<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/author/8/siricilla-rajendar-sharma" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Siricilla Rajendar sharma  - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/author/8/rss</link>
                <description>Siricilla Rajendar sharma  RSS Feed</description>
                
                            <item>
                <title>మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి   ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి   రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్</title>
                                    <description><![CDATA[<div>  </div>
<div>జగిత్యాల మే 8(ప్రజా మంటలు)</div>
<div><strong><span style="color:rgb(53,152,219);">జిల్లా కేంద్రంలోని బీట్ బజార్‌లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు.</span></strong></div>
<div>  </div>
<div>  సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ</div>
<div><img src="https://www.prajamantalu.com/media/2026-05/img-20260508-wa0115.jpg" alt="IMG-20260508-WA0115" width="1200" height="930" /></div>
<div>కొనుగోలు కేంద్రంలో రైతుల నుండి మొక్కజొన్న కొనుగోలు విధానం, తేమ శాతం పరీక్షలు, తూకం ప్రక్రియ, నిల్వలు, రవాణా తదితర అంశాలపై అధికారులు అందిస్తున్న సేవలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.</div>
<div>  </div>
<div>రైతులు తీసుకువచ్చే మొక్కజొన్న కు సరైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత పాటిస్తూ రైతులకు సమయానికి చెల్లింపులు జరగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.</div>
<div>  .</div>
<div>  </div>
<div>  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్</div>
<div> </div>
<div> </div>
<div> </div>
<div> </div>
<div><img src="https://www.prajamantalu.com/media/2026-05/img-20260508-wa0111.jpg" alt="IMG-20260508-WA0111" width="1200" height="959" /></div>
<div> </div>
<div> </div>
<div> </div>
<div>ఈ</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10698/the-process-of-corn-procurement-should-be-transparent-and-grain"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260508-wa0115.jpg" alt=""></a><br /><div> </div>
<div>జగిత్యాల మే 8(ప్రజా మంటలు)</div>
<div><strong><span style="color:rgb(53,152,219);">జిల్లా కేంద్రంలోని బీట్ బజార్‌లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు.</span></strong></div>
<div> </div>
<div> సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ</div>
<div><img src="https://www.prajamantalu.com/media/2026-05/img-20260508-wa0115.jpg" alt="IMG-20260508-WA0115" width="1600" height="930"></img></div>
<div>కొనుగోలు కేంద్రంలో రైతుల నుండి మొక్కజొన్న కొనుగోలు విధానం, తేమ శాతం పరీక్షలు, తూకం ప్రక్రియ, నిల్వలు, రవాణా తదితర అంశాలపై అధికారులు అందిస్తున్న సేవలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.</div>
<div> </div>
<div>రైతులు తీసుకువచ్చే మొక్కజొన్న కు సరైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత పాటిస్తూ రైతులకు సమయానికి చెల్లింపులు జరగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.</div>
<div> .</div>
<div> </div>
<div> జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ</div>
<div> </div>
<div> రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు.  పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతులకు భరోసా కల్పిస్తానని అన్నారు. అదేవిధంగా కల్లాల్లో కుప్పలపై రాత్రి సమయాల్లో టార్ఫాలిన్ కప్పి ఉంచాలని అన్నారు.</div>
<div> </div>
<div> జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ</div>
<div><img src="https://www.prajamantalu.com/media/2026-05/img-20260508-wa0111.jpg" alt="IMG-20260508-WA0111" width="1600" height="959"></img></div>
<div> జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, తూకం యంత్రాలు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంచామని చెప్పారు.  అకాల వర్షాల వల్ల ఏర్పడిన రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తడిసిన ధాన్యం తగిన విధంగా ఆరబెట్టాలని అన్నారు. టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు.</div>
<div> </div>
<div> </div>
<div>ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాష్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు మరియు సభ్యులు, మార్కెట్ కమిటీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్ లు, కొనుగోలు కేంద్ర సిబ్బంది, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10698/the-process-of-corn-procurement-should-be-transparent-and-grain</link>
                <guid>https://www.prajamantalu.com/article/10698/the-process-of-corn-procurement-should-be-transparent-and-grain</guid>
                <pubDate>Fri, 08 May 2026 20:24:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260508-wa0115.jpg"                         length="266604"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈవీఎం గోదాము  తనిఖీ  భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్</title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల మే 8( ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(35,111,161);">రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం రోజున జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల  ఈవీఎం లను భద్రపరిచిన గోదామును  తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.</span></strong></p>
<p>  జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ</p>
<p>ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల భద్రత, సిసి కెమెరాల పనితీరు, సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించడం జరిగిందని తెలిపారు.<br />గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తతతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు.</p>
<p>ఈ పర్యవేక్షణలో అదనపు కలెక్టర్  (రెవెన్యూ) బి.ఎస్ లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు మరియు కలెక్టరేట్ కిషన్ , జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ మరియ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10697/district-collector-b-sathyaprasad-inspected-the-security-arrangements-of-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260508-wa0142.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల మే 8( ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(35,111,161);">రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం రోజున జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల  ఈవీఎం లను భద్రపరిచిన గోదామును  తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.</span></strong></p>
<p> జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ</p>
<p>ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల భద్రత, సిసి కెమెరాల పనితీరు, సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించడం జరిగిందని తెలిపారు.<br />గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తతతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు.</p>
<p>ఈ పర్యవేక్షణలో అదనపు కలెక్టర్  (రెవెన్యూ) బి.ఎస్ లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు మరియు కలెక్టరేట్ కిషన్ , జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ మరియ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10697/district-collector-b-sathyaprasad-inspected-the-security-arrangements-of-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10697/district-collector-b-sathyaprasad-inspected-the-security-arrangements-of-the</guid>
                <pubDate>Fri, 08 May 2026 20:19:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260508-wa0142.jpg"                         length="160716"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సురభి గోశాల, తాటిపల్లిలో భక్తిశ్రద్ధలతో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు</title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల మే1(ప్రజా మంటలు)<br />సురభి గోశాలలో నిర్వహించిన సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం విజయవంతంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో ముగిసింది. 11 మంది దంపతులు కలసి, ఒకే సంకల్పంతో, ఒకే భక్తితో వ్రతం నిర్వహించడం చూడటం నిజంగా హృదయానికి హత్తుకునే అనుభూతనీ నిర్వాహకులు అన్నారు.</p>
<p>మొదట గోమాతకు పూజలు చేసి, అనంతరం శ్రీకృష్ణ పరమాత్ముని సన్నిధిలో భక్తి పరవశంతో వ్రతాలు నిర్వహించిన ప్రతి క్షణం ఎంతో పవిత్రంగా అనిపించింది. ప్రతి దంపతిలోనూ కనిపించిన ఆ భక్తి, ఆ నమ్మకం… ఈ కార్యక్రమానికి అసలైన మహిమను తెచ్చింది.</p>
<p>ఈ కార్యక్రమంలో గోశాల అధ్యక్షులు డాక్టర్ తురగా రాజిరెడ్డి , ఉపాధ్యక్షులు మంచాల జగన్ గారు, కార్యదర్శి బండారి కమలాకర్ రావు , కోశాధికారి జలగం జలేందర్ రావు ,సామాజిక కార్య కర్త తవుటు రాంచంద్రం, సభ్యులు ఈశ్వరయ్య , కోటగిరి రాజేశ్వర్ , అలిమిళ్ల ఉష కిరణ్ , శ్రీనివాస్ గారు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10691/mass-shri-satyanarayana-swamy-vratas-with-devotees-at-surabhi-goshala"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260502-wa0143.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల మే1(ప్రజా మంటలు)<br />సురభి గోశాలలో నిర్వహించిన సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం విజయవంతంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో ముగిసింది. 11 మంది దంపతులు కలసి, ఒకే సంకల్పంతో, ఒకే భక్తితో వ్రతం నిర్వహించడం చూడటం నిజంగా హృదయానికి హత్తుకునే అనుభూతనీ నిర్వాహకులు అన్నారు.</p>
<p>మొదట గోమాతకు పూజలు చేసి, అనంతరం శ్రీకృష్ణ పరమాత్ముని సన్నిధిలో భక్తి పరవశంతో వ్రతాలు నిర్వహించిన ప్రతి క్షణం ఎంతో పవిత్రంగా అనిపించింది. ప్రతి దంపతిలోనూ కనిపించిన ఆ భక్తి, ఆ నమ్మకం… ఈ కార్యక్రమానికి అసలైన మహిమను తెచ్చింది.</p>
<p>ఈ కార్యక్రమంలో గోశాల అధ్యక్షులు డాక్టర్ తురగా రాజిరెడ్డి , ఉపాధ్యక్షులు మంచాల జగన్ గారు, కార్యదర్శి బండారి కమలాకర్ రావు , కోశాధికారి జలగం జలేందర్ రావు ,సామాజిక కార్య కర్త తవుటు రాంచంద్రం, సభ్యులు ఈశ్వరయ్య , కోటగిరి రాజేశ్వర్ , అలిమిళ్ల ఉష కిరణ్ , శ్రీనివాస్ గారు మరియు మరెన్నో మంది పాల్గొని కార్యక్రమాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దారు.</p>
<p>విచ్చేసిన ప్రతి భక్తునికి ప్రేమతో అన్నప్రసాదం వితరణ చేయడం ద్వారా ఈ కార్యక్రమం మరింత సార్థకమైంది.<br />ఇదేవిధంగా, ఈ పవిత్ర కార్యక్రమం ప్రతి పౌర్ణమి రోజున నిరంతరం నిర్వహించబడుతుంది. ఈ దైవిక అవకాశాన్ని ప్రతి భక్తుడు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు హృదయపూర్వకంగా పిలుపునిస్తున్నారు.</p>
<p>ఇలాంటి పుణ్యకార్యాలు మన సమాజాన్ని ఒకటి చేస్తాయి… మన సంస్కృతిని నిలబెడతాయి… మనలోని దైవత్వాన్ని వెలికి తీస్తాయి.</p>
<p>ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు <br />శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా రు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10691/mass-shri-satyanarayana-swamy-vratas-with-devotees-at-surabhi-goshala</link>
                <guid>https://www.prajamantalu.com/article/10691/mass-shri-satyanarayana-swamy-vratas-with-devotees-at-surabhi-goshala</guid>
                <pubDate>Sat, 02 May 2026 19:57:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260502-wa0143.jpg"                         length="208480"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు  శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు)<br />  <strong><span style="color:rgb(230,126,35);">పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా   నవగ్రహ పూజా  అలాగే సంతాన గోపాల హోమ పూజా కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు  .</span></strong></p>
<p>అనంతరం భక్తులకు తీర్థప్రసాలను అందజేసి ఆశీర్వచనాన్నిజేశారు. విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా సాయంత్రం వసంతోత్సవం నిర్వహించారు వేదికను వివిధ ఫల పుష్పాదులతో అలంకరించారు ఉత్సవ మూర్తులను ఉంచి వసంతోత్సవం కొనసాగించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు  ప్రముఖ జ్యోతిష్య వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక, నంబి రాం గోపాల చార్య, నంబి సత్యనారాయణ ఆచార్య, నంబి మధుసూదన్ ఆచార్య, నంబి నృసింహ ఆచార్యులు నంబి వాసుదేవ ఆచార్య నందకిషోర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10689/special-celebrations-of-shri-venugopala-swamy-brahmotsavam-special-celebrations-of"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260430-wa0092.jpg" alt=""></a><br /><p> </p>
<p>జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు)<br /> <strong><span style="color:rgb(230,126,35);">పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా   నవగ్రహ పూజా  అలాగే సంతాన గోపాల హోమ పూజా కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు  .</span></strong></p>
<p>అనంతరం భక్తులకు తీర్థప్రసాలను అందజేసి ఆశీర్వచనాన్నిజేశారు. విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా సాయంత్రం వసంతోత్సవం నిర్వహించారు వేదికను వివిధ ఫల పుష్పాదులతో అలంకరించారు ఉత్సవ మూర్తులను ఉంచి వసంతోత్సవం కొనసాగించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు  ప్రముఖ జ్యోతిష్య వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక, నంబి రాం గోపాల చార్య, నంబి సత్యనారాయణ ఆచార్య, నంబి మధుసూదన్ ఆచార్య, నంబి నృసింహ ఆచార్యులు నంబి వాసుదేవ ఆచార్య నందకిషోర్ ఆచార్య భక్తులు ప్రముఖులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10689/special-celebrations-of-shri-venugopala-swamy-brahmotsavam-special-celebrations-of</link>
                <guid>https://www.prajamantalu.com/article/10689/special-celebrations-of-shri-venugopala-swamy-brahmotsavam-special-celebrations-of</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 20:40:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260430-wa0092.jpg"                         length="208973"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం </title>
                                    <description><![CDATA[<div>  </div>
<div>కోరుట్ల, ఏప్రిల్ 30(ప్రజా మంటలు)</div>
<div><strong><span style="color:rgb(35,111,161);"> జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది  బైరి విజయ్ కుమార్ దళిత రత్న పురస్కారం అందించారు. గురువారం  హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ ప్రతిష్టాత్మక దళిత రత్నపురస్కారం అందించారు.</span></strong></div>
<div>  </div>
<div>  </div>
<div>ప్రతి యేటా దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావంతులు, సామాజిక వేత్తలు, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తులను గుర్తించి అందించే ప్రతిష్టాత్మకమైన “దళిత రత్న” అవార్డు ఈయేడు న్యాయవాద వృత్తిలో 19 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్న బైరి విజయ్ కుమార్ ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బైరి విజయ్ కుమార్ మాట్లాడుతూ తాను చేసిన సేవలను గుర్తించి సత్కరించడం అమిత ఆనందంగా ఉందన్నారు. ఈ పురస్కారం దళిత సమాజం పట్ల</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10688/korutla-bar-association-awarded-the-prestigious-dalit-ratna-award-to"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260430-wa01451.jpg" alt=""></a><br /><div> </div>
<div>కోరుట్ల, ఏప్రిల్ 30(ప్రజా మంటలు)</div>
<div><strong><span style="color:rgb(35,111,161);"> జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది  బైరి విజయ్ కుమార్ దళిత రత్న పురస్కారం అందించారు. గురువారం  హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ ప్రతిష్టాత్మక దళిత రత్నపురస్కారం అందించారు.</span></strong></div>
<div> </div>
<div> </div>
<div>ప్రతి యేటా దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావంతులు, సామాజిక వేత్తలు, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తులను గుర్తించి అందించే ప్రతిష్టాత్మకమైన “దళిత రత్న” అవార్డు ఈయేడు న్యాయవాద వృత్తిలో 19 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్న బైరి విజయ్ కుమార్ ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బైరి విజయ్ కుమార్ మాట్లాడుతూ తాను చేసిన సేవలను గుర్తించి సత్కరించడం అమిత ఆనందంగా ఉందన్నారు. ఈ పురస్కారం దళిత సమాజం పట్ల  తన బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరింత న్యాయ పరమైన సేవలను దళిత జాతికి, నిమ్న వర్గాలకు అందిస్తూ అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.</div>
<div>పురస్కారం అందజేసిన కమిటీ సభ్యులకు, ఎస్సీ ఉపకులాల జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం, మేరీ మాదిగకు కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సమాజ సేవలో విశిష్ట కృషి చేస్తున్న వ్యక్తులకు ప్రోత్సాహాన్ని అందించేలా, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ వెల్లడించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10688/korutla-bar-association-awarded-the-prestigious-dalit-ratna-award-to</link>
                <guid>https://www.prajamantalu.com/article/10688/korutla-bar-association-awarded-the-prestigious-dalit-ratna-award-to</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 20:33:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260430-wa01451.jpg"                         length="290518"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు</title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) <br /><strong><span style="color:rgb(53,152,219);">జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ కు చెందిన సింగిడి చక్రిత 561/600, ఎంబారి చరణ్ 547/600 బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించినారు. 500 పైబడి 45 శాతం విద్యార్థులు ఫలితాలు సాధించారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.</span></strong></p>
<p>ఈ సందర్భంగా కరస్పాండెంట్ కాసుగంటి. జగదీష్ చందర్ రావు, ప్రిన్సిపల్ అనగళ్ల రాజేందర్ సీనియర్ ఉపాధ్యాయులు బాబురావు నేరెళ్ల శ్రీనివాస్ చారి,ఉపాధ్యాయ బృందం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10685/congratulations-to-sssm-high-school-ssc-rankers"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/20260430_083230.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) <br /><strong><span style="color:rgb(53,152,219);">జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ కు చెందిన సింగిడి చక్రిత 561/600, ఎంబారి చరణ్ 547/600 బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించినారు. 500 పైబడి 45 శాతం విద్యార్థులు ఫలితాలు సాధించారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.</span></strong></p>
<p>ఈ సందర్భంగా కరస్పాండెంట్ కాసుగంటి. జగదీష్ చందర్ రావు, ప్రిన్సిపల్ అనగళ్ల రాజేందర్ సీనియర్ ఉపాధ్యాయులు బాబురావు నేరెళ్ల శ్రీనివాస్ చారి,ఉపాధ్యాయ బృందం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10685/congratulations-to-sssm-high-school-ssc-rankers</link>
                <guid>https://www.prajamantalu.com/article/10685/congratulations-to-sssm-high-school-ssc-rankers</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 08:50:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/20260430_083230.jpg"                         length="523350"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం</title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు)<br />  పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్ నేరెళ్ల మల్లేశం విద్యార్థిని అభినందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10684/school-management-congratulated-palepu-hasini-sharma-for-scoring-578600-marks"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260429-wa0182.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు)<br /> పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్ నేరెళ్ల మల్లేశం విద్యార్థిని అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10684/school-management-congratulated-palepu-hasini-sharma-for-scoring-578600-marks</link>
                <guid>https://www.prajamantalu.com/article/10684/school-management-congratulated-palepu-hasini-sharma-for-scoring-578600-marks</guid>
                <pubDate>Wed, 29 Apr 2026 20:45:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260429-wa0182.jpg"                         length="137915"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>SSC ఫలితాలలో  రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(35,111,161);">పట్టణంలోని సిద్ధార్థ విద్యా సంస్థలు  మరోసారి తమ ప్రతిభను చాటుకుంటూ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించాయి. </span></strong></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయి లో 591, 590  మార్కులతో  జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. అదే విధంగా 591,590 తో పాటు   580 పైన 21 మంది విద్యార్థులు, 570 పైన 63 విద్యార్థులు , 550 పైన 149 విద్యార్థులు, 500 పైన 324 విద్యార్థులు  అత్యుత్తమ మార్కులు సాధించి సంస్థకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. </span></strong></p>
<p>అదే విధంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను  జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ, మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, సూర్య గ్లోబల్ స్కూల్ యాజమాన్యాలు అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.</p>
<p>ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10683/prominence-of-siddhartha-educational-institutes-at-state-level-in-ssc"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260429-wa0197.jpg" alt=""></a><br /><p> </p>
<p>జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(35,111,161);">పట్టణంలోని సిద్ధార్థ విద్యా సంస్థలు  మరోసారి తమ ప్రతిభను చాటుకుంటూ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించాయి. </span></strong></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయి లో 591, 590  మార్కులతో  జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. అదే విధంగా 591,590 తో పాటు   580 పైన 21 మంది విద్యార్థులు, 570 పైన 63 విద్యార్థులు , 550 పైన 149 విద్యార్థులు, 500 పైన 324 విద్యార్థులు  అత్యుత్తమ మార్కులు సాధించి సంస్థకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. </span></strong></p>
<p>అదే విధంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను  జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ, మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, సూర్య గ్లోబల్ స్కూల్ యాజమాన్యాలు అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.</p>
<p>ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ బోయినపల్లి శ్రీధర్ రావు, బియ్యాల హరి చరణ్ రావు, రజిత, మౌనిక  హరి చరణ్ రావు,సుమన్,  అజిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10683/prominence-of-siddhartha-educational-institutes-at-state-level-in-ssc</link>
                <guid>https://www.prajamantalu.com/article/10683/prominence-of-siddhartha-educational-institutes-at-state-level-in-ssc</guid>
                <pubDate>Wed, 29 Apr 2026 20:33:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260429-wa0197.jpg"                         length="1048010"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్</title>
                                    <description><![CDATA[<p><br />ధర్మపురి ఏప్రిల్ 28 (ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(35,111,161);">రానున్న 2027  గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై  సమీక్ష</span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.</span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) మరియు దేవాలయ అభివృద్ధి పనులపై  టెంపుల్ మాస్టర్ ప్లాన్, గోదావరి నది తీరం వెంట పుష్కర ఘాట్లు పై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్  తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.</span></strong></p>
<p>  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260428-wa0164(1).jpg" alt="IMG-20260428-WA0164(1)" width="1200" height="819" /></p>
<p>రానున్న గోదావరి పుష్కరాలు 2027 రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని తెలిపారు. పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు. అందువల్ల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10682/arrangements-should-be-made-without-any-inconvenience-to-the-devotees"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260428-wa0164(1).jpg" alt=""></a><br /><p><br />ధర్మపురి ఏప్రిల్ 28 (ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(35,111,161);">రానున్న 2027  గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై  సమీక్ష</span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.</span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) మరియు దేవాలయ అభివృద్ధి పనులపై  టెంపుల్ మాస్టర్ ప్లాన్, గోదావరి నది తీరం వెంట పుష్కర ఘాట్లు పై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్  తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.</span></strong></p>
<p> రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260428-wa0164(1).jpg" alt="IMG-20260428-WA0164(1)" width="1600" height="819"></img></p>
<p>రానున్న గోదావరి పుష్కరాలు 2027 రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని తెలిపారు. పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు. అందువల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాలకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి అభివృద్ధి పనులను ఏర్పాట్లను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు.</p>
<p>జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ </p>
<p> </p>
<p>2027 గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురి క్షేత్రానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఘాట్లు, రహదారులు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుధ్యం, భద్రత వంటి మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పుష్కరాల ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.</p>
<p>ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్  (స్థానిక సంస్థల) బి రాజ గౌడ్ , జగిత్యాల  ఆర్డీవో మధుసూదన్, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఈవో శ్రీనివాస్,మున్సిపల్  కమిషనర్, శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీనివాస్, పంచాయితీ ఈ ఈ పి ఆర్, ధర్మపురి తహసీల్దార్ శ్రీనివాస్,మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.</p>
<p><strong><span style="color:rgb(53,152,219);">కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న దేవదాయ కమిషనర్ ఎం హనుమంతరావు </span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260428-wa0120.jpg" alt="IMG-20260428-WA0120" width="1600" height="1200"></img></p>
<p>మంగళవారం పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దేవదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు బుధవారం సందర్శించారు .ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం మంగళ   వాద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ ఈవో స్వామివారి శేష వస్త్రంతో ప్రసాదం అందజేశారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10682/arrangements-should-be-made-without-any-inconvenience-to-the-devotees</link>
                <guid>https://www.prajamantalu.com/article/10682/arrangements-should-be-made-without-any-inconvenience-to-the-devotees</guid>
                <pubDate>Wed, 29 Apr 2026 09:59:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260428-wa0164%281%29.jpg"                         length="175372"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం...  - ఎమ్మెల్యే సంజయ్ కుమార్</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>జగిత్యాల ఏప్రిల్ 26 (ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(35,111,161);"> శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణం లో ఆర్య వైశ్య సంఘం ఆద్వర్యం లో జయంతి వేడుకల్లో పాల్గొని పోచమ్మ ఆలయం నుండి వాసవి మాత ఆలయానికి వాసవి కన్యకా పరమేశ్వరి మాతని పల్లకిలో తీసుకొచ్చే కార్యక్రమంలో పాల్గొని పల్లకి మోసి ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం అన్నారు.</span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260426-wa0126(1).jpg" alt="IMG-20260426-WA0126(1)" width="1200" height="899" /></p>
<p>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. మన ధర్మాన్ని మనం ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలి అన్నారు.<br />వైశ్య సంఘం అభివ్రుద్ది కి నిధులు మంజూరు చేసి అభివ్రుద్ది చేయటం జరిగింది,పట్టణంలో అన్ని కుల సంఘాల భవనాలకు నిధులను మంజూరు చేయటం జరిగింది అని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10681/it-is-heartening-that-the-state-government-is-organizing-vasavi"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260426-wa0126(1).jpg" alt=""></a><br /><p> </p>
<p>జగిత్యాల ఏప్రిల్ 26 (ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(35,111,161);"> శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణం లో ఆర్య వైశ్య సంఘం ఆద్వర్యం లో జయంతి వేడుకల్లో పాల్గొని పోచమ్మ ఆలయం నుండి వాసవి మాత ఆలయానికి వాసవి కన్యకా పరమేశ్వరి మాతని పల్లకిలో తీసుకొచ్చే కార్యక్రమంలో పాల్గొని పల్లకి మోసి ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం అన్నారు.</span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260426-wa0126(1).jpg" alt="IMG-20260426-WA0126(1)" width="1599" height="899"></img></p>
<p>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. మన ధర్మాన్ని మనం ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలి అన్నారు.<br />వైశ్య సంఘం అభివ్రుద్ది కి నిధులు మంజూరు చేసి అభివ్రుద్ది చేయటం జరిగింది,పట్టణంలో అన్ని కుల సంఘాల భవనాలకు నిధులను మంజూరు చేయటం జరిగింది అని అన్నారు. వాసవి మాత దయ తో అన్ని వర్గాల ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-04/img-20260426-wa0128.jpg" alt="IMG-20260426-WA0128" width="1599" height="899"></img></p>
<p>ఈ కార్యక్రమంలో   టిపిసిసి సెక్రటరీ బండ శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, వైశ్య సంఘం అధ్యక్షుడు నవీన్,ప్రధాన కార్యదర్శి బోడ్ల జగదీష్,కోశాధికారి శ్రీనివాస్ ఆలయ ఛైర్మెన్ రాజేందర్, ఎయంసి  డైరెక్టర్ రమేష్,అరవింద్, సంతోష్,సునీల్, వైశ్య సంఘం సభ్యులు, వాసవి మాత భక్తులు,<br />తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10681/it-is-heartening-that-the-state-government-is-organizing-vasavi</link>
                <guid>https://www.prajamantalu.com/article/10681/it-is-heartening-that-the-state-government-is-organizing-vasavi</guid>
                <pubDate>Sun, 26 Apr 2026 21:26:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260426-wa0126%281%29.jpg"                         length="185944"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు</title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు)<br />  <strong><span style="color:rgb(35,111,161);">జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో  వాసవీ మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్.లత పాల్గొన్నారు.</span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">*ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్.లత మాట్లాడుతూ*</span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">  వాసవీ మాత జయంతి సందర్భంగా ధర్మం, అహింస, సమానత్వం వంటి మహోన్నత విలువలను ప్రపంచానికి తెలియజేసిన వాసవీ మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.</span></strong></p>
<p>  వాసవీ మాత చూపించిన సత్య మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించాలని కోరారు.</p>
<p>  ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున వాసవీ మాత జయంతిని  అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.</p>
<p>  భక్తి శ్రద్ధలతో వాసవీ మాత ఉత్సవాలను నిర్వహిస్తూ, ధర్మం, నీతి, సేవాభావం వంటి మహత్తర విలువలను మన జీవితాల్లో ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు</p>
<p>  ఈ</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10680/grand-vasavi-mata-jayanti-celebrations"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260426-wa0203.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు)<br /> <strong><span style="color:rgb(35,111,161);">జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో  వాసవీ మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్.లత పాల్గొన్నారు.</span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">*ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్.లత మాట్లాడుతూ*</span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);"> వాసవీ మాత జయంతి సందర్భంగా ధర్మం, అహింస, సమానత్వం వంటి మహోన్నత విలువలను ప్రపంచానికి తెలియజేసిన వాసవీ మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.</span></strong></p>
<p> వాసవీ మాత చూపించిన సత్య మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించాలని కోరారు.</p>
<p> ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున వాసవీ మాత జయంతిని  అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.</p>
<p> భక్తి శ్రద్ధలతో వాసవీ మాత ఉత్సవాలను నిర్వహిస్తూ, ధర్మం, నీతి, సేవాభావం వంటి మహత్తర విలువలను మన జీవితాల్లో ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు</p>
<p> ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి రవికుమార్ , వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సంఘ ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10680/grand-vasavi-mata-jayanti-celebrations</link>
                <guid>https://www.prajamantalu.com/article/10680/grand-vasavi-mata-jayanti-celebrations</guid>
                <pubDate>Sun, 26 Apr 2026 21:20:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260426-wa0203.jpg"                         length="89341"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈత సరదాకు వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>బుగ్గారం ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు)<br />  సర్పంచ్ లు గ్రామాలలో <br />టామ్ - టామ్ చేయించాలి</p>
<p>బుగ్గారం ఎస్సై జి.సతీష్ </p>
<p><br /><strong><span style="color:rgb(224,62,45);">వేసవి కాలం కదా అని ఈత సరదాతో బావుల్లోకి, చెరువుళ్ళోకి  వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సై జి.సతీష్ అన్నారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన జారీ చేశారు.</span></strong></p>
<p>వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు, యువకులు బావుల్లో ఈతకు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఎండలు కూడా బాగా ఉన్నందున వడదెబ్బ తగిలి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. అత్యవసరం ఉంటే తప్ప పిల్లలను ఎండలో తిరగకుండా చూడాలన్నారు.  బావుల్లో, చెరువుల్లో ఈత కొట్టడం అత్యంత ప్రమాదకరం అన్నారు. కావున, పిల్లలు బావుల్లోకి, చెరువుల్లోకి వెళ్లకుండా కఠినంగా నిషేధించబడిందన్నారు.</p>
<p>పిల్లలు ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా మంచి పుస్తకాలు చదవడం, ఇంట్లో నీడకు ఆడే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10679/dont-go-swimming-and-drown"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260426-wa0189.jpg" alt=""></a><br /><p> </p>
<p>బుగ్గారం ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు)<br /> సర్పంచ్ లు గ్రామాలలో <br />టామ్ - టామ్ చేయించాలి</p>
<p>బుగ్గారం ఎస్సై జి.సతీష్ </p>
<p><br /><strong><span style="color:rgb(224,62,45);">వేసవి కాలం కదా అని ఈత సరదాతో బావుల్లోకి, చెరువుళ్ళోకి  వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సై జి.సతీష్ అన్నారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన జారీ చేశారు.</span></strong></p>
<p>వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు, యువకులు బావుల్లో ఈతకు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఎండలు కూడా బాగా ఉన్నందున వడదెబ్బ తగిలి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. అత్యవసరం ఉంటే తప్ప పిల్లలను ఎండలో తిరగకుండా చూడాలన్నారు.  బావుల్లో, చెరువుల్లో ఈత కొట్టడం అత్యంత ప్రమాదకరం అన్నారు. కావున, పిల్లలు బావుల్లోకి, చెరువుల్లోకి వెళ్లకుండా కఠినంగా నిషేధించబడిందన్నారు.</p>
<p>పిల్లలు ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా మంచి పుస్తకాలు చదవడం, ఇంట్లో నీడకు ఆడే ఆటలు,  క్రీడలు, ఇతర మంచి అలవాట్లలో పాల్గొనడం ప్రోత్సహించాలని సూచించారు. ఎవరైనా ఈతకు వెళ్లిన పక్షంలో వారి తల్లిదండ్రులు, గార్డియన్లు తప్పనిసరిగా వెంట ఉండాలన్నారు.</p>
<p>గ్రామస్థులు బావుల వద్ద భద్రతా చర్యలు తీసుకుని, అవసరమైన ప్రదేశాలలో హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని కోరారు. సర్పంచ్ లు ఆయా<br />గ్రామాలలో టామ్‌ - టామ్ (డప్పు చాటింపు) ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.</p>
<p>ఈ ఆదేశాలను ఉల్లంఘించిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని బుగ్గారం ఎస్సై జి.సతీష్ హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10679/dont-go-swimming-and-drown</link>
                <guid>https://www.prajamantalu.com/article/10679/dont-go-swimming-and-drown</guid>
                <pubDate>Sun, 26 Apr 2026 20:55:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260426-wa0189.jpg"                         length="59427"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        