<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/author/8/siricilla-rajendar-sharma" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Siricilla Rajendar sharma  - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/author/8/rss</link>
                <description>Siricilla Rajendar sharma  RSS Feed</description>
                
                            <item>
                <title>హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్రలో భాగంగా మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్‌ను సన్మానించిన  డా. బోగ శ్రావణి</title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(224,62,45);">భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న "హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర" కార్యక్రమంలో భాగంగా, భారత త్రివిధ దళాల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్ ని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా. బోగ శ్రావణి  వారి నివాసంలో కలువగా మర్యాదపూర్వకంగా  శాలువాతో సన్మానించారు.</span></strong></p>
<p>ఈ సందర్భంగా డా. బోగ శ్రావణి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత సైనికులు చేస్తున్న త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన దూరిశెట్టి కిరణ్ కుమార్  భారత త్రివిధ దళాల్లో సుమారు 19 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించారని పేర్కొన్నారు.</p>
<p>కార్గిల్ యుద్ధ సమయంలో దేశ రక్షణ కోసం ధైర్యంగా పోరాడుతూ తీవ్రంగా గాయపడి, తన ఎడమ కన్నును కోల్పోయినా కూడా దేశ సేవ పట్ల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10940/har-ghar-tiranga-%E2%80%93-dr-boga-shravani-honors-ex-serviceman-durishetti"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260807-wa0148(1).jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(224,62,45);">భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న "హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర" కార్యక్రమంలో భాగంగా, భారత త్రివిధ దళాల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్ ని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా. బోగ శ్రావణి  వారి నివాసంలో కలువగా మర్యాదపూర్వకంగా  శాలువాతో సన్మానించారు.</span></strong></p>
<p>ఈ సందర్భంగా డా. బోగ శ్రావణి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత సైనికులు చేస్తున్న త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన దూరిశెట్టి కిరణ్ కుమార్  భారత త్రివిధ దళాల్లో సుమారు 19 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించారని పేర్కొన్నారు.</p>
<p>కార్గిల్ యుద్ధ సమయంలో దేశ రక్షణ కోసం ధైర్యంగా పోరాడుతూ తీవ్రంగా గాయపడి, తన ఎడమ కన్నును కోల్పోయినా కూడా దేశ సేవ పట్ల అంకితభావంతో విధులు నిర్వర్తించడం ప్రతి భారతీయుడికి ఆదర్శప్రాయమని కొనియాడారు. </p>
<p><br />ఈ కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, ఆముదరాజు, గదాసు రాజేందర్, పవన్ సింగ్, జున్ను సంతోష్, సిరిపురం శ్రీనివాస్,కశెట్టి తిరుపతి, ఇట్యాల రాము, కొక్కుల ప్రభాకర్, ముద్దం నాగరాజు, గడ్డల లక్ష్మి, మామిడాల కవిత, చెన్నడి మధురిమ,దూరిశెట్టి శ్రీనివాస్, పుప్పాల శివ, దొంగలి విజయ్, దూరిశెట్టి రమణ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10940/har-ghar-tiranga-%E2%80%93-dr-boga-shravani-honors-ex-serviceman-durishetti</link>
                <guid>https://www.prajamantalu.com/article/10940/har-ghar-tiranga-%E2%80%93-dr-boga-shravani-honors-ex-serviceman-durishetti</guid>
                <pubDate>Fri, 07 Aug 2026 20:30:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260807-wa0148%281%29.jpg"                         length="1719700"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణి కి పోచమ్మ తల్లి బోనాల జాతర ఆహ్వాన పత్రిక అందజేత</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(224,62,45);">జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా యూట్యూబర్స్ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోచమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణికి బోనాల జాతర వర్కింగ్ కమిటీ సభ్యులు, జగిత్యాల జిల్లా కళాకారులు మర్యాదపూర్వకంగా అందజేశారు.</span></strong></p>
<p>ఈ సందర్భంగా బోనాల జాతర మహోత్సవ పోస్టర్‌ను డా. బోగ శ్రావణి  చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లాలో తొలిసారిగా యూట్యూబర్స్, కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బోనాల జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.</p>
<p>ఈ కార్యక్రమంలో బోనాల జాతర వర్కింగ్ కమిటీ సభ్యులు, జగిత్యాల జిల్లా యూట్యూబర్స్, కళాకారులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10939/pochammas-mother-presents-invitation-card-of-bonala-fair-to-bjp"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260807-wa0154.jpg" alt=""></a><br /><p> </p>
<p>జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(224,62,45);">జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా యూట్యూబర్స్ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోచమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణికి బోనాల జాతర వర్కింగ్ కమిటీ సభ్యులు, జగిత్యాల జిల్లా కళాకారులు మర్యాదపూర్వకంగా అందజేశారు.</span></strong></p>
<p>ఈ సందర్భంగా బోనాల జాతర మహోత్సవ పోస్టర్‌ను డా. బోగ శ్రావణి  చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లాలో తొలిసారిగా యూట్యూబర్స్, కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బోనాల జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.</p>
<p>ఈ కార్యక్రమంలో బోనాల జాతర వర్కింగ్ కమిటీ సభ్యులు, జగిత్యాల జిల్లా యూట్యూబర్స్, కళాకారులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10939/pochammas-mother-presents-invitation-card-of-bonala-fair-to-bjp</link>
                <guid>https://www.prajamantalu.com/article/10939/pochammas-mother-presents-invitation-card-of-bonala-fair-to-bjp</guid>
                <pubDate>Fri, 07 Aug 2026 20:21:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260807-wa0154.jpg"                         length="1626620"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తల్లిపాలే శిశువుకు తొలి వరం – మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు )<br />పట్టణంలోని స్థానిక 43వ వార్డు వాణీనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్  సమీండ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.</p>
<p>ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వదించారు.</p>
<p><strong><span style="color:rgb(53,152,219);">ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరమని, పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు అందించడం ద్వారా సంపూర్ణ పోషకాహారం, వ్యాధి నిరోధక శక్తి లభిస్తాయని అన్నారు. తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం తల్లిపాలతో పాటు పోషకాహారం అందించడం ద్వారా చిన్నారులు ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వ ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకుని వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తల్లి, శిశు సంక్షేమానికి అమలు చేస్తున్న సంక్షేమ</span></strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10937/breastfeeding-is-the-first-boon-for-a-baby-%E2%80%93-municipal"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260807-wa0174.jpg" alt=""></a><br /><p> </p>
<p>జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు )<br />పట్టణంలోని స్థానిక 43వ వార్డు వాణీనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్  సమీండ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.</p>
<p>ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వదించారు.</p>
<p><strong><span style="color:rgb(53,152,219);">ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరమని, పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు అందించడం ద్వారా సంపూర్ణ పోషకాహారం, వ్యాధి నిరోధక శక్తి లభిస్తాయని అన్నారు. తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం తల్లిపాలతో పాటు పోషకాహారం అందించడం ద్వారా చిన్నారులు ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వ ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకుని వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తల్లి, శిశు సంక్షేమానికి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.</span></strong></p>
<p>ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీఓ జయప్రద మాట్లాడుతూ, తల్లిపాల వారోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతి కుటుంబంలో అవగాహన కల్పించడమేనని తెలిపారు. </p>
<p>ఇట్టి కార్యక్రమములో మెడికల్ ఆఫీసర్ డా. కృష్ణకుమారి, ఏసీడీపీఓ రాజశ్రీ, మమత, ఆర్‌పీ వాణి జయశ్రీ, అంగన్‌వాడీ టీచర్ పద్మ, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10937/breastfeeding-is-the-first-boon-for-a-baby-%E2%80%93-municipal</link>
                <guid>https://www.prajamantalu.com/article/10937/breastfeeding-is-the-first-boon-for-a-baby-%E2%80%93-municipal</guid>
                <pubDate>Fri, 07 Aug 2026 19:42:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260807-wa0174.jpg"                         length="192001"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(224,62,45);">పట్టణంలోని నవ్య గర్ల్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన "పరిచయ్–2K26" ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్  సమిండ్ల వాణి శ్రీనివాస్ విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు.</span></strong></p>
<p>ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ విద్య జీవితానికి బలమైన పునాది అని, ఈ దశలో విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణ, అంకితభావం, ఆత్మవిశ్వాసంతో చదువుకుంటే ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. </p>
<p>కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేష్ మాట్లాడుతూ, నవ్య గర్ల్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థిని తన లక్ష్యాన్ని సాధించేలా కళాశాల యాజమాన్యం సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.</p>
<p>మొదటి సంవత్సరము అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులను అభినందించారు </p>
<p>అనంతరం కళాశాల యాజమాన్యం మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్‌ను ఘనంగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10936/girl-students-should-aim-high-%E2%80%93-municipal-chairperson-samindla-vani"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260807-wa0157.jpg" alt=""></a><br /><p> </p>
<p>జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(224,62,45);">పట్టణంలోని నవ్య గర్ల్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన "పరిచయ్–2K26" ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్  సమిండ్ల వాణి శ్రీనివాస్ విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు.</span></strong></p>
<p>ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ విద్య జీవితానికి బలమైన పునాది అని, ఈ దశలో విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణ, అంకితభావం, ఆత్మవిశ్వాసంతో చదువుకుంటే ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. </p>
<p>కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేష్ మాట్లాడుతూ, నవ్య గర్ల్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థిని తన లక్ష్యాన్ని సాధించేలా కళాశాల యాజమాన్యం సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.</p>
<p>మొదటి సంవత్సరము అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులను అభినందించారు </p>
<p>అనంతరం కళాశాల యాజమాన్యం మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్‌ను ఘనంగా సన్మానించింది.</p>
<p>ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేష్, ప్రిన్సిపాల్ ఈశ్వర్, కౌన్సిలర్ బోలుసాని శ్రీనివాస్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10936/girl-students-should-aim-high-%E2%80%93-municipal-chairperson-samindla-vani</link>
                <guid>https://www.prajamantalu.com/article/10936/girl-students-should-aim-high-%E2%80%93-municipal-chairperson-samindla-vani</guid>
                <pubDate>Fri, 07 Aug 2026 19:35:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260807-wa0157.jpg"                         length="223020"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనే ఆయనకు నిజమైన నివాళి – మున్సిపల్ చైర్ పర్సన్  సమీండ్ల వాణి శ్రీనివాస్</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>జగిత్యాల ఆగస్ట్ 6(ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(224,62,45);">మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా కరీంనగర్ రోడ్‌లోని జయశంకర్ విగ్రహం వద్ద, గొల్లపల్లి రోడ్‌లోని విగ్రహం వద్ద, అలాగే మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.</span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-08/img-20260806-wa0121.jpg" alt="IMG-20260806-WA0121" width="1200" height="1200" /></p>
<p>ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందిస్తూ తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-08/img-20260806-wa0115.jpg" alt="IMG-20260806-WA0115" width="1200" height="1200" /></p>
<p>అనంతరం జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.</p>
<p>ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10932/professor-kothapalli-jayashankar-ashaya-sadhana-is-a-true-tribute-to"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260806-wa0121.jpg" alt=""></a><br /><p> </p>
<p>జగిత్యాల ఆగస్ట్ 6(ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(224,62,45);">మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా కరీంనగర్ రోడ్‌లోని జయశంకర్ విగ్రహం వద్ద, గొల్లపల్లి రోడ్‌లోని విగ్రహం వద్ద, అలాగే మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.</span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-08/img-20260806-wa0121.jpg" alt="IMG-20260806-WA0121" width="2913" height="1627"></img></p>
<p>ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందిస్తూ తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-08/img-20260806-wa0115.jpg" alt="IMG-20260806-WA0115" width="3517" height="1228"></img></p>
<p>అనంతరం జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.</p>
<p>ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10932/professor-kothapalli-jayashankar-ashaya-sadhana-is-a-true-tribute-to</link>
                <guid>https://www.prajamantalu.com/article/10932/professor-kothapalli-jayashankar-ashaya-sadhana-is-a-true-tribute-to</guid>
                <pubDate>Thu, 06 Aug 2026 12:59:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260806-wa0121.jpg"                         length="1715553"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ధనం ఉంటే దాన స్వభావము ఉండాలి  బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేష్ శర్మ </title>
                                    <description><![CDATA[<p><br />కోరుట్ల ఆగస్టు 5 ( ప్రజా మంటలు) </p>
<p><strong><span style="color:rgb(35,111,161);">సిరిసిల్ల రాజేంద్ర శర్మ 9348422113</span></strong></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">ధనమున్న వ్యక్తికి దాన స్వభావం ఉండాలని అదేవిధంగా శక్తి ఉంటే క్షమాగుణం ఉండాలని శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి శిష్యులు గర్రెపల్లి మహేష్ శర్మ అన్నారు. కోరుట్ల పట్టణములో సనాతన ధర్మ ప్రచార సమితి కోరుట్ల వారి ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా బ్రహ్మాండ పురాణ ప్రవచనా జ్ఞాన యజ్ఞం కొనసాగుతున్నది. </span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-08/img-20260806-wa0098.jpg" alt="IMG-20260806-WA0098" width="720" height="470" /></p>
<p>ఈ కార్యక్రమం ఈనెల ఏడవ తేదీ వరకు కొనసాగును. బుధవారం ప్రవచన కార్యక్రమంలో భక్తులనుదేశించి అనుగ్రహ భాషణం చేస్తూ దత్త సంప్రదాయంలో 24 మంది గురువులు ఉంటారని వాటిలో ప్రకృతి "పెద్ద గురువు" అని అన్నారు. కామ క్రోధాలు ప్రతి వ్యక్తికి ఉంటాయని వాటిని అదుపులో ఉంచుకోవాలని అన్నారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-08/img-20260806-wa0102.jpg" alt="IMG-20260806-WA0102" width="1200" height="519" /></p>
<p>సాధన క్రమంలో ఏకాగ్రత లభిస్తుందని మోహము ఉండాలి కానీ వ్యామోహంగా మారకూడదని పేర్కొన్నారు. అదేవిధంగా తామరాకు వలె నీటికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10931/if-there-is-money-there-should-be-a-charitable-nature"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260806-wa0098.jpg" alt=""></a><br /><p><br />కోరుట్ల ఆగస్టు 5 ( ప్రజా మంటలు) </p>
<p><strong><span style="color:rgb(35,111,161);">సిరిసిల్ల రాజేంద్ర శర్మ 9348422113</span></strong></p>
<p><strong><span style="color:rgb(35,111,161);">ధనమున్న వ్యక్తికి దాన స్వభావం ఉండాలని అదేవిధంగా శక్తి ఉంటే క్షమాగుణం ఉండాలని శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి శిష్యులు గర్రెపల్లి మహేష్ శర్మ అన్నారు. కోరుట్ల పట్టణములో సనాతన ధర్మ ప్రచార సమితి కోరుట్ల వారి ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా బ్రహ్మాండ పురాణ ప్రవచనా జ్ఞాన యజ్ఞం కొనసాగుతున్నది. </span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-08/img-20260806-wa0098.jpg" alt="IMG-20260806-WA0098" width="720" height="470"></img></p>
<p>ఈ కార్యక్రమం ఈనెల ఏడవ తేదీ వరకు కొనసాగును. బుధవారం ప్రవచన కార్యక్రమంలో భక్తులనుదేశించి అనుగ్రహ భాషణం చేస్తూ దత్త సంప్రదాయంలో 24 మంది గురువులు ఉంటారని వాటిలో ప్రకృతి "పెద్ద గురువు" అని అన్నారు. కామ క్రోధాలు ప్రతి వ్యక్తికి ఉంటాయని వాటిని అదుపులో ఉంచుకోవాలని అన్నారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-08/img-20260806-wa0102.jpg" alt="IMG-20260806-WA0102" width="1273" height="519"></img></p>
<p>సాధన క్రమంలో ఏకాగ్రత లభిస్తుందని మోహము ఉండాలి కానీ వ్యామోహంగా మారకూడదని పేర్కొన్నారు. అదేవిధంగా తామరాకు వలె నీటికి అంటకుండా ఉండాలని మన మునుల జీవిత విధానం ద్వారా మనకు బోధపడుతున్నదని తెలిపారు. ఈ సందర్భంగా దక్షయజ్ఞం చరిత్ర ,పూరీ క్షేత్ర మహత్యం విశేషాలను కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-08/img-20260806-wa0103.jpg" alt="IMG-20260806-WA0103" width="1280" height="581"></img></p>
<p><strong><span style="color:rgb(241,196,15);">భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ తో పాటు మహా ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి సభ్యులు భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇతో దికంగా సహకరించిన వారికి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేశారు.</span></strong></p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10931/if-there-is-money-there-should-be-a-charitable-nature</link>
                <guid>https://www.prajamantalu.com/article/10931/if-there-is-money-there-should-be-a-charitable-nature</guid>
                <pubDate>Thu, 06 Aug 2026 11:50:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260806-wa0098.jpg"                         length="147555"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఐక్య ఉద్యమాలతోనే పీఆర్సీ సాధ్యం, అశాస్త్రీయమైన టెట్ పరీక్షను రద్దు చేయాలి : జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(224,62,45);">రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ లకు  రావాల్సిన పి.ఆర్సి , డి.ఏ లు, పెండింగ్ బకాయిల సమస్యలు   ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారమవుతాయని స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ సమావేశం తీర్మానించింది.  </span></strong><br /><strong><span style="color:rgb(224,62,45);">ఆదివారం జగిత్యాల పట్టణంలో   రామకృష్ణ డిగ్రీ కళాశాల సమావేశమందిరంలో  ఎస్టీయు తృతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. </span></strong></p>
<p>  </p>
<p>ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష,  ప్రధాన కార్యదర్శులు బైరం హరికిరణ్,  పాలేపు శివరామకృష్ణ మాట్లాడుతూ మా  ప్రభుత్వం ఏర్పడిన వెంటనే  90 రోజుల్లో  సమస్యలన్నీ పరిష్కరిస్తామన్న <br />ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన  హామీలను తుంగలో తొక్కి ఉద్యోగ, ఉపాధ్యాయులను, పెన్షనర్లను  మోసం  చేస్తూ తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  </p>
<p>  </p>
<p>సి.ఎం మాటలు నీటి మీద రాతలు అవుతున్నాయన్నారు.. <br />ఉపాధ్యాయులకు బోధిస్తున్న సబ్జెక్టులతో సంబంధం లేకుండా  అశాస్త్రీయంగా ఉపాధ్యాయులపై</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10925/district-president-bairam-harikiran-said-that-prc-should-cancel-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260802-wa0178.jpg" alt=""></a><br /><p> </p>
<p>జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(224,62,45);">రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ లకు  రావాల్సిన పి.ఆర్సి , డి.ఏ లు, పెండింగ్ బకాయిల సమస్యలు   ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారమవుతాయని స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ సమావేశం తీర్మానించింది.  </span></strong><br /><strong><span style="color:rgb(224,62,45);">ఆదివారం జగిత్యాల పట్టణంలో   రామకృష్ణ డిగ్రీ కళాశాల సమావేశమందిరంలో  ఎస్టీయు తృతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. </span></strong></p>
<p> </p>
<p>ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష,  ప్రధాన కార్యదర్శులు బైరం హరికిరణ్,  పాలేపు శివరామకృష్ణ మాట్లాడుతూ మా  ప్రభుత్వం ఏర్పడిన వెంటనే  90 రోజుల్లో  సమస్యలన్నీ పరిష్కరిస్తామన్న <br />ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన  హామీలను తుంగలో తొక్కి ఉద్యోగ, ఉపాధ్యాయులను, పెన్షనర్లను  మోసం  చేస్తూ తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  </p>
<p> </p>
<p>సి.ఎం మాటలు నీటి మీద రాతలు అవుతున్నాయన్నారు.. <br />ఉపాధ్యాయులకు బోధిస్తున్న సబ్జెక్టులతో సంబంధం లేకుండా  అశాస్త్రీయంగా ఉపాధ్యాయులపై రుద్దుతున్న  టెట్ పరీక్షను రద్దు చేయాలన్నారు..పీఆర్సీ, డి.ఏలు, పెండింగ్ బకాయిలు, సిపిఎస్ విధానం రద్దు తో పాటు, డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు, ఉమ్మడి సర్వీస్ నిబంధనల రూపకల్పన ద్వారా ఎం ఈ ఓ, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ తదితర పోస్టుల భర్తీకి మాట ఇచ్చారని గుర్తు చేశారు..<br />ఇన్ సర్వీసు ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయింపు వంటి అనేక  సమస్యలన్నింటి సాధనకు, నిరంతర ఉద్యమం, రాజీలేని పోరాటమే మార్గమని అన్నారు.. ఎస్టీయు సంఘం ఆవిర్భవించి 80 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున  ఉత్సవాలు జరుపాలని నిర్ణయించామని అన్నారు..రాష్ట్ర అదనపు కార్యదర్శి మచ్చ శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సీర్ణంచ రవీందర్, రాష్ట్ర కార్యదర్శి శనిగరపు రవి, జిల్లా ఆర్థిక కార్యదర్శి మేకల ప్రవీణ్, జిల్లా మండల బాధ్యులు తిరుపతి చారి, సాయి కుమార్,  మురళి, కృష్ణ, జమీరుద్దీన్,  తిరుపతి రెడ్డి, నరేందర్ , భూమేష్ ఇంకా తదితరులు ఉన్నారు...</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10925/district-president-bairam-harikiran-said-that-prc-should-cancel-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10925/district-president-bairam-harikiran-said-that-prc-should-cancel-the</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 20:14:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260802-wa0178.jpg"                         length="116030"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సహస్ర లింగాల దేవాలయంలో ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు </title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)</p>
<p>రూరల్ పొలాస గ్రామం శివారులోని సహస్ర లింగాల దేవాలయంలో ఉదయం   సంకటహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు. ఈ సందర్భంగా సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఆలయంలోని సహస్ర లింగాలకు ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం ఆలయంలోని సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతికి పలు పంచామృతాభిషేకాలను నిర్వహించి పలు పుష్పాలతో చక్కగా అలంకరించి స్వామివారికి ప్రత్యేక హారతులతో స్వామి వారికి సమర్పించారు. </p>
<p><strong><span style="color:rgb(224,62,45);">విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి స్వహస్తాలతో పంచామృత అభిషేకాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదము తో పాటు ఆశీర్వచనాన్ని అందజేసారు ఆలయ అర్చకులు.</span></strong></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10924/grand-sankashtahara-chaturthi-celebrations-in-sahasra-lingala-temple-special-abhishekam"><img src="https://www.prajamantalu.com/media/400/2026-08/img-20260802-wa0172.jpg" alt=""></a><br /><p> </p>
<p>జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)</p>
<p>రూరల్ పొలాస గ్రామం శివారులోని సహస్ర లింగాల దేవాలయంలో ఉదయం   సంకటహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు. ఈ సందర్భంగా సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఆలయంలోని సహస్ర లింగాలకు ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం ఆలయంలోని సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతికి పలు పంచామృతాభిషేకాలను నిర్వహించి పలు పుష్పాలతో చక్కగా అలంకరించి స్వామివారికి ప్రత్యేక హారతులతో స్వామి వారికి సమర్పించారు. </p>
<p><strong><span style="color:rgb(224,62,45);">విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి స్వహస్తాలతో పంచామృత అభిషేకాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదము తో పాటు ఆశీర్వచనాన్ని అందజేసారు ఆలయ అర్చకులు.</span></strong></p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10924/grand-sankashtahara-chaturthi-celebrations-in-sahasra-lingala-temple-special-abhishekam</link>
                <guid>https://www.prajamantalu.com/article/10924/grand-sankashtahara-chaturthi-celebrations-in-sahasra-lingala-temple-special-abhishekam</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 20:01:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-08/img-20260802-wa0172.jpg"                         length="68452"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యమాల్లో &quot;యువత&quot; ఎందుకు పాల్గొనరాదు? </title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><strong><span style="color:rgb(35,111,161);">*భావ ప్రకటన హక్కు యువతకు లేదా*?</span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">(సిరిసిల్ల రాజేంద్ర శర్మ)</span></strong></p>
<p><strong><span style="color:rgb(224,62,45);">*ఉద్యమాల్లో యువత ఎందుకు పాల్గొన రాదని చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం అసలు ఈ ఉద్యమాలు యువత ఎందుకు చేస్తారు ఆలోచించాల్సిందే. యువత చదువుకున్న చదువులకు సరిపడే ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా, చిరుద్యోగులుగా జీవితాన్ని వెళ్ళదీస్తూ నిరాశ నిస్పృహలకు లోనై ఉద్యమాలకు శ్రీకారం చుడతారు.</span></strong></p>
<p>  </p>
<p>ప్రజాస్వామ్య దేశాల్లో ఉద్యమాలు సహజమే యువత తమ నిరాశ నిస్పృహలని ప్రభుత్వాలకు తెలియజేయడానికి వివిధ రూపాల్లో ఉద్యమిస్తుంటారు. సమకాలిన పరిస్థితుల్లో యువత తమ భావాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి "సోషల్ మీడియా"  ప్రస్తుతం ఒక సాధనంగా మారింది. దీని ద్వారా తమ భావజాలాన్ని యువత ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావడం సహజమే. </p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260730-wa0211.jpg" alt="IMG-20260730-WA0211" width="774" height="518" /></p>
<p>*ఉద్యమాలు చేసే హక్కు యువతకు లేదా?*<br />రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ ప్రకటన చేసే హక్కు కల్పించింది. భావ ప్రకటన చేయడానికి తమ హక్కులను వినియోగించుకోవడానికి యువత శాంతియుత మార్గంలో ఉద్యమాలు కొనసాగించి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10922/why-youth-should-not-participate-in-movements"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260730-wa0211.jpg" alt=""></a><br /><p> </p>
<p><strong><span style="color:rgb(35,111,161);">*భావ ప్రకటన హక్కు యువతకు లేదా*?</span></strong><br /><strong><span style="color:rgb(35,111,161);">(సిరిసిల్ల రాజేంద్ర శర్మ)</span></strong></p>
<p><strong><span style="color:rgb(224,62,45);">*ఉద్యమాల్లో యువత ఎందుకు పాల్గొన రాదని చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం అసలు ఈ ఉద్యమాలు యువత ఎందుకు చేస్తారు ఆలోచించాల్సిందే. యువత చదువుకున్న చదువులకు సరిపడే ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా, చిరుద్యోగులుగా జీవితాన్ని వెళ్ళదీస్తూ నిరాశ నిస్పృహలకు లోనై ఉద్యమాలకు శ్రీకారం చుడతారు.</span></strong></p>
<p> </p>
<p>ప్రజాస్వామ్య దేశాల్లో ఉద్యమాలు సహజమే యువత తమ నిరాశ నిస్పృహలని ప్రభుత్వాలకు తెలియజేయడానికి వివిధ రూపాల్లో ఉద్యమిస్తుంటారు. సమకాలిన పరిస్థితుల్లో యువత తమ భావాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి "సోషల్ మీడియా"  ప్రస్తుతం ఒక సాధనంగా మారింది. దీని ద్వారా తమ భావజాలాన్ని యువత ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావడం సహజమే. </p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260730-wa0211.jpg" alt="IMG-20260730-WA0211" width="774" height="518"></img></p>
<p>*ఉద్యమాలు చేసే హక్కు యువతకు లేదా?*<br />రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ ప్రకటన చేసే హక్కు కల్పించింది. భావ ప్రకటన చేయడానికి తమ హక్కులను వినియోగించుకోవడానికి యువత శాంతియుత మార్గంలో ఉద్యమాలు కొనసాగించి వాటి ద్వారా తమ హక్కులను పొందవచ్చు. ఉద్యమం తీవ్రతరమై హద్దులు దాటి హింస వైపుకు వెళ్తే చట్టం తన పని తాను చేసుకుని వెళుతుంది. అంతేకాకుండా "ఉద్యమ నాయకుల"  ఉపన్యాసాల పిలుపులకు ప్రేరణ పొంది అమాయకులైన యువత ఉద్యమాలలో పాల్గొని పక్కదారి పట్టిన ఉద్యమంలో బలి పశువులవుతారు. అమూల్యమైన తమ భావి జీవితంలో పొందాల్సిన అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. ఉద్యమ నేతలు ఈ సమయంలో తప్పించుకొని తిరుగుతారు. అమాయకులైన యువత తమకు తెలువకుండా చేసిన అపరాధానికి తగుమూల్యం చెల్లించుకోవడానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ, న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న "నగ్న సత్యాన్ని" యువత మర్చిపోరాదు. కేసుల ద్వారా  తిరగడం వల్ల  ఇరుగుపొరుగు వారి ముందే కాకుండా తమ కుటుంబ సభ్యుల ముందు కూడా ముద్దాయిలుగా ముద్రపడి బంగారు భవిష్యత్తుకు దూరం అవుతారు. "యువత తస్మాత్ జాగ్రత్త" </p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/screenshot_20260730_113718_facebook.jpg" alt="Screenshot_20260730_113718_Facebook" width="668" height="304"></img></p>
<p>*తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి?*<br />యువత పెడదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత కేవలం పోలీసు, చట్టాలదే కాదు. యువత తల్లిదండ్రులు వారి ఆలనా పాలన చూస్తూ మంచి చదువులు చదివిస్తూ ఫీజులు చెల్లిస్తూ తమ బాధ్యత పూర్తి చేస్తున్నట్లు భావించరాదు. తమ పిల్లల నడవడిక మీద నిఘా ఉంచి ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను వారికి తెలిసేలాగా అవగాహన కల్పించాలి. లేనట్లయితే తమ పిల్లలు  నేరాల్లో  ఇరుక్కొని "బంగారు భవిత సమాధి"  కావడానికి పరోక్షంగా తల్లిదండ్రులు బాధ్యులవుతారని మరిచిపోరాదు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10922/why-youth-should-not-participate-in-movements</link>
                <guid>https://www.prajamantalu.com/article/10922/why-youth-should-not-participate-in-movements</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 15:05:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260730-wa0211.jpg"                         length="103909"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పదోన్నతి పొందిన ఎస్‌.ఐ వెంకటేశ్వర్లకు ఎస్పీ శుభాకాంక్షలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>జగిత్యాల జూలై 29 ( ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(35,111,161);">టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహించి ఎస్‌.ఐ గా పదోన్నతి పొందిన వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  వెంకటేశ్వర్లుకు ఎస్‌ఐ హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు.</span></strong></p>
<p>ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..  పదోన్నతి అనేది కేవలం హోదా పెరగడం మాత్రమే కాకుండా బాధ్యతలు కూడా మరింత పెరుగుతాయని అన్నారు. పెరిగిన బాధ్యతలను క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో నిర్వహిస్తూ ప్రజల్లో పోలీసు శాఖపై విశ్వాసం, గౌరవం మరింత పెరిగేలా విధులు నిర్వర్తించాలని సూచించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10918/sp-congratulates-si-venkateshwar-on-promotion"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260729-wa0227.jpg" alt=""></a><br /><p> </p>
<p>జగిత్యాల జూలై 29 ( ప్రజా మంటలు)<br /><strong><span style="color:rgb(35,111,161);">టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహించి ఎస్‌.ఐ గా పదోన్నతి పొందిన వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  వెంకటేశ్వర్లుకు ఎస్‌ఐ హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు.</span></strong></p>
<p>ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..  పదోన్నతి అనేది కేవలం హోదా పెరగడం మాత్రమే కాకుండా బాధ్యతలు కూడా మరింత పెరుగుతాయని అన్నారు. పెరిగిన బాధ్యతలను క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో నిర్వహిస్తూ ప్రజల్లో పోలీసు శాఖపై విశ్వాసం, గౌరవం మరింత పెరిగేలా విధులు నిర్వర్తించాలని సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10918/sp-congratulates-si-venkateshwar-on-promotion</link>
                <guid>https://www.prajamantalu.com/article/10918/sp-congratulates-si-venkateshwar-on-promotion</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 19:11:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260729-wa0227.jpg"                         length="639913"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చదువునే ఆయుధంగా మలుచుకొని ఉన్నత స్థితికి ఎదగాలి.    జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్. </title>
                                    <description><![CDATA[<p><br /></p><p><br />జగిత్యాల, జులై 29(ప్రజా మంటలు) </p><p><strong><span style="color:rgb(230,126,35);">చదువునే ఆయుధంగా మలుచుకుని విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు.   మహిళ శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ కమిటీ చైర్మన్, అదనపు కలెక్టర్ బి. రాజాగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసాన్నీ బుధవారం సందర్శించారు. </span></strong></p><p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260729-wa0169.jpg" alt="IMG-20260729-WA0169" width="1156" height="543" /></p><p>ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ అయిన వాల్మీకి ఆవాసం-సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆవాసంలో చదువుతున్న విద్యార్థుల విద్య, ఆరోగ్యము, నైపుణ్యాభివృద్ధి సేవలు కేంద్రాల నిర్వహణకు సంబంధించి రికార్డులను స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆవాసంలో చదువుతున్న విద్యార్థుల  బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంరక్షణ కేంద్రాలు పిల్లలకు ఇంటి వాతావరణాన్ని కల్పించే విధంగా ఉండాలని సూచించారు.</p><p><br /></p><p> సంరక్షణ కేంద్రాలే పిల్లలకు కుటుంబాలుగా ఉండటం వల్ల పిల్లలు సమగ్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. పిల్లలు సమగ్ర  జీవిత అభివృద్ధికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10917/raja-goud-additional-collector-of-the-district-should-use-education"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260729-wa0169.jpg" alt=""></a><br /><p><br /></p><p><br />జగిత్యాల, జులై 29(ప్రజా మంటలు) </p><p><strong><span style="color:rgb(230,126,35);">చదువునే ఆయుధంగా మలుచుకుని విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు.   మహిళ శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ కమిటీ చైర్మన్, అదనపు కలెక్టర్ బి. రాజాగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసాన్నీ బుధవారం సందర్శించారు. </span></strong></p><p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260729-wa0169.jpg" alt="IMG-20260729-WA0169" width="1156" height="543"></img></p><p>ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ అయిన వాల్మీకి ఆవాసం-సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆవాసంలో చదువుతున్న విద్యార్థుల విద్య, ఆరోగ్యము, నైపుణ్యాభివృద్ధి సేవలు కేంద్రాల నిర్వహణకు సంబంధించి రికార్డులను స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆవాసంలో చదువుతున్న విద్యార్థుల  బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంరక్షణ కేంద్రాలు పిల్లలకు ఇంటి వాతావరణాన్ని కల్పించే విధంగా ఉండాలని సూచించారు.</p><p><br /></p><p> సంరక్షణ కేంద్రాలే పిల్లలకు కుటుంబాలుగా ఉండటం వల్ల పిల్లలు సమగ్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. పిల్లలు సమగ్ర  జీవిత అభివృద్ధికి ఇప్పటినుంచి ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలని ఆ లక్ష్యం దిశగా అంకితభావంతో ఎటువంటి ఆకర్షణలకు లోను కాకుండా విద్యను అభ్యసించాలన్నారు. పిల్లలు వారి కుటుంబం ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉత్తమ స్థితికి చేరుకోవడానికి చదువే ఆయుధమని చదవునే గమ్యంగా మార్చుకోవాలన్నారు. విద్యార్థి దశలో ఆరోగ్యము, విద్య ప్రధానమైనవని విద్యార్థి ఆలోచన  చర్యలు వాటి చుట్టూనే ఉంటే ఉత్తమ స్థితికి చేరుకుంటారని తెలిపారు. </p><p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260729-wa0172.jpg" alt="IMG-20260729-WA0172" width="1191" height="474"></img></p><p><strong><span style="color:rgb(53,152,219);">ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ ఏ భాస్కర్, బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ సభ్యులు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పడాల సురేష్, బాలల సంక్షేమ సమితి సభ్యులు విజయలక్ష్మి, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కోటగిరి భీమేష్ , ఎన్జీవో సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ ,వాల్మీకి ఆవాసం కార్యదర్శి మదన్ మోహన్ రావు, సహ కోశాధికారి ఎలుగందుల కైలాసం,ఆవాస ప్రముక్ మల్లేశం, సంరక్షణ కేంద్రాల అధికారి కరుణశ్రీ సంరక్షణ కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.</span></strong></p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10917/raja-goud-additional-collector-of-the-district-should-use-education</link>
                <guid>https://www.prajamantalu.com/article/10917/raja-goud-additional-collector-of-the-district-should-use-education</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 19:01:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260729-wa0169.jpg"                         length="207118"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి.  టౌన్ సిఐ కరుణాకర్ </title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>జగిత్యాల జూలై 27 (ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(224,62,45);"> కూరగాయలు విక్రయించే రైతులు రైతు బజార్ లోపలే తమ కూరగాయలను విక్రయించాలని టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. రైతు బజార్ ఎదుట రహదారికి రెండు వైపులా కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజల ఫిర్యాదు మేరకు  జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం టౌన్ సిఐ కరుణాకర్ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం మున్సిపల్ అధికారులతో కలిసి పాత బస్టాండ్ లోని రైతు బజార్ ను పరిశీలించి రైతులు, హోల్సేల్ వ్యాపారులతో మాట్లాడారు. </span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260727-wa0195.jpg" alt="IMG-20260727-WA0195" width="1200" height="899" /></p>
<p>రోడ్డుపై కూరగాయల విక్రయాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, విద్యానగర్ ప్రాంతంలో పలు ఆసుపత్రులు,  విద్యాసంస్థలు ఉండడంతో అత్యవసర వైద్య చికిత్సల కోసం వెళ్లే రోగులకు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. హోల్సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు రైతు బజార్ లోపల తమకు కేటాయించిన స్థలంలో మాత్రమే కూరగాయల అమ్మకాలు జరపాలని రహదారిపై కూరగాయలు అమ్మినచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.</p>
<p> </p>
<p>పట్టణంలోని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10907/town-ci-karunakar-should-sell-vegetables-in-rythu-bazar-itself"><img src="https://www.prajamantalu.com/media/400/2026-07/img-20260727-wa0195.jpg" alt=""></a><br /><p> </p>
<p>జగిత్యాల జూలై 27 (ప్రజా మంటలు)</p>
<p><strong><span style="color:rgb(224,62,45);"> కూరగాయలు విక్రయించే రైతులు రైతు బజార్ లోపలే తమ కూరగాయలను విక్రయించాలని టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. రైతు బజార్ ఎదుట రహదారికి రెండు వైపులా కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజల ఫిర్యాదు మేరకు  జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం టౌన్ సిఐ కరుణాకర్ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం మున్సిపల్ అధికారులతో కలిసి పాత బస్టాండ్ లోని రైతు బజార్ ను పరిశీలించి రైతులు, హోల్సేల్ వ్యాపారులతో మాట్లాడారు. </span></strong></p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260727-wa0195.jpg" alt="IMG-20260727-WA0195" width="1599" height="899"></img></p>
<p>రోడ్డుపై కూరగాయల విక్రయాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, విద్యానగర్ ప్రాంతంలో పలు ఆసుపత్రులు,  విద్యాసంస్థలు ఉండడంతో అత్యవసర వైద్య చికిత్సల కోసం వెళ్లే రోగులకు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. హోల్సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు రైతు బజార్ లోపల తమకు కేటాయించిన స్థలంలో మాత్రమే కూరగాయల అమ్మకాలు జరపాలని రహదారిపై కూరగాయలు అమ్మినచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.</p>
<p> </p>
<p>పట్టణంలోని పలు ప్రాంతాలలో సైతం కొంతమంది చిరు వ్యాపారులు రహదారులను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, రహదారులను ఆక్రమించుకొని వ్యాపారాలు నిర్వహించే వారినీ ఉపేక్షించేది లేదన్నారు. </p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-07/img-20260727-wa0196.jpg" alt="IMG-20260727-WA0196" width="4032" height="3024"></img></p>
<p>అంతకుముందు మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, వార్డ్ కౌన్సిలర్ ఆరవ లక్ష్మీ రాజు మున్సిపల్ అధికారులతో కలిసి రైతు బజార్ లోని రైతులు, వ్యాపారుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు కేటాయించిన స్థలాలలోనే క్రయవిక్రయాలు జరపాలని అదేవిధంగా హోల్సేల్ వ్యాపారులకు ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయిస్తామని మున్సిపల్ కమిషనర్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు బజార్ బయట వ్యాపారాలు నిర్వహించకూడదని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10907/town-ci-karunakar-should-sell-vegetables-in-rythu-bazar-itself</link>
                <guid>https://www.prajamantalu.com/article/10907/town-ci-karunakar-should-sell-vegetables-in-rythu-bazar-itself</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 21:10:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-07/img-20260727-wa0195.jpg"                         length="283000"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Siricilla Rajendar sharma ]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        