డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం: జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

On
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం: జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్,  మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్


జగిత్యాల జూన్ 23 (ప్రజా మంటలు)

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

ప్రతి సంవత్సరం జూన్ 26న నిర్వహించే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించే వారోత్సవాలను  పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్,జిల్లా ఎస్పి  అశోక్ కుమార్   మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.  

జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్  మాట్లాడుతూ ... మాదకద్రవ్యాల దుర్వినియోగం-అక్రమ రవాణా అవగహన వారోత్సవాల సందర్భంగా డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత/విద్యార్థులు కలిసి కట్టుగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు.

మాదక ద్రవ్యాల బారిన పడుతున్న యువతను కాపాడేందుకు పోలీస్ శాఖ చేస్తున  కృషి అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాలపై అవగాహన పెంపొందించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా నాంది పలికినట్లైంది,” అన్నారు.

జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  మాట్లాడుతూ ... జిల్లాలో వారం రోజుల వరకు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, కోరారు. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరంగా చేపడతామన స్పష్టం చేశారు. యువతలో మానసిక ధైర్యం పెంపొందించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందన్నారు.

ఈ సందర్భంగా గా కలెక్టర్  , ఎస్పీ  సిబ్బంది తో కలిసి “జాగ్రత్త!! మాదక ద్రవ్యాలు..మీ జీవితాన్ని నాశనం చేస్తాయి...డ్రగ్స్ కు నో చెప్పండి” అనే పోస్టర్లు రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన “ I AM ANTI DRUG SOLDIER” అనే సెల్ఫీ పాయింట్ వద్ద కలెక్టర్ ,ఎస్పీ  మరియు ఇతర అధికారులు మరియు సిబ్బంది ఫొటోలు దిగారు.  
 
ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పి భీమ్ రావు,  డిఎస్పి రఘు చందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, సైదులు, ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్,ఆరిఫ్ అలీ ఖాన్,కరుణాకర్, మరియు  ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్ 

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్  హైదరాబాద్ జూలై 20:   తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ - గౌరవ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్  అధ్యక్షతన, 27.06.2025న HRC నెం.510/2025లో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, డైలీవేజ్ & ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మధు దాఖలు చేసిన కేసులో తుది తీర్పు ఇచ్చింది.చట్టబద్ధమైన...
Read More...
Local News 

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్  తిప్పలు తీర్చాలి

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్  తిప్పలు తీర్చాలి -తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ జగిత్యాల జులై 20 (ప్రజా మంటలు):రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య ఖర్చుల రీయింబర్స్ మెంట్ కోసం ఎదురు చూస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్  తీవ్ర...
Read More...
Local News 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు ఇబ్రహీంపట్నం జూలై 20 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేశ్వర్రావు పేట, సత్తక్క పల్లి గ్రామ శివారులోని NH 63 రహదారిపై ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా,అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 లారీలను మరియు బండ లింగాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఆర్...
Read More...
Local News 

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి సికింద్రాబాద్, జూలై 20 (ప్రజామంటలు ): బోనాల జాతర ఆదివారం సిటీలో వందలాది ఆలయాల్లో కన్నులపండువగా సాగింది. పద్మారావునగర్ లోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న శ్రీశ్రీ మావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల జాతర ఘనంగా జరిగింది. ఉదయం నుంచే వందలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి, అమ్మవారి సన్నిధిలో పూజలు చేశారు. చిన్నా, పెద్ద...
Read More...
Local News 

గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.

గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి. బోనాల వేడుకల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమా - అమ్మవార్లకు బోనాల సమర్పణ సికింద్రాబాద్ జూలై 20 (ప్రజామంటలు) :   బోనాల పండగ నేపథ్యంలో  ఆదివారం పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని  పలు ఆలయాలను సందర్శించారు. ఈసందర్బంగా సంప్రదాయబద్దంగా అనంతరం...
Read More...
Local News 

మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి  పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి  పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  గొల్లపల్లి జూలై 20 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల వైఎస్ ఎంపిపి ఆవుల సత్యం తల్లి అనారోగ్యంతో బాధపడుతు జగిత్యాల  ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న  వారిని  మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట  మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు....
Read More...
Local News 

ప్రతి ఆదివారం  అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

ప్రతి ఆదివారం  అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ గొల్లపల్లి జూలై 20 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో కేంద్రంలో ఆదివారం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా  కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలతో మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘము అధ్యక్షులు. కొప్పుల ఈశ్వర్ నివాళ్లు అర్పించారు.  దేశానికి అంబేద్కర్...
Read More...
Local News 

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి         జగిత్యాల జులై 19(ప్రజా మంటలు)   పట్టణంలోని వివిధ వార్డులలో ఇంకా మిగిలి ఉన్న నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ట్రాన్స్కో ఎస్ఈ సుదర్శనం ను కౌన్సిలర్లతో కలిసి శనివారం వినతిపత్రం సమర్పించారు. రానున్న పండగల దృష్ట్యా వెంటనే పోల్స్ వేయించి...
Read More...
Local News 

108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస

108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస జగిత్యాల జులై 19 (ప్రజా మంటలు :   ఎమర్జెన్సీ అంబులెన్స్ 108 లో ఈ ఏం టి గా ఉద్యోగం నిర్వహిస్తున్న అంకతి మానస శ్రవణ్ కి 2024 -  2025  జిల్లా ఉత్తమ ఇఎంటిగా, స్టార్ అవార్డు సాధించారు . శనివారం ఈ సందర్భంగా 108 జిల్లా ఇంచార్జ్  పిఎం జనార్ధన్ ,
Read More...

లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు లయన్స్ క్లబ్ లో పదవీప్రమాణ స్వీకారం  - పేద విద్యార్ధులకు ఆర్థిక సాయం సికింద్రాబాద్, జూలై 19 (ప్రజామంటలు): హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ నవభారత్, వనిత భారత్ క్లబ్ ల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ పదవీస్వీకరణ ఇన్స్టలేషన్ ప్రొగ్రాం శనివారం లయన్స్ భవన్ సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ భవనంలో  జరిగింది.  ముఖ్య అతిథిగా లయన్...
Read More...
Local News 

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు పట్టించుకోని పంచాయతీ అధికారి.- కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులు అంకం భూమయ్య గొల్లపల్లి జూలై 19 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలోని గత పది ఏండ్లుగా మురుగు కాలువలోని నీరు ఎటు వెళ్లక అక్కడే నిలువ ఉండడంతో  జనాలు నానా అవస్థలు పడుతూ  నిత్యం దోమలతో కుస్తీ పడుతూ అనారోగ్యాలకు గురి...
Read More...
Local News 

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత    జగిత్యాల జులై 19 (ప్రజా మంటలు) శనివారం రోజున ఉదయం...*భగవద్గీత శిక్షణా తరగతులు*.10 రోజులు...శ్రీ వేముల రాంరెడ్డి ఆధ్వర్యంలో. భగవద్గీత. 5. అధ్యాయాలు.తాత్పర్య సహితంగా. శిక్షణ పటన తరగతులు. అంగరంగ. వైభవముగా. నిర్వహించడం. జరిగింది.. శనివారం ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. *గీతా సత్సంగ్*.. ఆధ్వర్యంలో.శ్రీకృష్ణుని జ్ఞాపికను.. బహుకరించడం జరిగింది.
Read More...