<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajamantalu.com/author/1/ch-v-prabhakar-rao" rel="self" type="application/rss+xml" />
                <generator>Praja Mantalu RSS Feed Generator</generator>
                <title>From our Reporter - Praja Mantalu</title>
                <link>https://www.prajamantalu.com/author/1/rss</link>
                <description>From our Reporter RSS Feed</description>
                
                            <item>
                <title>జగిత్యాలలో 120 గ్రాముల గంజాయి స్వాధీనం.. నిందితుడు అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p><br />జగిత్యాల, జూన్ 20 (ప్రజా మంటలు):<br />జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ శివార్లలో గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన దగ్గు రాజేష్ వద్ద నుంచి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.<br />నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి, అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ ఎస్‌ఐ ఉమాసాగర్ తెలిపారు. గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10822/suspect-arrested-for-possession-of-120-grams-of-ganja-in"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260620-wa0006.jpg" alt=""></a><br /><p><br />జగిత్యాల, జూన్ 20 (ప్రజా మంటలు):<br />జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ శివార్లలో గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన దగ్గు రాజేష్ వద్ద నుంచి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.<br />నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి, అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ ఎస్‌ఐ ఉమాసాగర్ తెలిపారు. గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10822/suspect-arrested-for-possession-of-120-grams-of-ganja-in</link>
                <guid>https://www.prajamantalu.com/article/10822/suspect-arrested-for-possession-of-120-grams-of-ganja-in</guid>
                <pubDate>Sat, 20 Jun 2026 22:31:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260620-wa0006.jpg"                         length="201769"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నకిలీ ట్రక్ చిట్టీలతో రూ.91 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం :</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>ఆరుగురు నిందితుల అరెస్ట్.. రూ.14.16 లక్షల నగదు స్వాధీనం, రూ.46.21 లక్షల ఖాతాలు ఫ్రీజ్</strong></span></p>
<p><br /><strong>సిరిసిల్ల, జూన్ 20 (ప్రజా మంటలు):</strong></p>
<p>ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి సుమారు రూ.91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.<br />పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాం మేనేజర్ ఉత్కం విజయ్ (ఏ1), వాసాల గణేష్ (ఏ5) కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ చీటీలు సృష్టించినట్లు విచారణలో తేలింది. రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జి గడ్డం స్వామి (ఏ3) జారీ చేసిన నకిలీ ట్రక్ చీటీలను సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి విడుదలైన నిధులను పరస్పరం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10821/misappropriation-of-rs-91-lakh-government-funds-with-fake-truck"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/an0m-fbi-crime-bust-encrypted-app.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>ఆరుగురు నిందితుల అరెస్ట్.. రూ.14.16 లక్షల నగదు స్వాధీనం, రూ.46.21 లక్షల ఖాతాలు ఫ్రీజ్</strong></span></p>
<p><br /><strong>సిరిసిల్ల, జూన్ 20 (ప్రజా మంటలు):</strong></p>
<p>ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి సుమారు రూ.91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.<br />పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాం మేనేజర్ ఉత్కం విజయ్ (ఏ1), వాసాల గణేష్ (ఏ5) కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ చీటీలు సృష్టించినట్లు విచారణలో తేలింది. రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జి గడ్డం స్వామి (ఏ3) జారీ చేసిన నకిలీ ట్రక్ చీటీలను సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి విడుదలైన నిధులను పరస్పరం పంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.<br />డీఎంఓ కార్యాలయ మండల స్థాయి కో-ఆర్డినేటర్ కమ్మరి రాజశేఖర్ (ఏ2), బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్‌చార్జి గాజుల నవీన్ (ఏ6) సహకారంతో మరో నకిలీ ట్రక్ చీటీ రూపొందించి ప్రభుత్వ నిధులను అక్రమంగా పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అలాగే వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండానే ఆన్‌లైన్‌లో దించినట్లు నమోదు చేసి, అనంతరం ఆ ధాన్యాన్ని చెపూరి మధుకర్ (ఏ4) ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించినట్లు గుర్తించారు.<br />జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఏ1 ఉత్కం విజయ్, ఏ2 కమ్మరి రాజశేఖర్, ఏ4 చెపూరి మధుకర్, ఏ5 వాసాల గణేష్, ఏ6 గాజుల నవీన్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలు, రూ.14.16 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా రూ.46.21 లక్షలను వారి బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు.<br />ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10821/misappropriation-of-rs-91-lakh-government-funds-with-fake-truck</link>
                <guid>https://www.prajamantalu.com/article/10821/misappropriation-of-rs-91-lakh-government-funds-with-fake-truck</guid>
                <pubDate>Sat, 20 Jun 2026 22:30:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/an0m-fbi-crime-bust-encrypted-app.jpg"                         length="47013"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title> వీధికుక్కల దాడి, నిరాశ్రయ వృద్ధురాలి దుస్థితిపై మానవ హక్కుల కమిషన్ సుమోటో విచారణ</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 20 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) న్యాయ సభ్యురాలు శ్రీమతి శివడి ప్రవీణ రెండు వార్తా కథనాలను స్వప్రేరితంగా (సుమోటో) విచారణకు స్వీకరించారు. సాక్షి దినపత్రికలో జూన్ 20న ప్రచురితమైన వార్తల ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు.<br />హెచ్‌ఆర్‌సీ నెం.2468/2026 కింద, వరంగల్ నగరంలోని శాలినీనగర్‌లో వీధికుక్క దాడిలో రెండేళ్ల చిన్నారి పాయల్ తీవ్రంగా గాయపడిన ఘటనను కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బాధితుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందించిన సహాయం, వీధికుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టనున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.<br />హెచ్‌ఆర్‌సీ నెం.2469/2026లో, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని శివాజీచౌక్ వద్ద దయనీయ స్థితిలో రోడ్డుపై జీవిస్తున్న ఓ గుర్తుతెలియని వృద్ధ మహిళ పరిస్థితిపై కమిషన్ స్పందించింది. ఆమెను గుర్తించి రక్షించడం, వైద్య చికిత్స, పునరావాసం కల్పించడం, కుటుంబ సభ్యులను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10820/human-rights-commission-sumoto-inquiry-into-the-plight-of-homeless"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/image.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 20 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) న్యాయ సభ్యురాలు శ్రీమతి శివడి ప్రవీణ రెండు వార్తా కథనాలను స్వప్రేరితంగా (సుమోటో) విచారణకు స్వీకరించారు. సాక్షి దినపత్రికలో జూన్ 20న ప్రచురితమైన వార్తల ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు.<br />హెచ్‌ఆర్‌సీ నెం.2468/2026 కింద, వరంగల్ నగరంలోని శాలినీనగర్‌లో వీధికుక్క దాడిలో రెండేళ్ల చిన్నారి పాయల్ తీవ్రంగా గాయపడిన ఘటనను కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బాధితుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందించిన సహాయం, వీధికుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టనున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.<br />హెచ్‌ఆర్‌సీ నెం.2469/2026లో, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని శివాజీచౌక్ వద్ద దయనీయ స్థితిలో రోడ్డుపై జీవిస్తున్న ఓ గుర్తుతెలియని వృద్ధ మహిళ పరిస్థితిపై కమిషన్ స్పందించింది. ఆమెను గుర్తించి రక్షించడం, వైద్య చికిత్స, పునరావాసం కల్పించడం, కుటుంబ సభ్యులను గుర్తించే ప్రయత్నాలు చేయడం, భద్రత, సంక్షేమం కోసం తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.<br />ఈ రెండు కేసుల్లో సంబంధిత అధికారుల నివేదికల కోసం విచారణను జూలై 20, 2026కు వాయిదా వేసినట్లు కమిషన్ వెల్లడించింది.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10820/human-rights-commission-sumoto-inquiry-into-the-plight-of-homeless</link>
                <guid>https://www.prajamantalu.com/article/10820/human-rights-commission-sumoto-inquiry-into-the-plight-of-homeless</guid>
                <pubDate>Sat, 20 Jun 2026 16:06:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/image.jpg"                         length="76192"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సింగరేణి ప్రాంత వనరులు, ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్ నేతలు: కవిత </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన ఎదుగుతుంది - కల్వకుంట్ల కవిత </strong></span></p>
<p><strong>పెద్దపల్లి, జూన్ 19 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి ప్రాంత ప్రజలు, కార్మికులు, రైతుల సమస్యలను పక్కనబెట్టి ఇసుక, మట్టి, బూడిద దందాల్లో నిమగ్నమయ్యారని ఆరోపించారు. ఈ ముగ్గురు "బందిపోటు దొంగల్లా వ్యవహరిస్తూ ప్రజల సంపదను దోచుకుంటున్నారని" మండిపడ్డారు.<br />గత నాలుగు రోజులుగా ‘బాయిబాట’ కార్యక్రమంలో భాగంగా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రామగుండం, మంథని ప్రాంతాల్లోని బొగ్గు గనులను సందర్శించి కార్మికులు, రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకున్నామని కవిత తెలిపారు. శనివారం భూపాలపల్లి బొగ్గుగనిని సందర్శించనున్నట్లు చెప్పారు.<br />రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, కల్లాల వద్దే వడ్లు కొనుగోలు కాక రైతులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10818/congress-leaders-who-are-robbing-the-people-of-singareni-regions"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260619-wa0018.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన ఎదుగుతుంది - కల్వకుంట్ల కవిత </strong></span></p>
<p><strong>పెద్దపల్లి, జూన్ 19 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి ప్రాంత ప్రజలు, కార్మికులు, రైతుల సమస్యలను పక్కనబెట్టి ఇసుక, మట్టి, బూడిద దందాల్లో నిమగ్నమయ్యారని ఆరోపించారు. ఈ ముగ్గురు "బందిపోటు దొంగల్లా వ్యవహరిస్తూ ప్రజల సంపదను దోచుకుంటున్నారని" మండిపడ్డారు.<br />గత నాలుగు రోజులుగా ‘బాయిబాట’ కార్యక్రమంలో భాగంగా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రామగుండం, మంథని ప్రాంతాల్లోని బొగ్గు గనులను సందర్శించి కార్మికులు, రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకున్నామని కవిత తెలిపారు. శనివారం భూపాలపల్లి బొగ్గుగనిని సందర్శించనున్నట్లు చెప్పారు.<br />రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, కల్లాల వద్దే వడ్లు కొనుగోలు కాక రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కొందరు రైతులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా అమలు, యూరియా సరఫరా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.<br />సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల భర్తీని కూడా ప్రభుత్వం రాజకీయ సభలకు వేదికగా మార్చిందని, రెండు వేల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా విడతల వారీగా కేవలం ఐదు వందల చొప్పున మాత్రమే ఇస్తోందని విమర్శించారు. కార్మికులు, రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదన్నారు.<br />పత్తిపాక రిజర్వాయర్, ముక్తేశ్వరం ప్రాజెక్టు, మంథని–ముత్తారం లింకేజీ పనులు, ఎస్సారెస్పీ కాలువ మరమ్మతులు వంటి కీలక అంశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. భూపాలపల్లి బ్యాక్‌వాటర్ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, రామగుండంలో కాలుష్య సమస్యపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.<br />ఈ ప్రాంతంలో ఉన్న ఎన్టీపీసీ వంటి కేంద్ర సంస్థల కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని స్థానిక ఎంపీ కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం ఐదు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకే పరిమితమైందని, కనీసం 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.<br />ప్రజలు ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారని, తెలంగాణ రక్షణ సేన ఆ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని కవిత పేర్కొన్నారు. సింగరేణికి మరిన్ని బ్లాక్‌లు కేటాయించి, డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10818/congress-leaders-who-are-robbing-the-people-of-singareni-regions</link>
                <guid>https://www.prajamantalu.com/article/10818/congress-leaders-who-are-robbing-the-people-of-singareni-regions</guid>
                <pubDate>Fri, 19 Jun 2026 17:07:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260619-wa0018.jpg"                         length="188608"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఎదగాలి :చిన్నారెడ్డి </title>
                                    <description><![CDATA[<p><strong>రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి</strong><br /><strong>హైదరాబాద్, జూన్ 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />పురుషులతో సమానంగా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు. బుధవారం మార్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో నిర్వహించిన ‘ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ జెండర్ ఈక్వాలిటీ’ అంశంపై మూడు రోజుల సెమినార్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.<br />ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ మహిళలు సంకల్పిస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని, క్రమశిక్షణ, అంకితభావం, నాయకత్వ లక్షణాలు వారికి సహజసిద్ధమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, విద్య, ఉపాధి, పాలన, రాజకీయాలు సహా అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని సూచించారు.</p>
<p><br />సెమినార్‌లో శిక్షణ పొందిన సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలకు చెందిన ఏడుగురు ప్రిన్సిపాల్స్‌తో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10816/chinnareddy-said-women-should-grow-up-equal-to-men-in"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260617-wa0005.jpg" alt=""></a><br /><p><strong>రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి</strong><br /><strong>హైదరాబాద్, జూన్ 17 (ప్రజా మంటలు):</strong></p>
<p><br />పురుషులతో సమానంగా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు. బుధవారం మార్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో నిర్వహించిన ‘ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ జెండర్ ఈక్వాలిటీ’ అంశంపై మూడు రోజుల సెమినార్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.<br />ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ మహిళలు సంకల్పిస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని, క్రమశిక్షణ, అంకితభావం, నాయకత్వ లక్షణాలు వారికి సహజసిద్ధమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, విద్య, ఉపాధి, పాలన, రాజకీయాలు సహా అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని సూచించారు.</p>
<p><br />సెమినార్‌లో శిక్షణ పొందిన సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలకు చెందిన ఏడుగురు ప్రిన్సిపాల్స్‌తో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కెప్టెన్ పాండురంగారెడ్డి, డాక్టర్ పి. శ్రీనివాస్, ప్రొఫెసర్ గంటా జలంధర్ రెడ్డి, రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10816/chinnareddy-said-women-should-grow-up-equal-to-men-in</link>
                <guid>https://www.prajamantalu.com/article/10816/chinnareddy-said-women-should-grow-up-equal-to-men-in</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 20:20:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260617-wa0005.jpg"                         length="66849"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభం నేడు</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్, జూన్ 17 (ప్రజా మంటలు):</p>
<p>రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి A. Revanth Reddy ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS)ను నేడు ప్రారంభించనున్నారు. విద్యా రంగంలో సంస్కరణలకు నాంది పలుకుతున్న ఈ పాఠశాల సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంది.</p>
<p>నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య, డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, క్రీడా మైదానాలు, ఉచిత బస్సు సౌకర్యం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ వంటి సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం పాఠశాలలో 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260617-wa0001.jpg" alt="IMG-20260617-WA0001" width="1056" height="693" /></p>
<p>తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ Akunuri Murali పర్యవేక్షణలో అభివృద్ధి చేసిన ఈ పాఠశాల రాష్ట్ర ప్రభుత్వ విద్యకు రోల్ మోడల్‌గా నిలవనుంది. పైలట్ ప్రాజెక్ట్‌గా ఆరుట్ల, మంచాల, వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను ఎంపిక చేసిన ప్రభుత్వం, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10815/revanth-reddys-dream-project-telangana-public-school-started-today"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260617-wa0000.jpg" alt=""></a><br /><p>హైదరాబాద్, జూన్ 17 (ప్రజా మంటలు):</p>
<p>రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి A. Revanth Reddy ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS)ను నేడు ప్రారంభించనున్నారు. విద్యా రంగంలో సంస్కరణలకు నాంది పలుకుతున్న ఈ పాఠశాల సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంది.</p>
<p>నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య, డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, క్రీడా మైదానాలు, ఉచిత బస్సు సౌకర్యం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ వంటి సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం పాఠశాలలో 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు.<img src="https://www.prajamantalu.com/media/2026-06/img-20260617-wa0001.jpg" alt="IMG-20260617-WA0001" width="1056" height="693"></img></p>
<p>తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ Akunuri Murali పర్యవేక్షణలో అభివృద్ధి చేసిన ఈ పాఠశాల రాష్ట్ర ప్రభుత్వ విద్యకు రోల్ మోడల్‌గా నిలవనుంది. పైలట్ ప్రాజెక్ట్‌గా ఆరుట్ల, మంచాల, వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను ఎంపిక చేసిన ప్రభుత్వం, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.</p>
<p>ఆధునిక వసతులు, క్రీడా మౌలిక సదుపాయాలు, ఇంగ్లీష్ మీడియం బోధనతో ఇప్పటికే తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తుండగా, పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఆరుట్ల టీపీఎస్‌లో ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ విద్యను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ పాఠశాల రాష్ట్ర విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని అధికారులు భావిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10815/revanth-reddys-dream-project-telangana-public-school-started-today</link>
                <guid>https://www.prajamantalu.com/article/10815/revanth-reddys-dream-project-telangana-public-school-started-today</guid>
                <pubDate>Wed, 17 Jun 2026 08:24:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260617-wa0000.jpg"                         length="219434"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సింగరేణి నుంచి ఆదివాసీ హక్కుల వరకు: ఉత్తర తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన విస్తరణ యాత్రలో కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>మంచిర్యాల/బెల్లంపల్లి/ఆసిఫాబాద్, జూన్ 15 (ప్రజా మంటలు):</strong></p>
<p>తెలంగాణ రక్షణ సేన ఉత్తర తెలంగాణ పర్యటనలో భాగంగా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, కేస్లాపూర్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల సమస్యలు, ఆదివాసీ హక్కులు, యువత ఉపాధి, విద్యా-వైద్య రంగాలపై పార్టీ వైఖరిని వెల్లడించారు.</p>
<p><br />మంచిర్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో సింగరేణిలో కార్మికుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఓపెన్‌కాస్ట్ గనుల కంటే అండర్‌గ్రౌండ్ మైనింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మెరుగైన వసతులు, ప్రమోషన్లు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తున్నామని, వాటి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరణ తీర్మానం చేయాలని అన్నారు.</p>
<p><br />బెల్లంపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన ఆమె, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, యువతకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10811/from-singareni-to-adivasi-rights-a-kavitha-on-telangana-raksha"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260615-wa0039.jpg" alt=""></a><br /><p><strong>మంచిర్యాల/బెల్లంపల్లి/ఆసిఫాబాద్, జూన్ 15 (ప్రజా మంటలు):</strong></p>
<p>తెలంగాణ రక్షణ సేన ఉత్తర తెలంగాణ పర్యటనలో భాగంగా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, కేస్లాపూర్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల సమస్యలు, ఆదివాసీ హక్కులు, యువత ఉపాధి, విద్యా-వైద్య రంగాలపై పార్టీ వైఖరిని వెల్లడించారు.</p>
<p><br />మంచిర్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో సింగరేణిలో కార్మికుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఓపెన్‌కాస్ట్ గనుల కంటే అండర్‌గ్రౌండ్ మైనింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మెరుగైన వసతులు, ప్రమోషన్లు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తున్నామని, వాటి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరణ తీర్మానం చేయాలని అన్నారు.</p>
<p><br />బెల్లంపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన ఆమె, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణ సదుపాయాలు, రైతులకు ప్రత్యేక సేవలు అందించడం తమ లక్ష్యమని తెలిపారు.</p>
<p><br />ఆసిఫాబాద్‌లో అంబేద్కర్, కొమురం భీమ్ విగ్రహాలకు నివాళులర్పించిన అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇంద్రవెల్లిలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తూ ఆదివాసీ త్యాగాలను స్మరించారు. ఆదివాసీల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.<br /><br /></p>
<p>కొరత, ఉపాధి అవకాశాల లేమి వంటి సమస్యలను ప్రస్తావించిన కవిత, భవిష్యత్తులో ఆదివాసీ పెద్దలతో చర్చించి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.<br />పర్యటన ముగింపులో కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని సందర్శించి ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు. ఈ యాత్ర ద్వారా సింగరేణి కార్మికులు, రైతులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పార్టీ నాయకత్వం పేర్కొంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10811/from-singareni-to-adivasi-rights-a-kavitha-on-telangana-raksha</link>
                <guid>https://www.prajamantalu.com/article/10811/from-singareni-to-adivasi-rights-a-kavitha-on-telangana-raksha</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 19:50:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260615-wa0039.jpg"                         length="283069"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తహసీల్దార్ సంతకం ఫోర్జరీ  ::నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్:: నలుగురు నిందితుల అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p><strong>జగిత్యాల జూన్ 14 (ప్రజా మంటలు):</strong></p>
<p><strong>(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్) </strong></p>
<p><br />జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్‌లను మెట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.</p>
<p>జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆరపేట వార్డు శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసారు. ఆ నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి కంప్యూటర్ పరికరాలు, రబ్బరు స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెజ్జారపు మధుసూదన్, అంగారి శంకర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10810/four-accused-arrested-for-forgery-of-tehsildars-signature-of-land"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260614-wa0005.jpg" alt=""></a><br /><p><strong>జగిత్యాల జూన్ 14 (ప్రజా మంటలు):</strong></p>
<p><strong>(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్) </strong></p>
<p><br />జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్‌లను మెట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.</p>
<p>జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆరపేట వార్డు శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసారు. ఆ నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి కంప్యూటర్ పరికరాలు, రబ్బరు స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెజ్జారపు మధుసూదన్, అంగారి శంకర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10810/four-accused-arrested-for-forgery-of-tehsildars-signature-of-land</link>
                <guid>https://www.prajamantalu.com/article/10810/four-accused-arrested-for-forgery-of-tehsildars-signature-of-land</guid>
                <pubDate>Sun, 14 Jun 2026 22:16:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260614-wa0005.jpg"                         length="235816"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఖమ్మం బాధితురాలికి న్యాయం చేయాలి: కల్వకుంట్ల కవిత</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు):</strong></p>
<p>నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచారయత్నం బాధిత బాలికను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.<br />ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, ఇల్లు, భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో మైనర్లపై పెరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.<br />అనంతరం నేరెళ్ల బాధితులతో సమావేశమైన కవిత, వారికి ఇప్పటికైనా న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నేరెళ్ల బాధితుడు పెంట బానయ్య తెలంగాణ రక్షణ సేన పార్టీకి రూ.10 వేల విరాళం అందజేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10806/justice-should-be-given-to-the-victim-of-khammam-kalvakuntlas"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260613-wa0003.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు):</strong></p>
<p>నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచారయత్నం బాధిత బాలికను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.<br />ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, ఇల్లు, భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో మైనర్లపై పెరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.<br />అనంతరం నేరెళ్ల బాధితులతో సమావేశమైన కవిత, వారికి ఇప్పటికైనా న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నేరెళ్ల బాధితుడు పెంట బానయ్య తెలంగాణ రక్షణ సేన పార్టీకి రూ.10 వేల విరాళం అందజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10806/justice-should-be-given-to-the-victim-of-khammam-kalvakuntlas</link>
                <guid>https://www.prajamantalu.com/article/10806/justice-should-be-given-to-the-victim-of-khammam-kalvakuntlas</guid>
                <pubDate>Sat, 13 Jun 2026 19:25:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260613-wa0003.jpg"                         length="173633"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు): </strong></p>
<p>తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజతో సహా ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు రూప్ సింగ్ డిమాండ్ చేశారు. కేంద్రం 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండగా, రాష్ట్రంలో 70 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి జరిగిందని ఆయన పేర్కొన్నారు.<br />ఢిల్లీ పర్యటనలో ప్రధాని వద్ద ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారా అని ప్రశ్నించిన రూప్ సింగ్, పలుమార్లు ఢిల్లీ వెళ్లినా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని విమర్శించారు. రైతుల సమస్యలను విస్మరించి పార్టీ అధిష్ఠానానికి కప్పం కట్టే రాజకీయాలు చేస్తే తెలంగాణ రక్షణ సేన ఊరుకోదని హెచ్చరించారు. రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10805/telangana-rakshasa-sena-warns-cm-revanth-reddy-on-grain-purchases"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260613-wa0002.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు): </strong></p>
<p>తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజతో సహా ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు రూప్ సింగ్ డిమాండ్ చేశారు. కేంద్రం 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండగా, రాష్ట్రంలో 70 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి జరిగిందని ఆయన పేర్కొన్నారు.<br />ఢిల్లీ పర్యటనలో ప్రధాని వద్ద ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారా అని ప్రశ్నించిన రూప్ సింగ్, పలుమార్లు ఢిల్లీ వెళ్లినా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని విమర్శించారు. రైతుల సమస్యలను విస్మరించి పార్టీ అధిష్ఠానానికి కప్పం కట్టే రాజకీయాలు చేస్తే తెలంగాణ రక్షణ సేన ఊరుకోదని హెచ్చరించారు. రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10805/telangana-rakshasa-sena-warns-cm-revanth-reddy-on-grain-purchases</link>
                <guid>https://www.prajamantalu.com/article/10805/telangana-rakshasa-sena-warns-cm-revanth-reddy-on-grain-purchases</guid>
                <pubDate>Sat, 13 Jun 2026 19:23:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260613-wa0002.jpg"                         length="141647"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ</title>
                                    <description><![CDATA[<p><strong>న్యూఢిల్లీ, జూన్ 10 (ప్రజా మంటలు): </strong></p>
<p>దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో అత్యంత కాలం ప్రధాని పదవిలో కొనసాగుతానని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు.<br />ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం, మద్దతే తనకు అతిపెద్ద బలం అని మోదీ పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు అమలు చేసిందని, పేదల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ సేవల విస్తరణ, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠ పెంపు వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించామని ఆయన తెలిపారు.<br />ఎన్డీఏ కూటమి దేశాభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోందని, భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి కొనసాగిస్తామని ప్రధాని అన్నారు. దేశాన్ని అభివృద్ధి చెందిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10801/prime-minister-modi-never-expected-to-become-the-longest-serving"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/images-(40).jpeg" alt=""></a><br /><p><strong>న్యూఢిల్లీ, జూన్ 10 (ప్రజా మంటలు): </strong></p>
<p>దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో అత్యంత కాలం ప్రధాని పదవిలో కొనసాగుతానని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు.<br />ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం, మద్దతే తనకు అతిపెద్ద బలం అని మోదీ పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు అమలు చేసిందని, పేదల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ సేవల విస్తరణ, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠ పెంపు వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించామని ఆయన తెలిపారు.<br />ఎన్డీఏ కూటమి దేశాభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోందని, భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి కొనసాగిస్తామని ప్రధాని అన్నారు. దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.<br />ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు మరియు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనతాదళ్ (యునైటెడ్) నాయకులు, శివసేన, లోక్ జనశక్తి పార్టీ తదితర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు పాల్గొన్నారు.<br />ప్రధానిగా మోదీ తొలి సారి 2014లో బాధ్యతలు చేపట్టగా, 2019 మరియు 2024 సాధారణ ఎన్నికల్లోనూ విజయం సాధించి వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీఏ నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Local News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10801/prime-minister-modi-never-expected-to-become-the-longest-serving</link>
                <guid>https://www.prajamantalu.com/article/10801/prime-minister-modi-never-expected-to-become-the-longest-serving</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 21:17:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/images-%2840%29.jpeg"                         length="54667"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p>జవహర్‌లాల్ నెహ్రూ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు.</p>
<p>ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, 1946 సెప్టెంబర్ 2 నుంచి 1947 ఆగస్టు 15 వరకు బ్రిటిష్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, ప్రధాన మంత్రి హోదాతో జవహర్‌లాల్ నెహ్రూ బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యానంతరం 1947 నుంచి 1952 వరకు కూడా దేశ ప్రభుత్వానికి నాయకత్వం వహించారని తెలిపారు.</p>
<p>1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో నెహ్రూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, 1964 మే 27న మరణించే వరకు పదవిలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajamantalu.com/article/10799/nehru-ruled-the-country-for-more-than-17-years-%E2%80%93"><img src="https://www.prajamantalu.com/media/400/2026-06/img-20260610-wa0012.jpg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):</strong></p>
<p>జవహర్‌లాల్ నెహ్రూ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు.</p>
<p>ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, 1946 సెప్టెంబర్ 2 నుంచి 1947 ఆగస్టు 15 వరకు బ్రిటిష్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, ప్రధాన మంత్రి హోదాతో జవహర్‌లాల్ నెహ్రూ బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యానంతరం 1947 నుంచి 1952 వరకు కూడా దేశ ప్రభుత్వానికి నాయకత్వం వహించారని తెలిపారు.</p>
<p>1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో నెహ్రూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, 1964 మే 27న మరణించే వరకు పదవిలో కొనసాగారని చెప్పారు.</p>
<p>ఈ లెక్కన 1946 నుంచి 1964 వరకు నెహ్రూ దాదాపు 18 సంవత్సరాలపాటు దేశ పాలనలో కీలక బాధ్యతలు నిర్వహించారని చిన్నారెడ్డి పేర్కొన్నారు. అందువల్ల నెహ్రూ కంటే మోడీ ఎక్కువకాలం ప్రధానిగా ఉన్నారని చెప్పడం వాస్తవాలను వక్రీకరించడమేనని అన్నారు.</p>
<p>బీజేపీ నాయకులు దేశ చరిత్రను సరిగా అధ్యయనం చేసి మాట్లాడాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలను మానుకోవాలని ఆయన సూచించారు.</p>
<p>స్వాతంత్ర్య సమరంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు జైలు శిక్షలు అనుభవించారని, తమ ఆస్తులను త్యాగం చేశారని పేర్కొన్న చిన్నారెడ్డి, స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీకి పూర్వగామిగా భావించే రాజకీయ శక్తుల పాత్ర లేదని విమర్శించారు.</p>
<p>నెహ్రూ పాలనా కాలానికి సంబంధించిన చారిత్రక వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య చరిత్రకు హానికరమని ఆయన అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>State News</category>
                                    

                <link>https://www.prajamantalu.com/article/10799/nehru-ruled-the-country-for-more-than-17-years-%E2%80%93</link>
                <guid>https://www.prajamantalu.com/article/10799/nehru-ruled-the-country-for-more-than-17-years-%E2%80%93</guid>
                <pubDate>Wed, 10 Jun 2026 20:45:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajamantalu.com/media/2026-06/img-20260610-wa0012.jpg"                         length="79200"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[From our Reporter]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        