గోదావరి నది పరివాహక ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బీ. సత్య ప్రసాద్, ఎస్పి అశోక్ కుమార్
గోదావరి నది పరివాహక ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బీ. సత్య ప్రసాద్, ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల సెప్టెంబర్ 02 (ప్రజా మంటలు) :
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్,కడెం ప్రాజెక్టు ల గేట్లు ఎత్తి నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా రైతులు, చేపలు పట్టేవారు, పశువుల కాపరులు నదిలోకి దిగవద్దని కలెక్టర్ సూచించారు. ప్రజలు అధికారులకు సహకరించాలి అని తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రంతంగా ఉండాలి. ఇబ్రహీంపట్నం మండలంలోని,ఎర్ధండి, కోమటి కొండాపూర్, మూలరాంపూర్ గ్రామాల్లోని గోదావరి నది,పరివాహక. ప్రాంతాలను చెరువులు, వాగుల కుంటలను సందర్శించారు. జిల్లాలోని వివిధ గ్రామాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పి ప్రజలకు అధికారులు అండగా ఉంటారని, ఎలాంటి భాయాణదోళనకు గురికావద్దని, అప్రమత్తంగా ఉంది, అవసరమైనపుడు అధికార్యలకు సమాచారం చెరవేయాలని సూచించారు.
24 గంటలపాటు నీటి వనరులపై నిఘా పెట్టాలని, ముంపు ప్రాంతాల్లో అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల్ ఆర్డిఓ మరియు డిఎస్పి మున్సిపల్ కమిషనర్, టెంపుల్ ఏవో ఎమ్మార్వో ఎంపీడీవో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు
----
More News...
<%- node_title %>
<%- node_title %>
డిటిఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

ధర్మపురి మం నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)