టడం, దోమల నివారణ కోసం ఫాగింగ్, యాంటీ లార్వల్ స్ప్రేయింగ్</li></ul>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10897/sanitation-is-the-main-weapon-for-the-prevention-of-toxic"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/file_00000000c8288208aed7cd043297fad0.png" alt=""></a><br /><p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). </p>
<p>జగిత్యాల 26 జూలై (ప్రజా మంటలు) : </p>
<p>జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన <strong>ఇద్దరు చిన్నారులు నిన్న విష జ్వరంతో మరణించగా</strong> ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్.</p>
<p>ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...</p>
<ul>
<li>వర్షాకాలంలో విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.</li>
<li>ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలి అని అన్నారు.</li>
<li>బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది.</li>
<li>ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం, గ్రామాలు మరియు పట్టణాల్లో విస్తృతంగా పారిశుద్ధ్య పనులు చేపట్టడం, దోమల నివారణ కోసం ఫాగింగ్, యాంటీ లార్వల్ స్ప్రేయింగ్ నిర్వహించడం, కాలువలను శుభ్రపరచడం, చెత్తను సకాలంలో తొలగించడం వంటి చర్యలు నిరంతరం అమలు చేయబడ్డాయి.</li>
<li>కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో పారిశుద్ధ్యం గురించి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు.</li>
<li>ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టి మరియు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలతో పాటు హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సంబంధిత అధికారులతో మాట్లాడారు.</li>
</ul>
<p>ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి నాయకులు గంగారెడ్డి, మహేష్, లింగన్న, బాలు, శ్రీను, రాము, పవన్ తదితరులు ఉన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10897/sanitation-is-the-main-weapon-for-the-prevention-of-toxic</link>
                <guid>https://www.prajamantalu.com/article/10897/sanitation-is-the-main-weapon-for-the-prevention-of-toxic</guid>
                <pubDate>Sun, 26 Jul 2026 17:55:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/file_00000000c8288208aed7cd043297fad0.png"                         length="2180715"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన గొప్ప విజయం - దావ వసంత సురేష్.</title>
                                    <description><![CDATA[<p>సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113. </p>
<p>జగిత్యాల 25 జూలై (ప్రజా మంటలు) : </p>
<p>కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా పై స్పందించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.</p>
<p>ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....</p>
<ul>
<li>విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారిపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆగ్రహానికి ఫలితంగానే సంబంధిత బాధ్యుడు ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయడం విద్యార్థుల ఉద్యమానికి దక్కిన గొప్ప విజయమని బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గ నాయకురాలు వసంత పేర్కొన్నారు.</li>
<li>పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని విద్యార్థులు చేసిన న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం మొదట నిర్లక్ష్యం చేసింది.</li>
<li>కానీ దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర వ్యతిరేకత, విద్యార్థుల నిరసనలు, ప్రజాసంఘాల ఒత్తిడి నేపథ్యంలో ఈ రాజీనామా అనివార్యమైంది.</li>
<li>ఇది కేవలం ఒక వ్యక్తి రాజీనామా మాత్రమే కాదు. విద్యార్థుల ఐక్యత, ప్రజాస్వామ్య</li></ul>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10895/dharmendra-prasads-resignation-is-a-great-victory-for-the-united"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/file_000000009adc81fa88035e8fe0d279b8.png" alt=""></a><br /><p>సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113. </p>
<p>జగిత్యాల 25 జూలై (ప్రజా మంటలు) : </p>
<p>కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా పై స్పందించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.</p>
<p>ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....</p>
<ul>
<li>విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారిపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆగ్రహానికి ఫలితంగానే సంబంధిత బాధ్యుడు ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయడం విద్యార్థుల ఉద్యమానికి దక్కిన గొప్ప విజయమని బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గ నాయకురాలు వసంత పేర్కొన్నారు.</li>
<li>పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని విద్యార్థులు చేసిన న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం మొదట నిర్లక్ష్యం చేసింది.</li>
<li>కానీ దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర వ్యతిరేకత, విద్యార్థుల నిరసనలు, ప్రజాసంఘాల ఒత్తిడి నేపథ్యంలో ఈ రాజీనామా అనివార్యమైంది.</li>
<li>ఇది కేవలం ఒక వ్యక్తి రాజీనామా మాత్రమే కాదు. విద్యార్థుల ఐక్యత, ప్రజాస్వామ్య పోరాటం ముందు అధికారంలో ఉన్నవారు కూడా తలవంచాల్సి వస్తుందనే విషయాన్ని ఈ పరిణామం మరోసారి నిరూపించింది.</li>
<li>అయితే రాజీనామాతోనే బాధ్యత ముగిసినట్లు కేంద్ర ప్రభుత్వం భావించకూడదు.</li>
<li>పరీక్షల వ్యవస్థలో జరిగిన అవకతవకలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపి, బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి.</li>
<li>భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో పారదర్శక విధానాలను అమలు చేయాలి.</li>
<li>బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ విద్యార్థుల పక్షాన నిలుస్తుంది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడే ప్రతి న్యాయమైన ఉద్యమానికి మద్దతు ఇస్తుంది.</li>
<li>విద్యార్థుల కష్టార్జిత భవిష్యత్తును రాజకీయాల కోసం బలిపశువుగా మార్చే ప్రయత్నాలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది.</li>
</ul>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10895/dharmendra-prasads-resignation-is-a-great-victory-for-the-united</link>
                <guid>https://www.prajamantalu.com/article/10895/dharmendra-prasads-resignation-is-a-great-victory-for-the-united</guid>
                <pubDate>Sat, 25 Jul 2026 19:32:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/file_000000009adc81fa88035e8fe0d279b8.png"                         length="2840828"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం: తెలంగాణ రక్షణ సేన</title>
                                    <description><![CDATA[<h2 style="text-align:justify;"><strong style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు):</strong></h2>
<p>దేశవ్యాప్తంగా NEET ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కందుల మధు, బొడ్డుపల్లి లింగం, అశోక్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.</p>
<p>NEET ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.</p>
<p><strong>విద్యార్థుల జీవితాలతో చెలగాటం: కందుల మధు</strong></p>
<p>కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కందుల మధు విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కఠిన కేసులు పెట్టడం దారుణమన్నారు. పరీక్షల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10893/telangana-raksha-sena-is-messing-with-students-lives"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/761b8efb-364b-4feb-8051-7cb690ce228a.jpeg" alt=""></a><br /><h2 style="text-align:justify;"><strong style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు):</strong></h2>
<p>దేశవ్యాప్తంగా NEET ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కందుల మధు, బొడ్డుపల్లి లింగం, అశోక్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.</p>
<p>NEET ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.</p>
<p><strong>విద్యార్థుల జీవితాలతో చెలగాటం: కందుల మధు</strong></p>
<p>కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కందుల మధు విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కఠిన కేసులు పెట్టడం దారుణమన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన ప్రధాని మోడీ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.</p>
<p><strong>విద్యార్థులకు న్యాయం చేయకపోతే పోరాటం: బొడ్డుపల్లి లింగం</strong></p>
<p>దేశంలో ప్రశ్నపత్రాల లీకేజీలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని బొడ్డుపల్లి లింగం అన్నారు. 2024లో NTA, UGC నిర్వహించిన పలు పరీక్షలపై కూడా వివాదాలు తలెత్తాయని గుర్తుచేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయకపోతే ప్రభుత్వంపై మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.</p>
<p><strong>కేంద్రం బాధ్యత విస్మరించింది: అశోక్ యాదవ్</strong></p>
<p>పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని అశోక్ యాదవ్ ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. జరిగిన పరిణామాలపై ప్రధాని మోడీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.</p>
<p>ర్యాలీలో గుమ్మడి క్రాంతి, సీహెచ్ భగత్ యాదవ్, కొప్పుల అర్జున్, రాజ్ కుమార్, కశ్యప్ యాదవ్, సాయి నేత, అకిల్ రెడ్డి, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10893/telangana-raksha-sena-is-messing-with-students-lives</link>
                <guid>https://www.prajamantalu.com/article/10893/telangana-raksha-sena-is-messing-with-students-lives</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 19:55:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/761b8efb-364b-4feb-8051-7cb690ce228a.jpeg"                         length="207355"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తమిళనాడు లో  ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరు మార్పు</title>
                                    <description><![CDATA[<p><br />చెన్నై, జూలై 22: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ పేరును 'తలైవార్ కామరాజర్ అల్పాహార పథకం’గా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. </p>
<p><br />ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుతున్న ఈ పథకాన్ని 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా విస్తరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విస్తరణ సెప్టెంబర్‌లో అమల్లోకి రానున్నట్లు సమాచారం. </p>
<p>పాఠశాల విద్యార్థులకు ఉదయం పోషకాహారం అందించడం, ఆకలి కారణంగా విద్యకు దూరం కాకుండా చూడడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పేరును మార్చి మాజీ ముఖ్యమంత్రి, విద్యా విస్తరణకు కృషి చేసిన  తలైవార్ కె. కామరాజర్ పేరును పెట్టడంపై తమిళనాడు కాంగ్రెస్ స్వాగతం తెలిపింది. </p>
<p><br />అయితే, డీఎంకే ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరును మార్చడం తమిళనాడు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10891/name-change-of-chief-ministers-breakfast-scheme-in-tamil-nadu"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/1005337679.jpg" alt=""></a><br /><p><br />చెన్నై, జూలై 22: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ పేరును 'తలైవార్ కామరాజర్ అల్పాహార పథకం’గా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. </p>
<p><br />ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుతున్న ఈ పథకాన్ని 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా విస్తరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విస్తరణ సెప్టెంబర్‌లో అమల్లోకి రానున్నట్లు సమాచారం. </p>
<p>పాఠశాల విద్యార్థులకు ఉదయం పోషకాహారం అందించడం, ఆకలి కారణంగా విద్యకు దూరం కాకుండా చూడడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పేరును మార్చి మాజీ ముఖ్యమంత్రి, విద్యా విస్తరణకు కృషి చేసిన  తలైవార్ కె. కామరాజర్ పేరును పెట్టడంపై తమిళనాడు కాంగ్రెస్ స్వాగతం తెలిపింది. </p>
<p><br />అయితే, డీఎంకే ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరును మార్చడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు పథకాల పేర్ల మార్పు నేపథ్యంలో ఈ నిర్ణయం కూడా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10891/name-change-of-chief-ministers-breakfast-scheme-in-tamil-nadu</link>
                <guid>https://www.prajamantalu.com/article/10891/name-change-of-chief-ministers-breakfast-scheme-in-tamil-nadu</guid>
                <pubDate>Wed, 22 Jul 2026 22:00:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/1005337679.jpg"                         length="44234"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విజయ్‌పై తప్పుడు ప్రచారం చేయొద్దు.. ఆరోపణలకు ఆధారాలు చూపాలి: మంత్రి నిర్మల్ కుమార్</title>
                                    <description><![CDATA[<p><br /><strong>చెన్నై, జూలై 01 (ప్రజా మంటలు): </strong></p>
<p>తమిళనాడు మంత్రి నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, నటుడు, టీవీకే (TVK) అధ్యక్షుడు విజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. వైకోతో పాటు మరెవరైనా ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తే, వారిని టీవీకే తరఫున మళ్లీ గెలిపిస్తానని ముఖ్యమంత్రి విజయ్ ఎక్కడా చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. అలాంటి వ్యాఖ్యలు విజయ్‌కు ఆపాదించడం పూర్తిగా తప్పుడు ప్రచారమని అన్నారు.<br />మంత్రి మాట్లాడుతూ, టీవీకే నేతల వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం కాకుండా, వాస్తవాల ఆధారంగా రాజకీయ చర్చలు జరగాలని సూచించారు.<br />అలాగే, ఎమ్మెల్యేలను రూ.40 నుంచి రూ.50 కోట్లకు కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి M. K. Stalin చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, అలాంటి తీవ్రమైన ఆరోపణలకు ప్రభుత్వం ఆధారాలు బయటపెట్టాలని మంత్రి నిర్మల్ కుమార్ డిమాండ్ చేశారు. ఆధారాలు ఉంటే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10839/minister-nirmal-kumar-should-not-spread-false-propaganda-against-vijay"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/file_00000000d11c7208a859d7748be315ce.jpg" alt=""></a><br /><p><br /><strong>చెన్నై, జూలై 01 (ప్రజా మంటలు): </strong></p>
<p>తమిళనాడు మంత్రి నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, నటుడు, టీవీకే (TVK) అధ్యక్షుడు విజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. వైకోతో పాటు మరెవరైనా ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తే, వారిని టీవీకే తరఫున మళ్లీ గెలిపిస్తానని ముఖ్యమంత్రి విజయ్ ఎక్కడా చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. అలాంటి వ్యాఖ్యలు విజయ్‌కు ఆపాదించడం పూర్తిగా తప్పుడు ప్రచారమని అన్నారు.<br />మంత్రి మాట్లాడుతూ, టీవీకే నేతల వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం కాకుండా, వాస్తవాల ఆధారంగా రాజకీయ చర్చలు జరగాలని సూచించారు.<br />అలాగే, ఎమ్మెల్యేలను రూ.40 నుంచి రూ.50 కోట్లకు కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి M. K. Stalin చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, అలాంటి తీవ్రమైన ఆరోపణలకు ప్రభుత్వం ఆధారాలు బయటపెట్టాలని మంత్రి నిర్మల్ కుమార్ డిమాండ్ చేశారు. ఆధారాలు ఉంటే ప్రజల ముందుంచాలని, లేకుంటే నిరాధార ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయవద్దని అన్నారు.<br />ప్రజాస్వామ్యంలో ఆరోపణలు చేయడం కంటే వాటిని రుజువు చేయడం ముఖ్యమని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు విలేఖరులు అడిగిన రాజకీయ పరిణామాలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా మంత్రి సమాధానాలు ఇచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10839/minister-nirmal-kumar-should-not-spread-false-propaganda-against-vijay</link>
                <guid>https://www.prajamantalu.com/article/10839/minister-nirmal-kumar-should-not-spread-false-propaganda-against-vijay</guid>
                <pubDate>Wed, 01 Jul 2026 17:32:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/file_00000000d11c7208a859d7748be315ce.jpg"                         length="90874"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలి - పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా</title>
                                    <description><![CDATA[<p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)</p>
<p>జగిత్యాల 28 జూన్ ( ప్రజా మంటలు) : </p>
<p>జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా 0-5 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలని పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా వెల్లడించారు.</p>
<p>పోలియో చుక్కలను ఈనెల 28,29, 30 తేదీలలో అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు.</p>
<p>ఈ సందర్భంగా పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా పత్రిక ప్రకటన చేశారు.</p>
<ol>
<li>రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలను పంపిణీ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ రూపొందించారు.</li>
<li>రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం లో బాగంగా 229 పోలియో బూతులను ఏర్పాటు చేశారు.</li>
<li>903 మొబైల్ ట్రాన్సిట్ పాయింట్లలో టీమ్స్ లను ఏర్పాటు చేశారు.</li>
<li>2,298 రూట్ సూపర్వైజర్ లు, 8,393</li></ol>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10832/pcc-sevadal-secretary-bogoji-mukesh-khanna-wants-to-brighten-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260628-wa0008.jpg" alt=""></a><br /><p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)</p>
<p>జగిత్యాల 28 జూన్ ( ప్రజా మంటలు) : </p>
<p>జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా 0-5 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలని పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా వెల్లడించారు.</p>
<p>పోలియో చుక్కలను ఈనెల 28,29, 30 తేదీలలో అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు.</p>
<p>ఈ సందర్భంగా పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా పత్రిక ప్రకటన చేశారు.</p>
<ol>
<li>రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలను పంపిణీ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ రూపొందించారు.</li>
<li>రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం లో బాగంగా 229 పోలియో బూతులను ఏర్పాటు చేశారు.</li>
<li>903 మొబైల్ ట్రాన్సిట్ పాయింట్లలో టీమ్స్ లను ఏర్పాటు చేశారు.</li>
<li>2,298 రూట్ సూపర్వైజర్ లు, 8,393 ANM లు, ఆశా కార్యకర్తలు 27,181, అంగన్వాడి వర్కర్స్ 34,442 సిబ్బంది పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 52 లక్షల bOPV వ్యాక్సిన్ లను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అందుబాటులో ఉంచారు.</li>
<li>పోలియో రహిత దేశంగా ఇప్పటికే గుర్తింపు పొందామన్నారు.</li>
</ol>
<p>రాష్ట్రంలో పోలియో కేసులు లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయన్నారు. </p>
<p>పోలియో పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10832/pcc-sevadal-secretary-bogoji-mukesh-khanna-wants-to-brighten-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10832/pcc-sevadal-secretary-bogoji-mukesh-khanna-wants-to-brighten-the</guid>
                <pubDate>Sun, 28 Jun 2026 13:06:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260628-wa0008.jpg"                         length="234229"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తమిళనాడు ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు పి.డి. అరసకుమార్ అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>రూ.100 కోట్ల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల మోసం కేసు</strong></span></p>
<p><strong>చెన్నై, జూన్ 28 (ప్రజా మంటలు):</strong></p>
<p>తమిళనాడులో ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ అనుమతులు, శాశ్వత గుర్తింపు (Recognition), గ్రేడ్ అప్‌గ్రేడేషన్, డీటీసీపీ (DTCP), సీఎండీఏ (CMDA) అనుమతులు ఇప్పిస్తానని నమ్మబలికి రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు <strong>పి.డి. (బి.టి.) అరసకుమార్</strong>ను చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు శనివారం అరెస్టు చేశారు.</p>
<p>ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. గత రెండేళ్లుగా ప్రభుత్వ అనుమతులు, గుర్తింపుల కోసం ఎదురుచూస్తున్న అనేక ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను లక్ష్యంగా చేసుకుని అరసకుమార్ భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.</p>
<h3>ఫిర్యాదు ఎలా వచ్చింది?</h3>
<p>ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ తమిళనాడు కార్యదర్శి ఇళంగోవన్ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10829/tamil-nadu-private-schools-association-president-pd-arasakumar-arrested"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/file_00000000133071fa878ddb23293f6925.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>రూ.100 కోట్ల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల మోసం కేసు</strong></span></p>
<p><strong>చెన్నై, జూన్ 28 (ప్రజా మంటలు):</strong></p>
<p>తమిళనాడులో ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ అనుమతులు, శాశ్వత గుర్తింపు (Recognition), గ్రేడ్ అప్‌గ్రేడేషన్, డీటీసీపీ (DTCP), సీఎండీఏ (CMDA) అనుమతులు ఇప్పిస్తానని నమ్మబలికి రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు <strong>పి.డి. (బి.టి.) అరసకుమార్</strong>ను చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు శనివారం అరెస్టు చేశారు.</p>
<p>ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. గత రెండేళ్లుగా ప్రభుత్వ అనుమతులు, గుర్తింపుల కోసం ఎదురుచూస్తున్న అనేక ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను లక్ష్యంగా చేసుకుని అరసకుమార్ భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.</p>
<h3>ఫిర్యాదు ఎలా వచ్చింది?</h3>
<p>ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ తమిళనాడు కార్యదర్శి ఇళంగోవన్ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని వందలాది పాఠశాలల యాజమాన్యాల నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నప్పటికీ, హామీ ఇచ్చిన అనుమతులు ఇప్పించలేదని, తీసుకున్న మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.</p>
<h3>మోసం ఎలా జరిగిందంటే...</h3>
<p>పోలీసుల దర్యాప్తు ప్రకారం, సాలిగ్రామంలో "తమిళనాడు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్" పేరుతో సంస్థను నిర్వహించిన అరసకుమార్, తనకు ఉన్న రాజకీయ, ఉన్నతాధికారుల పరిచయాలను ఉపయోగించి ప్రభుత్వ అనుమతులు ఇప్పిస్తానని పాఠశాలల యాజమాన్యాలను నమ్మించారు.</p>
<p>శాశ్వత గుర్తింపు, గ్రేడ్ అప్‌గ్రేడేషన్, భవన అనుమతులు, ఇతర అధికారిక క్లియరెన్స్‌లు తక్కువ సమయంలో ఇప్పిస్తానని హామీ ఇస్తూ ఒక్కో పాఠశాల నుంచి లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.</p>
<h3>అనుమతులు లేవు... డబ్బూ లేదు</h3>
<p>డబ్బు తీసుకున్నప్పటికీ సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు ఇప్పించలేదని, బాధిత పాఠశాలల యాజమాన్యాలు డబ్బు తిరిగి కోరగా తప్పించుకుంటూ వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.</p>
<h3>అరెస్ట్... కోర్టులో హాజరు</h3>
<p>ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలు ఆధారాలను సేకరించిన అనంతరం అరసకుమార్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.</p>
<h3>మరికొందరిపై కూడా దర్యాప్తు</h3>
<p>ఈ మోసం ఒక్క వ్యక్తితో పరిమితం కాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బు లావాదేవీలు, మధ్యవర్తుల పాత్ర, రాజకీయ లేదా అధికార వర్గాల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరికొందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.</p>
<h3>రాజకీయ చర్చ</h3>
<p>అరసకుమార్ డీఎంకేకు చెందిన వ్యక్తిగా ప్రచారంలో ఉండటంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. అయితే ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, కోర్టులో ఆరోపణలు నిరూపితమయ్యే వరకు అవి ఆరోపణలుగానే పరిగణించాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10829/tamil-nadu-private-schools-association-president-pd-arasakumar-arrested</link>
                <guid>https://www.prajamantalu.com/article/10829/tamil-nadu-private-schools-association-president-pd-arasakumar-arrested</guid>
                <pubDate>Sun, 28 Jun 2026 11:13:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/file_00000000133071fa878ddb23293f6925.jpg"                         length="60263"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మమతా కాంగ్రెస్ గూటికి చేరితే... బీజేపీ వ్యూహానికి అతిపెద్ద ఎదురుదెబ్బ?</title>
                                    <description><![CDATA[<h6><strong>న్యూ డిల్లీ జూన్ 08 :</strong></h6>
<p>భారత రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఒక కొత్త రాజకీయ పునర్వ్యవస్థీకరణకు సంకేతాలిస్తున్నాయా? ఢిల్లీలో జరిగిన INDIA కూటమి సమావేశం తర్వాత రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.</p>
<p>దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలంటే ప్రతిపక్ష శక్తుల ఐక్యత తప్పనిసరి అనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య జరిగిన ప్రత్యేక సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.</p>
<p>ప్రస్తుతం మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో చేరనున్నారనే అధికారిక సమాచారం లేకపోయినా, ఒకవేళ అలాంటి పరిణామం చోటుచేసుకుంటే అది కేవలం ఒక నాయకురాలి పార్టీ మార్పుగా కాకుండా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే సంఘటనగా మారే అవకాశం ఉంది.</p>
<h2>బీజేపీ వ్యూహం ఏమిటి?</h2>
<p>గత దశాబ్ద కాలంగా బీజేపీ అనుసరిస్తున్న ప్రధాన రాజకీయ వ్యూహాల్లో ఒకటి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10786/if-mamata-joins-the-congress-fold-it-will-be-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/chatgpt-image-jun-8,-2026,-06_58_05-pm.png" alt=""></a><br /><h6><strong>న్యూ డిల్లీ జూన్ 08 :</strong></h6>
<p>భారత రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఒక కొత్త రాజకీయ పునర్వ్యవస్థీకరణకు సంకేతాలిస్తున్నాయా? ఢిల్లీలో జరిగిన INDIA కూటమి సమావేశం తర్వాత రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.</p>
<p>దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలంటే ప్రతిపక్ష శక్తుల ఐక్యత తప్పనిసరి అనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య జరిగిన ప్రత్యేక సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.</p>
<p>ప్రస్తుతం మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో చేరనున్నారనే అధికారిక సమాచారం లేకపోయినా, ఒకవేళ అలాంటి పరిణామం చోటుచేసుకుంటే అది కేవలం ఒక నాయకురాలి పార్టీ మార్పుగా కాకుండా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే సంఘటనగా మారే అవకాశం ఉంది.</p>
<h2>బీజేపీ వ్యూహం ఏమిటి?</h2>
<p>గత దశాబ్ద కాలంగా బీజేపీ అనుసరిస్తున్న ప్రధాన రాజకీయ వ్యూహాల్లో ఒకటి ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను దెబ్బతీయడంతో పాటు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలను ఒంటరిచేయడం, వాటి నాయకులను ఆకర్షించడం, విభేదాలను ప్రోత్సహించడం వంటి రాజకీయ ఎత్తుగడలు అనేక రాష్ట్రాల్లో కనిపించాయి.</p>
<p>మహారాష్ట్రలో శివసేన విభజన, ఎన్సీపీ చీలిక, బీహార్ రాజకీయ పరిణామాలు, తెలంగాణలో ఫిరాయింపులు, ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు ఈ వ్యూహానికి ఉదాహరణలుగా ప్రతిపక్షాలు చూపుతున్నాయి.</p>
<p>ఈ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు ఒంటరిగా పోరాడడం కష్టమవుతోందనే భావన బలపడుతోంది.</p>
<h2>మమతా నిర్ణయం దేశ రాజకీయాలకు సంకేతం కావచ్చా?</h2>
<p>మమతా బెనర్జీ సాధారణ రాజకీయ నాయకురాలు కాదు. వామపక్షాల 34 ఏళ్ల పాలనను ముగించిన నాయకురాలు. కాంగ్రెస్‌ను విడిచి స్వంత పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన నాయకురాలు.</p>
<p>అలాంటి నాయకురాలు తిరిగి కాంగ్రెస్‌తో కలిసే దిశగా అడుగులు వేస్తే అది వ్యక్తిగత రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు. దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు కూడా ఒక రాజకీయ సందేశంగా మారే అవకాశం ఉంది.</p>
<p>"ప్రస్తుతం ప్రధాన పోరాటం బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే, చిన్న చిన్న రాజకీయ భేదాలను పక్కనపెట్టి పెద్ద వేదికపై ఐక్యమవ్వాలి" అనే భావన మరింత బలపడవచ్చు.</p>
<h2>ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా అదే మార్గం ఎంచుకుంటే?</h2>
<p>ఇక్కడే భారత రాజకీయాల్లో అతిపెద్ద మార్పు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.</p>
<p>పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్, బీహార్‌లో ఆర్జేడీ, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో మిగిలిన ప్రాంతీయ శక్తులు, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోని రాజకీయ శక్తులు భవిష్యత్తులో జాతీయ స్థాయి సమీకరణలపై కొత్తగా ఆలోచించడం ప్రారంభించవచ్చు.</p>
<p>ప్రస్తుతం దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఒకే సమస్యను ఎదుర్కొంటున్నాయి. అవి రాష్ట్ర స్థాయిలో బలంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో బీజేపీ వంటి భారీ రాజకీయ యంత్రాంగాన్ని ఎదుర్కోవడం కష్టమవుతోంది.</p>
<p>ఈ నేపథ్యంలో కొన్ని పార్టీలు తమ స్వతంత్ర అస్తిత్వాన్ని కొనసాగిస్తూనే కాంగ్రెస్‌తో మరింత సమన్వయం పెంచవచ్చు. మరికొన్ని పార్టీలు దీర్ఘకాలంలో విలీనాలు లేదా శాశ్వత కూటముల దిశగా కూడా ఆలోచించే అవకాశం లేకపోలేదు.</p>
<h2>కాంగ్రెస్ మళ్లీ కేంద్రబిందువుగా మారుతుందా?</h2>
<p>2014 తర్వాత కాంగ్రెస్ క్రమంగా బలహీనపడినా ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉనికి కలిగిన ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉంది.</p>
<p>ప్రాంతీయ పార్టీలలో కొందరు నాయకులు కాంగ్రెస్‌తో గతంలో తీవ్ర విభేదాలు పెట్టుకున్నప్పటికీ, ప్రస్తుతం రాజకీయ అవసరాలు కొత్త సమీకరణాలను సృష్టిస్తున్నాయి.</p>
<p>మమతా వంటి నాయకులు కాంగ్రెస్‌తో మరింత దగ్గరవుతే, అది కాంగ్రెస్‌కు కేవలం సంఖ్యాబలం మాత్రమే కాదు, మానసిక ఆధిక్యాన్ని కూడా అందిస్తుంది.</p>
<p>ప్రతిపక్ష ఓటర్లలో "బీజేపీకి వ్యతిరేకంగా గెలవగల శక్తి ఏర్పడుతోంది" అనే నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది.</p>
<h2>2029 ఎన్నికలకు కొత్త రాజకీయ పటమా?</h2>
<p>ఒకవేళ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని, సీట్ల సర్దుబాట్లు, ఉమ్మడి కార్యక్రమాలు, సంయుక్త ఉద్యమాలు చేపడితే 2029 ఎన్నికలు పూర్తిగా భిన్నమైన రాజకీయ వాతావరణంలో జరిగే అవకాశం ఉంది.</p>
<p>బీజేపీ ఇప్పటివరకు అనుసరించిన "ప్రతిపక్షాలను విడగొట్టి బలహీనపరచడం" అనే వ్యూహానికి ఇది ఒక పెద్ద సవాలుగా మారవచ్చు.</p>
<p>అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా కేవలం బీజేపీ వ్యతిరేకతకే పరిమితం కాకుండా దేశ భవిష్యత్తుపై ప్రత్యామ్నాయ దృక్పథాన్ని ప్రజల ముందుంచాల్సి ఉంటుంది.</p>
<p>మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో చేరతారా లేదా అనేది భవిష్యత్తు నిర్ణయించే విషయం. కానీ ఆ చర్చ మొదలవడమే భారత రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులకు సంకేతంగా కనిపిస్తోంది.</p>
<p>ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి విడిపోయి ప్రాంతీయ శక్తులుగా ఎదిగిన నాయకులు, ఇప్పుడు మళ్లీ జాతీయ స్థాయి ఐక్యత అవసరాన్ని గుర్తించే పరిస్థితి వస్తే అది కేవలం రాజకీయ వ్యూహ మార్పు కాదు. భారత రాజకీయాల కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు.</p>
<p>బీజేపీకి వ్యతిరేకంగా విభజిత ప్రతిపక్షాల నుంచి సంఘటిత ప్రతిపక్షాల దిశగా ప్రయాణం ప్రారంభమైతే, రాబోయే సంవత్సరాల్లో భారత రాజకీయ పటం గణనీయంగా మారే అవకాశం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Comment</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10786/if-mamata-joins-the-congress-fold-it-will-be-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10786/if-mamata-joins-the-congress-fold-it-will-be-the</guid>
                <pubDate>Mon, 08 Jun 2026 19:05:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/chatgpt-image-jun-8%2C-2026%2C-06_58_05-pm.png"                         length="3077225"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>“కథ చెబుతా వింటారా” కథల పోటీ</title>
                                    <description><![CDATA[<p><strong>హనుమకొండ, మే 30 (ప్రజా మంటలు):</strong></p><p><br />తెలుగు భాషపై చిన్నారుల్లో మక్కువ పెంపొందించడంతో పాటు, అమ్మభాషైన తెలుగును గౌరవించే భావనను పెంచేందుకు హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “కథ చెబుతా వింటారా” పేరుతో కథల చెప్పే పోటీని నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మంజుల సాగంటి ఒక ప్రకటనలో తెలిపారు.</p><p>తెలుగు భాష పట్ల పట్టు, పదాల కూర్పు, సమయస్ఫూర్తి, వాక్య నిర్మాణం, భాష సరళత, విలువలు, పదధారలత, చక్కని వ్యాఖ్యానం వంటి అంశాలను చిన్నారుల్లో పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీని జూన్ నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.</p><p>పోటీలో పాల్గొనదలచిన చిన్నారులు తమ వివరాలను 8143643337 నంబర్‌కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంట్లోనే చిన్నారులతో 2 నిమిషాల నిడివి గల నీతి, విలువలు కలిగిన కథను చెప్పించి వీడియో తీసి వాట్సాప్ ద్వారా పంపించాలని తెలిపారు. అందులో ఎంపికైన చిన్నారులకు న్యాయ నిర్ణేతల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10760/%E2%80%9Cstory-tell-or-listen%E2%80%9D-story-competition"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260530-wa0023.jpg" alt=""></a><br /><p><strong>హనుమకొండ, మే 30 (ప్రజా మంటలు):</strong></p><p><br />తెలుగు భాషపై చిన్నారుల్లో మక్కువ పెంపొందించడంతో పాటు, అమ్మభాషైన తెలుగును గౌరవించే భావనను పెంచేందుకు హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “కథ చెబుతా వింటారా” పేరుతో కథల చెప్పే పోటీని నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మంజుల సాగంటి ఒక ప్రకటనలో తెలిపారు.</p><p>తెలుగు భాష పట్ల పట్టు, పదాల కూర్పు, సమయస్ఫూర్తి, వాక్య నిర్మాణం, భాష సరళత, విలువలు, పదధారలత, చక్కని వ్యాఖ్యానం వంటి అంశాలను చిన్నారుల్లో పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీని జూన్ నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.</p><p>పోటీలో పాల్గొనదలచిన చిన్నారులు తమ వివరాలను 8143643337 నంబర్‌కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంట్లోనే చిన్నారులతో 2 నిమిషాల నిడివి గల నీతి, విలువలు కలిగిన కథను చెప్పించి వీడియో తీసి వాట్సాప్ ద్వారా పంపించాలని తెలిపారు. అందులో ఎంపికైన చిన్నారులకు న్యాయ నిర్ణేతల సమక్షంలో తుది పోటీ నిర్వహించబడుతుందని చెప్పారు.</p><p>ఈ పోటీని 1-3 తరగతులు, 4-6 తరగతులు, 7-10 తరగతులుగా మూడు విభాగాలుగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తుది పోటీలో 3 నిమిషాల వ్యవధిలో కథ చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. కథలు నీతి, విలువలు, మంచిని పెంపొందించే విధంగా ఉండాలని సూచించారు.</p><p>పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రశంసాపత్రం అందించబడుతుందని, విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. చిన్నారులు చెప్పే కథకు సంబంధించిన వ్రాతప్రతిని ఫోటోతో జతచేసి పంపాలని తెలిపారు. ఎంపికైన చిన్నారుల కథలను పుస్తక రూపంలో ప్రచురించనున్నట్లు డాక్టర్ మంజుల సాగంటి వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10760/%E2%80%9Cstory-tell-or-listen%E2%80%9D-story-competition</link>
                <guid>https://www.prajamantalu.com/article/10760/%E2%80%9Cstory-tell-or-listen%E2%80%9D-story-competition</guid>
                <pubDate>Sat, 30 May 2026 21:44:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260530-wa0023.jpg"                         length="170625"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్ మే 28 (ప్రజా మంటలు</strong>):</p>
<p><br />తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు నిరంతర హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించేందుకు అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ABP) అమలుపై ముఖ్యమంత్రి A. Revanth Reddy కేంద్ర సమాచార శాఖ మంత్రి Jyotiraditya Scindiaతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి Duddilla Sridhar Babu కూడా పాల్గొన్నారు.<br />ఈ సందర్భంగా భారత్‌నెట్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయడం, పెండింగ్ నిధులను విడుదల చేయాలని సీఎం కేంద్రాన్ని కోరారు. మండలం నుంచి గ్రామ పంచాయతీ స్థాయి వరకు ఉన్న రింగ్ నెట్‌వర్క్ వ్యవస్థలను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేసే అంశంపై స్పష్టమైన విధానం అవసరమని తెలిపారు.<br />రాష్ట్రంలో టీ-ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తరించి ప్రతి గ్రామ పంచాయతీని రింగ్ ఆర్కిటెక్చర్‌తో అనుసంధానించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం ద్వారా ఒక మార్గంలో అంతరాయం వచ్చినా ప్రత్యామ్నాయ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10750/cm-revanth-reddys-focus-on-high-speed-internet-for-rural-areas"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260528-wa0000.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్ మే 28 (ప్రజా మంటలు</strong>):</p>
<p><br />తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు నిరంతర హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించేందుకు అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ABP) అమలుపై ముఖ్యమంత్రి A. Revanth Reddy కేంద్ర సమాచార శాఖ మంత్రి Jyotiraditya Scindiaతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి Duddilla Sridhar Babu కూడా పాల్గొన్నారు.<br />ఈ సందర్భంగా భారత్‌నెట్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయడం, పెండింగ్ నిధులను విడుదల చేయాలని సీఎం కేంద్రాన్ని కోరారు. మండలం నుంచి గ్రామ పంచాయతీ స్థాయి వరకు ఉన్న రింగ్ నెట్‌వర్క్ వ్యవస్థలను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేసే అంశంపై స్పష్టమైన విధానం అవసరమని తెలిపారు.<br />రాష్ట్రంలో టీ-ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తరించి ప్రతి గ్రామ పంచాయతీని రింగ్ ఆర్కిటెక్చర్‌తో అనుసంధానించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం ద్వారా ఒక మార్గంలో అంతరాయం వచ్చినా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సేవలు కొనసాగుతాయి.<br />మొదటి దశలో ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో నెట్‌వర్క్ దెబ్బతిన్న 3,089 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీని పునరుద్ధరించనున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫైబర్ నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.<br />ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ డి. అనుదీప్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10750/cm-revanth-reddys-focus-on-high-speed-internet-for-rural-areas</link>
                <guid>https://www.prajamantalu.com/article/10750/cm-revanth-reddys-focus-on-high-speed-internet-for-rural-areas</guid>
                <pubDate>Thu, 28 May 2026 06:08:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260528-wa0000.jpg"                         length="163678"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        