కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల నవంబర్ 12(ప్రజా మంటలు)
ధాన్యం కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు రాగానే త్వరగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పేర్కొన్నారు.
బుధవారం కొడిమ్యాల మండలంలోని పూడూరు, నాచుపల్లి, డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలను పరీక్షించి నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని,కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ నిర్వాహకులను ఆదేశించారు.
కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, రైతులకు 48 గంటల లోగా చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్ నిర్వాహకులకు తెలిపారు.
టార్ఫాలిన్, తూకం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు అవసరమైన మేరకు అందుబాటులో ఉండాలని నిర్వాహకులకు సూచించారు.
రైస్ మిల్లుల వద్ద ఎటువంటి జాప్యం లేకుండా దిగుమతి అయ్యేలా చూడాలని, హమాలీల సమస్య లేకుండా తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన మౌళిక వసతులు కల్పించాలని అన్నారు.
గ్రేడ్ ' ఏ ' రకానికి 2389/- రూ.
సాధారణ రకానికి 2369/- రూ.
సన్నరకం ధాన్యానికి క్వింట కు 500/- రూ. బోనస్ ప్రభుత్వం అందిస్తుందని రైతులకు తెలిపారు.
పొలం నుండి ధాన్యం నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకుండా ధాన్యాన్ని తేమ శాతం 17% వచ్చేవరకు ఆరబెట్టాలని రైతులకు సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వెంటనే నిర్వాహకులకు రైతు వివరాలు అందించాలని తెలిపారు.
ఈ పర్యటనలో ఆర్డీవో మధుసూదన్ గౌడ్ ,డిఎస్వో జితేందర్ రెడ్డి, డిసివో మనోజ్ కుమార్, డిఏం జితేంద్ర ప్రసాద్, ఎమ్మార్వో లు ఎంపిడివో లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
'దేశియా తలైవార్’ సినిమా పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ –
సినిమా విడుదలను నిలిపివేయాలని శత్రియ సంద్రోర్ పడై సంస్థ స్థాపకుడు హరి నాదర్ హైకోర్టును ఆశ్రయించారు
చెన్నై నవంబర్ 12,(ప్రజా మంటలు)
మాజీ ముఖ్యమంత్రి కే. కామరాజర్ ను అపఖ్యాతి పాల్జేస్తోందని ఆరోపిస్తూ, ఒక రాజకీయ పార్టీ ‘దేశియా తలైవార్ (Desiya Thalaivar)’ సినిమా విడుదలను నిషేధించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
సిలైవ్ లాకి నివేదిక... మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టు నుండి బిగ్ రిలీఫ్
కాళేశ్వరం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ — తదుపరి తేదీగా జనవరి 19 నిర్ణయం
హైదరాబాద్ నవంబర్ 12,(ప్రజా మంటలు):
తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు పెద్ద ఉపశమనం లభించింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై వచ్చిన నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దని... టీవీకే పై డీఎంకే అపవాద ప్రచారం చేస్తోందని విజయ్
డీఎంకే నాయకత్వం నిరాధార ఆరోపణలు చేస్తోందని, తమ పార్టీ విమర్శలు మాత్రం మర్యాదపూర్వకంగానే ఉన్నాయని విజయ్ వ్యాఖ్య
చెన్నై నవంబర్ 12,
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి రగులుతోంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్ బుధవారం (నవంబర్ 12) డీఎంకే పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.స్పష్టంగా పేరు చెప్పకపోయినా, తమిళనాడు... ధాన్యం కొనుగోళ్లపై రైతులు, మరియు మిల్లర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి
సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్మల్యాల /కొడిమ్యాల నవంబర్ 12 (ప్రజా మంటలు)బుధవారం జిల్లాలోని మల్యాల, కొడిమ్యాల మండల పరిధిలోని రైతులు మరియు రైస్ మిల్లర్ లతో జేఎన్టీయు లో చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం తో కలిసి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే మేడిపల్లి... రాయికల్ మండలం రాజనగర్ గ్రామంలో బాల్యవివాహాల పై అవగాహన కార్యక్రమం
రాయికల్ నవంబర్ 12 ( ప్రజా మంటలు)జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖి వన్ స్టాప్ సెంటర్* వారి ఆధ్వర్యంలో బాల్య వివాహాల పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సఖి ఉద్యోగిని శారద మాట్లాడుతూ తల్లులకు, కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల... కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల నవంబర్ 12(ప్రజా మంటలు)
ధాన్యం కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు రాగానే త్వరగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పేర్కొన్నారు.
బుధవారం కొడిమ్యాల మండలంలోని పూడూరు, నాచుపల్లి, డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
కొనుగోలు... ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఫ్రాంచైజీలు రిలీజ్ చేసే ప్లేయర్ల లిస్ట్ హాట్ టాపిక్
ప్రజా మంటలు స్పోర్ట్స్ డెస్క్ – నవంబర్ 12:
డిసెంబర్ మూడో వారంలో జరగబోయే ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం జట్లు సిద్ధమవుతున్నాయి. ఈసారి వేలం మరింత ఆసక్తిగా మారనుంది. కారణం – బీసీసీఐ నిర్దేశించిన రిటైన్ & విడుదల డెడ్లైన్. ఫ్రాంచైజీలు తమ జట్టులో ఉంచుకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోపు సమర్పించాలి.... “కృష్ణా నీటిపై అలసత్వం ప్రదర్శిస్తే సీఎం ఇంటి ముందే ధర్నా చేస్తాం” — కల్వకుంట్ల కవిత
“ఫ్రెంచ్ విప్లవ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం”
“మా పిల్లల అరెస్టులు ఎందుకు?”
“బీఆర్ఎస్ను తిట్టి వచ్చిన కాంగ్రెస్ కూడా మారలేదు”
నల్గొండ, నవంబర్ 12 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నల్గొండలో జరిగిన జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొని, ప్రెస్ మీట్లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి... నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కల్వకుంట్ల కవిత – చిన్నారికి “దీక్ష” అని పేరు
జనంబాట”లో భాగంగా కవిత నల్గొండ ఆసుపత్రి సందర్శన
రోగులను కలుసుకుని, ఆసుపత్రి పరిస్థితి పరిశీలన
అపరిశుభ్రతపై ప్రభుత్వంపై ప్రశ్నలు
మాతాశిశు విభాగంలో జన్మించిన చిన్నారికి “దీక్ష” అని పేరు
ప్రజా ఆరోగ్యంపై జాగృతి అధ్యక్షురాలి పిలుపు
నల్గొండ నవంబర్ 12 (ప్రజా మంటలు):“జనంబాట” కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు ... మెటుపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
మెటుపల్లి నవంబర్ 12 (ప్రజా మంటలు):
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నవంబర్ 11, 2025న ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, హైదరాబాద్ కు చెందిన వైద్యుల బృందం పాల్గొంది.
డాక్టర్లు పేషెంట్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి వివరాలు తెలుసుకున్నారు.... నాగార్జున కుటుంబానికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు – సుదీర్ఘ వివాదానికి తెర
హైదరాబాద్ నవంబర్ 12 (ప్రజా మంటలు):
చాలాకాలంగా చర్చనీయాంశమైన సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వివాదానికి చివరికి ముగింపు లభించింది.
మంత్రి సురేఖ ఇటీవల తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ, నాగార్జున కుటుంబానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.తన వ్యాఖ్యలు ఆ కుటుంబ సభ్యులను ఇబ్బంది... ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత — రూ.12 కోట్ల విలువైన గంజాయి సీజ్
న్యూ ఢిల్లీ నవంబర్ 13 (ప్రజా మంటలు):ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పెద్ద ఎత్తున డ్రగ్స్ను పట్టుకున్నారు.బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక మహిళ దగ్గర రూ.12 కోట్ల విలువైన 12 కిలోల విదేశీ గంజాయిను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
లగేజీ తనిఖీ సమయంలో ఆ మహిళ తాను NIA... 