జూనియర్ కాలేజీలో ఇబ్రహీంపట్నం పోలీస్ లచే డ్రగ్స్ పైన అవగాహన సదస్సు.

On
జూనియర్ కాలేజీలో ఇబ్రహీంపట్నం పోలీస్ లచే డ్రగ్స్ పైన అవగాహన సదస్సు.

ఇబ్రహీంపట్నం జూన్ 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):


 ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెట్పల్లి సీఐ వి అనిల్ కుమార్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు,యువత మత్తుకి అలవాటు పడి విలువైన భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఉన్నత చదువులు చదివి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని, చెడు అలవాట్లకి మరియు  చెడు అలవాట్లు ఉన్న స్నేహితులకి దగ్గర అవ్వకుండా విద్యార్థులందరూ దూరంగా ఉండాలని సూచించారు.ఇప్పటినుండే మంచి క్రమశిక్షణతో చదువుతూ భవిష్యత్తులో తమకంటూ  ఒక గుర్తింపు తెచ్చుకోవాలని తెలియజేశారు.

Tags

More News...

Local News 

మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి  పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి  పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  గొల్లపల్లి జూలై 20 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల వైఎస్ ఎంపిపి ఆవుల సత్యం తల్లి అనారోగ్యంతో బాధపడుతు జగిత్యాల  ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న  వారిని  మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట  మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు....
Read More...
Local News 

ప్రతి ఆదివారం  అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

ప్రతి ఆదివారం  అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ గొల్లపల్లి జూలై 20 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో కేంద్రంలో ఆదివారం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా  కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలతో మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘము అధ్యక్షులు. కొప్పుల ఈశ్వర్ నివాళ్లు అర్పించారు.  దేశానికి అంబేద్కర్...
Read More...
Local News 

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి         జగిత్యాల జులై 19(ప్రజా మంటలు)   పట్టణంలోని వివిధ వార్డులలో ఇంకా మిగిలి ఉన్న నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ట్రాన్స్కో ఎస్ఈ సుదర్శనం ను కౌన్సిలర్లతో కలిసి శనివారం వినతిపత్రం సమర్పించారు. రానున్న పండగల దృష్ట్యా వెంటనే పోల్స్ వేయించి...
Read More...
Local News 

108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస

108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస జగిత్యాల జులై 19 (ప్రజా మంటలు :   ఎమర్జెన్సీ అంబులెన్స్ 108 లో ఈ ఏం టి గా ఉద్యోగం నిర్వహిస్తున్న అంకతి మానస శ్రవణ్ కి 2024 -  2025  జిల్లా ఉత్తమ ఇఎంటిగా, స్టార్ అవార్డు సాధించారు . శనివారం ఈ సందర్భంగా 108 జిల్లా ఇంచార్జ్  పిఎం జనార్ధన్ ,
Read More...

లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు లయన్స్ క్లబ్ లో పదవీప్రమాణ స్వీకారం  - పేద విద్యార్ధులకు ఆర్థిక సాయం సికింద్రాబాద్, జూలై 19 (ప్రజామంటలు): హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ నవభారత్, వనిత భారత్ క్లబ్ ల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ పదవీస్వీకరణ ఇన్స్టలేషన్ ప్రొగ్రాం శనివారం లయన్స్ భవన్ సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ భవనంలో  జరిగింది.  ముఖ్య అతిథిగా లయన్...
Read More...
Local News 

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు పట్టించుకోని పంచాయతీ అధికారి.- కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులు అంకం భూమయ్య గొల్లపల్లి జూలై 19 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలోని గత పది ఏండ్లుగా మురుగు కాలువలోని నీరు ఎటు వెళ్లక అక్కడే నిలువ ఉండడంతో  జనాలు నానా అవస్థలు పడుతూ  నిత్యం దోమలతో కుస్తీ పడుతూ అనారోగ్యాలకు గురి...
Read More...
Local News 

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత    జగిత్యాల జులై 19 (ప్రజా మంటలు) శనివారం రోజున ఉదయం...*భగవద్గీత శిక్షణా తరగతులు*.10 రోజులు...శ్రీ వేముల రాంరెడ్డి ఆధ్వర్యంలో. భగవద్గీత. 5. అధ్యాయాలు.తాత్పర్య సహితంగా. శిక్షణ పటన తరగతులు. అంగరంగ. వైభవముగా. నిర్వహించడం. జరిగింది.. శనివారం ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. *గీతా సత్సంగ్*.. ఆధ్వర్యంలో.శ్రీకృష్ణుని జ్ఞాపికను.. బహుకరించడం జరిగింది.
Read More...
Local News 

అంబిటస్ స్కూల్లో అంబరాన్నాంటిన బోనాల సంబరాలు

అంబిటస్ స్కూల్లో అంబరాన్నాంటిన బోనాల సంబరాలు    జగిత్యాల, జులై 19( ప్రజా మంటలు) అంబిటస్ స్కూల్లో చిన్నారుల వివిధ వేషధారణాలతో చేపట్టిన బోనాల పండుగ సంబరాలు అంబరాన్నాంటాయి. కొందరు చిన్నారులు నెత్తిన బోనమెత్తుకొని, పోతరాజుల హల్ చల్, పులి వేషదారణ అహుతులను ఆకట్టుకున్నాయి. చిన్నారుల ప్రదర్శన అక్కడికి హాజరైన అహుతులను విశేషంగా ఆకట్టుకొంది. ఈ కార్యక్రమం లో స్కూల్ చైర్మన్ శ్రవణ్ రెడ్డి,...
Read More...
Local News  Spiritual  

ధర్మపురిలో యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

ధర్మపురిలో యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు (రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి క్షేత్ర దేవస్థాన అంతర్గతంగా ఉన్న యమ ధర్మరాజు మందిరంలో శని వారం భరణీ నక్షత్ర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఇక్కడి యమ ధర్మరాజు మందిరం, విశేష ప్రాధాన్యతను సంతరించు కుంది. భారతావని లోనే అరుదుగా, అపు రూపంగా, క్షేత్రంలో వెలసిన "యమ ధర్మరాజును దర్శిస్తే", "యమపురి" ఉండబోదని...
Read More...
Local News  Crime 

జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో పరువు హత్య  - ఇద్దరి అరెస్ట్!

జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో పరువు హత్య  - ఇద్దరి అరెస్ట్! వెల్గటూర్ జూలై 19 ప్రజా మంటలు): వెల్గటూర్ మం. కిషన్ రావు పేటలో ఈనెల 17న జరిగిన యువకుడి హత్య సంచలనంగా మారింది. దళిత వర్గానికి చెందిన మల్లేష్ (28)ను నిన్న కత్తులతో పొడిచి చంపేశారు.అగ్ర  కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడని, అందుకే హత్య చేశారని మల్లేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.   నిన్న యువతి
Read More...
Local News 

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ .ధర్మపురి జూలై 19 ( ప్రజా మంటలు)   శనివారం రోజున ధర్మపురి మండలం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆలయ భూ సేకరణ విస్తరణ భూములు మరియు ఇండ్ల స్థలాలను పరిశీలించి, పనులను వేగవంతంగా  చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.   కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ ధర్మపురి
Read More...
Local News 

మల్యాల గొల్లపల్లి సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బందితో ఎస్.ఈ సుదర్శనం సదస్సు 

మల్యాల గొల్లపల్లి సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బందితో ఎస్.ఈ సుదర్శనం సదస్సు  గొల్లపల్లి జూలై 19 (ప్రజా మంటలు):  మల్యాల మండలం లోని శ్లోక కన్వెన్షన్ హాల్ లో  గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల,పెగడపల్లి మండలాల విద్యుత్ సిబ్బందితో విద్యుత్ ప్రమాదాల నివారణ మరియు విద్యుత్ భద్రత ప్రమాణాలపై సూపరింటెండ్ ఇంజనీర్ బి. సుదర్శనం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఉద్యోగిని ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న...
Read More...