<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/author/2/sharma" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>Vikranth sharma - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/author/2/rss</link>
                <description>Vikranth sharma RSS Feed</description>
                
                            <item>
                <title>పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలి - పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా</title>
                                    <description><![CDATA[<p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)</p>
<p>జగిత్యాల 28 జూన్ ( ప్రజా మంటలు) : </p>
<p>జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా 0-5 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలని పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా వెల్లడించారు.</p>
<p>పోలియో చుక్కలను ఈనెల 28,29, 30 తేదీలలో అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు.</p>
<p>ఈ సందర్భంగా పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా పత్రిక ప్రకటన చేశారు.</p>
<ol>
<li>రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలను పంపిణీ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ రూపొందించారు.</li>
<li>రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం లో బాగంగా 229 పోలియో బూతులను ఏర్పాటు చేశారు.</li>
<li>903 మొబైల్ ట్రాన్సిట్ పాయింట్లలో టీమ్స్ లను ఏర్పాటు చేశారు.</li>
<li>2,298 రూట్ సూపర్వైజర్ లు, 8,393</li></ol>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10832/pcc-sevadal-secretary-bogoji-mukesh-khanna-wants-to-brighten-the"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260628-wa0008.jpg" alt=""></a><br /><p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)</p>
<p>జగిత్యాల 28 జూన్ ( ప్రజా మంటలు) : </p>
<p>జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా 0-5 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలని పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా వెల్లడించారు.</p>
<p>పోలియో చుక్కలను ఈనెల 28,29, 30 తేదీలలో అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు.</p>
<p>ఈ సందర్భంగా పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా పత్రిక ప్రకటన చేశారు.</p>
<ol>
<li>రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలను పంపిణీ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ రూపొందించారు.</li>
<li>రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం లో బాగంగా 229 పోలియో బూతులను ఏర్పాటు చేశారు.</li>
<li>903 మొబైల్ ట్రాన్సిట్ పాయింట్లలో టీమ్స్ లను ఏర్పాటు చేశారు.</li>
<li>2,298 రూట్ సూపర్వైజర్ లు, 8,393 ANM లు, ఆశా కార్యకర్తలు 27,181, అంగన్వాడి వర్కర్స్ 34,442 సిబ్బంది పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 52 లక్షల bOPV వ్యాక్సిన్ లను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అందుబాటులో ఉంచారు.</li>
<li>పోలియో రహిత దేశంగా ఇప్పటికే గుర్తింపు పొందామన్నారు.</li>
</ol>
<p>రాష్ట్రంలో పోలియో కేసులు లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయన్నారు. </p>
<p>పోలియో పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10832/pcc-sevadal-secretary-bogoji-mukesh-khanna-wants-to-brighten-the</link>
                <guid>https://www.prajamantalu.com/article/10832/pcc-sevadal-secretary-bogoji-mukesh-khanna-wants-to-brighten-the</guid>
                <pubDate>Sun, 28 Jun 2026 13:06:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260628-wa0008.jpg"                         length="234229"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు - 23.05.2026</title>
                                    <description><![CDATA[<p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).</p>
<p>హైదరాబాద్ 23 మే (ప్రజా మంటలు) : </p>
<p>తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు మరియు హైలైట్స్. </p>
<p>1. రాష్ట్రంలో రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.</p>
<ul>
<li>మొత్తం 2 ల‌క్ష‌ల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది.</li>
<li>ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడ‌లు, శ్లాబు ద‌శ‌లో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.</li>
<li>పునాదులు పూర్త‌యి గోడ‌లు, శ్లాబు ప‌డ‌ని ఇళ్ల‌కు రూ.3 ల‌క్ష‌లు, గోడ‌లు పూర్త‌యి శ్లాబు నిలిచిపోయిన ఇళ్ల‌కు రూ.2 ల‌క్ష‌లు చొప్పున అందిస్తాం.</li>
<li>అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు నియోజ‌క‌వ‌ర్గానికి 500 ఇళ్ల‌కు చొప్పున</li></ul>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10737/telangana-state-cabinet-decisions-23052026"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260523-wa0026.jpg" alt=""></a><br /><p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).</p>
<p>హైదరాబాద్ 23 మే (ప్రజా మంటలు) : </p>
<p>తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యాలు మరియు హైలైట్స్. </p>
<p>1. రాష్ట్రంలో రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.</p>
<ul>
<li>మొత్తం 2 ల‌క్ష‌ల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది.</li>
<li>ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడ‌లు, శ్లాబు ద‌శ‌లో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.</li>
<li>పునాదులు పూర్త‌యి గోడ‌లు, శ్లాబు ప‌డ‌ని ఇళ్ల‌కు రూ.3 ల‌క్ష‌లు, గోడ‌లు పూర్త‌యి శ్లాబు నిలిచిపోయిన ఇళ్ల‌కు రూ.2 ల‌క్ష‌లు చొప్పున అందిస్తాం.</li>
<li>అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు నియోజ‌క‌వ‌ర్గానికి 500 ఇళ్ల‌కు చొప్పున నిధులు కేటాయిస్తూ క్యాబినెట్ తీర్మానించింది.</li>
<li>తొలి విడ‌త‌లో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల‌లో జూన్ రెండు నాటికి దాదాపు ల‌క్ష ఇళ్ల గృహ ప్రవేశాలు జరుగుతాయి.</li>
<li>కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెర‌మెరి మండ‌లం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల‌కు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిర‌మ్మ ఇళ్లను జూన్ 1వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించాం.</li>
<li>జూన్ 1వ తేదీన గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, గౌర‌వ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క, రాష్ట్ర మంత్రులందరం అక్కడికి వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొంటాం.</li>
<li>హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం క్యూర్ ప‌రిధిలోని 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో అల్పాదాయ వ‌ర్గాల వారి కోసం (LIG) ల‌క్ష ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యించింది.</li>
<li>తెలంగాణ రాష్ట్రంలో వివిధ ద‌ఫాలుగా చేసిన స‌ర్వేల ప్ర‌కారం 15 వేల కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్న‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తించింది.</li>
<li>వెంట‌నే ఆ కుటుంబాల‌న్నింటికి ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు ప‌త్రాలు అందించాల‌ని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది. గుడిసెలు లేని ఆద‌ర్శ రాష్ట్రంగా తెలంగాణ‌ను నిల‌పాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యించింది.  </li>
</ul>
<p>2. వ‌చ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకు జ‌ర‌గ‌నున్న గోదావ‌రి పుష్క‌రాల‌కు సంబంధించి వివిధ పనులు చేప‌ట్టేందుకు రూ.1000 కోట్ల నిధులకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో తొలి విడ‌త‌గా రూ.300 కోట్లు మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. </p>
<p>3. విద్యుత్ పంపిణీ, మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ RDSSలో చేరేందుకు తెలంగాణ డిస్కంలు తయారు చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌కు రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. </p>
<p>4. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. </p>
<p>5. ప్రభుత్వం పాఠశాలలతో పాటు అన్ని జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకూ ఉదయం అల్పాహారంతో పాటు పాలు అందించాల‌ని నిర్ణ‌యించింది. </p>
<p>6. రాష్ట్రంలోని DCMSల‌ను మార్క్ ఫెడ్లో విలీనం చేయాల‌ని రాష్ట్ర మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది. TGRICని (తెలంగాణ రూర‌ల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పొరేష‌న్‌) హాకాలో విలినం చేయాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యించింది. </p>
<p>7. పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం భూ సేక‌ర‌ణ‌, పున‌రావాసం, మౌలిక వ‌స‌తుల స‌దుపాయాల క‌ల్ప‌న‌కు రూ.587 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.</p>
<p>8. తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలోని టాప్‌ 5 లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందుకే నెక్స్ట్‌ జనరేషన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ 2026–30ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. దావోస్లో ఈ పాలసీని లాంఛనంగా ఆవిష్కరించాం. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలతో పాటు 25 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. </p>
<p>9. లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, బయోటెక్‌, మెడికల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తాం. యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్‌ హెల్త్‌, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో మంచి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటివరకు ఎక్కువగా తయారీ మీద దృష్టి ఉంటే, ఇక నుంచి విలువైన ఇన్నోవేషన్‌ మీద ఎక్కువ ఫోకస్‌ పెడతాం. రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ (R&amp;D) యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించే విధంగా ఈ పాలసీలో మార్పు తీసుకొస్తున్నాం. గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్లు, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్లు తెలంగాణకు రావడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10737/telangana-state-cabinet-decisions-23052026</link>
                <guid>https://www.prajamantalu.com/article/10737/telangana-state-cabinet-decisions-23052026</guid>
                <pubDate>Sat, 23 May 2026 21:58:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260523-wa0026.jpg"                         length="259937"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు.</title>
                                    <description><![CDATA[<p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).</p>
<p>జగిత్యాల మే 15 ( ప్రజా మంటలు) : </p>
<p>ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో విద్యాశాఖ వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ – జగిత్యాల ఆధ్వర్యంలో ఓల్డ్ బస్ స్టాండ్ జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.</p>
<p>ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్ అధ్యక్షత వహించారు మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.</p>
<p>ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించి, ఉత్తమ పాఠకులను ఘనంగా సన్మానించారు.</p>
<p>అనంతరం వారు మాట్లాడుతూ....</p>
<ul>
<li>విద్యార్థులలో పుస్తక పఠన అలవాటు పెంపొందించడం ద్వారా జ్ఞాన వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.</li>
<li>గ్రంథాలయాలు విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని తెలిపారు.</li>
<li>ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.</li>
<li>ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా గ్రంథాలయాల అభివృద్ధికి</li></ul>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10719/public-governance-%E2%80%93-as-a-part-of-the-pragati-plan"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/screenshot_20260515_221508_editor-lite.jpg" alt=""></a><br /><p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).</p>
<p>జగిత్యాల మే 15 ( ప్రజా మంటలు) : </p>
<p>ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో విద్యాశాఖ వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ – జగిత్యాల ఆధ్వర్యంలో ఓల్డ్ బస్ స్టాండ్ జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.</p>
<p>ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్ అధ్యక్షత వహించారు మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.</p>
<p>ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించి, ఉత్తమ పాఠకులను ఘనంగా సన్మానించారు.</p>
<p>అనంతరం వారు మాట్లాడుతూ....</p>
<ul>
<li>విద్యార్థులలో పుస్తక పఠన అలవాటు పెంపొందించడం ద్వారా జ్ఞాన వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.</li>
<li>గ్రంథాలయాలు విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని తెలిపారు.</li>
<li>ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.</li>
<li>ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.</li>
</ul>
<p>ఇట్టి కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము, స్థానిక కౌన్సిలర్ సుంకేటి మమత రామకృష్ణ రెడ్డి, ఎం.ఈ.ఓ చంద్రకళ, లైబ్రేరియన్ వసంత్, నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, పి ఆర్ టి యు టి ఎస్ అధ్యక్షులు ఆనంద్ రావు, తపస్ రాష్ట్ర కార్యదర్శి బోనగిరి దేవయ్య, పాఠకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10719/public-governance-%E2%80%93-as-a-part-of-the-pragati-plan</link>
                <guid>https://www.prajamantalu.com/article/10719/public-governance-%E2%80%93-as-a-part-of-the-pragati-plan</guid>
                <pubDate>Fri, 15 May 2026 22:21:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/screenshot_20260515_221508_editor-lite.jpg"                         length="774540"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం పైలాన్ వేరే చోటుకు మార్చాలని బ్రాహ్మణ సంఘం చే నిరసన.</title>
                                    <description><![CDATA[<p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).</p>
<p>ఖమ్మం మే 15 (ప్రజా మంటలు) : </p>
<p>నగరంలో లకారం ట్యాంక్ బండ్ సెంటర్లో భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భముగా ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహము. ప్రాంతంలో తుమ్మల నాగేశ్వరరావు 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో చేసినటువంటి కార్యక్రమాల వివరాలతోటి ఏర్పాటు చేస్తున్నటువంటి పైలాన్ ప్రాజెక్టును తక్షణమే ఆపివేసి అట్టి ప్రాజెక్టును అక్కడ కాకుండా వేరే చోట ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవడానికి బ్రాహ్మణ సంఘాలకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ ఖమ్మం నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కి వినతి పత్రం అందజేయడం జరిగినది.</p>
<p>అటుపిమ్మట లకారం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి పీవీ విగ్రహం దగ్గరకు వెళ్లి నిరసన తెలియజేయడం జరిగినది.</p>
<p>ఇట్టి కార్యక్రమంలో మాటూరూ లక్ష్మీనారాయణ, పర్చా రంగారావు, ఊటుకూరు రవికాంత్, మారరాజు రాధాకృష్ణ, సురావర్జుల వాసు, భైరవబట్ల రామకృష్ణ, ముడుంబ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10718/%E0%B0%A4%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%97%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82-%E0%B0%AA%E0%B1%88%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%87-%E0%B0%9A%E0%B1%8B%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A3-%E0%B0%B8%E0%B0%82%E0%B0%98%E0%B0%82-%E0%B0%9A%E0%B1%87-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B0%B8%E0%B0%A8"><img src="https://www.prajamantalu.com/media/400/2026-05/img-20260515-wa0067.jpg" alt=""></a><br /><p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).</p>
<p>ఖమ్మం మే 15 (ప్రజా మంటలు) : </p>
<p>నగరంలో లకారం ట్యాంక్ బండ్ సెంటర్లో భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భముగా ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహము. ప్రాంతంలో తుమ్మల నాగేశ్వరరావు 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో చేసినటువంటి కార్యక్రమాల వివరాలతోటి ఏర్పాటు చేస్తున్నటువంటి పైలాన్ ప్రాజెక్టును తక్షణమే ఆపివేసి అట్టి ప్రాజెక్టును అక్కడ కాకుండా వేరే చోట ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవడానికి బ్రాహ్మణ సంఘాలకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ ఖమ్మం నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కి వినతి పత్రం అందజేయడం జరిగినది.</p>
<p>అటుపిమ్మట లకారం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి పీవీ విగ్రహం దగ్గరకు వెళ్లి నిరసన తెలియజేయడం జరిగినది.</p>
<p>ఇట్టి కార్యక్రమంలో మాటూరూ లక్ష్మీనారాయణ, పర్చా రంగారావు, ఊటుకూరు రవికాంత్, మారరాజు రాధాకృష్ణ, సురావర్జుల వాసు, భైరవబట్ల రామకృష్ణ, ముడుంబ శ్రీకాంత్, నల్లాన్ చక్రవర్తుల రామాచార్యులు, కండ్లకుంట రంగాచార్యులు, జమలాపురం కేశవరావు, చాగంటి రామకృష్ణ ,దేవులపల్లి నరసింహారావు ,వి ఎస్ఎన్ ఆచార్యులు, సరస్వతి భట్ల శ్రీధర్, సరస్వతీ కుమార్ కాండూరి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10718/%E0%B0%A4%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%97%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82-%E0%B0%AA%E0%B1%88%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%87-%E0%B0%9A%E0%B1%8B%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A3-%E0%B0%B8%E0%B0%82%E0%B0%98%E0%B0%82-%E0%B0%9A%E0%B1%87-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B0%B8%E0%B0%A8</link>
                <guid>https://www.prajamantalu.com/article/10718/%E0%B0%A4%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%97%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82-%E0%B0%AA%E0%B1%88%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%87-%E0%B0%9A%E0%B1%8B%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A3-%E0%B0%B8%E0%B0%82%E0%B0%98%E0%B0%82-%E0%B0%9A%E0%B1%87-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B0%B8%E0%B0%A8</guid>
                <pubDate>Fri, 15 May 2026 22:02:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-05/img-20260515-wa0067.jpg"                         length="179268"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాల పట్టణ మేరు సేవా సంఘం ఎన్నికలు మే నెల 17 న..</title>
                                    <description><![CDATA[<p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)</p>
<p>జగిత్యాల 21 ఏప్రిల్ (ప్రజా మంటలు) : </p>
<p>జగిత్యాల పట్టణ మేరు సేవా సంఘం ఎన్నికలు వచ్చె నెల 17 ఆదివారం రోజున నిర్వహిస్తున్నట్టు సంఘం ఎన్నికల కమిటీ కన్వీనర్ రాపర్తి. గంగాధర్, కో-కన్వీనర్ కొక్కు. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగినది.</p>
<p>ఈ సందర్బంగా <span style="color:rgb(224,62,45);"><strong>కమిటీ సభ్యులు మాట్లాడుతూ</strong></span>....</p>
<ul>
<li>పట్టణ మేరు సంఘం మే 2026 నుండి మే 2029 వరకు అనగా మూడు సంవత్సరాల పిరియడ్ కోసం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని,</li>
<li><strong>వచ్చె నెల 1,2,3 తేదీలల్లో</strong> నామినేషన్ల స్వీకరణ,</li>
<li><strong>4వ</strong> తేది నామినేషన్స్ వేసిన అభ్యర్థుల వివరాలు ప్రకటన,</li>
<li><strong>5వ</strong> తేది పరిశీలన,</li>
<li><strong>6వ</strong> తేదిన నామినేషన్ల ఉపసంహారణ,పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటన,</li>
<li><strong>7వ</strong> తేదిన అభ్యర్థులకు గుర్తింపు ల కేటాయింపు,</li>
<li><strong>17వ</strong> <strong>తేది ఆదివారం రోజు ఉదయం 7.00 ల నుండి మధ్యాహ్నం 1.00ల</strong></li></ul>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10650/jagityala-urban-meru-seva-sangam-elections-on-17th-may"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/img-20260421-wa0000.jpg" alt=""></a><br /><p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)</p>
<p>జగిత్యాల 21 ఏప్రిల్ (ప్రజా మంటలు) : </p>
<p>జగిత్యాల పట్టణ మేరు సేవా సంఘం ఎన్నికలు వచ్చె నెల 17 ఆదివారం రోజున నిర్వహిస్తున్నట్టు సంఘం ఎన్నికల కమిటీ కన్వీనర్ రాపర్తి. గంగాధర్, కో-కన్వీనర్ కొక్కు. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగినది.</p>
<p>ఈ సందర్బంగా <span style="color:rgb(224,62,45);"><strong>కమిటీ సభ్యులు మాట్లాడుతూ</strong></span>....</p>
<ul>
<li>పట్టణ మేరు సంఘం మే 2026 నుండి మే 2029 వరకు అనగా మూడు సంవత్సరాల పిరియడ్ కోసం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని,</li>
<li><strong>వచ్చె నెల 1,2,3 తేదీలల్లో</strong> నామినేషన్ల స్వీకరణ,</li>
<li><strong>4వ</strong> తేది నామినేషన్స్ వేసిన అభ్యర్థుల వివరాలు ప్రకటన,</li>
<li><strong>5వ</strong> తేది పరిశీలన,</li>
<li><strong>6వ</strong> తేదిన నామినేషన్ల ఉపసంహారణ,పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటన,</li>
<li><strong>7వ</strong> తేదిన అభ్యర్థులకు గుర్తింపు ల కేటాయింపు,</li>
<li><strong>17వ</strong> <strong>తేది ఆదివారం రోజు ఉదయం 7.00 ల నుండి మధ్యాహ్నం 1.00ల వరకు ఓటింగ్, తర్వాత ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన ఉంటుందని </strong>అన్నారు.</li>
<li>ఇట్టి ఎన్నికల నిర్వహణ కోసం అనుభవం కలిగిన సభ్యులను నియమించడం జరిగిందని,</li>
<li>ఈ ఎన్నికల కు సంబందించి తుది నిర్ణయం ఎన్నికల కమిటీదెనని, ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా సహకరించాలని కులస్తులను కోరడం జరిగినది.</li>
</ul>
<p>ఇట్టి సమావేశం లో గట్ల.భూమయ్య,రామగిరి. శ్రీనివాస్,మంతెన. శ్రీనివాస్,రాపర్తి. వినయ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10650/jagityala-urban-meru-seva-sangam-elections-on-17th-may</link>
                <guid>https://www.prajamantalu.com/article/10650/jagityala-urban-meru-seva-sangam-elections-on-17th-may</guid>
                <pubDate>Tue, 21 Apr 2026 06:34:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/img-20260421-wa0000.jpg"                         length="168001"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మల్కాజ్‌గిరిలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ</title>
                                    <description><![CDATA[<p>సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348322113. </p>
<p>హైదరాబాద్ 19 ఏప్రిల్ (ప్రజా మంటలు) : </p>
<p>మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని ఆనంద్ బాగ్, బృందావన్ గార్డెన్‌లో ఈరోజు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ ఘనంగా నిర్వహించబడింది. </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>నేరేడ్మెట్ ప్రాంతంలో బ్రాహ్మణ భవన నిర్మాణం కోసం ఒక ఎకరం స్థలం (భూమి) కేటాయింపును సాధించిన సందర్భంగా,</strong></span> మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ని బ్రాహ్మణ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఘనంగా సన్మానించాయి.</p>
<p>ఈ సందర్భంగా <strong><span style="color:rgb(224,62,45);">ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ</span></strong>....</p>
<ul>
<li>బ్రాహ్మణులకు భూమి కేటాయించే అవకాశం లభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ సేవ ద్వారా తమ రుణాన్ని కొంతవరకు తీర్చుకున్నానని తెలిపారు.</li>
<li>ఈ కార్యక్రమాన్ని యజ్ఞంతో సమానంగా భావిస్తూ, బ్రాహ్మణ సమాజ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.</li>
</ul>
<p>అలాగే,</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు</strong></span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10649/mbbs-brahmin-atmiya-sammelan-and-gratitude-appreciation-sabha-in-malkajgiri"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/screenshot_20260419_190500_editor-lite.jpg" alt=""></a><br /><p>సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348322113. </p>
<p>హైదరాబాద్ 19 ఏప్రిల్ (ప్రజా మంటలు) : </p>
<p>మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని ఆనంద్ బాగ్, బృందావన్ గార్డెన్‌లో ఈరోజు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ ఘనంగా నిర్వహించబడింది. </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>నేరేడ్మెట్ ప్రాంతంలో బ్రాహ్మణ భవన నిర్మాణం కోసం ఒక ఎకరం స్థలం (భూమి) కేటాయింపును సాధించిన సందర్భంగా,</strong></span> మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ని బ్రాహ్మణ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఘనంగా సన్మానించాయి.</p>
<p>ఈ సందర్భంగా <strong><span style="color:rgb(224,62,45);">ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ</span></strong>....</p>
<ul>
<li>బ్రాహ్మణులకు భూమి కేటాయించే అవకాశం లభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ సేవ ద్వారా తమ రుణాన్ని కొంతవరకు తీర్చుకున్నానని తెలిపారు.</li>
<li>ఈ కార్యక్రమాన్ని యజ్ఞంతో సమానంగా భావిస్తూ, బ్రాహ్మణ సమాజ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.</li>
</ul>
<p>అలాగే,</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు మరియు మేడ్చల్–మల్కాజ్‌గిరి ఇన్‌చార్జ్ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.</strong></span></p>
<p>ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ ముఖ్య కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు ఐఏఎస్, శ్రీ రుద్రవీణ బాలసుబ్రమణ్యం, నంద ప్రసాద్, శైలజ, గిరిజ, సూర్యకుమారి, సుధా, భాస్కరరావు, రాజకుమార్, రమణ చారి, కిరణ్ కుమార్, మాధవరావు, సుబ్రహ్మణ్యం, మల్లాది చంద్రమౌళి, సుధాకర్ శర్మ, ప్రభాకర్ రావు, రాంబాబు, శేషాద్రి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.</p>
<p>అదనంగా, బ్రాహ్మణ సంఘాల నాయకులు, టీం ఆచార్య సభ్యులు, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, మురుగేష్, బీఆర్ఎస్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి, జేఏసీ వెంకన్న, మేకల రాము యాదవ్, సంపత్ యాదవ్, హేమంత్ పటేల్, వంశీ, సాయి గౌడ్ మరియు బ్రాహ్మణ సమాజానికి చెందిన పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</p>
<p>ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా బ్రాహ్మణ సమాజం ఏకతాటిపైకి వచ్చి, సమాజ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటించింది.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                            <category>Spiritual </category>
                                            <category>Social</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10649/mbbs-brahmin-atmiya-sammelan-and-gratitude-appreciation-sabha-in-malkajgiri</link>
                <guid>https://www.prajamantalu.com/article/10649/mbbs-brahmin-atmiya-sammelan-and-gratitude-appreciation-sabha-in-malkajgiri</guid>
                <pubDate>Sun, 19 Apr 2026 19:05:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/screenshot_20260419_190500_editor-lite.jpg"                         length="580110"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాలలో మహిళా చైతన్య బైక్ ర్యాలీ.</title>
                                    <description><![CDATA[<p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).</p>
<p>జగిత్యాల 10 ఏప్రిల్ ( ప్రజా మంటలు ) : </p>
<p>భారతీయ సంస్కృతిని, కుటుంబ విలువలను కాపాడుకోవాలని హిందూ మహిళ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఉద్దేశించి పలువురు వక్తలు పిలుపునిచ్చారు.</p>
<p>ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జగిత్యాల పట్టణంలో మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు.</p>
<p>విద్యానగర్ రామాలయం నుండి బయలుదేరిన బైక్ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ధరూర్ క్యాంపు లోని కోదండ రామాలయం వరకు సాగింది.</p>
<p>అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ....</p>
<ul>
<li>ప్రపంచంలోనే గొప్పదైన భారతీయ సంస్కృతిని కుటుంబ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.</li>
<li>మహిళలు సంఘటితంగా ఉంటూ కుటుంబాలను హిందూ విలువల ఆధారంగా తీర్చిదిద్దుకోవాలన్నారు.</li>
<li>తమ పిల్లలను విదేశీ సంస్కృతికి దూరంగా పెంచాలని, కట్టు, బొట్టు ఆచార వ్యవహారాలపై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు.</li>
<li>పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని,</li></ul>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10598/mahila-chaitanya-bike-rally-in-jagitya"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/screenshot_20260410_195256_editor-lite.jpg" alt=""></a><br /><p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).</p>
<p>జగిత్యాల 10 ఏప్రిల్ ( ప్రజా మంటలు ) : </p>
<p>భారతీయ సంస్కృతిని, కుటుంబ విలువలను కాపాడుకోవాలని హిందూ మహిళ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఉద్దేశించి పలువురు వక్తలు పిలుపునిచ్చారు.</p>
<p>ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జగిత్యాల పట్టణంలో మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు.</p>
<p>విద్యానగర్ రామాలయం నుండి బయలుదేరిన బైక్ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ధరూర్ క్యాంపు లోని కోదండ రామాలయం వరకు సాగింది.</p>
<p>అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ....</p>
<ul>
<li>ప్రపంచంలోనే గొప్పదైన భారతీయ సంస్కృతిని కుటుంబ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.</li>
<li>మహిళలు సంఘటితంగా ఉంటూ కుటుంబాలను హిందూ విలువల ఆధారంగా తీర్చిదిద్దుకోవాలన్నారు.</li>
<li>తమ పిల్లలను విదేశీ సంస్కృతికి దూరంగా పెంచాలని, కట్టు, బొట్టు ఆచార వ్యవహారాలపై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు.</li>
<li>పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, స్వదేశీ జీవన విధానాన్ని అవలంబించాలని సూచించారు.</li>
</ul>
<p>ఈ కార్యక్రమంలో ప్రభుత్వ లెక్చరర్ జ్యోత్స్న, హిందూ మహిళా వేదిక, సేవికాసమితి బాధ్యులు కవోష్ణ, స్వప్న,స్రవంతి, సునీత, అశ్విని, భారతి, దీప, మధురిమ, సుజాత స్థానిక కౌన్సిలర్ అరవ లక్ష్మి, ప్రశాంతరావు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10598/mahila-chaitanya-bike-rally-in-jagitya</link>
                <guid>https://www.prajamantalu.com/article/10598/mahila-chaitanya-bike-rally-in-jagitya</guid>
                <pubDate>Fri, 10 Apr 2026 19:53:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/screenshot_20260410_195256_editor-lite.jpg"                         length="590513"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>2047 నాటికి తెలంగాణ టెక్స్‌టైల్ రాజధాని గా అభివృద్ధి - ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. </title>
                                    <description><![CDATA[<p>(సిరిసిల్ల .రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).</p>
<p>హైదరాబాద్ 03 ఏప్రిల్ (ప్రజా మంటలు) : </p>
<p>వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు.</p>
<p>టెక్స్‌టైల్ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్‌కు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చగల వాతావరణాన్ని సృష్టించడంలో మాతో భాగస్వామ్యం కావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.</p>
<ul>
<li>రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (CITI) తో కలిసి 13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సు (ATEXCON 2026)ను నిర్వహించింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి అటెక్స్‌కాన్-2026 నివేదికను విడుదల చేశారు.</li>
<li>ఈ సదస్సులో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు, అధికారులు, జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.</li>
<li>ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి సందర్శించారు.</li>
</ul>
<p><span style="color:rgb(224,62,45);"><strong>సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.</strong></span>... </p>
<ul>
<li>అత్యుత్తమ</li></ul>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10573/telangana-by-2047"><img src="https://www.prajamantalu.com/media/400/2026-04/screenshot_20260403_222417_editor-lite.jpg" alt=""></a><br /><p>(సిరిసిల్ల .రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).</p>
<p>హైదరాబాద్ 03 ఏప్రిల్ (ప్రజా మంటలు) : </p>
<p>వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు.</p>
<p>టెక్స్‌టైల్ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్‌కు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చగల వాతావరణాన్ని సృష్టించడంలో మాతో భాగస్వామ్యం కావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.</p>
<ul>
<li>రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (CITI) తో కలిసి 13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సు (ATEXCON 2026)ను నిర్వహించింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి అటెక్స్‌కాన్-2026 నివేదికను విడుదల చేశారు.</li>
<li>ఈ సదస్సులో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు, అధికారులు, జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.</li>
<li>ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి సందర్శించారు.</li>
</ul>
<p><span style="color:rgb(224,62,45);"><strong>సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.</strong></span>... </p>
<ul>
<li>అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర భారతదేశానికి ఉంది. శతాబ్దాలుగా క‌ళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్‌టైల్స్‌ రంగాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దాయి.</li>
<li>నిజాం కాలంలో ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్ నగరానికి వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలదు. టెక్స్‌టైల్స్ మా డీఎన్ఏలో ఉంది.</li>
<li>వస్త్ర పరిశ్రమలో తెలంగాణ ముందంజలో ఉండటానికి చారిత్రక కారణాలున్నాయి. దేశంలో పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాం. పత్తి నాణ్యతకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. టెక్స్‌టైల్ తెలంగాణకు కేవలం పరిశ్రమ మాత్రమే కాదు. ప్రజల జీవనాధారం. ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వరకు అనేకం ఇక్కడున్నాయి.</li>
<li>తెలంగాణలో నైపుణ్యం ఉంది. మంచి సంకల్పం కూడా ఉంది. డీప్‌టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ వంటి అనేక రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. వరంగల్‌లో కాకతీయ ప్ర‌పంచ స్థాయి మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేశాం. అందులో అనేక అప్పరెల్‌ పార్కులున్నాయి.</li>
<li>తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ద్వారా 2034 నాటికి ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం.</li>
<li>వస్త్ర పరిశ్రమకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం భూమి, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది. అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేస్తుంది. ప్రపంచ పోటీకి అనుగుణంగా విధానాలు అనుసరిస్తున్నాం. అత్యుత్తమ మానవ వనరుల బలం ఉంది.</li>
<li>తెలంగాణలోని పత్తి పొలాలకు.. లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోలకు అనుసంధానం కావాలి. మీకు విజన్ ఉంటే, మేము సరైన భాగస్వాములం అవుతాం. అందరం కలిసి, ప్రపంచాన్ని మార్చగల టెక్స్‌టైల్ ఎకోసిస్టమ్‌ను నిర్మిద్దాం.</li>
<li>హైదరాబాద్ గ్లోబల్ సినిమా హబ్ గా ఎదుగుతోంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోలను ఇక్కడ ప్రారంభించాను. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తుండగా, ఇప్పుడు హాలీవుడ్ కూడా చేరింది. సినిమా సంబంధిత ఫ్యాషన్ రంగాన్ని కూడా తెలంగాణ నుంచే అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తాం.</li>
<li>పరిశ్రమల అభివృద్ధితోపాటే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నాం. గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి చేస్తాం. సంప్రదాయ ఆలోచనలతో పాటు ఆధునిక పరికరాలతో కలిపి డిజైన్, కట్టింగ్, స్టిచింగ్‌లో యువతకు ముఖ్యంగా మహిళలకు శిక్షణనిస్తాం.</li>
<li>ప్రపంచంలోని ప్రతి దేశం తెలంగాణలో తయారైన దుస్తులను ధరించేలా చేయాలన్నది మా సంకల్పం. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో అందరూ భాగస్వాములు కావాలి..” అని ముఖ్యమంత్రి పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.</li>
</ul>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10573/telangana-by-2047</link>
                <guid>https://www.prajamantalu.com/article/10573/telangana-by-2047</guid>
                <pubDate>Fri, 03 Apr 2026 22:29:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-04/screenshot_20260403_222417_editor-lite.jpg"                         length="522955"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పోలాండ్ దేశ దేవుడు మన భారత దేశ రాజు. - అతనిని దూషిస్తే మరణ శిక్ష !!! </title>
                                    <description><![CDATA[<p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113). </p>
<p>హైదరాబాద్ 27 మార్చి (ప్రజా మంటలు) : </p>
<p><strong>పోలాండ్ కు భారతదేశం పై అంత మమకారం ఎందుకు? </strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>పోలాండ్లో ఈ భారత రాజును దూషిస్తే మరణశిక్ష.</strong></span></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>మన దేశపు రాజు, పోలాండ్ దేశపు దేవుడు శ్రీ శ్రీ రాజా  సాహబ్ దిగ్విజయ్ సింగ్. </strong></span></p>
<p>కానీ భారతీయులకు ఆయనెవరో కూడా తెలియకుండా చేసిన గొప్ప విద్యా విధానం మనది!</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/fb_img_1774628877124.jpg" alt="FB_IMG_1774628877124" width="218" height="364" /></p>
<p>ఏ రకంగా పోలాండ్ వాసులను కాపాడాము?? ఇజ్రాయిల్ లాగానే మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే పోలాండ్ వాసుల ఒకప్పటి ధయనీయమైన కధ??? </p>
<p>పోలాండ్‌పై హిట్లర్ రెండో ప్రపంచయుద్ధం ప్రారంభించినప్పుడు, ఆ సమయంలో *పోలెండ్* సైనికులు తమ దేశానికి చెందిన 500 మంది మహిళలను, దాదాపు 200 మంది పిల్లలను సముద్రంలో ఒక ఓడలో వదిలి, ఏ దేశానికి ఆశ్రయం లభిస్తుందో అక్కడికి తీసుకెళ్లమని కెప్టెన్‌కి చెప్పారు, ప్రాణం ఉంటే, బతికితే మళ్లీ కలుద్దాం! 500</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10541/the-god-of-poland-is-our-king-of-india"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/images-(5).jpeg" alt=""></a><br /><p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113). </p>
<p>హైదరాబాద్ 27 మార్చి (ప్రజా మంటలు) : </p>
<p><strong>పోలాండ్ కు భారతదేశం పై అంత మమకారం ఎందుకు? </strong></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>పోలాండ్లో ఈ భారత రాజును దూషిస్తే మరణశిక్ష.</strong></span></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>మన దేశపు రాజు, పోలాండ్ దేశపు దేవుడు శ్రీ శ్రీ రాజా  సాహబ్ దిగ్విజయ్ సింగ్. </strong></span></p>
<p>కానీ భారతీయులకు ఆయనెవరో కూడా తెలియకుండా చేసిన గొప్ప విద్యా విధానం మనది!</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/fb_img_1774628877124.jpg" alt="FB_IMG_1774628877124" width="218" height="364"></img></p>
<p>ఏ రకంగా పోలాండ్ వాసులను కాపాడాము?? ఇజ్రాయిల్ లాగానే మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే పోలాండ్ వాసుల ఒకప్పటి ధయనీయమైన కధ??? </p>
<p>పోలాండ్‌పై హిట్లర్ రెండో ప్రపంచయుద్ధం ప్రారంభించినప్పుడు, ఆ సమయంలో *పోలెండ్* సైనికులు తమ దేశానికి చెందిన 500 మంది మహిళలను, దాదాపు 200 మంది పిల్లలను సముద్రంలో ఒక ఓడలో వదిలి, ఏ దేశానికి ఆశ్రయం లభిస్తుందో అక్కడికి తీసుకెళ్లమని కెప్టెన్‌కి చెప్పారు, ప్రాణం ఉంటే, బతికితే మళ్లీ కలుద్దాం! 500 మంది శరణార్థులు పోలాండ్ మహిళలు, 200 మంది చిన్నారులతో నిండిన ఆ ఓడ మొదటగా ఇరాన్‌లోని ఓడరేవుకు చేరుకుంది,ఆ దేశస్తులు ఎవరికీ ఆశ్రయం ఇవ్వలేదు, </p>
<p>మళ్లీ అలా వెళ్తూ వెళ్తూ  అదాన్‌లో ఆగారు కానీ అక్కడ కూడా ఉండడానికి వారికి అనుమతి లభించలేదు..</p>
<p>చివరికి, సముద్రంలో తిరుగుతున్న ఒక ఓడ మన దేశానికి వచ్చింది.<br />అది గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఒడ్డున, <span style="color:rgb(224,62,45);"><strong>అప్పటి జామ్‌నగర్ రాజు జామ్ సాహబ్ దిగ్విజయ్ సింగ్</strong></span>  తన రాజభవనాన్ని 500 మంది స్త్రీలు మరియు 200 మంది పిల్లలకు బస ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆ పిల్లలను తన రాష్ట్రంలోని *<strong><span style="color:rgb(224,62,45);">బాలచాడి</span></strong>* లోని  <br />సైనిక్ పాఠశాలలో చదివించే ఏర్పాటు చేశాడు.  ఈ శరణార్థులు తొమ్మిదేళ్లు జామ్‌నగర్‌లో నివసించారు.</p>
<p>అదే <strong>శరణార్థి పిల్లల్లో ఒకరు</strong> తరువాత <span style="color:rgb(224,62,45);"><strong>పోలాండ్ ప్రధాని</strong></span> అయ్యారు.... <br />నేటికీ ప్రతి సంవత్సరం ఆ శరణార్థుల వారసులు జామ్‌నగర్‌కు వచ్చి తమ పూర్వీకులను స్మరించుకుంటున్నారు.</p>
<p>పోలాండ్ రాజధాని వార్సాలోని అనేక రహదారులకు *మహారాజా జామ్ సాహబ్* పేరు పెట్టారు, పోలాండ్‌లో ఆయన పేరు మీద అనేక ప్రణాళికలు అమలు చేయబడ్డాయి.  </p>
<p>ప్రతి సంవత్సరం పోలాండ్ వార్తాపత్రికలలో మహారాజా జామ్ సాహబ్ దిగ్విజయ్ సింగ్ గారి గురించి కథనం ప్రచురించబడుతుంది.  </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ప్రాచీన కాలం నుండి భారతదేశం ప్రపంచానికి వసుధైక కుటుంబం మరియు సహనం</strong></span><span style="color:rgb(224,62,45);"><strong> అనే పాఠాన్ని బోధిస్తోంది, </strong></span></p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>రాజు జామ్ దిగ్విజయ్ సింగ్ జడేజా</strong></span> వారి పరిస్థితిని చూసి ఆశ్రయం ఇచ్చారు. ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, వారి పిల్లలకు శిక్షణ ఇచ్చి, వారికి విద్యలు  నేర్పించారు. </p>
<p>అందుకు గాను నేటికీ పోలాండ్ ప్రజలు వారిని ఆహార ప్రదాతలుగా పరిగణిస్తున్నారు.  </p>
<p><strong>పోలాండ్ రాజ్యాంగం</strong> ప్రకారం, <strong>జామ్ దిగ్విజయ్ సింగ్</strong> గారు వారికి దేవుడు లాంటివాడు.  </p>
<p>అందుకే నేటికీ వారిని సాక్షులుగా పరిగణిస్తూ నేతలు పార్లమెంట్‌లో ప్రమాణం చేస్తారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/images-(8)1.jpeg" alt="images (8)" width="495" height="619"></img></p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                            <category>International </category>
                                            <category>Social</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10541/the-god-of-poland-is-our-king-of-india</link>
                <guid>https://www.prajamantalu.com/article/10541/the-god-of-poland-is-our-king-of-india</guid>
                <pubDate>Fri, 27 Mar 2026 22:16:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/images-%285%29.jpeg"                         length="20173"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు తేదీ. 23.03.26. </title>
                                    <description><![CDATA[<p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).</p>
<p>నేటి  తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు </p>
<p>హైదరాబాద్ 23 మార్చి (ప్రజా మంటలు). :</p>
<p>1. విద్వేషపూరిత ప్రసంగాలు.. విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (<span style="color:rgb(224,62,45);"><strong>తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు <span style="color:rgb(224,62,45);">202</span>6</strong></span>) ను మంత్రివర్గం ఆమోదించింది.</p>
<p>మత సామరస్యాన్ని భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు ఘర్షణలు ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు.</p>
<p>2. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమం.. భద్రత కోసం రూపొందించిన "<span style="color:rgb(224,62,45);"><strong>తెలంగాణ ప్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్ , సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ) యాక్ట్ , 2026</strong></span>" బిల్లును ఆమోదించిన కేబినెట్.</p>
<p>రాష్ట్రంలో దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ ఫారం బేస్డ్ వర్కర్స్ ఉన్నారు. <strong>కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్ తో</strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10523/telangana-cabinet-highlights-date-230326"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/ts_cabinet_6b45785644_v_jpg--625x351-4g.webp" alt=""></a><br /><p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).</p>
<p>నేటి  తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు </p>
<p>హైదరాబాద్ 23 మార్చి (ప్రజా మంటలు). :</p>
<p>1. విద్వేషపూరిత ప్రసంగాలు.. విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (<span style="color:rgb(224,62,45);"><strong>తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు <span style="color:rgb(224,62,45);">202</span>6</strong></span>) ను మంత్రివర్గం ఆమోదించింది.</p>
<p>మత సామరస్యాన్ని భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు ఘర్షణలు ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు.</p>
<p>2. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమం.. భద్రత కోసం రూపొందించిన "<span style="color:rgb(224,62,45);"><strong>తెలంగాణ ప్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్ , సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ) యాక్ట్ , 2026</strong></span>" బిల్లును ఆమోదించిన కేబినెట్.</p>
<p>రాష్ట్రంలో దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ ఫారం బేస్డ్ వర్కర్స్ ఉన్నారు. <strong>కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్ తో పాటు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు, సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తారు.</strong></p>
<p>ఈ బిల్లు ప్ర‌కారం.. గిగ్ వ‌ర్క‌ర్ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన గుర్తింపు, సామాజిక భ‌ద్ర‌త ల‌భించ‌డంతో పాటు వారి సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయ‌డంతో వారి హ‌క్కుల‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.</p>
<p>గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్ కు అనుగుణంగా స్వల్ప మార్పులతో కేబినెట్ ఆమోదించింది.</p>
<p>3. హైదరాబాద్ లో ప్రస్తుతమున్న 69 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. </p>
<p>రుణబారం సహా మొత్తం రూ.15 వేల కోట్లకు ప్రభుత్వం ఎల్ అండ్ టీ కి చెల్లించి ఫేజ్ 1 ప్రాజెక్టు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే సబ్ కమిటీ నివేదికను సమర్పించింది</p>
<p>ప్రభుత్వం తరపున ఈ నిధుల చెల్లింపులు, లావాదేవీల బాధ్యతను నిర్వర్తించే బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కు అప్పగించింది. HMRL ను నోడల్ ఏజెన్సీ గా నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.</p>
<p>4. <span style="color:rgb(224,62,45);"><strong>తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. </strong></span>న్యాయవాదుల పై జరుగుతున్న దాడుల ఘటనలను కట్టడి చేసేందుకు, న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు ఈ బిల్లు రూపొందించారు. గతంలో జరిగిన అడ్వకేట్ దంపతులు వామనరావు హత్యల నేపథ్యంలో న్యాయవాదుల కు రక్షణ, తగిన భద్రత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.</p>
<p>5.రాష్ట్రంలో చేప‌ట్టిన కుల‌గ‌ణ‌నను అధ్య‌య‌నం చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన స్వ‌తంత్ర‌ నిపుణుల క‌మిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది. </p>
<p>ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈ నివేదిక తయారు చేశారు. </p>
<p>నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను కేబినెట్ చర్చించింది.</p>
<p>సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది.</p>
<p>2024 నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు 50 రోజుల పాటు రాష్ట్రమంతటా సర్వే నిర్వహించింది.  </p>
<p>నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించే బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీ కి అప్పగించింది.</p>
<p>6.విద్యాల‌యాల్లో కుల‌ వివ‌క్ష‌ను నియంత్రించేందుకు ఉద్దేశించిన <strong><span style="color:rgb(224,62,45);">రోహిత్ వేముల చ‌ట్టం</span></strong> విధివిధానాల రూప‌క‌ల్ప‌న‌కు ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ ఉప సంఘం ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం.. మంత్రివ‌ర్గం ఉప సంఘం సభ్యులుగా మంత్రులు దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్‌...</p>
<p>7. వృద్ధాప్యంలో ఉన్న త‌ల్లిదండ్రుల‌ను ఆద‌రించ‌ని ప్ర‌జా ప్ర‌తినిధులు, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఉద్యోగుల వేత‌నాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు ఏది త‌క్కువైతే ఆ మొత్తం వేత‌నాల నుంచి ప‌రిహ‌రించి త‌ల్లిదండ్రుల‌కు అంద‌జేసే త‌ల్లిదండ్రుల మ‌ద్ద‌తు బిల్లును ఆమోదించిన క్యాబినెట్.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10523/telangana-cabinet-highlights-date-230326</link>
                <guid>https://www.prajamantalu.com/article/10523/telangana-cabinet-highlights-date-230326</guid>
                <pubDate>Mon, 23 Mar 2026 21:22:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/ts_cabinet_6b45785644_v_jpg--625x351-4g.webp"                         length="33164"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక.</title>
                                    <description><![CDATA[<p>జగిత్యాల 16 మార్చి (ప్రజా మంటలు) : </p>
<p>ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని <span style="color:rgb(224,62,45);"><strong>మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణి</strong></span>  ఎంపిక కావడము జరిగింది.</p>
<p>ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల <span style="color:rgb(0,0,0);"><strong>ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ, సిస్టర్స్ రెజిన,లిల్లీ,రాణి, వ్యాయామ ఉపాధ్యాయులు చేని మంగ, పులి విజ్ఞాన్, కందుకూరి సామంత్, ఇల్లందుల హరీష్</strong></span> మరియు ఉపాధ్యాయిని,ఉపాధ్యాయ బృందం అభినందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10503/jishivani-a-student-of-mount-carmel-high-school-was-selected"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/screenshot_20260316_212001_whatsapp.jpg" alt=""></a><br /><p>జగిత్యాల 16 మార్చి (ప్రజా మంటలు) : </p>
<p>ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని <span style="color:rgb(224,62,45);"><strong>మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణి</strong></span> ఎంపిక కావడము జరిగింది.</p>
<p>ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల <span style="color:rgb(0,0,0);"><strong>ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ, సిస్టర్స్ రెజిన,లిల్లీ,రాణి, వ్యాయామ ఉపాధ్యాయులు చేని మంగ, పులి విజ్ఞాన్, కందుకూరి సామంత్, ఇల్లందుల హరీష్</strong></span> మరియు ఉపాధ్యాయిని,ఉపాధ్యాయ బృందం అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10503/jishivani-a-student-of-mount-carmel-high-school-was-selected</link>
                <guid>https://www.prajamantalu.com/article/10503/jishivani-a-student-of-mount-carmel-high-school-was-selected</guid>
                <pubDate>Mon, 16 Mar 2026 21:20:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/screenshot_20260316_212001_whatsapp.jpg"                         length="685629"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్ర స్థాయి సి ఎం కప్ బాస్కెట్ బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన జగిత్యాల క్రీడాకారులను సన్మానించిన మున్సిపల్ చైర్మెన్.</title>
                                    <description><![CDATA[<p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). </p>
<p>జగిత్యాల 1 మార్చి (ప్రజామంటలు) : </p>
<p><strong>ఇటీవల నిజామాబాదు లో జరిగిన రాష్ట్ర స్థాయి సి ఎం కప్ బాస్కెట్ బాల్ పోటీలలో మన జగిత్యాల జిల్లా బాలుర జట్టు తృతీయ స్థానం, బాలికల జట్టు నాలుగవ స్థానం సాధించిన క్రీడా కారులకు మున్సిపల్ ఛైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మెమంటోలు అందించి శాలువాలతో సత్కరించారు. </strong></p>
<p>  ఈ సందర్భంగా <span style="color:rgb(224,62,45);"><strong>ఛైర్పర్సన్</strong><strong>  మాట్లాడుతూ</strong></span>......</p>
<ul>
<li>క్రీడల ద్వారా మానసికోల్లసం శారీరక దృఢత్వం తో పాటు క్రీడాకారులు ప్రతి రోజు కష్ట పడి ముందుకు సాగాలని క్రీడాకారులకు కావలసిన సదుపాయాలు కల్పిస్తామన్నారు.</li>
</ul>
<p>అదే విధంగా ఇటీవల ఎన్నికైన మున్సిపల్ ఛైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మరియు కౌన్సిలర్. అరవ లక్ష్మీ, acs రాజు లను అర్బన్ m.e.o. చంద్రకళ బాస్కెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, క్రీడాకారులు ఘనంగా సన్మానించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/screenshot_20260301_153058_whatsapp.jpg" alt="Screenshot_20260301_153058_WhatsApp" width="1080" height="608" /></p>
<p>ఈ కార్యక్రమంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10405/the-municipal-chairman-felicitated-the-players-of-jagitya-who-showed"><img src="https://www.prajamantalu.com/media/400/2026-03/screenshot_20260301_153039_whatsapp.jpg" alt=""></a><br /><p>(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). </p>
<p>జగిత్యాల 1 మార్చి (ప్రజామంటలు) : </p>
<p><strong>ఇటీవల నిజామాబాదు లో జరిగిన రాష్ట్ర స్థాయి సి ఎం కప్ బాస్కెట్ బాల్ పోటీలలో మన జగిత్యాల జిల్లా బాలుర జట్టు తృతీయ స్థానం, బాలికల జట్టు నాలుగవ స్థానం సాధించిన క్రీడా కారులకు మున్సిపల్ ఛైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మెమంటోలు అందించి శాలువాలతో సత్కరించారు. </strong></p>
<p> ఈ సందర్భంగా <span style="color:rgb(224,62,45);"><strong>ఛైర్పర్సన్</strong><strong> మాట్లాడుతూ</strong></span>......</p>
<ul>
<li>క్రీడల ద్వారా మానసికోల్లసం శారీరక దృఢత్వం తో పాటు క్రీడాకారులు ప్రతి రోజు కష్ట పడి ముందుకు సాగాలని క్రీడాకారులకు కావలసిన సదుపాయాలు కల్పిస్తామన్నారు.</li>
</ul>
<p>అదే విధంగా ఇటీవల ఎన్నికైన మున్సిపల్ ఛైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మరియు కౌన్సిలర్. అరవ లక్ష్మీ, acs రాజు లను అర్బన్ m.e.o. చంద్రకళ బాస్కెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, క్రీడాకారులు ఘనంగా సన్మానించారు.</p>
<p><img src="https://www.prajamantalu.com/media/2026-03/screenshot_20260301_153058_whatsapp.jpg" alt="Screenshot_20260301_153058_WhatsApp" width="1080" height="608"></img></p>
<p>ఈ కార్యక్రమంలో హరి, పిడి లు విశ్వ ప్రసాద్, నిరంజన్, క్రిష్ణ ప్రసాద్,అజయ్,వేణు, సీనియర్ క్రీడాకారులు లక్ష్మణ్, రాజేందర్, శశి, నరేష్,వినయ్, అనిల్,సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Sports</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10405/the-municipal-chairman-felicitated-the-players-of-jagitya-who-showed</link>
                <guid>https://www.prajamantalu.com/article/10405/the-municipal-chairman-felicitated-the-players-of-jagitya-who-showed</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 15:44:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-03/screenshot_20260301_153039_whatsapp.jpg"                         length="445942"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Vikranth sharma]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        