సీపీఆర్​ తో మరో జన్మ ప్రసాదించవచ్చు - ఎమర్జెన్సీలో మీరే  డాక్టర్లు

On
సీపీఆర్​ తో మరో జన్మ ప్రసాదించవచ్చు - ఎమర్జెన్సీలో మీరే  డాక్టర్లు

సీపీఆర్​ తో మరో జన్మ ప్రసాదించవచ్చు

   *  సీపీఆర్​ నేర్చుకుంటే ఎమర్జెన్సీలో మీరే  డాక్టర్లు
   * గాంధీలో 3 రోజుల  సీపీఆర్​ ట్రైనింగ్​ షురూ..
   * గాంధీ అలుమ్ని, గ్లోబల్​ అలుమ్ని, జనహిత ఆధ్వర్యంలో క్యాంప్

సికింద్రాబాద్​, జనవరి 19 ( ప్రజామంటలు) :

గుండెపోటు వచ్చిన సమయంలో ఫస్ట్ ఏయిడ్​ గా అత్యవసరంగా నిర్వహించే సీపీఆర్​ (కార్డియో ఫల్మనరి రిస్యూసిటేషన్​) ఎలా చేయాలో తెలిపే కమ్యూనిటీ సీపీఆర్​  ట్రైనింగ్​  సికింద్రాబాద్​ గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్మి భవనంలో ఆదివారం ప్రారంభమైంది.

మూడు రోజుల పాటు జరిగే సీపీఆర్​ ట్రైనింగ్​ క్యాంప్​ ను అలుమ్ని వ్యవస్థాపక అద్యక్షుడు డా.రాజిరెడ్డి, కార్యదర్శి డా.చంద్రశేఖర్​, గాంధీ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డా.కే.ఇందిరా లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్ని అసోసియేషన్​, గ్లోబల్​ అలయెన్స్​,జనహిత సేవా ట్రస్ట్ ప్రతినిధులు సీపీఆర్​ ట్రైనింగ్ క్యాంప్​ ను ఆర్గనైజ్​ చేశారు. గత నాలుగేళ్ళుగా తమ ఆధ్వర్యంలో చేస్తున్న సీపీఆర్​ ట్రైనింగ్ క్యాంపులో 30వేలకు పైగా వివిద రంగాల్లోని వారికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో డాక్టర్లు, నర్సులు, పోలీసులు, ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్​ సిబ్బంది, ఇంటర్​,డిగ్రీ, ఇంజనీరింగ్ స్టూడెంట్లు, 108 సిబ్బంది ఉన్నారని అన్నారు.

హార్ట్​ ఎటాక్​ వచ్చిన సమయంలో వ్యక్తికి అత్యవసరంగా గోల్డెన్​ హవర్స్​ గా పరిగణించే  ఆ టైమ్​ లో  కొన్ని నిమిషాల పాటు ఛాతీ భాగంలో సీపీఆర్​ చేస్తే, ప్రాణపాయం నుంచి బయట పడే అవకాశం ఉంటుందన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్ళే ముందుగా సీపీఆర్​ చేసిన గత సందర్బాల్లో చాలా మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని వారు గుర్తు చేశారు. సీపీఆర్​ ట్రైనింగ్ ఒక గంట పాటు ఉంటుందని, ఇందులో మానవ బొమ్మపై ప్రాక్టికల్​ తో పాటు థియరీ క్లాస్​ నిర్వహించారు. ఉచితంగా  నిర్వహించే ఈ సీపీఆర్ ట్రైనింగ్ లో ప్రతి రంగానికి చెందిన పౌరులు పాల్గొని, శిక్షణ పొందాలని వారు కోరారు.Screenshot_2025-01-19-18-38-51-23_7352322957d4404136654ef4adb64504

ప్రతి ఒక్కరు సీపీఆర్​ నేర్చుకుంటే గుండెపోటు వచ్చిన అత్యవసర సమయంలో ఎదుటి వారి ప్రాణాలను కాపాడే వైద్యులు అవుతారని, మరోజన్మ ప్రసాదించిన దేవుళ్ళుగా కొనియాడ బడతారన్నారు. కార్యక్రమంలో గాంధీ మెడికల్​ కాలేజీ అలుమ్ని అసోసియేషన్​ ప్రెసిడెంట్​ డా.జీఆర్​ లింగమూర్తి, గ్లోబల్​ అలుమ్ని ట్రస్టీ డా.రవీందర్​ సురకంటి, సెక్రటరీ కొలిపాక డా.రాజశేఖర్​, ఇంటర్నేషనల్​ ట్రైనింగ్​ సెంటర్​ కో ఆర్డినేటర్​ డా.మహేశ్వర్​ రెడ్డి, అమెరికా హార్ట్​ అసోసియేషన్​ ఇంచార్జీ డా.డెనిస్​ మెకాలే(చికాగో) జనహిత సేవాట్రస్ట్ నిర్వహకులు నరసింహామూర్తి, ఎన్​ఎస్​ఎస్​ వాలంటీర్లు  పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ధర్మపురి మం ఢిల్లీ ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్రంలోని ధర్మపురి మండలం నేరెళ్లలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని సకాలంలో అమలు చేయాలని కేంద్ర విద్య శాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ కలిసిన ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్  *కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయన్ని ధర్మపురి మండలం నేరెళ్లలో మంజూరు చేయగా దాన్ని తరలించకుండ...
Read More...
Local News 

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మం అంబర్ పేట గ్రామములో కొండపై స్వయంభుగా వెలసినశ్రీవేంకటేశ్వర స్వామి వారి 25 వ వార్షిక బ్రహ్మోత్సవాలు  లో భాగంగా  మంగళవారం రెండవ రోజులో భాగంగా ఘనంగానిర్వహించిన కార్యక్రమాలు విశ్వక్సేన విధి వాసుదేవ పుణ్యాహవాచనం, అంకురారోపణ ముత్సాంగ్గ్రహణం, ఆచార్య రిత్వికరణం, వైనతేయ ప్రతిష్టా విధి...
Read More...
Local News  State News 

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  రైతుల సంక్షేమం కోసం రూ. 55,256 కోట్లు వ్యయం చేసిన ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు పదేళ్ల కాలంలో రైతులకు బీ.ఆర్.ఎస్. చేసిందేమీ లేదు  - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి  హైదరాబాద్ ఫిబ్రవరి 11: కాంగ్రెస్...
Read More...
Local News 

సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (

సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి  సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 ( సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు): పద్మారావునగర్​ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయాన్ని మాజీ మంత్రి,రాష్ర్ట బీజేపీ నాయకులు మర్రి శశిధర్​ రెడ్డి మంగళవారం సందర్శించారు. తైపూసం పాల్గుడి కావడి పౌర్ణమి వేడుకల సందర్బంగా స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మర్రిశశిధర్​ రెడ్డిని శాలువాతో...
Read More...
Local News 

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం సికింద్రాబాద్​, ఫిబ్రవరి 11 ( ప్రజామంటలు): బన్సీలాల్ పేట్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యునిటీ హాలులో మంగళవారం జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.  రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైయిన్ బో కమ్యూనిటీ కేర్...
Read More...

#Draft: Add Your Title

#Draft: Add Your Title మహాంకాళి పీఎస్​ పరిధిలో యువతి మిస్సింగ్​సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు): సికింద్రాబాద్​ మహాంకాళి పీఎస్​ పరిధిలో ఓ యువతి మిస్సింగ్​ అయింది. ఇన్​స్పెక్టర్​ పరశురామ్​ తెలిపిన వివరాల ప్రకారం..సుభాష్​ నగర్​ కు చెందిన బట్టిన్వర్​ నేహా(19) ప్యాట్నీ సెంటర్​ లోని చెన్నై షాపింగ్​ మాల్​ లో సేల్స్​ గర్ల్​ గా పనిచేస్తోంది. ఈనెల...
Read More...
Local News 

స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు సికింద్రాబాద్​ ఫిబ్రవరి 11 (ప్రజామంటలు) : పద్మారావునగర్​ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయంలో మంగళవారం తైపూసం పాలకావడి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి, శ్రీసుబ్రహ్మాణ్యస్వామి వార్లను దర్శించుకున్నారు. భుజాన పాల కలశంతో కూడిన కావడిని ఎత్తుకొని ఆలయం చుట్టు ప్రదక్షిణ...
Read More...
Local News 

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ 

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్  ▪️ జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)  హైదరాబాదులో నిర్వహించిన నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్  తెలంగాణ మైనార్టీ జూనియర్ కాలేజ్ విద్యార్థి  ఎండీ అయా నొద్దీన్ ( ఏం పీ సి 1 సం:) గోల్డ్ మెడల్ సాధించినందుకు  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  గారు అభినందించారు ఈ కార్యక్రమంలో మైనార్టీ జూనియర్ కళాశాల...
Read More...
Local News 

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన జగిత్యాల రూరల్ మం  అంబారి పేట  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం తమ గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం చేశారు....
Read More...
Local News 

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)300 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన జగిత్యాల రూరల్ మం  అంబారి పేట  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే దేవాలయం వద్ద బోర్డును ఏర్పాటు చేశామని, ఏ మతాన్ని గానీ వ్యక్తులను గానీ కించపరచాలనే ఉద్దేశం తమ గ్రామస్తులకు లేదని అంబారిపేట గ్రామస్తులు స్పష్టం చేశారు....
Read More...
Local News 

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ  ఆహ్వాన పత్రిక అందజేత

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ  ఆహ్వాన పత్రిక అందజేత    జగిత్యాల ఫిబ్రవరి 11(ప్రజా మంటలు)పట్టణంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  నివాసంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పురాని పేట , బోయవాడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో హాజరు కావాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ  కి ఆహ్వాన పత్రిక అందజేశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి...
Read More...
National  International   State News 

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి అమెరికా విదేశీ అవినీతి చట్టాన్ని ట్రంప్ సస్పెండ్ చేశారు; అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగాయి మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి వాషింగ్టన్, ఫిబ్రవరి 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ అధికారులకు లంచం ఇవ్వకుండా అమెరికా కంపెనీలు నిషేధించే చట్టం అమలును నిలిపివేయడానికి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన తర్వాత,...
Read More...