గీతా విద్యాలయం పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు చిన్నారులకు అక్షరాభ్యాసం..
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 3 (ప్రజా మంటలు) :
పట్టణంలోని గీతా విద్యాలయం పాఠశాలలో సోమవారం వసంత పంచమి పురస్కరించుకొని శ్రీ గీతా విద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అక్షరాభ్యాస కార్యక్రమానికి విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అనంతరం చిన్నారులు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలోని సరస్వతి అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు గీతా విద్యాలయం, సరస్వతి శిశు మందిరం లో విద్యార్థులను చదివించాలని, ఈ పాఠశాలలో దేశభక్తి క్రమశిక్షణ తో పాటు విద్యను నేర్పడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతా విద్యాలయం పాఠశాల నిర్వాహకులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
#Draft: Add Your Title
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)